0 Comments
0 Shares
102 Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
Ex MLA ibrahimpatnam passes awayKondigari Ramulu, the former MLA of Ibrahimpatnam, passed away on March 13, 2026, at the age of 90. He was born in 1935 in Arutla, Manchala Mandal, Ranga Reddy district, Telangana. YouTube YouTube +3 Key Details: Passed Away: March 13, 2026 (aged 90). Birth Year: 1935. Political Party: Communist Party of India (Marxist) - CPM. Constituency: Served as the MLA for...0 Comments 0 Shares 195 Views 0 Reviews
-
Hearing on MLA Disqualification Petitions to Conclude TodayHyderabad: The hearing on the disqualification petitions filed against MLAs following their party shifts is set to conclude today. The proceedings will take place at 2:30 PM in the Speaker's Chamber. Speaker Gaddam Prasad will first examine the petition filed against Kadiyam Srihari. Following this, the hearing regarding the disqualification petition against Danam Nagender will be...0 Comments 0 Shares 158 Views 0 Reviews
-
MLA Horse-Trading Scandal Businessmen Cleared by ACB |The Anti-Corruption Bureau (ACB) has cleared businessmen Ashok Singh and Bharat Malani in the 2020 MLA horse-trading scandal. The Rajasthan High Court accepted the closure report and quashed the FIRs. The verdict raises fresh debate on political motives, selective investigations, and the use of corruption probes in high-stakes power struggles.0 Comments 0 Shares 266 Views 0 Reviews
-
MLA రాము 10,000 మందికి అక్షయపాత్ర కేంద్రీయ వంటశాల*కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే రాము కృషితో... గుడివాడలో అక్షయపాత్ర కేంద్రీయ వంటశాల* *నిత్యం పదివేల మందికి మధ్యాహ్నం భోజనం.. అందించనున్న నూతన భవనం....* *హోమ పూజల్లో పాల్గొన్న కలెక్టర్ బాలాజీ,ఎమ్మెల్యే రాము....* *ఇస్కాన్ సంప్రదాయం ప్రకారం ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి... భూమి పూజలు చేసిన ఎమ్మెల్యే రాము* *అక్షయపాత్ర వంటశాల....గుడివాడలో...0 Comments 0 Shares 192 Views 0 Reviews
-
MP కేశినేని శివనాద్ కృషిని కొనియాడిన MLA లు బోండా ఉమ గద్దె రామ్మోహన్*ప్రచురణార్థం* *24-12-2025* *గతంలో ఏ ఎంపీ ఎస్.హెచ్.జి మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించలేదు* *ఎంపీ కేశినేని శివనాథ్ కృషిని కొనియాడిన ఎమ్మెల్యేలు బొండా, గద్దె* *సీఎం చంద్రబాబు ఆలోచనల ప్రతిరూపమే నైపుణ్యాభివృద్ది శిక్షణా కార్యక్రమం* *చెదలు-బొద్దింకలు-దోమల నివారణ...0 Comments 0 Shares 289 Views 0 Reviews
-
Suspended Congress MLA Rahul Mamkootathil Attends Kerala Assembly |Suspended Congress MLA Rahul Mamkootathil attended the Kerala Legislative Assembly today, sitting separately from opposition colleagues. His move has sparked internal debates within the party, raising questions about discipline and strategy. Political observers note that this development could affect party dynamics and adds a new layer of intrigue to Kerala’s ongoing legislative...0 Comments 0 Shares 763 Views 0 Reviews
-
అగ్ని బాధితులను పరామర్శించిన MLA సత్యప్రభ...కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం, జి.కొత్తపల్లి గ్రామంలో అగ్నిప్రమాద భాధితులను పరామర్శించిన గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వరుపుల సత్య ప్రభ రాజా గారు. ఈ సందర్భంగా భాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించటమే కాకుండా వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. భాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా...0 Comments 0 Shares 259 Views 0 Reviews
-
ఆంధ్రప్రదేశ్ లో 50 మంది MLA ల పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్...ఆంధ్రప్రదేశ్ లో 50 మంది MLA ల పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్... ఆంధ్రప్రదేశ్: AP లో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కదలిక వచ్చింది...2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయమని తేలింది...వాస్తవానికి 2014 రాష్ట్ర విభజన తోనే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఇప్పుడు ఉన్న సంఖ్య పెరగాలి. కానీ అలా జరగలేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి...ముఖ్యంగా జన గణనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం...0 Comments 0 Shares 253 Views 0 Reviews
-
గంజాయి తీసుకుంటూ దొరికిన MLA కుమారుడుTG: ఈగల్ టీమ్ తనిఖీల్లో ఎమ్మెల్యే కుమారుడు పట్టుబడ్డారు. నానక్రామ్గూడలో నిర్వహించిన తనిఖీల్లో ఏపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి దొరికారు. తనిఖీల సమయంలో గంజాయి తీసుకుంటూ చిక్కిన ఆయనకు టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. ఆయనను ఈగల్ టీమ్ డీఅడిక్షన్ సెంటర్కు తరలించింది.0 Comments 0 Shares 411 Views 0 Reviews
-
"మల్కాజ్గిరి సమస్యలపై యాక్షన్ మోడ్లో ఎమ్మెల్యే… కలెక్టర్తో కీలక భేటీ”మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ మాను చౌదరి (IAS)ను కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలు సమర్పించారు. 22-A ఆస్తుల పునఃసమీక్ష, ప్రభుత్వ హాస్పిటల్ ఏర్పాటు, UPHC నిర్మాణం, అక్రమ ఆక్రమణల నివారణ, కమ్యూనిటీ హాళ్ల పూర్తి, SC స్కీమ్ పారదర్శక అమలు వంటి అంశాలు ప్రస్తావించారు....0 Comments 0 Shares 162 Views 0 Reviews
-
తెలంగాణ ఆవిర్భ దినోత్సవం కోసం బిఆర్ఎస్ నాయకులు....నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు..బిఆర్ఎస్ అధినేత & మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కేసీఆర్ &పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు రేపు అనగా (ఏప్రిల్ 27) వ తేదీ రోజున ఉదయం 10 గంటలకు .బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రం లో, ప్రతి గ్రామం, ప్రతి తండాలో గులాబీ జెండా ఆవిష్కరణ...0 Comments 0 Shares 150 Views 0 Reviews
-
నర్సంపేట నియోజకవర్గం శ్రీ దొంతి మాధవరెడ్డి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది....నర్సంపేట నియోజకవర్గం :-దుగ్గొండి మండలంలో సబ్ సెంటర్ ప్రారంభోత్సవము ప్రతి గింజను కొనుగోలు చేస్తాం రైతులు అధైర్య పడొద్దు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.... 1000 మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు.. దుగ్గొండి మండల వెంకటాపురం సబ్ సెంటర్ మందపల్లి రోడ్డు తాడిచెట్ల వనం దగ్గర ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి...0 Comments 0 Shares 200 Views 0 Reviews
-
మొక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవ్ రెడ్డి గారు....నెక్కొండ: భారత్ అవాజ్ న్యూస్ :కేంద్రాన్ని సందర్శించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి* **నెక్కొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి పర్యవేక్షించి సమీక్ష సమావేశం నిర్వహించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యసారదా అదనపు జిల్లా కలెక్టర్ సంధ్యారాణి ఆర్డీవో ఉమారాణి...0 Comments 0 Shares 134 Views 0 Reviews
-
శ్రీ కంఠమహేశ్వర విగ్రహం ప్రతిష్టాపన. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.....నల్లబెల్లి, ఏప్రిల్ 26. భారత్ అవాజ్ న్యూస్.. రాంపూర్, గొల్లపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ కంఠ మహేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు, గౌడ సంఘం ప్రతినిధులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.......0 Comments 0 Shares 141 Views 0 Reviews
More Results