Telangana
    జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పలువురి రౌడీషీటర్ల బైండోవర్.|
    హైదరాబాద్: జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌కు షాక్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో చిన్న శ్రీశైలం యాదవ్‌ను బైండోవర్ చేసిన పోలీసులు. చిన్న శ్రీశైలం యాదవ్‌తో పాటు మరో వంద మంది రౌడీ షీటర్ల బైండోవర్. మదూర నగర్ పీఎస్‌లో చిన్న శ్రీశైలం యాదవ్, అతడి సోదరుడు రమేష్ యాదవ్‌తో సహా 19 మంది.. బోరబండ పీఎస్‌లో 74 మంది రౌడీ షీటర్ల బైండోవర్. ఎన్నికల వేళ రౌడీ షీటర్ల కదలికలపై నిఘా. నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న పలువురు రౌడీ...
    By Sidhu Maroju 2025-10-27 15:38:21 0 29
    Telangana
    బొల్లారం పోలీస్ స్టేషన్ ల్లో స్కూల్ పిల్లలకు ఓపెన్ హౌస్ ప్రోగ్రాం. |
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : బొల్లారం పోలీస్ స్టేషన్ ల్లో ఈరోజు స్కూల్ పిల్లలకు ఓపెన్ హౌస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. "పోలీస్ ఫ్లాగ్ డే" వారంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు బొల్లారం పోలీస్ స్టేషన్లో "ఓపెన్ హౌస్ ప్రోగ్రాం' నిర్వహించడం జరిగింది. త్రిశూల్ గవర్నమెంట్ హై స్కూల్ కు సంబంధించి 35 మంది స్కూల్ విద్యార్థులు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు,  స్కూల్ పిల్లలకు సీ.ఐ. కే.రవికుమార్ మరియు ఎస్ఐ నాగరాజు, రిసెప్షన్ కానిస్టేబుల్ పరమేశ్వరి, పోలీస్ స్టేషన్ విధుల గురించి,...
    By Sidhu Maroju 2025-10-27 10:50:08 0 43
    Telangana
    ప్రైవేట్ ట్రావెల్స్‌పై RTA కొరడా ఝుళిపించింది |
    కర్నూలు బస్సు ప్రమాదం అనంతరం హైదరాబాద్‌లో రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) భారీ తనిఖీలు చేపట్టింది. మూడు రోజుల్లో 143 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు.   రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో అనేక బస్సుల్లో భద్రతా లోపాలు, అనుమతుల లేమి, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు అడ్డంగా ఉండటం, కాలం చెల్లిన ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి.   లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాల కోసం నడుపుతున్న బస్సులపై ప్రత్యేక దృష్టి పెట్టారు....
    By Akhil Midde 2025-10-27 09:58:39 0 17
    Telangana
    తెలంగాణలో మద్యం షాపుల లాటరీ ప్రారంభం |
    తెలంగాణ రాష్ట్రంలో మద్యం షాపుల లైసెన్సుల కోసం లాటరీ ప్రక్రియ నేడు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం షాపుల కోసం మొత్తం 95,137 దరఖాస్తులు అందాయి.    జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉదయం 11 గంటల నుంచి అన్ని జిల్లాల్లో లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్ జిల్లాలో 82 షాపులకు 3,201 దరఖాస్తులు, సికింద్రాబాద్‌లో 97 షాపులకు 3,022 దరఖాస్తులు, వికారాబాద్‌లో 100 షాపులకు 8,536 దరఖాస్తులు అందాయి.   లాటరీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అభ్యర్థుల సమక్షంలో...
    By Akhil Midde 2025-10-27 09:24:58 0 19
    Telangana
    ఓటర్ల జాబితా సవరణకు దేశవ్యాప్తంగా సిద్ధత |
    కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నేడు కీలక సమావేశం నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రకటన చేసే అవకాశం ఉంది.    ఈ ప్రక్రియలో 10–15 రాష్ట్రాలు మొదటి దశలో భాగంగా ఉండే అవకాశం ఉంది. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఈ సవరణకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.    ఓటర్ల వివరాల్లో ఖచ్చితత్వం, మార్పుల ట్రాకింగ్ కోసం ఈ సవరణ చేపడుతున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించి,...
    By Akhil Midde 2025-10-27 09:02:51 0 21
    Telangana
    రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీ పర్యటన పూర్తి |
    తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను ముగించుకొని హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ పర్యటనలో ఆయన కేంద్ర మంత్రులతో కీలక భేటీలు నిర్వహించి, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు.    ముఖ్యంగా నిధుల మంజూరు, ప్రాజెక్టుల ఆమోదం, రాష్ట్రానికి రావాల్సిన వాటాలపై స్పష్టత కోరారు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రాధాన్యత కలిగిన అంశాలపై కేంద్ర అధికారులతో సమాలోచనలు జరిపారు.    హైదరాబాద్‌ జిల్లాలో ఆయన తిరిగి చేరిన వెంటనే అధికారులతో సమీక్ష...
    By Akhil Midde 2025-10-27 08:42:32 0 23
    Telangana
    కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ ల పొట్ట కొట్టింది.: ఎమ్మెల్యే తలసాని.|
    సికింద్రాబాద్ :  తెలంగాణ వ్యాప్తంగా ఆటోడ్రైవర్ల జీవనం అగమ్య గోచరంగా మారిందని మాజీ మంత్రి,సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, రానున్న రోజుల్లో లక్ష మంది ఆటో డ్రైవర్లతో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. బన్సీలాల్ పేట్ జబ్బార్ కాంప్లెక్స్ వద్ద ఆటో డ్రైవర్లతో ముఖా ముఖి అయిన తలసాని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జబ్బార్ కాంప్లెక్స్ నుండి రాణిగుంజ్ వరకు ఆటోను నడిపారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... ఆటో రిక్షా...
    By Sidhu Maroju 2025-10-27 08:09:50 0 27
    Telangana
    బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో విశ్వాసం తగ్గింది |
    తెలంగాణలో బీఆర్‌ఎస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.   జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌లో సెంటిమెంట్ పనిచేయనట్లే, జూబ్లీహిల్స్‌లోనూ అదే పరిస్థితి ఉంటుందని చెప్పారు. ప్రజలు బీఆర్‌ఎస్‌ను నమ్మే స్థితిలో లేరని, దోపిడీ పాలనను భరించలేక కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారని పేర్కొన్నారు.   హైదరాబాద్ జిల్లాలోని జూబ్లీహిల్స్...
    By Akhil Midde 2025-10-27 06:42:34 0 35
    Telangana
    డీసీపీపై దాడి.. అన్సారి ఆరోగ్యం విషమం |
    హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ కాల్పుల కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. నిన్న డీసీపీపై దాడికి యత్నించిన దొంగపై పోలీసులు కాల్పులు జరిపారు.   ఈ ఘటనలో డీసీపీ, గన్‌మెన్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రౌడీషీటర్ అన్సారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విక్టోరియా గ్రౌండ్స్ ప్రాంతంలో మరోసారి క్లూస్ టీమ్స్ తనిఖీలు చేపట్టాయి.    అన్సారితో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంలోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన...
    By Akhil Midde 2025-10-27 06:03:46 0 32
    Telangana
    లోకల్‌తనమే శాపం.. విద్యార్థుల కలల బలి |
    తెలంగాణకు చెందిన 26 మంది విద్యార్థులు ఇంటర్‌మెడియట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో చదివిన కారణంగా మెడికల్ సీట్లకు దూరమవుతున్నారు.   జీవో 33 ప్రకారం 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలంగాణలో చదివినవారికే లోకల్ హోదా వర్తిస్తుంది. దీంతో ఈ విద్యార్థులు అటు ఏపీకి, ఇటు తెలంగాణకు చెందని పరిస్థితిలో చిక్కుకుపోయారు.    తమను జీవో 144 పరిధిలోకి తీసుకోవాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమస్య మంచిర్యాల జిల్లాకు చెందిన విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. విద్యార్థుల...
    By Akhil Midde 2025-10-27 04:57:58 0 30
    Telangana
    పునరుద్ధరణతో కళకళల చెరువులు రెడీ |
    హైడ్రాబాద్ నగరంలోని బుమృక్ చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులు పూర్తి కావడంతో చెరువు కొత్త అందాలతో కళకళలాడుతోంది   . డిసెంబర్ 9 లోపు బుమృక్‌తో పాటు మరో రెండు చెరువులు కూడా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే బతుకమ్మ కుంట ప్రారంభమై, స్థానికులు సందర్శనకు వస్తున్నారు.   చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్, లైటింగ్, గ్రీన్ బెల్ట్ ఏర్పాటుతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు కలుగుతోంది. హైడ్రాబాద్ నగరంలో నీటి వనరుల పరిరక్షణకు ఇది మంచి ఉదాహరణగా నిలుస్తోంది. స్థానిక ప్రజలు, పర్యాటకులు ఈ...
    By Akhil Midde 2025-10-27 04:43:37 0 29
    Telangana
    ఫేక్ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూమి కబ్జా |
    మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిళ్ల శివారు 115/4 సర్వే నంబర్‌లో రిటైర్డ్ పోలీస్ అధికారి 3 ఎకరాల ప్రభుత్వ భూమిని ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జా చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.   రూ. 10 కోట్ల విలువైన భూమిని రిజిస్ట్రేషన్లు, ఎల్‌ఆర్‌ఎస్ ప్రొసీడింగ్స్ ద్వారా చట్టబద్ధంగా మార్చినట్లు సమాచారం. అనంతరం ప్లాట్లు చేసి విక్రయించినా, సంబంధిత యంత్రాంగం స్పందించకపోవడం గమనార్హం.   ఈ వ్యవహారంపై జిల్లా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. భూముల కబ్జా, నకిలీ పత్రాల వ్యవహారంపై...
    By Akhil Midde 2025-10-27 04:21:11 0 31
More Blogs
Read More
Telangana
మొహరం పండుగ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే
మొహరం పండుగ ఏర్పాట్లపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఆరవ అంతస్తు సమావేశ హాల్లో రవాణా...
By Sidhu Maroju 2025-06-10 15:30:37 0 1K
BMA
🌟 NH44: Connecting Hearts, Connecting India! 🌟
🌟 NH44: Connecting Hearts, Connecting India! 🌟 The completion of Srinagar to Delhi NH44 marks a...
By BMA (Bharat Media Association) 2025-06-07 13:58:19 0 3K
Telangana
శుభకార్యానికి వెళ్ళొచ్చేలోపు ఇల్లు గుల్ల: అదే ఇంట్లో రెండోసారి దొంగతనం.
సికింద్రాబాద్:  శుభకార్యానికి వెళ్లి వచ్చేలోపు ఇల్లు గుల్ల అయిన ఘటన బోయిన్ పల్లి పోలీస్...
By Sidhu Maroju 2025-10-09 07:37:13 0 43
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com