Telangana
₹. 50 లక్షల విలువైన గంజాయి పట్టివేత – నలుగురు అరెస్ట్.|
హైదరాబాద్ : హైదరాబాద్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు. మొత్తం 42.9 కిలోల గంజాయితో పాటు రూ.72,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్లోని తుని, నర్సీపట్నం, కాకినాడ ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించి, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతానికి సరఫరా చేయాలనే ప్లాన్ చేశారు. ఇందుకోసం నలుగురు నిందితులు గంజాయిని నాలుగు బ్యాగుల్లో పెట్టుకొని కొణార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో...
శామీర్పేట ప్రెస్ మీట్లో ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్పేటలో నిర్వహించిన ప్రెస్ మీట్లో కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ నుంచి వెళ్లి ఐదేళ్లు అయినప్పటికీ పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ, “పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదు” అన్నారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనను టిఆర్ఎస్ పార్టీ నుంచి పంపించడం తప్పు అని ప్రజల్లో చర్చ జరుగుతోందని, తాను ఎప్పుడూ పదవుల...
జగ్జీవన్ రామ్ జయంతి
మనూర్ :- మనూర్ మండలంలోని బాధల్ గవ్ గ్రామ చౌరస్థలో మాజీ ఉప ప్రధాని, స్వసంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్పీఐ రాష్ట్ర ఉప అధ్యక్షులు అలాగే జీవన్ గారు మరియు మనూర్ మండల పోలీస్ అధికారి గోవింద్ గారు మరియు గ్రామ ప్రజలు నివాళులు అర్పించారు. ఆర్పీఐ రాష్ట్ర ఉప అధ్యక్షులు అలిగే జీవన్ గారు మాట్లాడుతు. బడుగు బలహీన వర్గాలకోసం.సమాజంలొ సమానత్వం కోసం బాబు జగ్జీవన్ రామ్ పోరాటం మరువలేనిది అని కొనియాడారు. అయన చేసిన పోరాటం మర్చిపోలేనిది అని అన్నారు.
జగ్జీవన్ రామ్ జయంతి
మనూర్ :- మనూర్ మండలంలోని బాధల్ గవ్ గ్రామ చౌరస్థలో మాజీ ఉప ప్రధాని, స్వసంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్పీఐ రాష్ట్ర ఉప అధ్యక్షులు అలాగే జీవన్ గారు మరియు మనూర్ మండల పోలీస్ అధికారి గోవింద్ గారు మరియు గ్రామ ప్రజలు నివాళులు అర్పించారు. ఆర్పీఐ రాష్ట్ర ఉప అధ్యక్షులు అలిగే జీవన్ గారు మాట్లాడుతు. బడుగు బలహీన వర్గాలకోసం.సమాజంలొ సమానత్వం కోసం బాబు జగ్జీవన్ రామ్ పోరాటం మరువలేనిది అని కొనియాడారు. అయన చేసిన పోరాటం మర్చిపోలేనిది అని అన్నారు.
High court zone in rajendranagar
రాజేంద్రనగర్లో తెలంగాణ కొత్త హైకోర్టు జోన్-II భవన సముదాయాలకు శంకుస్థాపనలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారితో కలిసి పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు.
*YouTube*
https://www.youtube.com/live/3urXyWun0NQ?si=4ZlHV4zw1n3NKN6p
*X*
https://x.com/i/status/2040658322672812297
*Facebook*
https://www.facebook.com/share/v/1CBtqgzx11/
సెప్టెంబర్లో "బతుకమ్మ" OTT సినిమా
రచయిత మరియు దర్శకుడు గా "బతుకమ్మ "టైటిల్ తో సినిమా త్వరలో చేయబోతున్నట్టు శ్రీను రావు పొన్నాల ,ప్రకటించారు,ఎలాంటి హడవుడి లెకుండ ,తెలంగాణ కంటెంట్ ఉన్న కథతో తెలుగు ప్రజల మళ్లీ మళ్లీ చూసేలా నా సినిమా , అందుకే స్క్రిప్ట్ జాగ్రతగా రెడీ చేస్తున్నా అని తేలిపారు ఈ సినిమాలో ఓ పొలిటికల్ లీడర్ లో నటించే అవకాశాలు ఉన్నాయి, త్వరలో పూర్తి వివరా లు, మీ ముంధుకు
సెప్టెంబర్లో "బతుకమ్మ" OTT సినిమా
రచయిత మరియు దర్శకుడు గా "బతుకమ్మ "టైటిల్ తో సినిమా త్వరలో చేయబోతున్నట్టు శ్రీను రావు పొన్నాల ,ప్రకటించారు,ఎలాంటి హడవుడి లెకుండ ,తెలంగాణ కంటెంట్ ఉన్న కథతో తెలుగు ప్రజల మళ్లీ మళ్లీ చూసేలా నా సినిమా , అందుకే స్క్రిప్ట్ జాగ్రతగా రెడీ చేస్తున్నా అని తేలిపారు ఈ సినిమాలో ఓ పొలిటికల్ లీడర్ లో నటించే అవకాశాలు ఉన్నాయి, త్వరలో పూర్తి వివరా లు, మీ ముంధుకు
నిజామాబాదు చంద్రనగర్ లో బంగారం చోరీ
నిజామాబాదు చంద్రనగర్ లో ఒక షాప్ కి విక్స్ కావాలి అంటూ వచ్చి బంగారం చోరీ చేసాడు ... ఈ చోరీ సి.సీ టీవీ లొ రికార్డు అయింది
పెద్దపల్లి వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు.
పెద్దపల్లి మండలం లోని పలు గ్రామాల శివారుల్లో పెద్దపల్లి రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో ఎస్ ఐ మల్లేష్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీ లు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అనుమానిత వ్యక్తులను వ్యక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్ ఐ మల్లేష్ మాట్లాడుతూ అనుమానిత వ్యక్తులు, గ్రామాల్లో జరుగుతున్న దొంగతనల నిర్మూలనకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే మద్యం సేవించి వాహనాలు , వాహనాల ధ్రువ పత్రాలు పరిశీలించారు. వారి వెంట ఎస్ ఐ 2 శ్వేత , పోలీస్ సిబ్బంది...
మనుషులను అతిగా నమ్మడమే పూరి గారి బలహీనత
సంగీత దర్శకుడు రఘు కుంచె మరియు డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి మధ్య ఉన్న అనుబంధం, ఆయన వ్యక్తిత్వం గురించి రఘు పంచుకున్న కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఇక్కడ ఉన్నాయి! 👇🎥
రఘు కుంచె, పూరి జగన్నాథ్ గారితో తనకున్న రిలేషన్ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. పని అడగకపోయినా తన ప్రతిభను గుర్తించి 'బాచి'తో తొలి అవకాశం ఇచ్చి, ఆ తర్వాత 'ఇడియట్', 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' వంటి హిట్లతో సింగర్గా కూడా నిలబెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 🤝
మనుషులను అతిగా నమ్మడమే పూరి గారి...
Basara temple renovation
బాసరలోని పవిత్ర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి జరగాలని చెప్పారు.
✳️ నిర్మల్ జిల్లా గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని ప్రభుత్వం 225 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తోంది. ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ను అధికారులు వివరించగా ముఖ్యమంత్రి గారు పలు సూచనలు చేశారు. 6వ తేదీన ఈ ఆలయ అభివృద్ధి పనులకు...
More Blogs
Read More
మార్క్ టల్లి మరణం మీడియా లోకానికి తీరని లోటు
ప్రముఖ రచయిత జర్నలిస్టు మార్క్ టిల్లీ l భారతీయ అసలు సిసలు వ్యాఖ్యాత మార్క్ ఢిల్లీ కన్నుమూశారు...
Kalva Srinivasulu: సభకు రాకపోవడం ప్రజలను అవమానించడమే: వైసీపీపై ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఫైర్.
శాసనసభ చర్చలకు దూరంగా ఉండటం అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అవమానించడమేనని ప్రభుత్వ విప్ కాల్వ...
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం “కార్యకర్తలతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి...