Telangana
    నాచెక్ ఎటుపాయె..!
    మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కు మాయం..?  మరోసారి చెక్కుల లీకేజీ కలకలం! మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కు మాయం..? మరోసారి చెక్కుల లీకేజీ మంజూరైన చెక్కును మాయం చేసిన నాయకులు ఎవరు? సీఎంఆర్‌ఎఫ్ అవినీతి నేరమే కాదు.. మహాపాపం అంటున్న బాధితులు! మహబూబాబాద్, మే 24(భారత్ అవాజ్): కొత్తగూడ మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) నిధుల మంజూరు విషయంలో మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి....రెండు సంవత్సరాల క్రితం మంజూరైన ఆర్థిక సహాయం ఇప్పటికీ లబ్ధిదారునికి అందలేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది... పేదల వైద్య ఖర్చుల...
    By Bittu Bittu 2026-05-24 12:37:37 0 59
    Telangana
    కాలేశ్వరంలో సరస్వతి పుష్కరాల భక్తుల రద్దీ....
    కాళేశ్వరంలో 30 వేల మంది భక్తులు! భారత్ అవాజ్ న్యూస్: 24 మే రోజున భూపాలపల్లి జిల్లాలోకాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలకు ఆదివారం భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. సెలవు దినం కావడంతో సరస్వతి ఘాట్ వద్దకు భక్తులు భారీగా తరలివచ్చారు... ఘాట్ వరకు ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఇస్తుండటంతో ప్రయాణికులు నేరుగా నదీ తీరానికి చేరుకుని పవిత్ర పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే సుమారు 30 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు..... దుగ్గొండి మండలం...
    By Gujile Ramu 2026-05-24 09:02:34 0 13
    Telangana
    "దళిత సేవకు గౌరవం… క్రీడా ప్రతిభకు కీర్తి — విజేతలను సత్కరించిన ఎమ్మెల్యే.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సామాజిక సేవకు దక్కిన గౌరవం… క్రీడా ప్రతిభతో సాధించిన జాతీయ స్థాయి విజయం… ఈ రెండు అరుదైన సందర్భాలకు కంటోన్మెంట్ వేదికైంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదివారం తన కార్యాలయంలో దళితరత్న అవార్డు గ్రహీతలను, జాతీయ స్థాయి కిక్‌బాక్సింగ్ విజేతను ఘనంగా సత్కరించి అభినందించారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ ప్రతిష్ఠాత్మకంగా ప్రదానం చేసే ‘దళితరత్న’ అవార్డుకు ఎంపికై రవీంద్రభారతిలో సన్మానం పొందిన పికెట్ లక్ష్మీనగర్‌కు చెందిన ప్రదీప్ కుమార్,...
    By Sidhu Maroju 2026-05-24 08:05:30 0 15
    Telangana
    ఆసిఫాబాద్‌లో ఘనంగా అంబలి పంపిణీ: సేవా స్ఫూర్తిని చాటుతున్న UBY ఫౌండేషన్
    🎤ఆసిఫాబాద్, మే 24 (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మండుతున్న ఎండల నేపథ్యంలో సామాన్య ప్రజలు, బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఒక గొప్ప మానవతా కార్యక్రమం శనివారం నాడు ఘనంగా ప్రారంభమైంది. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద UBY ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, UBY ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు...
    By Chunarkar Jagadeesh 2026-05-24 04:29:30 0 242
    Telangana
    బండి సంజయ్ ఔట్.. ఈటల, అర్వింద్‌లకు చోటు?
    కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా.. బండి సంజయ్‌ను తొలగించి ఈటల, అర్వింద్‌లకు ఛాన్స్ ఇవ్వాలని యోచిస్తున్న కేంద్రం! ‎బండి భగీరథ్ పోక్సో కేసుతో బీజేపీకి వ్యతిరేకత రావడం వల్ల.. బండి సంజయ్‌ను తొలగించాలని నిర్ణయించినట్టు సమాచారం ‎ఈటల, అర్వింద్ ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కాబట్టి.. మంత్రివర్గంలో తీసుకుంటే బీజేపీ బలం పెరుగుతుందని అధిష్టానం నమ్మకం ‎పైగా ఈటల ప్రాతినిథ్యం వహిస్తున్న ముదిరాజ్, అర్వింద్ ప్రాతినిథ్యం వహిస్తున్న మున్నూరు కాపు సామాజిక వర్గాల...
    By Ponnala Srinivasrao 2026-05-24 02:51:17 0 14
    Telangana
    వరంగల్ భానుడు భగ భగ....60 మంది మృతి....!
    భారత్ అవాజ్ న్యూస్ 24 రోజున వాతావరణ కేంద్రం తెలపడం జరిగిందిఉమ్మడి WGL జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. శనివారం ఒక్కరోజే వడదెబ్బతో 22 మంది మృతి చెందినట్లు సమాచారం. ములుగు జిల్లా మంగపేట మండలానికి చెందిన ఊటుకూరి సోమిరెడ్డి(78) పొలం నుంచి వస్తుండగా వడదెబ్బకు గురై మృతి చెందారు. వారం రోజుల్లో 60 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎండలతో ఆస్పత్రులకు బాధితులు క్యూ కడుతున్నారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం చెప్పడం...
    By Gujile Ramu 2026-05-24 01:51:44 0 17
    Telangana
    నిజామాబాద్
    Ahead of Bakrid , Nizamabad Police Commissioner P. Sai Chaitanya, IPS, conducted a surprise inspection at the Satapur cattle market and veterinary check posts. During the visit, he reviewed animal health certificates, inspected transport vehicles, and instructed officials to ensure proper medical examinations for all animals.The Commissioner directed strict action against illegal transportation and the sale of unhealthy cattle. He also urged police and veterinary department staff to remain...
    By Sadaq Sadaq 2026-05-23 21:36:36 0 13
    Telangana
    పెద్దపల్లి జిల్లా : గోదావరిఖని బిల్డింగ్ పై నుంచి దూకి యువతి మృతి.!
    గోదావరిఖని రమేష్ నగర్ 2 వ అంతస్తు బిల్డింగ్ పైనుంచి పడి యువతి సాధన 34 సంవత్సరాలు చనిపోయింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం సాధన కు  సరిగా మతిస్థిమితం  లేక అనారోగ్యంతో బాధపడుతున్న సాధన శుక్రవారం ఉదయం బిల్డింగ్ పై  నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వరంగల్ ఎంజిఎంకు తరలించగా చికిత్స పొందుతున్న రాత్రి మరణించింది. మృతురాలు తల్లి ప్రమీల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు వన్ టౌన్ ఎస్ఐ అనుష తెలిపారు.
    By Sunka Santhosh 2026-05-23 18:55:28 0 18
    Telangana
    తెలంగాణ రాష్ట్రం : కొత్తగా ఏర్పడిన పెన్షన్లు దరఖాస్తు సిద్ధం సిద్ధం..!
    తెలంగాణ రాష్ట్ర ఎట్టకేలకు కొత్త పింఛన్లకు రంగం సిద్ధం చేసింది. కొత్తగా వృద్ధుల పెన్షన్ వితంతులు, దివ్యాంగుల  పెన్షన్,  కార్మికులు చేనేత బీడీ కార్మికుల ఒంటరి మహిళలు కొత్తగా అప్లై చేసుకోవాలని ప్రభుత్వం లేఖ విడుదల చేసింది 
    By Sunka Santhosh 2026-05-23 18:45:52 0 22
    Telangana
    "తుర్కపల్లి - మచ్చబొల్లారంలో కాంగ్రెస్ జోష్.. కొత్త కమిటీలతో పార్టీకి కొత్త ఊపు.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి మరో అడుగు పడింది.  190 తుర్కపల్లి మరియు 191 మచ్చబొల్లారం డివిజన్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మాజీ నాయకుల నివాసంలో ఘనంగా నిర్వహించబడింది.  ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమావేశంలో భాగంగా 191 డివిజన్ అధ్యక్షుడిగా సురేందర్ రెడ్డి ని అధికారికంగా యెన్నునుకున్నారు. ఇక అదే విధంగా శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సర్వేష్ యాదవ్, కొండల్...
    By Sidhu Maroju 2026-05-23 18:45:04 0 34
    Telangana
    తెలంగాణ : విద్యార్థులకు ప్రభుత్వం వారి శుభవార్త
    సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న తెలంగాణ క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ కాలేజ్ లో మధ్యాహ్నo భోజన పథకం అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది. అలాగే పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలలోను విద్యార్థులు ఉదయం బ్రేక్ఫాస్ట్పా, పాలు అందించాలని నిర్ణయించింది. ఇది రానున్న విద్య సంస్థల నుంచి అమలు చేయనట్టు తెలుస్తుంది 
    By Sunka Santhosh 2026-05-23 18:34:55 0 18
    Telangana
    నిజామాబాద్
    ప్రెస్‌మీట్ హైలైట్ పాయింట్స్   నిజామాబాద్‌ అర్బన్ అభివృద్ధికి నిధులు ఇవ్వండి… — ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా   • రెండున్నరేళ్లు గడిచినా నిజామాబాద్ అర్బన్‌కు ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు   • కాంగ్రెస్‌లో పదవులే ముఖ్యం… ప్రజా సమస్యలు కాదు   • ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌కు ORR… నిజామాబాద్‌కు ఎందుకు నిర్లక్ష్యం..?   • ఫిబ్రవరిలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ORR హామీ ఏమైంది..?...
    By Sadaq Sadaq 2026-05-23 17:58:31 0 18
More Blogs
Read More
Entertainment
Renowned Assamese Singer Gayatri Hazarika Passes Away at 44, Tributes Pour In
Renowned Assamese Singer Gayatri Hazarika Passes Away at 44, Tributes Pour In The Assamese music...
By BMA ADMIN 2025-05-21 13:37:06 0 2K
Karnataka
ಡಾ. ವಿಷ್ಣುವರ್ಧನ್ ಮತ್ತು ಬಿ. ಸరోజಾ ದೇವಿಗೆ ಕರ್ನಾಟಕ ರತ್ನ ಗೌರವ
ಖ್ಯಾತ ನಟರು ಡಾ. #ವಿಷ್ಣುವರ್ಧನ್ ಮತ್ತು ನಟಿ #ಬಿ.ಸరోజಾದೇವಿ ಅವರನ್ನು ಮರಣೋತ್ತರವಾಗಿ ಅತ್ಯುನ್ನತ...
By Pooja Patil 2025-09-13 05:38:04 0 186
Telangana
HNK: ఎటిఎంలో చోరీలు...... రాజస్థాన్ ముఠా అరెస్ట్
ఎటిఎం కేంద్రంలో  ఖాతాదరుల దృష్టి మర్చి చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్ కు చెందిన ఏడుగురు...
By Prashanth Goindla 2025-12-28 07:51:29 0 345
Andhra Pradesh
ఇచ్ఛా పురం నుండి తిరుమల వరకు సైకిల్ యాత్ర
ఇచ్చాపురం న కు చెందిన ప్రసాద్ అనే యువకుడు సైకిల్ యాత్ర ఇచ్ఛాపురం నుండి తిరుమల వరకు...
By Mobbu Venkatramana 2026-02-10 12:16:56 8 2K
Andhra Pradesh
జనసేన పార్టీ కువైట్ ఆధ్వర్యంలో ఆత్మీయ విందు కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగ వాసి ప్రసాద్ బాబు
కువైట్ జనసేన పార్టీ కువైట్ కార్యవర్గం ఏర్పాటుచేసిన జనసేన పార్టీ కువైట్ ఎన్నారై టిడిపి కువైట్...
By Benguluri Madhubabu 2026-05-16 12:01:57 0 61
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com