Journalist with 30 Years of Experience
-
1067 Posts
-
35 Photos
-
34 Videos
-
Journalist at Alwal
-
Lives in Hyderabad
-
From Alwal
-
Studied Sp. College at Gurukul English Medium SchoolClass of B.A. JMC
-
Followed by 7 people
-
Experience
5+ Years -
Language
Telugu
-
Current Position
Student
-
State
Telangana -
Assembly Constituency
Malkajgiri -
District
Medchal malkajgiri -
Mandal | Tahasil | Sub Division
Mandal alwal.
Recent Updates
-
"కాంగ్రెస్పై బీజేపీ ఆరోపణల సమరం".|● కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ మీ సేవా కేంద్రం వద్ద ధర్నా. ● దేశ సమగ్రత, జాతీయ భద్రత అంశాలపై బీజేపీ నేతల విమర్శలు. ● కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణ. మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 23: అల్వాల్ మీసేవా కేంద్రం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేశ సమగ్రతకు విఘాతం కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ...0 Comments 0 Shares 15 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
హైడ్రా భూ వివాదంలో ఆర్మీ రక్షణకు హైకోర్టు ఆదేశం.|● లోతుకుంట భూమి వివాదంలో కీలక ఆదేశాలు. ● కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనపై హైడ్రా కమిషనర్పై ఆగ్రహం. ● రేపటిలోగా 10 మంది ఆర్మీ అధికారుల పేర్లు సమర్పించాలని ఆదేశం. మేడ్చల్ మల్కాజిగిరి , జూలై 23: మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంట సర్వే నంబర్లు 1, 2లో ఉన్న భూమి వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద భూమిలో యథాతథ స్థితిని కొనసాగించడంతో పాటు, కోర్టు ఆదేశాల అమలుకు భారత సైన్యం...0 Comments 0 Shares 22 Views 0 Reviews
-
పేపర్ లీక్ కేసులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు.|● యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు ● పరీక్షల అక్రమాలపై వేగవంతమైన విచారణకు కేంద్రం నిర్ణయం ● ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు చర్యలు ప్రారంభం హైదరాబాద్ జూలై 23: పరీక్షల పేపర్ లీక్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇలాంటి కేసులను త్వరగా పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించినట్లు కేంద్రం వెల్లడించింది. యువత...0 Comments 0 Shares 20 Views 0 Reviews
-
"తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ ప్రత్యేక ముద్ర".|● యువ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు. ● ఐటీ, పరిశ్రమల అభివృద్ధిలో కీలక పాత్ర. ● ప్రతిపక్షంలోనూ పార్టీకి ప్రధాన బలంగా కొనసాగుతున్న కేటీఆర్. హైదరాబాద్, జూలై 23: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మరో జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో యువ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న కేటీఆర్, పార్టీ నిర్మాణం నుంచి ప్రభుత్వ...0 Comments 0 Shares 18 Views 0 Reviews
-
"SIR జోరు.. బండబస్తీలో ఇంటింటి దౌరు.|● బండబస్తీ, సాకలి బస్తీ, అయ్యర్ బస్తీ, కుమ్మరి బస్తీల్లో విస్తృత ప్రచారం. ● ప్రతి కుటుంబాన్ని కలిసి ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణపై అవగాహన. ● మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డితో పాటు స్థానిక నాయకుల భాగస్వామ్యం. మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 23: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఆల్వాల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి బండబస్తీ, సాకలి బస్తీ, అయ్యర్ బస్తీ,...0 Comments 0 Shares 17 Views 0 Reviews
-
గౌతమ్ నగర్ RUBకు రూ.34 కోట్ల కేంద్ర నిధులు.|● నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.34 కోట్ల మంజూరు ● ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక ముందడుగు ● ఎంపీ ఈటల రాజేందర్ చొరవతో ప్రాజెక్టుకు ఊతం మేడ్చల్ మల్కాజిగిరి జూలై 23: మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని గౌతమ్ నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.34 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏళ్లుగా వాహనదారులు, స్థానిక ప్రజలను ఇబ్బంది...0 Comments 0 Shares 16 Views 0 Reviews
-
అక్రమ బియ్యం దందాకు బ్రేక్.. పీడీ చట్టంతో చెక్.|● పలుమార్లు కేసులు నమోదైన వ్యక్తిపై నిర్బంధ ఉత్తర్వులు ● అల్వాల్ పోలీసుల చర్యలు.. చర్లపల్లి జైలుకు తరలింపు మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 22: ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యం అక్రమ రవాణా కేసుల్లో పదేపదే నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిపై అల్వాల్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి ఆదేశాల మేరకు హస్మత్పేట్కు చెందిన మంగళ్ సింగ్పై పీడీ యాక్ట్...0 Comments 0 Shares 23 Views 0 Reviews
-
నీట్ వివాదంపై ఆల్వాల్లో కాంగ్రెస్ ఆందోళన.!● ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేతలు ● విద్యార్థులపై లాఠీచార్జిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ● దిష్టిబొమ్మ దహనయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు హైదరాబాద్, జూలై 22: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనతో పాటు నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు బుధవారం ఓల్డ్ ఆల్వాల్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. కేంద్ర...0 Comments 0 Shares 22 Views 0 Reviews
-
బంజారాహిల్స్లో భారీ బంగారం అపహరణ కేసు ఛేదన.|● ఇద్దరు సోదరుల అరెస్ట్.. కిలోకు పైగా నగల స్వాధీనం. ● జ్యువెలరీ కంపెనీ ఉద్యోగే పథకం ప్రకారం నేరానికి పాల్పడినట్లు వెల్లడి. ● టాస్క్ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా కేసు ఛేదింపు. హైదరాబాద్, జూలై 22: బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ జ్యువెలరీ కంపెనీలో జరిగిన భారీ బంగారం అపహరణ కేసును టాస్క్ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు ఛేదించినట్లు టాస్క్ఫోర్స్ డీసీపీ తెలిపారు. ...0 Comments 0 Shares 21 Views 0 Reviews
-
బీజేపీ నేతల అరెస్ట్పై దుమారం.|● హైదరాబాద్లో శాంతియుత నిరసనకు బయలుదేరిన బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ● రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్చందర్ రావుతో పాటు పలువురు నేతలు, కార్యకర్తల నిర్బంధం ● ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్నారని బీజేపీ తీవ్ర విమర్శలు హైదరాబాద్, జూలై 22: హైదరాబాద్లో నిర్వహించిన శాంతియుత నిరసన కార్యక్రమం సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్చందర్ రావుతో...0 Comments 0 Shares 21 Views 0 Reviews
-
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్పై హైకోర్టులో పిటిషన్.|● వార్డుల పునర్విభజన చట్టవిరుద్ధమని ఆరోపణ. ● విచారణ ఆగస్టు 11కు వాయిదా. హైదరాబాద్, జులై 20 : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వార్డుల సరిహద్దులను నిబంధనల ప్రకారం తిరిగి నిర్ధారించే వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఇటీవల రాష్ట్ర...0 Comments 0 Shares 55 Views 0 Reviews
-
ఎన్యుమరేషన్పై ఇంటింటి పర్యటన.|–రాజీవ్ వీకర్ సెక్షన్లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలన. –కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచన. మేడ్చల్ మల్కాజిగిరి : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి రాజీవ్ వీకర్ సెక్షన్లో ఇంటింటి పర్యటన నిర్వహించి ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణ ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హనుమంత్, రేణుక, అఫ్జల్, లడ్డు, రెహ్మత్, ఆరిఫ్, అశోక్, అరుణ్,...0 Comments 0 Shares 41 Views 0 Reviews
-
సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీలో సంచలనం.. ట్రైనీ ఐపీఎస్పై కేసు.|–మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదుతో కేసు నమోదు. –సస్పెన్షన్ అనంతరం విషపూరిత ద్రవం సేవించిన అధికారి. హైదరాబాద్, జులై 20: దేశంలోనే అత్యున్నత పోలీసు శిక్షణా కేంద్రమైన హైదరాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదు మేరకు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్...0 Comments 0 Shares 47 Views 0 Reviews
-
సీవరేజ్ పనులు వేగవంతం చేయాలి.|- లక్ష్మీనగర్లో పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి - గడువులోగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు - నాణ్యతలో రాజీ పడొద్దని కాంట్రాక్టర్కు సూచన మేడ్చల్ మల్కాజిగిరి , జూలై 19: ఆల్వాల్ లోత్కుంటలోని లక్ష్మీనగర్లో కొనసాగుతున్న సీవరేజ్ లైన్ నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని...0 Comments 0 Shares 43 Views 0 Reviews
-
"బండి-ఈటల విభేదాలకు ముగింపు".|- కోల్డ్ వార్కు తెరదించిన బీజేపీ అధిష్టానం - అభయ్ పాటిల్ సమక్షంలో ఆలింగనం చేసుకున్న నేతలు - పార్టీ కోసమే కలిసి పనిచేస్తామని స్పష్టీకరణ హైదరాబాద్, జూలై 18: తెలంగాణ బీజేపీలో గత కొంతకాలంగా కొనసాగుతున్న బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య కోల్డ్ వార్కు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి అభయ్ పాటిల్ సమక్షంలో బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె....0 Comments 0 Shares 55 Views 0 Reviews
-
భాజపా శ్రేణులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం.|- ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని పిలుపు. - అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు. - దొంగ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలని సూచన. హైదరాబాద్, జూలై 18: సికింద్రాబాద్లో నిర్వహించిన భాజపా కార్యవర్గ సమావేశానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీని...0 Comments 0 Shares 52 Views 0 Reviews
-
"సోబర్స్" శకం ముగిసింది.|- 89 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన వెస్టిండీస్ దిగ్గజం - అత్యుత్తమ ఆల్రౌండర్కు యావత్ క్రికెట్ జగత్ నివాళి - క్రికెట్కు చేసిన సేవలకు గుర్తింపుగా 'సర్' బిరుదు. హైదరాబాద్, జూలై 18: ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్గా గుర్తింపు పొందిన వెస్టిండీస్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ (గ్యారీ) సోబర్స్ (89) కన్నుమూశారు. ఆయన మరణంతో ప్రపంచ క్రికెట్లో విషాద ఛాయలు...0 Comments 0 Shares 65 Views 0 Reviews
-
ఎల్లమ్మ కళ్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు.|- భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయం - లక్షలాది మంది రాక నేపథ్యంలో భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి. హైదరాబాద్, జూలై 18: ఈ నెల 21న జరగనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం, 22న నిర్వహించే రథోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో వివిధ...0 Comments 0 Shares 45 Views 0 Reviews
More Stories