Journalist with 30 Years of Experience
-
452 Posts
-
26 Photos
-
31 Videos
-
Journalist at Alwal
-
Studied Sp. College at Gurukul English Medium SchoolClass of B.A. JMC
-
Followed by 7 people
-
Experience
5+ Years -
Language
Telugu
-
Current Position
Journalist
-
State
Telangana -
Constituency
Malkajgiri -
District
Medchal malkajgiri -
Mandal | Tahasil | Sub Division
Mandal alwal.
Recent Updates
-
నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్ ప్రెస్ మీట్.|సికింద్రాబాద్ : ఉత్తర మండల పరిధిలోని కార్ఖానా, బొల్లారం పోలీస్ స్టేషన్ లలో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల నుండి 31 లక్షల విలువైన బంగారు,వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. బోయిన్ పల్లి కి చెందిన శ్రీధర్ అనే ఆభరణాల వ్యాపారి ఇంట్లో పనిమనిషిగా ఉన్న మాధవి, ఆమె భర్త కృష్ణయ్య లు పక్కా...0 Comments 0 Shares 5 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
మొండా డివిజన్ లో సివరేజ్ పైప్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.|మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మోండా డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్, టీచర్స్ కాలనీ, రైల్ నిలయం ప్రాంతాలలో ఎన్నో ఏళ్లుగా మురుగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజల అవస్థలను గుర్తించి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి,అధికారులతో నిరంతరం మాట్లాడి 70 లక్షల రాష్ట్ర ప్రభుత్వ నిధులను కేటాయింపజేశారు. సోమవారం HMWS & SB ద్వారా పనులను, స్థానిక...0 Comments 0 Shares 5 Views 0 Reviews
-
ఈశ్వర చారి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ ఈటల.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : 42% బి సి రిజర్వేషన్ కోసం ప్రాణత్యాగం చేసిన ఈశ్వర చారి కుటుంబాన్ని జగద్గిరిగుట్ట లో పరామర్శించిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... నా 25 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ అనుభవంలో విశ్వకర్మలు చాలా ఎమోషనల్ గా ఉంటారు. ఇమ్మీడియేట్ గా స్పందించే నేచర్ ఉంటుంది. దానికి తోడుగా అనేక రకాల బాధలు కూడా అనుభవిస్తూ ఉంటారు....0 Comments 0 Shares 111 Views 0 Reviews1
-
హైదరాబాద్ లో రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు.|హైదరాబాద్ : గ్లోబల్ సమ్మిట్ వేళ కీలకనిర్ణయాలు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సందర్బంగా ప్రభుత్వ ప్రకటన. రాష్టాన్ని ఆవిష్కరణల కేంద్రంగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. గచ్చిబౌలిలోని యుఎస్ కాన్సులేట్ జనరల్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు. ఫ్యూచర్ సిటీ ప్రధాన రహదారికి రతన్ టాటా పేరు. గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్, విప్రో జంక్షన్ల పేర్లతో కొన్ని రహదారులు. హైదరాబాద్ లోని పలు రోడ్లకు ప్రముఖుల పేర్లు...0 Comments 0 Shares 77 Views 0 Reviews
-
దొంతిరి కార్తీక్ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ రామ్ లీలా మైదానంలో దొంతిరి కార్తీక్ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్బంగా మెగా రక్త దాన శిబిరం కారుణ్య హాస్పిటల్ సహకారం తో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సురేష్ రెడ్డి, యువ కాంగ్రెస్ నాయకులు బొంగునూరి కిషోర్ రెడ్డి, హై కోర్ట్ అడ్వకేట్ ప్రకాష్ రెడ్డి, పండరి యాదగిరి మరియు కార్తీక్ రెడ్డి, మిత్రులు, మరియూ అభిమానులు...0 Comments 0 Shares 76 Views 0 Reviews
-
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో మల్కాజిగిరి పరిధిలో ని ఆల్వాల్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా స్థానిక శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి, హాజరై ప్రసంగిస్తూ ఉద్యకారుల సమస్య ను అసెంబ్లీలో ప్రస్థావిస్తానని, అదేవిదంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కూడా కలసి చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో...0 Comments 0 Shares 93 Views 0 Reviews
-
ది హౌస్ ఆఫ్ మండి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్లోని ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన "ది హౌస్ ఆఫ్ మండి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ " ప్రారంభోత్సవ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ప్రజలకు మరిన్ని ఆహార వసతులు అందుబాటులోకి రావడం ఆనందకరమని...0 Comments 0 Shares 73 Views 0 Reviews
-
ముదిరాజ్ సంఘం నూతన కమిటీ పరిచయం : పాల్గొన్న ఎమ్మెల్యే.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బోయిన్ పల్లి ముదిరాజ్ సంఘం నూతన కమిటీ పరిచయ కార్యక్రమంలో చిన్న తోకట్ట లోని M R బాంకెట్ హాల్ లో నిర్వహించారు. ఈ పరిచయ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా హాజరై కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి భాస్కర్, జాయింట్ సెక్రటరీ సంజీవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బండారి గోవింద్, ట్రెజరర్ రవీందర్ మరియు సభ్యులందరికీ శుభాకాంక్షలు,...0 Comments 0 Shares 77 Views 0 Reviews
-
హైజెనిక్ అండ్ ఆర్గానిక్ సానిటరీ ప్యాడ్స్ ఉచిత పంపిణీ. బాలికలకు అవగాహన కార్యక్రమం.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో వివిఆర్ గ్రూప్స్ వాగ్మిక రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హైజెనిక్ అండ్ ఆర్గానిక్ సానిటరీ ప్యాడ్స్ పంపిణీ కి ముఖ్య అతిథులుగా..తెలంగాణ స్టేట్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ మెంబర్ గోగుల సరిత, లైఫ్ కోచ్ మైనంపల్లి రజిత, కొల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొల్లి కల్పన, సినీ నిర్మాత శ్రీ మల్లికా రెడ్డి,...0 Comments 0 Shares 74 Views 0 Reviews
-
అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన, ఎమ్మెల్యే, కార్పొరేటర్లు.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్గిరి శాసనసభ్యులు, మర్రి రాజశేఖర్ రెడ్డి భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన కు ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే ముందుగా క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల అర్పించి నివాళులర్పించారు. అనంతరం..వెంకటాపురం డివిజన్ భూదేవి నగర్ అంబేద్కర్ సర్కిల్. అల్వాల్ డివిజన్ వెంకట్రావుపేట్ అంబేద్కర్...0 Comments 0 Shares 84 Views 0 Reviews
-
హవాలా డబ్బు వివరాలు వెల్లడించిన NZ. DCP రష్మీ పెరుమాళ్.|సికింద్రాబాద్ : గతేడాది బోయిన్ పల్లి పీఎస్ లో చీటింగ్ కేసు నమోదైంది. 50 లక్షలు క్యాష్ ఇస్తే 10 లక్షలు కలిపి మొత్తం 60 లక్షలు RTGS చేస్తామని నమ్మించారు. బాధితుడి నుంచి 50 లక్షలు తీసుకొని తిరిగి డబ్బు చెల్లించకుండా మోసం చేశారు. ఆ కేసులో నిందితుడిపై నిఘా పెట్టాము. హైదరాబాద్ వస్తున్నట్టు గుర్తించి వెంబడించాము. శామీర్ పేట్ ORR నుంచి మహబూబ్ నగర వరకు...0 Comments 0 Shares 94 Views 0 Reviews
-
హైదరాబాదులో మరో బాలుడిపై వీధి కుక్క దాడి.|హైదరాబాద్ : యూసుఫ్గూడ పరిధిలోని శ్రీలక్ష్మీనరసింహ నగర్ ప్రాంతంలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై దాడి చేసిన వీధి కుక్క. గాయాలపాలైన బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన కుటుంబసభ్యులు. నగరంలో వరుసగా వీధి కుక్కల దాడులు జరుగుతున్నా, ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. Sidhumaroju0 Comments 0 Shares 131 Views 0 Reviews
-
భారీగా హవాలా నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.|సికింద్రాబాద్ : బోయిన్ పల్లి ప్రాంతంలో కారు టైరులో, సీట్ల కింద తరలిస్తున్న రూ.4 కోట్ల నగదు పట్టుకున్న పోలీస్ లు. 4 కోట్ల రూపాయల హవాలా నగదు లభ్యం. సినిమా తరహాలో నగదును కార్లలోని టైర్లు బ్యానర్ సీట్ల కింద భద్రపరిచి హవాలా చేస్తున్నట్లు గుర్తింపు. సంవత్సరం పాటు నిఘా పెట్టి హవాలా తరలిస్తున్న ముఠాను పట్టుకున్న బోయిన్పల్లి క్రైమ్ పోలీసులు, షామీర్పేట్ ఓ ఆర్ ఆర్ వద్ద కారులో లభించిన నగదు....0 Comments 0 Shares 148 Views 0 Reviews
-
శ్రీగణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అల్పాహార సేవ.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తాడు బందు హనుమాన్ దేవాలయంలో శ్రీగణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 41 రోజుల పాటు జరుగుతున్న అయ్యప్ప స్వాముల అల్పాహారం సేవలో భాగంగా, 14వ రోజున భక్తులకు అల్పాహారం అందించడం జరిగింది. ఈ అల్పాహార సేవ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ తో పాటు బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రాగిరి ఆనంద్ బాబు, మాజీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు ముప్పిడి...0 Comments 0 Shares 437 Views 0 Reviews
-
Chinthala Manikya Reddy's 50th birthday celebrations: MP Etela participated.|Medchal malkajgiri. Dist. Alwal. On auccation of Chintala Manikya Reddy Birthday celebration at Alwal. MP Eatala Rajender Malkajgiri MP has attended, along with him were .Ex-Cantonment vise - president Sada Keshav Reddy, Bhanuka Mallikarjun Nominated member, Girivardhan Reddy, Prassana, Malika Rao, Turka Narshima, Raji Reddy, Shekhar Yadav, Srinivas Varma,...0 Comments 0 Shares 86 Views 0 Reviews1
-
కంటోన్మెంట్ సీఈఓ తో ఎంఎల్ఏ శ్రీగణేష్ భేటీ.|సికింద్రాబాద్ : కంటోన్మెంట్ బోర్డు CEO అరవింద్ కుమార్ ద్వివేది ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో కలిసి పలు విషయాలపై చర్చించారు. ముఖ్యంగా బస్తీల పర్యటన సందర్భంగా తన దృష్టికి ప్రజలు తీసుకువచ్చిన కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, ఈనెల 10 వ తేదీన నిర్వహించనున్న కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో CEO గారితో పాటు బోర్డు...0 Comments 0 Shares 86 Views 0 Reviews
-
ఘనంగా 134 డివిజన్ కార్పొరేటర్ జన్మదిన వేడుకలు.|మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను అట్టహాసంగా జరుపుకున్న బిఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి ఆమెను శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి, ఆల్వాల్ బిఆర్ఎస్ నాయకులు శరణ్ గిరి, శోభన్ బాబు, మల్లేష్ గౌడ్ లోకేష్, ప్రశాంత్ రెడ్డి, మోసిన్, సాజిత్,...0 Comments 0 Shares 91 Views 0 Reviews
-
కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నిత్యం ఇంటిని సాకే గృహిణి. మంచిని ప్రజలకు పంచే నాయకురాలిగా మారితే... ఆల్వాల్ 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి లా వుంటారు. అందిన ప్రతి అర్జీలోని ప్రజల సమస్య తన సమస్యగా భావిస్తుంది ఆమె. వచ్చిన ప్రతి పైసా ప్రజలకోసమే వినియోగిస్తుంది ఆమె. అన్యాయం జరిగితే అడగటం లో సివంగి ఆమె. ఆపదలో అండగా నిలిచే శివగామి ఆమె. బడుగు జీవుల...0 Comments 0 Shares 89 Views 0 Reviews
More Stories