• 55 Posts
  • 134 Photos
  • 3 Videos
  • Reporter at Hyderabad
  • Studied Mrs a v n college at
    Class of B.com
  • Male
  • Followed by 8 people
Basic Info
  • Experience
    5+ Years
  • Language
    Hindi , Telugu
Work Info
  • Current Position
    Reporter
Location Info
  • State
    Telangana
  • Constituency
    L B NAGAR
  • District
    K V RANGAREDDY
  • Mandal | Tahasil | Sub Division
    MEDCHAL - MALKAJGIRI
Search
Recent Updates
  • Vizag international fleet 2026
    విశాఖ తీరంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో, నేవీ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి. ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం. విశాఖపట్నం సాగర తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2026 కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో కలిసి పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. #InternationalFleet
    0 Comments 0 Shares 7 Views 0 Reviews
  • Vizag international fleet 2026
    విశాఖ తీరంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో, నేవీ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి. ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం. విశాఖపట్నం సాగర తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2026 కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో కలిసి పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. #InternationalFleet
    0 Comments 0 Shares 7 Views 0 Reviews
  • Sub register get promotion to registarar.
    ఏపీ లో *18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి*   రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖలో 18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి లభించింది. వీరికి పోస్టింగులు ఇస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ మంగళ వారం ఉత్తర్వులు జారీ చేశారు.  ▪️ఎం.పార్వతి (పార్వతీ పురం మన్యం జిల్లా) ▪️బి.అశోక్ (నంద్యాల జిల్లా) ▪️పి. శ్రీనివాసరావు...
    0 Comments 0 Shares 13 Views 0 Reviews
  • Sub registers get promotion to register.
    ఏపీ లో *18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి*   రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖలో 18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి లభించింది. వీరికి పోస్టింగులు ఇస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ మంగళ వారం ఉత్తర్వులు జారీ చేశారు.  ▪️ఎం.పార్వతి (పార్వతీ పురం మన్యం జిల్లా) ▪️బి.అశోక్ (నంద్యాల జిల్లా) ▪️పి. శ్రీనివాసరావు...
    0 Comments 0 Shares 8 Views 0 Reviews
  • Sub registers get promotion to register.
    ఏపీ లో *18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి*   రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖలో 18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి లభించింది. వీరికి పోస్టింగులు ఇస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ మంగళ వారం ఉత్తర్వులు జారీ చేశారు.  ▪️ఎం.పార్వతి (పార్వతీ పురం మన్యం జిల్లా) ▪️బి.అశోక్ (నంద్యాల జిల్లా) ▪️పి. శ్రీనివాసరావు...
    0 Comments 0 Shares 9 Views 0 Reviews
  • Sub registers get promotion to register.
    ఏపీ లో *18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి*   రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖలో 18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి లభించింది. వీరికి పోస్టింగులు ఇస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ మంగళ వారం ఉత్తర్వులు జారీ చేశారు.  ▪️ఎం.పార్వతి (పార్వతీ పురం మన్యం జిల్లా) ▪️బి.అశోక్ (నంద్యాల జిల్లా) ▪️పి. శ్రీనివాసరావు...
    0 Comments 0 Shares 7 Views 0 Reviews
  • In April 5 states elections
    *_ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు_* : పశ్చిమ బెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరి అసెంబ్లీలకు ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చిలో వీటికి ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు._   _ఏప్రిల్‌ నెలలో వివిధ తేదీల్లో వీటికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రాష్ట్రాల అసెంబ్లీల గడువు మే, జూన్‌ నెలల్లో ముగియనుంది....
    0 Comments 0 Shares 12 Views 0 Reviews
  • Ramzan starts from tomorrow
    *_ఆకాశంలో నెలవంక దర్శనం.. రేపటి నుంచే రంజాన్_*   _ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం కానుంది. సౌదీ అరేబియాలో నెలవంక కనిపించినట్లు మతపెద్దలు తెలిపారు._   _అయితే రంజాన్ మాసం దాదాపు 31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతోంది. గతంలో 1995 ఫిబ్రవరి 1వ తేదీన రంజాన్ మాసం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పుడే మళ్లీ ఫిబ్రవరిలో రంజాన్ మాసం...
    0 Comments 0 Shares 14 Views 0 Reviews
  • Actor pratyusha case supreme Court judgememt
    నటి ప్రత్యూష మృతి కేసులో తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు   టాలీవుడ్ సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. రెండు దశాబ్దాలకు పైగా నడుస్తున్న ఈ కేసులో జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. సిద్ధార్థరెడ్డి పిటిషన్‌ను కొట్టివేస్తూ, నాలుగు వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు...
    0 Comments 0 Shares 29 Views 0 Reviews
  • గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంలో గేట్స్ కు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణల గురించి, అమరావతి నిర్మాణం గురించి సీఎం వివరించారు.
    గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంలో గేట్స్ కు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణల గురించి, అమరావతి నిర్మాణం గురించి సీఎం వివరించారు.
    0 Comments 0 Shares 33 Views 0 Reviews
  • ఉండవల్లిలోని వ్యవసాయక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంభిస్తున్నఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడలు నివారిస్తున్న తీరును స్వయంగా పొలంలోకి వెళ్లి గేట్స్ తిలకించారు. అనంతరం అక్కడ రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు. వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రికి, బిల్ గేట్స్‌కు మహిళా రైతులు స్వాగతం పలికారు. వారు వండి తీసుకుచ్చిన స్థానిక వంటలను బిల్ గేట్స్ రుచి చూశారు.
    #APWelcomesBillGates
    #BillGates
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    ఉండవల్లిలోని వ్యవసాయక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంభిస్తున్నఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడలు నివారిస్తున్న తీరును స్వయంగా పొలంలోకి వెళ్లి గేట్స్ తిలకించారు. అనంతరం అక్కడ రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు. వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రికి, బిల్ గేట్స్‌కు మహిళా రైతులు స్వాగతం పలికారు. వారు వండి తీసుకుచ్చిన స్థానిక వంటలను బిల్ గేట్స్ రుచి చూశారు. #APWelcomesBillGates #BillGates #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 86 Views 0 Reviews
  • అమరావతి సచివాలయం సమావేశ మందిరంలో సీఎం, మంత్రులు, సెక్రటరీలతో జరిగిన సమావేశంలో బిల్ గేట్స్ మాట్లాడారు. భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని గేట్స్ కితాబిచ్చారు. డిజిటల్ గవర్నెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో టెక్నాలజీ వాడకంలో చంద్రబాబు గారి కృషిని ప్రశంసించారు. మంత్రుల ప్రశ్నలకు బిల్ గేట్స్ సమాధానం ఇచ్చారు.
    #APWelcomesBillGates
    #BillGates
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    అమరావతి సచివాలయం సమావేశ మందిరంలో సీఎం, మంత్రులు, సెక్రటరీలతో జరిగిన సమావేశంలో బిల్ గేట్స్ మాట్లాడారు. భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని గేట్స్ కితాబిచ్చారు. డిజిటల్ గవర్నెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో టెక్నాలజీ వాడకంలో చంద్రబాబు గారి కృషిని ప్రశంసించారు. మంత్రుల ప్రశ్నలకు బిల్ గేట్స్ సమాధానం ఇచ్చారు. #APWelcomesBillGates #BillGates #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 88 Views 0 Reviews
  • Friends andariki happyaha Shivaratri
    Friends andariki happyaha Shivaratri
    0 Comments 0 Shares 54 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 37 Views 0 Reviews
  • Checkout areas under new ghmc malkajgiri and cyberabad corporations
    Checkout areas under new ghmc malkajgiri and cyberabad corporations
    0 Comments 0 Shares 70 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 41 Views 0 Reviews
  • మహాశివరాత్రి సందర్బంగా ఫణిగిరి కాలనీ సభ్యుల అభ్యర్తన మేరకు మూసి నదిలో ఉన్న స్వయంభు శివలింగేశ్వరునికి శివరాత్రి జాతర పనులు చేయవలసినదిగా గౌరవ మన చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా గారు గత నెల 20/01/2026 రోజున డిప్యూటీ కమిసనరు ghmc గారికి పనులు చేయవలసిందిగా ప్రపోసల్ ద్వారా చేసిన ఆదేశాలతో జిఎచ్ఎంసి బృందం మూసీలో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రంగా నర్సింహ గుప్తా గారు పనులను పర్యవేక్షించడం జరిగింది . ఈ పర్యవేక్షణ లో పాల్గొన్న బీజేపీ నాయకులు , వెంకన్న , రాకేష్ , అంజి గారు , జగన్ , నాగేందర్ గారు , వలి గారు ఉపేందర్ అన్న మరియు ghmc సిబ్బంది మొదలగు వారు వున్నారు .
    మహాశివరాత్రి సందర్బంగా ఫణిగిరి కాలనీ సభ్యుల అభ్యర్తన మేరకు మూసి నదిలో ఉన్న స్వయంభు శివలింగేశ్వరునికి శివరాత్రి జాతర పనులు చేయవలసినదిగా గౌరవ మన చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా గారు గత నెల 20/01/2026 రోజున డిప్యూటీ కమిసనరు ghmc గారికి పనులు చేయవలసిందిగా ప్రపోసల్ ద్వారా చేసిన ఆదేశాలతో జిఎచ్ఎంసి బృందం మూసీలో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రంగా నర్సింహ గుప్తా గారు పనులను పర్యవేక్షించడం జరిగింది . ఈ పర్యవేక్షణ లో పాల్గొన్న బీజేపీ నాయకులు , వెంకన్న , రాకేష్ , అంజి గారు , జగన్ , నాగేందర్ గారు , వలి గారు ఉపేందర్ అన్న మరియు ghmc సిబ్బంది మొదలగు వారు వున్నారు .
    0 Comments 0 Shares 55 Views 0 Reviews
  • Hyderabad becoming 3 municipalities
    Hyderabad becoming 3 municipalities
    0 Comments 0 Shares 72 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com