-
186 Posts
-
230 Photos
-
20 Videos
-
Reporter at Hyderabad
-
Studied Mrs a v n college atClass of B.com
-
Male
-
Followed by 8 people
-
Experience
5+ Years -
Language
Hindi , Telugu
-
Current Position
Reporter
-
State
Telangana -
Constituency
L B NAGAR -
District
K V RANGAREDDY -
Mandal | Tahasil | Sub Division
MEDCHAL - MALKAJGIRI
Recent Updates
-
మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
#ChandrababuNaidu
#AndhraPradesh
స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటించారు.
కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు, దళితుల సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ గారు జీవితాంతం పనిచేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేసుకున్నారు. జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. #ChandrababuNaidu #AndhraPradesh స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటించారు. కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు, దళితుల సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ గారు జీవితాంతం పనిచేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేసుకున్నారు. జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.0 Comments 0 Shares 54 Views 0 ReviewsPlease log in to like, share and comment! -
High court zone in rajendranagarరాజేంద్రనగర్లో తెలంగాణ కొత్త హైకోర్టు జోన్-II భవన సముదాయాలకు శంకుస్థాపనలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారితో కలిసి పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు. *YouTube* https://www.youtube.com/live/3urXyWun0NQ?si=4ZlHV4zw1n3NKN6p *X* https://x.com/i/status/2040658322672812297 *Facebook* https://www.facebook.com/share/v/1CBtqgzx11/0 Comments 0 Shares 61 Views 0 Reviews
-
A p new map with capital amaravathi*అమరావతితో ఆంధ్రప్రదేశ్ కొత్త మ్యాప్.28 జిల్లాల ఆంధ్రప్రదేశ్ మ్యాప్ను ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ మ్యాప్ విడుదల చేసింది.*0 Comments 0 Shares 100 Views 0 Reviews
-
Basara temple renovationబాసరలోని పవిత్ర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి జరగాలని చెప్పారు. ✳️ నిర్మల్ జిల్లా గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని ప్రభుత్వం 225 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తోంది. ఇందుకు సంబంధించిన మాస్టర్...0 Comments 0 Shares 91 Views 0 Reviews
-
See ntr statue open in Karnataka sindanoor.సింధనూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్ రాయచూర్ జిల్లా సింధనూరు గంగావతి రోడ్డు హోసళ్లీ క్యాంపులోని తెలుగు సంఘం కళ్యాణమండపంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్తో కలిసి మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. #NaraLokesh...0 Comments 0 Shares 74 Views 0 Reviews
-
AVN lake field global school inaugurationరంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏవీఎన్ లేక్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు. *YouTube* https://www.youtube.com/live/JN6FxAEzZoQ?si=2SraBe_Bccs_XaJf *X* https://x.com/TelanganaCMO/status/2040080101698830427?s=20 *Facebook* https://www.facebook.com/share/v/1C7yNBC8vc/0 Comments 0 Shares 51 Views 0 Reviews
-
పోలవరంనిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల 'డయాఫ్రం వాల్' ను తక్కువ సమయంలోనే పూర్తి చేయగలిగింది కూటమి ప్రభుత్వం. జగన్ నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ డి-వాల్ పూర్తి కావడంతో చంద్రబాబుగారు చెప్పినట్టు 2027 పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి అవుతుందని .
డయాఫ్రం వాల్ పూర్తి – లక్ష్యం దిశగా పోలవరం.
రికార్డు స్థాయి పనులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తూ, ఇంజనీర్లను పరుగులు పెట్టించడం వల్లనే ఈ అసాధ్యమైన పని సాధ్యమైంది. గత ఐదేళ్లలో కేవలం 3.84 శాతం పనులు మాత్రమే జరిగితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనుల వేగం ఊహించని రీతిలో పెరిగింది. ఈ ఏప్రిల్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావడంతో, ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణం పూర్తి చేయడానికి మార్గం సుగమమైంది. జగన్ హయాంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఐదేళ్లు వెనక్కి వెళ్లగా, ఇప్పుడు చంద్రబాబు తన అనుభవంతో ఆ కాలాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
గోదావరి పుష్కరాలే లక్ష్యం – తొలి దశకు సిద్ధం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదుపరి లక్ష్యం స్పష్టంగా ఉంది. 2027లో రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం తొలి దశను పూర్తి చేసి, జాతికి అంకితం చేయాలని ఆయన కంకణం కట్టుకున్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు పోలవరం జలాలతో అభిషేకం చేయాలనే సంకల్పంతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ, పునరావాస పనులకు నిధులు విడుదల చేసి బాధితులను ఆదుకుంటున్నారు. 2026 చివరి నాటికి ప్రధాన పనులన్నీ పూర్తి చేసి, ఏపీ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.పోలవరంనిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల 'డయాఫ్రం వాల్' ను తక్కువ సమయంలోనే పూర్తి చేయగలిగింది కూటమి ప్రభుత్వం. జగన్ నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ డి-వాల్ పూర్తి కావడంతో చంద్రబాబుగారు చెప్పినట్టు 2027 పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి అవుతుందని . డయాఫ్రం వాల్ పూర్తి – లక్ష్యం దిశగా పోలవరం. రికార్డు స్థాయి పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తూ, ఇంజనీర్లను పరుగులు పెట్టించడం వల్లనే ఈ అసాధ్యమైన పని సాధ్యమైంది. గత ఐదేళ్లలో కేవలం 3.84 శాతం పనులు మాత్రమే జరిగితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనుల వేగం ఊహించని రీతిలో పెరిగింది. ఈ ఏప్రిల్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావడంతో, ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణం పూర్తి చేయడానికి మార్గం సుగమమైంది. జగన్ హయాంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఐదేళ్లు వెనక్కి వెళ్లగా, ఇప్పుడు చంద్రబాబు తన అనుభవంతో ఆ కాలాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి పుష్కరాలే లక్ష్యం – తొలి దశకు సిద్ధం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదుపరి లక్ష్యం స్పష్టంగా ఉంది. 2027లో రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం తొలి దశను పూర్తి చేసి, జాతికి అంకితం చేయాలని ఆయన కంకణం కట్టుకున్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు పోలవరం జలాలతో అభిషేకం చేయాలనే సంకల్పంతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ, పునరావాస పనులకు నిధులు విడుదల చేసి బాధితులను ఆదుకుంటున్నారు. 2026 చివరి నాటికి ప్రధాన పనులన్నీ పూర్తి చేసి, ఏపీ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.0 Comments 0 Shares 97 Views 0 Reviews -
Padi parishram director meet c mముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీ హిల్స్ నివాసంలో జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు చైర్మన్ డాక్టర్ మీనేష్ షా గారు, మదర్ డైరీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జయతీర్థ చారి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవలసిన అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు,...0 Comments 0 Shares 53 Views 0 Reviews
-
Vamaadhara river barrageవంశధార నదిపై నేరడి బ్యారేజి నిర్మాణం గురించి ఏపీ-ఒడిశా రాష్ట్రాల మధ్య 20 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. చంద్రబాబు గారు సరైన కార్యాచరణతో పరిష్కారం దిశగా పోరాటాన్ని నడిపించారు. కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు సహకరించడంతో నేరడి బ్యారేజికి అనుమతులు వచ్చాయి. దీనిపై శ్రీకాకుళం రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తూ చంద్రబాబుగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. #ChandrababuNaidu #AndhraPradesh0 Comments 0 Shares 52 Views 0 Reviews
-
గచ్చిబౌలి పబ్లో డ్రగ్స్ కేసు కలకలం
హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ టీమ్ పోలీసులు పబ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
కోండాపూర్లో ఉన్న క్వాక్ ఎరినా పబ్లో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. అక్కడ “డీజే బ్లాక్ కాఫీ” పేరిట భారీ ఈవెంట్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేశారు.
తనిఖీల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి:
మొత్తం 8 మందికి డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ
డ్రగ్స్ వినియోగం చేసిన అనుమానం
పాజిటివ్ వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తదుపరి చర్యలు:
వారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలింపు
కేసు నమోదు
పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభం
ముఖ్యాంశం
హైదరాబాద్లో పబ్లలో డ్రగ్స్ వినియోగంపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఈ ఘటనతో స్పష్టమైంది.
కొండాపూర్ పబ్లో డ్రగ్స్ దందా – నటి హేమకు నెగెటివ్
హైదరాబాద్లోని కొండాపూర్ ప్రాంతంలోని క్వాక్ ఏరీనా పబ్లో డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. పోలీసుల దాడుల్లో పబ్లో కస్టమర్లకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
ఈ సందర్భంగా మొత్తం 64 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా, ఆరుగురు గంజాయి సేవించినట్లు తేలింది. మరో ఇద్దరికి ఇతర మత్తు పదార్థాలు పాజిటివ్గా వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఇదే పబ్కు వెళ్లిన నటి హేమను కూడా పరీక్షించగా, ఆమెకు డ్రగ్స్ టెస్ట్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ధృవీకరిస్తూ, డ్రగ్ టెస్ట్ కిట్ను చూపిస్తూ వీడియోను విడుదల చేశారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, డ్రగ్స్ సరఫరా వ్యవస్థపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.గచ్చిబౌలి పబ్లో డ్రగ్స్ కేసు కలకలం హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ టీమ్ పోలీసులు పబ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కోండాపూర్లో ఉన్న క్వాక్ ఎరినా పబ్లో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. అక్కడ “డీజే బ్లాక్ కాఫీ” పేరిట భారీ ఈవెంట్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేశారు. 👉 తనిఖీల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి: మొత్తం 8 మందికి డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ డ్రగ్స్ వినియోగం చేసిన అనుమానం పాజిటివ్ వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 👉 తదుపరి చర్యలు: వారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలింపు కేసు నమోదు పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభం ⚠️ ముఖ్యాంశం హైదరాబాద్లో పబ్లలో డ్రగ్స్ వినియోగంపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఈ ఘటనతో స్పష్టమైంది. కొండాపూర్ పబ్లో డ్రగ్స్ దందా – నటి హేమకు నెగెటివ్ హైదరాబాద్లోని కొండాపూర్ ప్రాంతంలోని క్వాక్ ఏరీనా పబ్లో డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. పోలీసుల దాడుల్లో పబ్లో కస్టమర్లకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా మొత్తం 64 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా, ఆరుగురు గంజాయి సేవించినట్లు తేలింది. మరో ఇద్దరికి ఇతర మత్తు పదార్థాలు పాజిటివ్గా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇదే పబ్కు వెళ్లిన నటి హేమను కూడా పరీక్షించగా, ఆమెకు డ్రగ్స్ టెస్ట్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ధృవీకరిస్తూ, డ్రగ్ టెస్ట్ కిట్ను చూపిస్తూ వీడియోను విడుదల చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, డ్రగ్స్ సరఫరా వ్యవస్థపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.0 Comments 0 Shares 90 Views 0 Reviews -
https://whatsapp.com/channel/0029Va809Uk1SWt1teG4Gp0N/8920WHATSAPP.COMTelangana CMO: హైదరాబాద్ హెచ్ఐసీసీలో ప్రతిష్టాత్మక 13వ ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్ - ATEXCON 2026 ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు. *YouTube* https://www.youtube.com/live/OmkZdvPu4_I?si=E1k44lTLQlbp-fyF *X* https://x.com/i/status/2039938332625617399 *Facebook* https://www.facebook.com/share/v/1GYvkpLxCz/Channel • 320K followers • Official updates from the Telangana Chief Minister’s Office (CMO) on the programmes, initiatives, and activities of Hon’ble Chief Minister Sri A. Revanth Reddy.0 Comments 0 Shares 49 Views 0 Reviews
-
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు ఉభయసభల్లో ఆమోదం లభించింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇక బిల్లు చట్టం కానుంది.
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#APThanksModiJi
#Amaravati
#ChandrababuNaidu
#AndhraPradeshఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు ఉభయసభల్లో ఆమోదం లభించింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇక బిల్లు చట్టం కానుంది. #HistoricAmaravatiResolution #APThanksIndia #APThanksModiJi #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh0 Comments 0 Shares 202 Views 0 Reviews -
Chaitanyapuri 3rd bus stop hanuman rallyChaitanyapuri 3rd bus stop hanuman rally0 Comments 0 Shares 58 Views 0 Reviews
-
నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్-నా రాజధాని అమరావతి
అని ఐదుకోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మకమైన రోజుకు దేశ పార్లమెంటు వేదిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానానికి చట్టబద్ధత కల్పించే అమరావతి బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆమోదించడం కోట్లాది ప్రజలు గర్వించదగ్గ సందర్భం. కేంద్రప్రభుత్వానికి, మద్దతుగా నిలిచిన పార్టీలకు కృతజ్ఞతలు.
ఇది ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అమరావతి విజయం .. ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం..
ఇది రైతుల త్యాగాలకు దక్కిన దైవ ఆశీస్సులు.. శాంతియుత పోరాటానికి దక్కిన ఫలితం..
కోట్లాది ప్రజల కోరికను గౌరవించిన కేంద్రం ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా
చరిత్ర-సంస్కృతికి ఆలవాలమైన అమరావతిని నిలిపింది.
జై ఆంధ్రప్రదేశ్..జయహో అమరావతి..
...నారా లోకేష్,
విద్య, ఐటీ శాఖల మంత్రి.
#HistoricAmaravatiResolution
#Amaravati
#AndhraPradeshనా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్-నా రాజధాని అమరావతి అని ఐదుకోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మకమైన రోజుకు దేశ పార్లమెంటు వేదిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానానికి చట్టబద్ధత కల్పించే అమరావతి బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆమోదించడం కోట్లాది ప్రజలు గర్వించదగ్గ సందర్భం. కేంద్రప్రభుత్వానికి, మద్దతుగా నిలిచిన పార్టీలకు కృతజ్ఞతలు. ఇది ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అమరావతి విజయం .. ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం.. ఇది రైతుల త్యాగాలకు దక్కిన దైవ ఆశీస్సులు.. శాంతియుత పోరాటానికి దక్కిన ఫలితం.. కోట్లాది ప్రజల కోరికను గౌరవించిన కేంద్రం ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా చరిత్ర-సంస్కృతికి ఆలవాలమైన అమరావతిని నిలిపింది. జై ఆంధ్రప్రదేశ్..జయహో అమరావతి.. ...నారా లోకేష్, విద్య, ఐటీ శాఖల మంత్రి. #HistoricAmaravatiResolution #Amaravati #AndhraPradesh1 Comments 0 Shares 138 Views 0 Reviews -
అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ శాసనసభ. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన రాష్ట్ర శాసనసభ.
#HistoricAmaravatiResolution
#APAssembly
#Amaravati
#ChandrababuNaidu
#AndhraPradesh
అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ శాసనసభ. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన రాష్ట్ర శాసనసభ. #HistoricAmaravatiResolution #APAssembly #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh0 Comments 0 Shares 229 Views 0 Reviews -
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా ఈ వేడుకలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు.
మిథిలా స్టేడియంలో జరిగిన ఈ తిరుకల్యాణ మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, వాకిటి శ్రీహరి గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, డీజీపీ శివధర్ రెడ్డి గారు, ఉన్నతాధికారులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు.
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ విస్తరణ కోసం తొలిదశ ₹351 కోట్లతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి గారు భూమిపూజ నిర్వహించారు. ఇందులో ₹180 కోట్లతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, ₹96 కోట్లతో ఆలయ పరిసరాల అభివృద్ధి, ₹75 కోట్లతో గోదావరి ఘాట్ అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నారు.భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా ఈ వేడుకలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు. ❇️ మిథిలా స్టేడియంలో జరిగిన ఈ తిరుకల్యాణ మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, వాకిటి శ్రీహరి గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, డీజీపీ శివధర్ రెడ్డి గారు, ఉన్నతాధికారులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. ❇️ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ విస్తరణ కోసం తొలిదశ ₹351 కోట్లతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి గారు భూమిపూజ నిర్వహించారు. ఇందులో ₹180 కోట్లతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, ₹96 కోట్లతో ఆలయ పరిసరాల అభివృద్ధి, ₹75 కోట్లతో గోదావరి ఘాట్ అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నారు.0 Comments 0 Shares 136 Views 0 Reviews -
లాక్డౌన్పై కేంద్రం క్లారిటీ… రూమర్లకు చెక్
చమురు సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించబోతున్నారనే ప్రచారాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
కేంద్ర మంత్రి స్పందన:
కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు.
దేశంలో లాక్డౌన్ విధించేలా ఎలాంటి ప్రతిపాదన లేదని తెలిపారు
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు
ప్రజలకు సూచనలు:
ఇలాంటి రూమర్లను నమ్మకూడదని సూచించారు
బాధ్యతాయుతంగా, ప్రశాంతంగా వ్యవహరించాలని కోరారు
తప్పుడు ప్రచారాలు భయాందోళనలు సృష్టిస్తాయని హెచ్చరించారు
మొత్తంగా, దేశంలో లాక్డౌన్పై ఎలాంటి నిర్ణయం లేదు — ప్రజలు అపోహలకు లోనవ్వకుండా అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని కేంద్రం సూచించింది.లాక్డౌన్పై కేంద్రం క్లారిటీ… రూమర్లకు చెక్ చమురు సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించబోతున్నారనే ప్రచారాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కేంద్ర మంత్రి స్పందన: కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. దేశంలో లాక్డౌన్ విధించేలా ఎలాంటి ప్రతిపాదన లేదని తెలిపారు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు ప్రజలకు సూచనలు: ఇలాంటి రూమర్లను నమ్మకూడదని సూచించారు బాధ్యతాయుతంగా, ప్రశాంతంగా వ్యవహరించాలని కోరారు తప్పుడు ప్రచారాలు భయాందోళనలు సృష్టిస్తాయని హెచ్చరించారు 👉 మొత్తంగా, దేశంలో లాక్డౌన్పై ఎలాంటి నిర్ణయం లేదు — ప్రజలు అపోహలకు లోనవ్వకుండా అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని కేంద్రం సూచించింది.0 Comments 0 Shares 126 Views 0 Reviews -
Dear Sir/Madam,
Government of Telangana Organising *Sri Sita Rama Kalyana Mahotsavam* & Hon'ble Chief Minister Sri.A.Revanth Reddy will participate in *Bhumu Pooja of Temple Development Works* at Bhadrachalam Temple.today i.e.27.03.2026.Live Signal will be available from 09:00 AM onwards please download
*Frequency* :
GSAT-16 KU Band (55East)
D/L Frequency 12508.25 MHz,
Symbol Rate 2Msps
DVBS2 - 8 PSK, FEC 3/4
Polarization - Horizontal
I&PR Dept,Telangana
*YouTube Live Link*
https://youtube.com/live/lJ4KyyY8G6M?feature=sharDear Sir/Madam, Government of Telangana Organising *Sri Sita Rama Kalyana Mahotsavam* & Hon'ble Chief Minister Sri.A.Revanth Reddy will participate in *Bhumu Pooja of Temple Development Works* at Bhadrachalam Temple.today i.e.27.03.2026.Live Signal will be available from 09:00 AM onwards please download *Frequency* : GSAT-16 KU Band (55East) D/L Frequency 12508.25 MHz, Symbol Rate 2Msps DVBS2 - 8 PSK, FEC 3/4 Polarization - Horizontal I&PR Dept,Telangana *YouTube Live Link* https://youtube.com/live/lJ4KyyY8G6M?feature=shar- YouTubeEnjoy the videos and music that you love, upload original content and share it all with friends, family and the world on YouTube.0 Comments 0 Shares 165 Views 0 Reviews
More Stories