I am a graduate my hobbies listen songs and playing cricket
-
307 Posts
-
277 Photos
-
22 Videos
-
Reporter at Hyderabad
-
Lives in Rangareddy
-
From Mamidikuduru (East godavari)
-
Studied ACCOUNTS at Mrs AVN collegeClass of B.com
-
Male
-
Followed by 9 people
-
Experience
5+ Years -
Language
Hindi , Telugu
-
Current Position
Non-Working
-
State
Telangana -
Assembly Constituency
L B NAGAR -
District
K V RANGAREDDY -
Mandal | Tahasil | Sub Division
MEDCHAL - MALKAJGIRI
Recent Updates
-
అసెంబ్లీ భవన మరమ్మతుల పరిశీలన
హైదరాబాద్ :చారిత్రక ప్రాధాన్యం కలిగిన తెలంగాణ శాసనసభ భవనంలో జరుగుతున్న మరమ్మతు, పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రాంగణమంతా తిరిగి పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని, పలు సూచనలు చేశారు.
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, జైవీర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.అసెంబ్లీ భవన మరమ్మతుల పరిశీలన హైదరాబాద్ :చారిత్రక ప్రాధాన్యం కలిగిన తెలంగాణ శాసనసభ భవనంలో జరుగుతున్న మరమ్మతు, పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రాంగణమంతా తిరిగి పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని, పలు సూచనలు చేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, జైవీర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.0 Comments 0 Shares 32 Views 0 ReviewsPlease log in to like, share and comment! -
-
రేపు తెలంగాణలో విద్యాసంస్థల బంద్కు విద్యార్థి సంఘాల పిలుపు
హైదరాబాద్: తెలంగాణలో రేపు విద్యాసంస్థల బంద్కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో విద్యార్థులపై జరిగిన పోలీసు దాడులపై న్యాయపరమైన విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.
అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, **నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)**ను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు కోరాయి. అదేవిధంగా వీబీఎస్ఏ (VBSA) బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
బంద్కు పిలుపు నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పరిస్థితిపై ఆసక్తి నెలకొంది. అధికార యంత్రాంగం శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపడుతోంది.రేపు తెలంగాణలో విద్యాసంస్థల బంద్కు విద్యార్థి సంఘాల పిలుపు హైదరాబాద్: తెలంగాణలో రేపు విద్యాసంస్థల బంద్కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో విద్యార్థులపై జరిగిన పోలీసు దాడులపై న్యాయపరమైన విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, **నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)**ను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు కోరాయి. అదేవిధంగా వీబీఎస్ఏ (VBSA) బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. బంద్కు పిలుపు నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పరిస్థితిపై ఆసక్తి నెలకొంది. అధికార యంత్రాంగం శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపడుతోంది.0 Comments 0 Shares 29 Views 0 Reviews -
-
పార్లమెంట్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసి ఆగస్ట్ 1వ తేదీన జరిగే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
#AlluriSitaramaRajuAirport
#NarendraModi
#ChandrababuNaidu
#AndhraPradeshపార్లమెంట్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసి ఆగస్ట్ 1వ తేదీన జరిగే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. #AlluriSitaramaRajuAirport #NarendraModi #ChandrababuNaidu #AndhraPradesh0 Comments 0 Shares 65 Views 0 Reviews -
"భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వం, స్వేచ్ఛ, ప్రజాస్వామిక విలువలకు ప్రతీకగా ప్రతి భారతీయుడిలో స్ఫూర్తిని నింపే త్రివర్ణ పతాకం.. ‘జాతీయ జెండా ఆమోద దినోత్సవం’ రోజున, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన సమరయోధులను స్మరించుకుందాం.
మన త్రివర్ణ పతాకం వారి త్యాగాలకు, దేశభక్తికి చిరస్మరణీయ ప్రతీక. జాతీయ జెండాను గౌరవించడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ విలువలను ప్రతిరోజూ ఆచరిస్తూ, మన జాతీయ పతాకానికి నిజమైన గౌరవాన్ని అందిద్దాం" అని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు."భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వం, స్వేచ్ఛ, ప్రజాస్వామిక విలువలకు ప్రతీకగా ప్రతి భారతీయుడిలో స్ఫూర్తిని నింపే త్రివర్ణ పతాకం.. ‘జాతీయ జెండా ఆమోద దినోత్సవం’ రోజున, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన సమరయోధులను స్మరించుకుందాం. మన త్రివర్ణ పతాకం వారి త్యాగాలకు, దేశభక్తికి చిరస్మరణీయ ప్రతీక. జాతీయ జెండాను గౌరవించడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ విలువలను ప్రతిరోజూ ఆచరిస్తూ, మన జాతీయ పతాకానికి నిజమైన గౌరవాన్ని అందిద్దాం" అని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు.0 Comments 0 Shares 33 Views 0 Reviews -
MNKLIS Projectమక్తల్ – నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు (MNKLIS) భూ సేకరణ విషయంలో పనులు జాప్యం జరగొద్దని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుతో పాటు కొడంగల్ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి గారు సమీక్షించారు. ✅ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు భూసేకరణ పనులు జాప్యం జరగొద్దని, భూసేకరణకు అవసరమైన సర్వేయర్ల...0 Comments 0 Shares 31 Views 0 Reviews
-
-
Hakimpet kodangal education clubవికారాబాద్ జిల్లా, దుద్యాల్ మండలం, హకీంపేటలో *కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్* పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు *YouTube* https://www.youtube.com/live/AF7w7I77w40?si=iUo9BMRa0RZQYxpc *X* https://x.com/TelanganaCMO/status/2079532668967166137?s=20 *Facebook* https://www.facebook.com/share/v/1BNMWcLHGv/0 Comments 0 Shares 37 Views 0 Reviews
-
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు రేపటి నుంచి రెండు రోజుల పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా దుద్యాల్ మండలం హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షిస్తారు.
రాత్రి కొడంగల్లో బసచేసి మరుసటి రోజు (22వ తేదీన) నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. SIR కొనసాగుతున్న తీరును ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తారు. మధ్యాహ్నం తర్వాత తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారు.ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు రేపటి నుంచి రెండు రోజుల పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా దుద్యాల్ మండలం హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. రాత్రి కొడంగల్లో బసచేసి మరుసటి రోజు (22వ తేదీన) నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. SIR కొనసాగుతున్న తీరును ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తారు. మధ్యాహ్నం తర్వాత తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారు.0 Comments 0 Shares 63 Views 0 Reviews -
ఇండియా గేట్ వద్ద కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పలువురు అదుపులోకి
న్యూఢిల్లీ: పేపర్ లీకుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఇండియా గేట్ వద్ద మెరుపు ధర్నా నిర్వహించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
ధర్నాకు దిగిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయలేరని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
పేపర్ లీకులకు బాధ్యులైన వారందరిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.ఇండియా గేట్ వద్ద కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పలువురు అదుపులోకి న్యూఢిల్లీ: పేపర్ లీకుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఇండియా గేట్ వద్ద మెరుపు ధర్నా నిర్వహించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ధర్నాకు దిగిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయలేరని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. పేపర్ లీకులకు బాధ్యులైన వారందరిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.0 Comments 0 Shares 73 Views 0 Reviews -
C M revanth reddy participated foundation stoneమేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ లో తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత, ప్రజాకవి అందెశ్రీ గారి స్మృతి వనం, విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు *YouTube* https://www.youtube.com/live/35URHv-b8TI?si=0OZU-0SArXO-3qbs *X* https://x.com/TelanganaCMO/status/2078451183853994343?s=20 *Facebook*...0 Comments 0 Shares 48 Views 0 Reviews
-
Cm revanth reddy congratulated narimallia pravalikaచైనాలోని ఒర్డోస్లో జరిగిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2026లో మహిళల 4×400 మీటర్ల రిలే పోటీలో స్వర్ణ పతకం సాధించిన #TGSWREIS ఆధ్వర్యంలోని గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థిని నరిమళ్ల ప్రవల్లికను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఉన్నతాధికారులతో కలిసి ప్రవల్లిక ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి...0 Comments 0 Shares 53 Views 0 Reviews
-
Hyderabad space tek company sky root aerospaceపూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం విక్రమ్-1ను విజయవంతంగా పరీక్షించిన స్కైరూట్ ఏరోస్పేస్కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మిషన్ ఆగమన్లో భాగంగా నిర్వహించిన విక్రమ్-1 టెస్ట్ ఫ్లైట్-1 విజయం భారత అంతరిక్ష రంగ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని, తెలంగాణకు గర్వకారణమని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. 🚀...0 Comments 0 Shares 63 Views 0 Reviews
-
*అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో 12 కోవిడ్ కేసులు నమోదు..!*
*కడప జిల్లాకు చెందిన ముగ్గురు, కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు మృతి.*
*మరణించిన వారందరికీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నాయి.*
*జూన్ 26 నుంచి జూలై 16 వరకు 12 కోవిడ్ కేసులు నమోదు.*
*ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ముందు జాగ్రత్తలు పాటించాలి.*
*వైద్యులు, ఆసపత్రుల సిబ్బందిని అప్రమత్తం చేస్తాం.*
*: వైద్యారోగ్య శాఖ**అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో 12 కోవిడ్ కేసులు నమోదు..!* *కడప జిల్లాకు చెందిన ముగ్గురు, కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు మృతి.* *మరణించిన వారందరికీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నాయి.* *జూన్ 26 నుంచి జూలై 16 వరకు 12 కోవిడ్ కేసులు నమోదు.* *ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ముందు జాగ్రత్తలు పాటించాలి.* *వైద్యులు, ఆసపత్రుల సిబ్బందిని అప్రమత్తం చేస్తాం.* *: వైద్యారోగ్య శాఖ*0 Comments 0 Shares 116 Views 0 Reviews -
హైదరాబాద్లో డ్రగ్స్ కేసు: ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్
హైదరాబాద్లో డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంగళ్హాట్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో ఓ ఎమ్మెల్సీ కుమారుడు భరత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ కేసులో భరత్తో పాటు మరికొందరిని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.
అరెస్టు చేసిన వారిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్, ఇతర ఆధారాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో డ్రగ్స్ సరఫరా నెట్వర్క్, ఇతర సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ కేసుకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.హైదరాబాద్లో డ్రగ్స్ కేసు: ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్ హైదరాబాద్లో డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంగళ్హాట్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో ఓ ఎమ్మెల్సీ కుమారుడు భరత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ కేసులో భరత్తో పాటు మరికొందరిని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. అరెస్టు చేసిన వారిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్, ఇతర ఆధారాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో డ్రగ్స్ సరఫరా నెట్వర్క్, ఇతర సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసుకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.0 Comments 0 Shares 127 Views 0 Reviews -
Ivvaltnunchi bonaluగోల్కొండ కోటపై శ్రీ జగదాంబ మహంకాళి అమ్మ వారికి తొలి బోనం సమర్పణతో ఆషాఢమాస ఆధ్యాత్మిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతున్న ఈ పవిత్ర వేళ, ఆ జగన్మాత ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు ప్రసాదించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ భక్తి, శక్తి, ఐక్యతకు చిరస్మరణీయ చిహ్నమని పేర్కొన్నారు. అమ్మవారిపై అచంచల...0 Comments 0 Shares 55 Views 0 Reviews
-
Andhra pradesh former minister mudragada padbhanam expiredఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, లోక్సభ మాజీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం గారి ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శాసనసభ్యుడిగా, లోక్సభ సభ్యుడిగానే కాకుండా ప్రజా నాయకుడిగా సమస్యల పరిష్కారంలో ముందుండి పోరాడారని కొనియాడారు. ముద్రగడ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు...0 Comments 0 Shares 77 Views 0 Reviews
More Stories