-
768 Posts
-
2 Photos
-
17 Videos
-
Followed by 12 people
-
Current Position
Reporter
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
నగర అభివృద్ధిని అడ్డుకున్న వైసిపి*ప్రచురణార్థం* *18-02-2026* *నగరాభివృద్ధిని అడ్డుకున్న వైసిపి కౌన్సిల్...త్వరలో పీడ విరగడ* *రాబోయే కొత్త కౌన్సిల్ తో రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రామ్ వాటర్ సమస్యలకు పరిష్కారం : ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)* *గురునానక్ కాలనీలో నూతన ఇన్ఫ్రారెడ్ రోడ్ రిపేరింగ్ మొబైల్ మిషన్...0 Comments 0 Shares 4 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
-
-
గత ప్రభుత్వం తెచ్చిన జీవోతో ప్రభుత్వ స్కూళ్లకుబాలలు దూరం*గత ప్రభుత్వం తెచ్చిన జీవో 117తో ప్రభుత్వ స్కూళ్లకు బాలల దూరం!* *వన్ క్లాస్ – వన్ టీచర్ పాఠశాలలను 33శాతానికి పెంచాం* *రూ.1000 కోట్లతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తాం* *శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్* అమరావతి: గత ప్రభుత్వం 2019-24 నడుమ జీవో 117 తేవడంతో పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు, ఎన్నికల సమయంలో ఇచ్చిన...0 Comments 0 Shares 33 Views 0 Reviews
-
నులిపురుగుల నివారణ పై అవగాహన*విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ* ****************************** మంగళగిరి వీవర్స్ కాలనీ నగరపాలక సంస్థ హైస్కూల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఇందిరానగర్ యూపీహెచ్సీ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు హాజరై విద్యార్థులకు మాత్రలు...0 Comments 0 Shares 33 Views 0 Reviews
-
రాణి గారి తోట వాటర్ ట్యాంకులు త్వరలో ప్రజలకు అందజేయాలని విజ్ఞప్తి*విజయవాడ నగరపాలక సంస్థ* *17-02-2026* *రాణి గారి తోట లోగల వాటర్ ట్యాంక్ నీరు ను ప్రజలకు త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోండి* *విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు* రాణి గారి తోట లోగల నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ ను త్వరగా పూర్తిచేసి, అందుబాటులో తీసుకొచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని...0 Comments 0 Shares 32 Views 0 Reviews
-
-
-
బిల్ గేట్స్ గారికి సాదర స్వాగతం పలికిన జిల్లా ఎస్పీకృష్ణాజిల్లా పోలీస్ *బిల్ గేట్స్ గారికి సాదర స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,* RTGS టెక్నాలజీ, వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక అంశాల చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనార్ధం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి విచ్చేసిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గారికి జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., గారు పుష్పగుచ్చం అందజేసి సాదర...0 Comments 0 Shares 48 Views 0 Reviews1
-
ఇంద్రకీలాద్రిపై శివనామస్మరణ వైభవంగాపత్రికా ప్రకటన ఇంద్రకీలాద్రిపై శివనామ స్మరణం - వైభవంగా శ్రీ మల్లేశ్వరస్వామి వారి లింగోద్భవ కాల అభిషేకములు, దివ్య కల్యాణ మహోత్సవం. విజయవాడ: శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి పర్వతంపై మహా శివరాత్రి పర్వదిన వేడుకలు ఆధ్యాత్మిక పరవశంలో మునిగితేలాయి. ముక్కంటిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తజన సందోహంతో కనకదుర్గమ్మ కొండ "కైలాసాన్ని"...0 Comments 0 Shares 43 Views 0 Reviews
-
-
-
-
-
పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్మీడియా పాయింట్... పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్లతో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మూడోసారి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ గాడి తప్పిన వ్యవస్థను ఆర్థిక సంక్షోభం నుంచి పురోగతి వైపు, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించే విధంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మూలధన వ్యయం విషయంలో గత సంవత్సరం రూ.39,498...0 Comments 0 Shares 57 Views 0 Reviews
-
-
మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు*ప్రచురణార్థం* *14-02-2026* మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందుకు ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబ సమేతంగా హాజరు మంత్రి నివాసంలో సకుటుంబ సమేతంగా ప్రజా ప్రతినిధుల ఆత్మీయ కలయిక విజయవాడ : గుంటూరు, విజయవాడ పార్లమెంటు పరిధిలోని ప్రజాప్రతినిధులతో ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్...0 Comments 0 Shares 57 Views 0 Reviews
-
మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు*ప్రచురణార్థం* *14-02-2026* మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందుకు ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబ సమేతంగా హాజరు మంత్రి నివాసంలో సకుటుంబ సమేతంగా ప్రజా ప్రతినిధుల ఆత్మీయ కలయిక విజయవాడ : గుంటూరు, విజయవాడ పార్లమెంటు పరిధిలోని ప్రజాప్రతినిధులతో ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్...0 Comments 0 Shares 51 Views 0 Reviews
More Stories