-
1112 Posts
-
2 Photos
-
47 Videos
-
Followed by 18 people
-
Current Position
Reporter
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
గల్ఫ్ వలసదారుడు విదేశీ కార్మికుల క్షేమమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం లక్ష్యంప్రవాసాంధ్రుల కోసం ఏపీఎన్ఆర్టీ అద్భుత సేవలు - గల్ఫ్ వలసదారులు, విదేశీ కార్మికుల సంక్షేమమే ఏపీ ప్రభుత్వ లక్ష్యం - తెలంగాణ ఎన్నారై సలహా కమిటీతో మంత్రి కొండపల్లి అమరావతి, మే 20 : గల్ఫ్ వలసదారులు మరియు విదేశీ కార్మికుల సంక్షేమం కోసం ఒక సమగ్రమైన ఎన్నారై (NRI) విధానాన్ని రూపొందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో...0 Comments 0 Shares 45 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
ఆంధ్రా అంగన్వాడీలో విద్యా విప్లవానికి శ్రీకారం*పత్రికా ప్రకటన* *విజయవాడ, తేదీ: 15.05.2026* *• అచ్చ ప్రాజెక్టుతో అంగన్వాడీ కేంద్రాల్లో విద్యా విప్లవానికి శ్రీకారం* *• అంగన్వాడీ కార్యకర్తలే ప్రభుత్వ పథకాల అసలైన బలస్తంభాలు* *• తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపాల్సిన ఆవశ్యకత ఉంది* *• స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేయాలి* *- మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ....0 Comments 0 Shares 57 Views 0 Reviews
-
మచిలీపట్నంలో మైనర్ బాలికపై అసభ్యకరమైన ప్రవర్తన కేసుకు సిద్ధమైన పోలీసులుమచిలీపట్నంలో మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన.. ఫోక్సో కేసుకు సిద్ధమైన పోలీసులు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన వివరాలను బాలిక రెండు రోజుల తర్వాత తన తల్లికి చెప్పడంతో విషయం బయటపడింది. పోలీసుల వివరాల ప్రకారం.. మచిలీపట్నం నిజాంపేట ప్రాంతంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న కుటుంబానికి చెందిన మైనర్ బాలికపై ఇంటి యజమాని...0 Comments 0 Shares 58 Views 0 Reviews
-
కొంత ప్రైవేటీకరణతో ఆర్టీసీకి ఊరట ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణAvja కృష్ణా కొంత ప్రైవేటీకరణతోనే ఆర్టీసీకి ఊరట: ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల ప్రైవేటీకరణ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి అని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ స్పష్టం చేశారూ ... కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు సబ్సిడీ ఇస్తున్నప్పటికీ, ఒక్కో బస్సు ధర సుమారు రూ. 1.60 కోట్ల నుండి రూ....0 Comments 0 Shares 55 Views 0 Reviews
-
ప్రధాని ముఖ్యమంత్రి సూచనలతో ఇంధన పొదుపు కార్యక్రమాన్ని చేపట్టిన మిల్క్ యూనియన్ చైర్మన్ ఆంజనేయులుకృష్ణా *ప్రధాని, ముఖ్యమంత్రి సూచనలతో ఇంధన పొదుపు చర్యలు చేపట్టిన కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు* పాడి రైతులతో కలిసి సైకిల్ యాత్ర చేసిన చలసాని ఆంజనేయులు హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల గ్రామాలకు సైకిల్పై ప్రయాణం సాగిస్తూ పాడి రైతులతో మాట్లాడిన చలసాని ఆంజనేయులు “పాడి రైతు సంక్షేమం మన మతం - అలుపెరగని సేవ మన...0 Comments 0 Shares 55 Views 0 Reviews
-
డివిజన్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తాం*ప్రెస్ నోట్* 16-5-26 *డివిజన్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తాం* *ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాల మేరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్* *ప్రజా దర్బార్ కు పోటెత్తిన ప్రజా సమస్యలు* *55వ డివిజన్ ప్రజాదర్బార్లో ప్రజల నుంచి అర్జీలు తీసుకున్న నాగుల్ మీరా ఎంఎస్ బేగ్* విజయవాడ( పశ్చిమ నియోజకవర్గం) విజయవాడ...0 Comments 0 Shares 56 Views 0 Reviews
-
క్యూఆర్ కోడ్ ఆధారత డిజిటల్ డోర్ నంబరింగ్ వ్యవస్థపై ఒకటి రెండు మూడు సిబ్బందికి ప్రత్యేక శిక్షణవిజయవాడ నగరపాలక సంస్థ 16-05-2026 *క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నంబరింగ్ వ్యవస్థపై సర్కిల్ 1, 2,3 సిబ్బందికి ప్రత్యేక శిక్షణ* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన శాఖ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న “క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నంబరింగ్ వ్యవస్థ” అమలుకు సంబంధించి విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సర్కిల్ 1,2,3 సిబ్బందికి, ప్రధాన...0 Comments 0 Shares 58 Views 0 Reviews
-
ప్లాస్టిక్ రహిత ఆంధ్ర ప్రదేశ్ నిర్మిద్దాం గద్దె రామ్మోహన్విజయవాడ నగరపాలక సంస్థ 16-05-2026 *ప్లాస్టిక్ రహిత ఆంధ్ర ప్రదేశ్ ను నిర్మిద్దాం . గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు* ప్లాస్టిక్ రహిత ఆంధ్ర ప్రదేశ్ ను నిర్మిద్దాం అని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం కోనేరు బసవయ్య చౌదరి హై స్కూల్ పటమట నందు...0 Comments 0 Shares 55 Views 0 Reviews
-
అది సూక్ష్యమైన అంబేద్కర్ విగ్రహాన్ని తయారు చేయించిన జనసేన నాయకురాలు ఫాతిమారాణివిజయవాడ అతి సూక్ష్మమైన అంబేడ్కర్ బంగారు విగ్రహాన్ని తయారు చేయించిన గోపాలపురం జనసేన నాయకురాలు దిరిసిన ఫాతిమారాణి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానుకగా అందచేయనున్నట్లు ప్రకటించిన ఫాతిమారాణి పాతిమారాణి.. జనసేన నాయకురాలు అంబేద్కర్ పై ఉన్న అపారమైన గౌరవంతో అంగుళం లోపు సూక్ష్మ కళాఖండాన్ని తయారు చేయించాం విజయవాడలో ఉన్న అంబేద్కర్ విగ్రహం నమూనాతో ఈబంగారు...0 Comments 0 Shares 63 Views 0 Reviews
-
ప్రతి శుక్రవారం నాన్ వెహికల్ డే పాటించాలి*ప్రతి శుక్రవారం ‘నాన్-వెహికల్ డే’ పాటించాలి* *సైకిల్పై 2వ డివిజన్ 19 కీ.మీ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పర్యటన* *2వ డివిజన్లో రూ.70 వేల స్వయం ఉపాధి వస్తువులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్* *++++* ప్రతి శుక్రవారం ‘నాన్-వెహికల్ డే’గా ప్రభుత్వం ప్రకటించిందని, అందువల్ల...0 Comments 0 Shares 67 Views 0 Reviews
-
22 భూ సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా రాష్ట్రానికి ఆదర్శంపత్రిక ప్రకటన *22ఏ భూ సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా రాష్ట్రానికే ఆదర్శం* *290 దరఖాస్తులకు సంబంధించి 74 ఎకరాలను 22ఏ జాబితా నుండి తొలగించాం* *మరో 202 అర్జీలను 15 రోజులలలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించాం* *ఏలూరులో నిర్వహించిన 22ఏ మెగా పరిష్కార మేళా లో స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి దరఖాస్తులు స్వీకరించి, వాటిని అధికారులతో కలిసి పరిశీలించి పరిష్కారానికి చర్యలు...0 Comments 0 Shares 72 Views 0 Reviews
-
నార్త్ జోన్ అకాడమీలో మీ 14 నుంచి 17 వరకు ప్రత్యేక వికెట్ కీపింగ్ మాస్టర్ శిక్షణAndhra Cricket Association (ACA) ఆధ్వర్యంలో నార్త్ జోన్ అకాడమీలో మే 14 నుంచి 17 వరకు ప్రత్యేక వికెట్ కీపింగ్ మాస్టర్ శిక్షణ అమరావతి, మే 14–17: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆధ్వర్యంలో మే 14 నుంచి 17 వరకు విజయనగరంలోని నార్త్ జోన్ అకాడమీలో నిర్వహించనున్న ప్రత్యేక వికెట్ కీపింగ్ మాస్టర్ క్లాస్కు మాజీ భారత వికెట్ కీపర్ కిరణ్ మోరే హాజరుకానుండటం రాష్ట్ర క్రికెట్ రంగానికి...0 Comments 0 Shares 64 Views 0 Reviews
-
స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో లోపం*స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో లోపం* గడ్డర్లు తొలగించి తిరిగి నిర్మాణం *పనులు ఆలస్యం అయ్యే అవకాశం* అమరావతి రాజధాని కనెక్టివిటీ కోసం ఏర్పాటు చేస్తున్న స్టీలు బ్రిడ్జిలో నిర్మాణ లోపం బయటపడింది. రాజధాని నగరం నుండి నేరుగా 16వ నెంబరు జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు వంతెన నిర్మాణం ఇతర పనులకు కలిపి రూ.68 కోట్లు కేటాయించారు. ఉండవల్లి నుండి మణిపాల్ వరకూ ఎలివేటెడ్...0 Comments 0 Shares 69 Views 0 Reviews
-
పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు*పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...* దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.లీటరు పెట్రోల్పై సగటున రూ.3, డీజిల్పై రూ.3 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. శుక్రవారం నుంచి పెరిగిన ధరల ప్రకారం దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మారనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్పై రూ3.29, డీజిల్పై రూ.3.14,...0 Comments 0 Shares 69 Views 0 Reviews
-
ఈనెల 11న ఆర్ టి ఐ హెచ్ స్టార్ట్ అప్ ఎక్స్పో జాతీయ సాంకేతిక దినోత్సవం కలెక్టర్ లక్ష్మీశ*పత్రికా ప్రకటన* *ఎన్టీఆర్ జిల్లా, మే 09, 2026* *ఈ నెల 11న ఆర్టీఐహెచ్- స్టార్టప్ ఎక్స్పో* - *జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు* - *యువ ఆవిష్కర్తల మేధో ప్రదర్శనకు సరైన వేదిక* - *జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ* ఈ నెల 11న జాతీయ సాంకేతిక దినోత్సవం (National Technology Day) సందర్భంగా విజయవాడ,...0 Comments 0 Shares 85 Views 0 Reviews
-
కొండ ప్రాంత ప్రజలకు అండగా ఉంటాం కేసినేని చిన్ని*ప్రెస్ నోట్* 9-5-2026 *కొండ ప్రాంతాల ప్రజలకు అండగా ఉంటాం* *విజయవాడ కొండ ప్రాంతాల ప్రజలకు ఎంపీ చిన్ని శుభవార్త* *ఎమ్మెల్యే ఎంపీస్ మీట్లో జీవో నెంబర్ 30 పై సీఎం కీలక ప్రకటన* *మూడు నెలల్లో కొండ పోరంబోకు ప్రాంతాల్లో స్థలాలు రెగ్యులరైజేషన్ పై జిల్లా యంత్రాంగానికి కీలక ఆదేశాలు* *సీఎంతో జరిగిన మీటింగ్ వివరాలు తెలిపిన ఎంపీ కేశినేని చిన్ని*...0 Comments 0 Shares 93 Views 0 Reviews
-
ఘనంగా 90 వసంతాల ఆకాశవాణి వేడుకల నిర్వహణ*పత్రికా ప్రకటన* *విజయవాడ, తేదీ: 09.05.2026* *• ఘనంగా 90 వసంతాల ఆకాశవాణి వేడుకల నిర్వహణ* *• రేపు తుమ్మలపల్లి కళా క్షత్రంలో స్వర సంధ్య మ్యూజికల్ కార్యక్రమం* *• విశ్వసనీయతకు మారుపేరు ఆకాశవాణి - నేటి తరానికీ స్ఫూర్తిదాయకం* ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఆదేశాల మేరకు...0 Comments 0 Shares 88 Views 0 Reviews
-
విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్*విజయవాడ ఇంద్రకిలాద్రి క్షేత్రానికి విచ్చేసిన యువ నేత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు* *అమ్మవారి ఆలయానికి శనివారం ఉదయం విచ్చేసిన లోకేష్ బాబుకు ఘన స్వాగతం పలికిన* *దేవాదాయ శాఖ కమిషనర్* *రామచంద్ర మోహన్*, *ఆలయ ఈవో శీనా నాయక్, పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ( గాంధీ ), పాలకమండలి సభ్యులు* *వేద పండితులు స్వాగతం పలికి అమ్మవారి సన్నిధిలోకి తోడుకొని...0 Comments 0 Shares 89 Views 0 Reviews
More Stories