-
77 Posts
-
0 Photos
-
0 Videos
-
Followed by 1 people
-
Current Position
Reporter
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి ఆర్జీలు స్వీకరిస్తున్న పశ్చిమ ఎమ్మెల్యే సృజనా చౌదరిBreaking.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ లో పాల్గొన్న MLA సుజనా చౌదరి ప్రజల వద్ద నుంచి వినతి పత్రాలు తీసుకోవటమే కాకుండా వారి సమస్యను అడిగి తెలుసుకొన్న సుజనా చౌదరి .. కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు నాగుల్ మీరా, పైలా సోమినాయుడు.. అడ్డూరి శ్రీరామ్, వివిధ శాఖలకు చెందిన అధికారులు.. *సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గం MLA* ఈ రోజు పశ్చిమ...0 Comments 0 Shares 17 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా గద్దె అనురాధ నియామకం*ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గా గద్దె అనురాధ నియామకం*0 Comments 0 Shares 17 Views 0 Reviews
-
విద్యారంగంలో విప్లవాత్మమైన మార్పులు చేస్తున్న నారా లోకేష్ ని కొనియాడిన ఎమ్మెల్యేగద్దె రామ్మోహన్ రావువిద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్న నారా లోకేష్ –4వ డివిజన్లో అంగన్వాడీ స్కూల్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ +++++ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారని తూర్పు నియోజవకర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. ...0 Comments 0 Shares 18 Views 0 Reviews
-
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి బాపూజీ పేరు మార్చాలని చూసే ప్రధాని మోడీ గారు అభినవ గాడ్సేBREAKING విజయవాడ *వైఎస్ షర్మిలా రెడ్డి* APCC ఛీఫ్ - బాపూజీ పేరు మార్చాలని చూసే ప్రధాని మోడీ గారు అభినవ గాడ్సే. - నాథూరామ్ కి వారసుడు. - అనాడు గాడ్సే మహాత్మను భౌతికంగా హత్య చేస్తే, - నేడు బాపుజీ పేరు తొలగించి గాంధీజీ ఆశయాలను,స్వాతంత్ర్యపు లక్ష్యాలను, - నేర్పిన సిద్ధాంతాలను తుడిచిపెట్టి మోడీ...0 Comments 0 Shares 17 Views 0 Reviews
-
ఏపీ వర్క్స్ బోర్డ్ ఏడాది కాలం పనితీరు దేశానికి ఆదర్శంపత్రికా ప్రకటన విజయవాడ, 16-12-2025 - ఏపీ వక్ఫ్ బోర్డ్ ఏడాది కాలం పనితీరు దేశానికి ఆదర్శంగా నిలిచింది. - రాష్ట్రవ్యాప్తంగా 953 నోటీసులు జారీ చేసి, 820 ఎకరాల వక్ఫ్ భూమిని రక్షించేందుకు చర్యలు చేపట్టాం. - 650 కోట్ల విలువైన వక్ఫ్ భూమి విషయంలో జరిగిన 89 అక్రమ సేల్ డీడ్ల ను రద్దు చేయించాం. - గత ఏడాదితో పోలిస్తే రూ.3.50 కోట్ల అదనపు ఆదాయం సాధించాం. ...0 Comments 0 Shares 16 Views 0 Reviews
-
ఎన్టీఆర్ జిల్లా పదవ తరగతి ఉత్తీర్ణతలో జిల్లాను అగ్రగామిగా నిలపాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస*పత్రికా ప్రకటన* *ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 16, 2025* *పకడ్బందీగా 100 రోజుల కార్యాచరణ* - *ప్రతి విద్యార్థిపైనా ప్రత్యేక దృష్టిపెట్టండి* - *ప్రగతిపై నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి* - *పదో తరగతి ఉత్తీర్ణతలో జిల్లాను అగ్రగామిగా...0 Comments 0 Shares 16 Views 0 Reviews
-
బాలల సంరక్షణ కేంద్రాల్లో జిల్లా స్థాయి కమిటీ తనిఖీలు*పత్రికా ప్రకటన* *ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 16, 2025* *బాలల సంరక్షణ కేంద్రాల్లో జిల్లా స్థాయి కమిటీ తనిఖీలు* ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నిర్మల శిశు భవన్, మాంగో హోమ్, బేతనీ హోమ్ మరియు దీపనివాస్ బాలల సంరక్షణ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ మరియు కమిటీ చైర్మన్ ఎస్.ఇలక్కియ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీ తనిఖీలు నిర్వహించారు. ముందుగా నిర్మల శిశు భవన్ ను...0 Comments 0 Shares 18 Views 0 Reviews
-
25 పాయింట్స్ ఉన్న నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చరిత్రలోనే మైలురాయి25.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించటం- ఖరిఫ్ 2025–26 ధాన్యం సేకరణలో రాష్ట్ర చరిత్రలోనే మైలురాయి- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్- విజయవాడ- 16 డిసెంబర్ 2025- ఖరిఫ్ 2025–26 సీజన్లో మునుపెన్నడూ లేని విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ద్వారా 16 డిసెంబర్ 2025 నాటికి రాష్ట్రవ్యాప్తంగా...0 Comments 0 Shares 15 Views 0 Reviews
-
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సృజనా చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ నగరాల సంక్షేమ అభివృద్ధి చైర్మన్ లేటు మరుపిల్ల తిరుమలేష్ గారి కుటుంబం పరామర్శఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలమంచిలి సృజనా చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ నగరాల సంక్షేమ మరియు అభివృద్ధి చైర్మన్ లేటు మరుపిల్ల తిరుమలేష్ గారి ఇంటికి వచ్చి తిరుమలేష్ గారి భార్య కేదారేశ్వరి గారిని ఓదార్చి మీకు మా పార్టీ ఎల్లవేళలా అండదండలగా ఉంటుందని మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో పత్తిపాటి శ్రీధర్ గారు అడ్డూరి శ్రీరామ్ గారు మరుపిల్ల రాజేష్ గారు మరుపిల్ల...0 Comments 0 Shares 17 Views 0 Reviews
-
కెనాల్ రోడ్లు ఆక్రమించుకున్న ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టిన పోలీసులు*కెనాల్ రోడ్లో రోడ్డు ఆక్రమించుకున్న* *ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టిన పోలీసులు* *మంగళవారం ఉదయం* *ట్రాఫిక్ పోలీస్ వారు లా* *అండ్ ఆర్డర్ పోలీసు వారు* *అక్రమణులు తొలగింపు పై* *స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు* *ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ రాజశేఖర్ బాబు ఉత్తర్వులు మేరకు* *ట్రాఫిక్ లా అండ్...0 Comments 0 Shares 16 Views 0 Reviews
-
టీటీడీ పరకామణి కేసు ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు*అమరావతి :* *టీటీడీ పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!* *టీటీడీలో ఏఐని వాడుకలోకి తీసుకురావాలి.* *టీటీడీలో ఔట్సోర్సింగ్ నియామకాలు సమంజసం కాదు.. ఔట్సోర్సింగ్ ఉద్యోగికి బాధ్యత ఉండదు.* *బాధ్యతారాహిత్యం కారణంగానే పరకామణిలో చోరీ ఘటన.* *విరాళాల లెక్కింపు వద్ద టేబుల్స్ ఏర్పాటు చేయాలి.. భక్తులను విరాళాల లెక్కింపులోకి...0 Comments 0 Shares 20 Views 0 Reviews
-
చాలీచాలని వేతనాలతో విఆర్ఏల ఆవేదన*చాలీచాలని వేతనాలతో వీఆర్ఏల ఆవేదన* *వీఆర్ఏల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలు* *గ్రామ రెవెన్యూ సహాయకుల్లో అసంతృప్తి ఉధృతి* *వీఆర్ఏలకు తెలంగాణ తరహా పే స్కేల్ అమలు చేయాలి* *నామినీలు గా పనిచేస్తున్న అందరిని వీఆర్ఏగా నియమించాలి* *అర్హులందరికీ 70 శాతం ప్రమోషన్స్ ఇవ్వాలి*” *కారణ్య నియామకాలకు త్వరితచర్యలు* *ఏపీ వీఆర్ఏ...0 Comments 0 Shares 17 Views 0 Reviews
-
డాలర్ @90.93 పైస ఆల్ టైం రికార్డ్ పతనమైన రూపాయి*డాలర్ @ రూ.90.83* ఆల్ టైమ్ కనిష్ఠానికి చేరిన రూపాయి విలువ *రికార్డ్ స్థాయిలో పతనమైన రూపాయి విలువ* *అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ అంతకంతకూ పడిపోతుంది. మంగళవారం రూపాయి విలువ మరింత పతనమై ఆల్టైమ్ కనిష్ఠానికి చేరుకుంది. డాలర్తో పోలిస్తే మారకపు విలువ 5 పైసలు క్షీణించింది. 90.83కు చేరింది. భారత్-అమెరికా డీల్పై అనిశ్చితులు,...0 Comments 0 Shares 25 Views 0 Reviews
-
ఏపీ ఉద్యోగాల పండగ 6000 మందికి నియామక పత్రాలుఏపీలో ఉద్యోగాల పండుగ..6వేల మందికి నియామక పత్రాలు! ఏపీలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉంటోంది. ఇచ్చిన హామీ ప్రకారం పెద్ద ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. వైసీపీ హయాంలో మెగా డీఎస్సీ పేరుతో 5 సంవత్సరాలు నిరుద్యోగులను జగన్ రెడ్డి మోసం చేశారు. ఐతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే లోకేష్ కృషితో 13 వేలకుపైగా టీచర్ పోస్టులను భర్తీ చేసింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా...0 Comments 0 Shares 16 Views 0 Reviews
-
విశాఖలో మంత్రి లోకేష్ ప్రజల అర్జీలు స్వీకరణ*విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజాదర్బార్* *ప్రజలను కలిసి అర్జీలు స్వీకరణ* విశాఖపట్నం: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయం 78వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు. విశాఖపట్నం కంచరపాలెంలోని ఓల్డ్ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్ గా పనిచేసి పదవీ విరమణ పొందిన తనకు రిటైర్ మెంట్ బెనిఫిట్స్...0 Comments 1 Shares 22 Views 0 Reviews
-
భవాని దీక్షలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా సృజనా చౌదరి ఆలయ సిబ్బందికి అభినందనలుభవాని దీక్షలు విజయవంతంగా ముగిసిన సందర్భముగా విజయవాడ వన్ టౌన్ ఎమ్మెల్యే శ్రీ సుజన చౌదరి గారు శ్రీ అమ్మవారి దర్శనం చేసుకుని తదుపరి శ్రీ అమ్మవారి ఆశీర్వచనం అనంతరం ఆలయ చైర్మన్ మరియు ఈవో గార్లను భవాని దీక్షలు ముగింపు వివరములు అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా గత సంవత్సరము కంటే ఈ సంవత్సరము భవాని భక్తుని సంతృప్తి స్థాయి పెరిగిందని, ఈ విషయమై జిల్లా అధికారులకు మరియు ఆలయ పాలకమండలి మరియు ఆలయ అధికారులు...0 Comments 0 Shares 27 Views 0 Reviews
-
పి పి పి విధానంలో వైద్య కళాశాలల నిర్మాణంపై పార్లమెంట్ స్థాయి సంఘం సిఫార్సులు వైసీపీకి చెంపపెట్టు*పత్రికా ప్రకటన* అమరావతి, 16.12.25. • *పిపిపి విధానంలో వైద్య కళాశాలల నిర్మాణంపై పార్లమెంట్ స్థాయి సంఘం సిఫార్సులు వైసీపీకి చెంపపెట్టు : రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి* • *వైద్య విద్య ఖర్చు విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో.. ఎక్కువ మందికి మెడికల్ విద్య అందించాలంటే పీపీపీ విధానం తప్ప మరో ప్రత్యామ్నాయం...0 Comments 0 Shares 19 Views 0 Reviews
-
విజయవాడ భవానిపురం జోగి నగర్ ఇళ్ళ కూల్చివేత బాధితులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డివిజయవాడ *వైసిపి అధినేత వైఎస్ జగన్ :* 25 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు సుప్రీంకోర్టులో న్యాయపోరాటం జరుగుతోంది డిసెంబరు 31 వరకు సుప్రీంకోర్టు ఊరట ఇచ్చింది 42 కుటుంబాలను 200 మంది పోలీసులు వచ్చి నిర్లక్ష్యంగా ఇల్లు కూల్చారు పెద్దల సహకారంతోనే ఇంత అకస్మాత్తుగా కూల్చారు అధికార దుర్వినియోగం చేస్తూ అందరినీ రోడ్డు పాలు...0 Comments 0 Shares 17 Views 0 Reviews
More Stories