నర్సంపేట నియోజకవర్గం శ్రీ దొంతి మాధవరెడ్డి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది....

0
199

నర్సంపేట నియోజకవర్గం :-దుగ్గొండి మండలంలో సబ్ సెంటర్ ప్రారంభోత్సవము 

ప్రతి గింజను కొనుగోలు చేస్తాం రైతులు అధైర్య పడొద్దు

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి....

1000 మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు..

దుగ్గొండి మండల వెంకటాపురం సబ్ సెంటర్ మందపల్లి రోడ్డు తాడిచెట్ల వనం దగ్గర ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు ప్రారంభించారు...

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు మాట్లాడుతూ.. రైతులు పండించిన మొక్కజొన్నకు గిట్టుబాటు ధర 2400 అందించే విధంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.రైతులు మధ్యవర్తుల చేతిలో నష్టపోకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను విక్రయించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు...

వివిధ గ్రామ సర్పంచులు మరియు మాజీ ఎంపీటీసీలు మార్కెట్ డైరెక్టర్లు అధికారులు పాల్గొనడం జరిగింది.....

Search
Categories
Read More
Telangana
The hospital of gratitude by apollo hospital
హైదరాబాద్‌ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ లో అపోలో హాస్పిటల్స్ వారి 'హాస్పిటల్ ఆఫ్...
By G k Nookala 2026-04-27 14:40:55 0 124
Andhra Pradesh
చీరాల లో ఏసీబీ దాడులు
బాపట్ల జిల్లా చీరాలలో ఏసీబీ దాడులు నిర్వహించారు. గిద్దలూరు ఇన్చార్జి సబ్ రిజిస్టర్ గా పనిచేసిన...
By Vadlamudi NagaVenkat 2026-03-07 16:58:51 0 784
Andhra Pradesh
ముస్లిం సోదరీ సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రశాంత్ గౌడ్
నేడు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన చీరాల నియోజవర్గ తెలుగు...
By Vadlamudi NagaVenkat 2026-03-21 07:45:10 0 526
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com