నేను ప్రస్తుతానికి డిగ్రీ చదువుతున్నాను
-
149 Posts
-
2 Photos
-
1 Videos
-
Dastagiri at వెమ్మిగనూరు
-
Studied మేజర్ at జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ ముగతిClass of డిగ్రీ నలంద కాలేజ్ ఎమ్మిగనూర్
-
Followed by 4 people
-
Experience
3 Years -
Language
Telugu
-
Current Position
Voice Over Artist
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో శాంతియుతంగా భారత్ బంద్ నిర్వహించడం జరిగిందిఎమ్మిగనూరు పట్టణంలోని ధర్నా నిర్వహించడం జరిగింది విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజ్ ఘటన దేశ విద్యా వ్యవస్థపై విద్యార్థుల విశ్వాసాన్ని దెబ్బతీసిందని, దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, దేశవ్యాప్త బంద్ లో భాగంగా ఎమ్మిగనూరు నియోజవర్గంలో SFI విద్యార్థి సంఘం నాయకులు జిల్లా సహాయ...0 Comments 0 Shares 13 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
విద్యార్థి సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగిందిఎమ్మిగనూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో విద్యార్థి సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.నీట్ పేపర్ లీకేజ్ కు కారణమైన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.ఈనెల 24వ తేదీ దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్.ఈ బంద్ కార్యక్రమాన్ని విద్యాసంస్థల యాజమాన్యం విద్యావంతులు మేధావులు విద్యార్థులు తల్లిదండ్రులు సహకరించి విజయవంతం...0 Comments 0 Shares 27 Views 0 Reviews
-
నమస్తే ఎమ్మిగనూరు పోరుబాటు కార్యక్రమంలో ఎమ్మిగనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి మూడో రోజు పాల్గొనడం జరిగిందిఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో అకాల వర్షాలతో నష్టపోయిన బి. సెంటర్ గ్రామ రైతు అయిన కర్ణా ను వైఎస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు పరామర్శించారు.రైతుకు జరిగిన నష్టానికి వెంటనే పరిహారం అందించాలని, గిట్టుబాటు ధరకు వేరుశనగ కొనుగోలు చేయాలని, మార్కెట్ యార్డులో తాగునీరు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలను తక్షణమే మెరుగు పరచాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో...0 Comments 0 Shares 120 Views 0 Reviews
-
కోసిగి పట్టణంలోని విద్యార్థి సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందిసోనం వాంగ్ చుక్ కు సంఘీభావంగా కోసిగిలో ఏఐఎస్ఎఫ్ , ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు ఏం. రాజు, ఎస్ వీరేష్ మాట్లాడుతూ దేశంలో నీట్ పరీక్షలలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక దీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణ వేత్త, రామ్ మెగసెసే అవార్డు...0 Comments 0 Shares 47 Views 0 Reviews
-
ఎమ్మిగనూరు పట్టణంలో ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నమస్తే ఎమ్మిగనూరు పోరుబాటు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఎమ్మిగనూర్ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలు పై పోరాడుతానని తెలియజేయడం జరిగింది.0 Comments 0 Shares 47 Views 0 Reviews
-
ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగిందిఎమ్మిగనూరు పట్టణంలో ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నమస్తే ఎమ్మిగనూరు పోరుబాటు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఎమ్మిగనూర్ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలు పై పోరాడుతానని తెలియజేయడం జరిగింది.0 Comments 0 Shares 64 Views 0 Reviews
-
ఎమ్మిగనూరు పట్టణంలోని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రంరాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మిగనూరు పట్టణ తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ వీరభద్ర గౌడ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందనీ.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు గఫూర్ ఏఐఎస్ఎఫ్ పట్టణ సహాయ కార్యదర్శి షాహిద్ బాషా మాట్లాడుతూ రాష్ట్రం విద్యా రంగ సమస్యల నిలయంగా మారిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని పాఠశాల విద్య...0 Comments 0 Shares 71 Views 0 Reviews
-
DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూఇంగళదహాల్ BC హాస్టల్లో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ముగ్గురు వార్డెన్లను మార్చడం పలు అనుమానాలకు వెలువెత్తుతున్నాయి. హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు అసలు ఏ వార్డెన్ను గుర్తుపెట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. విద్యార్థుల సంక్షేమ, హాస్టల్ పరిపాలనపై ఈ తరచూ జరుగుతున్న మార్పులు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. తరచూ వార్డెన్ల మార్పు ఎందుకు జరుగుతోంది? దీని వెనుక ఉన్న...0 Comments 0 Shares 76 Views 0 Reviews
-
నందవరం మండల కిసాన్ మోచ్చ అధ్యక్షుడు బోయ భీమయ్యనందవరం మండలం హాలహరివి గ్రామంలో బి ఎల్ ఓ తో నందవరం మండల బిజెపి కిసాన్ మోచ్చు అధ్యక్షుడు బోయ భీమయ్య బూత్ నెంబర్ 45,46,47,48 బిఎల్ఓ తో ఓటు వెరిఫికేషన్ చేయించడం జరిగింది. ప్రతి అర్హులైన ఓటర్ వెరిఫికేషన్ చేయించుకోవాలని హాలహరివి గ్రామంలో ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది BLO లు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.0 Comments 0 Shares 88 Views 0 Reviews
-
జులై 19న కోస్గిగి లో వాల్మీకుల సదస్సువాల్మీకుల ఎస్టీ హక్కుల సాధన లక్ష్యంగా ఈ నెల 19న కోసిగి పట్టణంలో నిర్వహించనున్న వాల్మీకి చైతన్య సదస్సును విజయవంతం చేయాలని వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీ రామ్ భీం నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం కోసిగిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని కోసిగి, కౌతాళం, పెద్దకడుబూరు, మంత్రాలయం మండలాలకు చెందిన వాల్మీకి...0 Comments 0 Shares 91 Views 0 Reviews
-
జేఏసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తాలూకా సిఐ నల్లన్న సార్ గారికి వినతిటిడిపి మండల అధ్యక్షుడు దొడ్డనగిరి శివప్ప పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తాలూకా సిఐ నల్లప్ప గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు AISF జిల్లా ప్రధాన కార్యదర్శి షాబీర్ భాష డి.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ పిడిఎస్ఓ రాష్ట్ర నాయకులు తిరుమలేష్ , బాలు మాట్లాడుతూ...* కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనకేరి గ్రామంలో పాఠశాల స్థలాన్ని...0 Comments 0 Shares 84 Views 0 Reviews
-
నందవరం మండలం ముగతి గ్రామంలో వైయస్సార్ జయంతి వేడుకలుఎమ్మిగనూరు నియోజకవర్గంలో నందవరం మండలం ముగతి గ్రామంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆదేశాలు మేరకు వైయస్సార్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది ముగతి గ్రామ అధ్యక్షులు బోయబజారమ్మ. మాట్లాడుతూ వైయస్సార్ సంక్షేమ పథకాలు ఆశయాలు ముందుకు సాగించాలని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ నాయుడు. దస్తగిరి....0 Comments 0 Shares 95 Views 0 Reviews
-
ఆదోని మండలం దొడ్డనగిరి ప్రభుత్వ పాఠశాల స్థలం పై విద్యార్థి సంఘాల నాయకులు గళమెత్తారుకర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగిరి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మైదానాన్ని కాపాడుకోవడానికి దొడ్డనకేరి గ్రామంలో అడుగుపెట్టిన విద్యార్థి సంఘాలు నాయకులు మాట్లాడుతూ వెంటనే జిల్లా కలెక్టర్ గారి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గాని దీనిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులుగా కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ షబ్బీర్ భాష. డి ఎస్ ఎఫ్ ధనాపురం ఉదయ్. పి డి ఎస్ యు ఓ తిరుమలేష్. ఈ కార్యక్రమంలో...0 Comments 0 Shares 101 Views 0 Reviews
-
ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్లో విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించడం జరిగింది.ఎమ్మిగనూరు పట్టణంలోని గురు నవోదయ కోచింగ్ యాజమాన్యం పై కేసు నమోదు చేయాలి అని సోమప్ప సర్కిల్లోని ఏఐఎస్ఎఫ్ పి డి ఎస్ యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం. వారు మాట్లాడుతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థికి న్యాయం చేయాలి లేనిపక్షంలో పెద్దవెత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.0 Comments 0 Shares 98 Views 0 Reviews
-
వాల్మీకుల చిరకాల కోరిక ఎస్టీ హోదా లక్ష్యంవాల్మీకి నాయకులు మాజీ జెడ్పిటిసి రామ్ భీం నాయుడు మాట్లాడుతూ వాల్మీకుల చిరకాల కోరిక ఆశయం లక్ష్యం ఇప్పటికీ 50 సంవత్సరాలు దాటిపోయింది మాకు న్యాయం ఎప్పుడూ జరుగుతుంది. అని వాల్మీకి నాయకులు పోరాడుతూనే ఉన్నారు సంవత్సరాలు గడిచిన వాల్మీకుల చిరకాల కోరిక తీరేంతవరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఎస్టి హోదా వచ్చేంతవరకు మా బతుకులు మరువని తెలియజేశాడు. రాజకీయ నాయకులు ఓటు బ్యాంకింగ్ గా మాత్రమే వాల్మీకులు ను...0 Comments 0 Shares 114 Views 0 Reviews
-
వాల్మీకి నాయకులు రామ్ భీం నాయుడు మాజీ జెడ్పిటిసివాల్మికుల చిరకాల కోరిక అయిన S.T. రిజర్వేషన్ అంశం మీద అసెంబ్లీలో మాట్లాడాలని మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు గుంటకల్ ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం గారిని కలవడం జరిగింది రానున్న అసెంబ్లీ సమావేశాల్లో వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ గురించి మాట్లాడాలని కోరడం జరిగింది. ఆలూరు మాజీ జెడ్పిటిసి రామ్ భీం నాయుడు వాల్మీకి యువసేన జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డి రంగస్వామి0 Comments 0 Shares 92 Views 0 Reviews
-
ఆదోని పట్టణంలోని ఫుడ్ కమిషనర్ తన కీలుఆదోని పట్టణంలోని సంక్షేమ హాస్టల్స్లో విద్యార్థులకు కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి.అలాగే విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించాలి,DSF విద్యార్థి సంఘం పోరాటానికి ఆదోని పట్టణానికి వచ్చిన AP ఫుడ్ కమిషనర్ చైర్మన్ చిత్త విజయ్ ప్రతాప్ సార్ గారిని DSF బృందం కలవడం జరిగింది.DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ ఆదోని పట్టణంలోని సంక్షేమ హాస్టల్స్లో...0 Comments 0 Shares 98 Views 0 Reviews
-
ఎమ్మిగనూరు పట్టణంలోని నలంద బిఈడి కాలేజ్ అడ్మిషన్ ప్రారంభంఎమ్మిగనూరు పట్టణంలోని నలంద బిఈడి కాలేజ్ అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి అడ్మిషన్ కావాలనుకుంటే ఎమ్మిగనూరు పట్టణంలోని ఎల్ఐసి ఆఫీస్ దగ్గర కాలేజ్ ఉంది అక్కడికి రావలెను కాలేజీ యాజమాన్యం నలంద.0 Comments 0 Shares 99 Views 0 Reviews
More Stories