Andhra Pradesh
    అభివృద్ధి – సంక్షేమమే నా లక్ష్యం
    అభివృద్ధి – సంక్షేమమే నా లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి P4 స్ఫూర్తితో కనిగిరి నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో నిర్మించిన నూతన సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి సంబంధించి, ఈరోజు గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రారంభోత్సవానికి ఆహ్వానించాను. కనిగిరి ప్రజలకు ఆధునిక, పారదర్శకమైన ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, సులభంగా అందించాలనే లక్ష్యంతో ఈ నూతన సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయడం ఎంతో...
    By Chennaiah Kati 2026-07-23 15:52:30 0 12
    Andhra Pradesh
    రైతుల వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా వారి కొరకు పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం
    రైతుల వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా వారి కొరకు పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మౌలిక వసతుల లోపం వల్ల ఒక్క రైతు కూడా నష్టపోకూడదనేదే తమ ప్రభుత్వ లక్ష్యం,ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు తీసుకువచ్చిన పంట తడిసి నష్టపోవడం అత్యంత బాధాకరం.2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేదు, ఆ ఐదేళ్లలో మార్కెట్ యార్డుకు ఎంత నిధులు కేటాయించారో, ఎన్ని గోదాములు నిర్మించారో, డ్రైనేజీ అభివృద్ధికి ఏ పనులు చేపట్టారో...
    By Chennaiah Kati 2026-07-23 15:48:10 0 13
    Andhra Pradesh
    పుంగునూరు నియోజకవర్గం:బాలికపై లైంగిక దాడి.
    పులిచెర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వడ్డిపల్లెకు చెందిన రోహిత్ (21) పై కల్లూరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికతో పరిచయం పెంచుకుని, ఫోన్లో వేధించి, బెదిరించి, గత నెల 28న బలవంతంగా ఓ ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడాడ్డు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ నెల 21న బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. బుధవారం ఉదయం రోహిత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు# కొత్తూరు మురళి.
    By Kothuru Murali 2026-07-23 14:58:45 0 14
    Andhra Pradesh
    క్షతగాత్రులను పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డా కడియాల లలిత్ సాగర్ గార్ల
    క్షతగాత్రులను పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డా కడియాల లలిత్ సాగర్ గార్ల దంపతులు.మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం.దర్శి నుంచి బోధనంపాడు దశదిన కర్మకు వెళ్తున్న సందువారిపాలెంకు చెందిన వారితో ఉన్న ఆటో టైరు పగిలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. దర్శి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దంపతులు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు....
    By Chennaiah Kati 2026-07-23 10:31:55 0 12
    Andhra Pradesh
    డ్రంకెన్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలుశిక్ష
    డ్రంకెన్ డ్రైవ్ కేసులో బొబ్బిలి మండలం జగన్నాథపురానికి చెందిన వ్యక్తికి మూడు రోజులు జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి జి.విజయకన్నబాబు తీర్పు చెప్పినట్లు పట్టణ సిఐ కె.నారాయణరావు చెప్పారు. బొబ్బిలి పట్టణంలో ట్రాఫిక్ ఎస్ఐ వి.లోవరాజు వాహనాలు తనిఖీ చేస్తుండగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలో మద్యం తాగినట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. #Boiena Rajesh
    By Boiena Rajesh 2026-07-23 08:08:14 0 16
    Andhra Pradesh
    దర్శి ప్రజలకు త్వరలో క్రీడా ప్రాంగణం అంకితం
    దర్శి ప్రజలకు త్వరలో క్రీడా ప్రాంగణం అంకితం రూ.2.40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న క్రీడా వికాస కేంద్రం (ఇండోర్ స్టేడియం) మరియు క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధి పనులను దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, యువనేత డా కడియాల లలిత్ సాగర్ గారు , శాప్ చైర్మన్ రవి నాయుడు గారుతో కలిసి పర్యవేక్షించారు. దర్శి పట్టణ ప్రజల చిరకాల వాంఛగా ఉన్న ఇండోర్ స్టేడియం త్వరలో అందుబాటులోకి రానుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఈ క్రీడా ప్రాంగణం ఒక గొప్ప...
    By Chennaiah Kati 2026-07-22 15:43:51 0 18
    Andhra Pradesh
    కూటమి ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి – ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు
    కూటమి ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి – ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు కూటమి సుపరిపాలన శాశ్వతంగా కొనసాగాలంటే ఇంటింటికీ వెళ్లాలి - టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ పిల్లి మాణిక్యరావు గారు గుంటూరు పశ్చిమ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు, కూటమి సుపరిపాలన శాశ్వతంగా కొనసాగాలంటే ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి అభివృద్ధి, సంక్షేమ పథకాలను...
    By Chennaiah Kati 2026-07-22 15:38:59 0 19
    Andhra Pradesh
    ప్రజల సమస్యల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు
    ప్రజల సమస్యల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంకు 60 ఫిర్యాదులు ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్థన్‌ రాజు ఐపియస్.,గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా ఓఎస్డీ (అడ్మిన్) నవజ్యోతి మిశ్రా, ఐపీఎస్., గారు మరియు పోలీసు అధికారులతో కలిసి సోమవారం మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయంలో మీకోసం (PGRS)...
    By Chennaiah Kati 2026-07-22 15:30:03 0 20
    Andhra Pradesh
    కరాటే క్రీడాకారులకు అభినందనలు
    కరాటే క్రీడాకారులకు అభినందనలు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి రాయల్ నకల్స్ మిక్సడ్ మార్షల్ ఆర్ట్ అకాడమీ క్రీడాకారులు వైజాగ్ లో జరిగిన కరాటే పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరచడం అభినందనీయం. కోచ్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 12 తేదీన వైజాగ్ పోటీలకు వెళ్లిన క్రీడాకారులు 8 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, 8 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. స్థానిక తూర్పు కార్యాలయానికి వచ్చిన విజేతలను అభినందించి, మరిన్న విజయాలు సాధించాలని ఆకాంక్షించాను.
    By Chennaiah Kati 2026-07-22 15:26:52 0 20
    Andhra Pradesh
    రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు
    యర్రగొండపాలెం నియోజకవర్గ TDP కార్యాలయం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు యర్రగొండపాలెం నియోజకవర్గంలో నాలుగవ బుధవారం సమీక్ష సమావేశం మరియు డోర్ టు డోర్ కార్యక్రమంపై అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. ఇన్ చార్జ్ శ్రీ Guduri Erixion Babu గారు మాట్లాడుతూ:- ఈనెల 27వ తేదీ నుండి ప్రారంభమయ్యే డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి TDP ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించాలి. బూత్ స్థాయి నాయకులు ప్రతి కుటుంబాన్ని కలిసి ప్రభుత్వానికి, పార్టీకి...
    By Chennaiah Kati 2026-07-22 15:25:06 0 18
    Andhra Pradesh
    నకిలీ నోట్ల కేసును ఛేదించిన టాస్క్ ఫోర్స్, ఫిరంగిపురం పోలీసులు – ముగ్గురు నిందితులు అరెస్ట్
    నకిలీ నోట్ల కేసును ఛేదించిన టాస్క్ ఫోర్స్, ఫిరంగిపురం పోలీసులు – ముగ్గురు నిందితులు అరెస్ట్ గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 18న నమోదైన నకిలీ కరెన్సీ నోట్ల కేసును టాస్క్ ఫోర్స్, ఫిరంగిపురం పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి నకిలీ కరెన్సీ నోట్లు, వాటి తయారీకి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఫిరంగిపురం సీఐ భుజంగరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు చేపట్టి ప్రకాశం జిల్లా...
    By Chennaiah Kati 2026-07-22 15:22:02 0 18
    Andhra Pradesh
    కరువు రహిత దొనకొండే నా లక్ష్యం - డా గొట్టిపాటి లక్ష్మీ 
    కరువు రహిత దొనకొండే నా లక్ష్యం - డా గొట్టిపాటి లక్ష్మీ  దొనకొండ మండలంలో ‘జలధార – జలహారతి’ కార్యక్రమంలో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ పి. రాజబాబు , యువనేత డ్ కడియాల లలిత్ సాగర్ గార్లతో కలిసి పలు చెరువులను సందర్శించి, రుద్రసముద్రం చెరువు పూడికతీత పనులను పరిశీలించడం జరిగింది. గుండ్లకమ్మ మిగులు జలాలను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులకు మళ్లించడం, 40 చెరువులను అభివృద్ధి చేయడం, భూగర్భ జలాలను పెంపొందించడం ద్వారా దొనకొండలో తాగు, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి...
    By Chennaiah Kati 2026-07-22 15:19:19 0 23
More Blogs
Read More
Punjab
Punjab CM Calls for Vigilance During Voter Roll Revision
Punjab Chief Minister Bhagwant Mann has urged Aam Aadmi Party (AAP) workers to remain vigilant...
By Navya Sree 2026-06-27 06:21:49 0 78
Andhra Pradesh
బొత్స త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ట్వీట్
శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురైనట్టు తెలుసుకున్న డిప్యూటీ...
By Boiena Rajesh 2026-02-27 14:14:56 0 299
Telangana
ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల...
By Sidhu Maroju 2025-11-08 06:45:20 0 282
Rajasthan
Rajasthan Accelerates Industrial Growth and Investments
Rajasthan continues to strengthen its industrial ecosystem by attracting investments in...
By Fathima Safa 2026-07-06 08:28:33 0 98
Telangana
ఆల్వాల్ పోలీస్, వైద్యశాఖ, సంయుక్త దాడులు : నకిలీ డాక్టర్ ల అరెస్ట్.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, ఎటువంటి వైద్య...
By Sidhu Maroju 2026-02-06 16:54:26 0 199
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com