మాది మదనపల్లి జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం పులిక ల్లు ఆంధ్రప్రదేశ్ 517391
  • 47 Posts
  • 5 Photos
  • 0 Videos
  • నియోజ క వర్గ రిపోర్టర్ at భీమిలి నియోజకవర్గం
  • Studied హై స్కూల్ .పులి కల్లు at యం పి పి స్కూల్ .పులి కల్లు
    Class of కళాశాల మదనపల్లి
  • Followed by 4 people
Basic Info
  • Experience
    5 years
  • Language
    Telugu , Tripuri
Work Info
  • Current Position
    Constituency In-charge
Location Info
  • State
    Andhra Pradesh (AP)
  • Constituency
    Madanapalli
  • District
    Madanapalli
  • Mandal | Tahasil | Sub Division
    Madanapal
Search
Recent Updates
  • శర వేగంగా అభి వృద్ధి చెందుతున్న విశాఖ
    బ్రిటిష్ కాలంలో స్వతంత్ర ఉద్యమ మం లో దేశ భక్తులలో ఒకరైన మన ఆంధ్రుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన గడ్డ విశాఖ. ప్రభుత్వాలు విశాఖను మూడు జిల్లాలుగా వర్గీకరించారు. కానీ ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. సంతోషమే. కానీ ఆయన పుట్టిన ఊరు పాండ్రా కి. పద్మ నాభం మండలం విశాఖ జిల్లాలో ఉన్నది. అటువంటి తరుణం లో విశాఖ ను అభివృద్ది చేయ లని ప్రభుత్వం శర వేగంగా జరుగుతున్న సమయములో ఇంకొన్ని చేయ ల్సినవి...
    0 Comments 0 Shares 33 Views 0 Reviews
  • విశాఖ లో సందడే సందడి
    విశాఖలో న్యావీ . యుద్ద విమానాల నౌకలు విన్యాసా లతో ప్రజలు. పర్యాటకులు ఆసక్తితో తిలకిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపతి ముర్మ్ గారు. విశాఖ చేరుకొన్నారు. రేపు ఉదయం సిఎం చంద్ర బాబు నాయుడు గారు. ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇతర మంత్రులు విశాఖ చేరుకొనున్నారని అధికార వర్గాలు తెలిపాయి
    0 Comments 0 Shares 25 Views 0 Reviews
  • విశాఖ లో ఐ ఎఫ్ ఆర్
    అంతర్జాతీయంగా జరుగు తున్న విశాఖ ఫ్లైట్ రివ్యూ. ప్రపంచంలో అతి ముఖ్య మైన ఆర్థికంగా ఎదుగుతున్న భారత్. వివిధ దేశాల కంటే మన భారత్ జనాభా 146 కోట్ల 26 లక్షలకు చేరుకుంది. భారత్ లో గల ఆంధ్ర ప్రదేశ్ నందు ఉన్న ఉత్తరాంధ్ర లో విశాఖ లో శర వేగంతో ఎదుగుతున్న సందర్భంగా తూర్పు న్యా వీల్ కమాండ్ ప్రాంతంలో రామ కృష్ణ బీచ్ కేంద్రంగా ఏర్పాటు చేయుచున్న. ఐ ఎఫ్ ఆర్. ఫిబ్రవరి 15 నుంచి 23 వరకు జరిగే ఈ ప్రాంతంలో ప్రపంచ...
    1 Comments 0 Shares 60 Views 0 Reviews
  • కలెక్టరేట్ ఆవరణంలో సీపీఐ ధర్నా
        రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సీపీఐ నిర్వహించిన ధర్నాలో భాగంగా ఈరోజు విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.విశాఖ జిల్లాలో ప్రభుత్వ హాస్పటల్‌లో కనీస వసతులు కరువు అయ్యాయి అని మందులు ప్రైవేట్ మెడి కల్ షాపు ల కు సిబ్బంది అమ్ము కొంటున్నారనీ . సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు యం పైడి రాజు గారు జిల్లా సహాయ కార్యదర్శి సత్య నారాయణ లు  అన్నారు వారు     ...
    0 Comments 0 Shares 84 Views 0 Reviews
  • రెసిడెన్షియల్ ఏరియాలో మద్యం షాపు. పెడుతున్నారని మహిళ ల ఆందోళన
    విశాఖ పట్నం నరసింహ నగర్‌లో ఓ వ్యక్తి మద్యం షాపు పెట్టేందుకు  ప్రయత్నిస్తున్నాడని దాదాపు50 మంది మహిళలు కలెక్టర్ గారికి గురువారం మొరపెట్టుకున్నారు. గతంలో ఇక్కడ వైన్ షాపు ఉండేదని నష్టాలు రావడంతో ఎత్తి వేశారు అని అన్నారు . ఇప్పుడు మళ్ళీ షాపు పెడతారని తెలిసింది మద్యం సేవించి అక్కడే బాత్రూం లు కు వెళ్ళడం. చున్నీ ప ట్టుపట్టుకొని అమ్మాయిలను ఏడిపించడం. గొడవలు జరగడం. పార్కింగ్ చేయడం. గతంలో...
    3 Comments 0 Shares 328 Views 0 Reviews
  • ఆటో కార్మికుల సమ్మె
    విశాఖ పట్నంలోని ఏ వియన్ కాలేజీ రోడ్డు అంబేద్కర్ విగ్రహ నడి కూడలిలో ఈ రోజు దేశ సమ్మె కారణంగా ఆటో డ్రైవర్లు సమ్మె చేశారు .ఆటో డ్రైవర్లు దాదాపు 50 మంది సమ్మెలో ఉన్నారు. ఆటో సంఘాల అధ్యక్షులు మీసాల కుమార్ కార్య దర్శి వడ్డాది బాబ్జిలు మాట్లాడుతూ కార్మికులను ప్రభుత్వం బానిసలుగా చూపుతుందని 4 లేబర్ కోడ్‌లు రద్దు చేయాలన్నారు. ఆటో మోటార్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పా టూ పాత పద్ధతిలో పిట్ నెస్...
    0 Comments 0 Shares 100 Views 0 Reviews
  • ఉద్యో గులు సమ్మె
      ఏపీ ఉద్యోగ ల సంఘం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో సమ్మె చేశా రు విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ ఆవరణలో గల యన్ జీ ఓ హోం మైదానంలో ఉద్యోగులు సమ్మె చేశారు . జిల్లా అధ్యక్షుడు ఈశ్వర రావు ఆధ్వర్యం లో సుమారు వంద మంది కి పైగా ఉన్నారు. వారు మాట్లాడుతూ ప్రస్తుత లేబర్ చట్టాలు కార్మికులకు అనుకూలంగా కాకుండా యాజ మా న్యాలకు మాత్రమే లాభ పడేలా ఉన్నాయి . ఉద్యోగ...
    0 Comments 0 Shares 76 Views 0 Reviews
  • దివ్యాంగుల దృవీ కరణ పత్రాల పరిశీ లన
    ఈ రోజు కలెక్టర్ కార్యా లయం లో అదనపు కలెక్టర్ గొబ్బిల్ల విద్యా దరి గారి ఆధ్వర్యంలో దివ్యాంగుల దృవీకరణ పత్రాలు పరిశీ లన జరిగింది.గతం లో దివ్యాంగులు మొత్తం 79 మంది త్రీ వీలర్ మోటార్ మోటార్ కోసం దరఖాస్తు చేసుకోగా. 60 మంది అర్హులు అయ్యారని. జిల్లా జాయింట్ కలెక్టర్ గొబ్బిల విద్యా దరి గారు. జిల్లా దివ్యాంగుల ఉప సంచాలకులు. కే కవిత గారు చెప్పారు. మొత్తం 6నియోజక వర్గాల నుండి ఆర్తో పెడికల్ & ఇయర్ ఇన్...
    2 Comments 0 Shares 183 Views 0 Reviews
  • ఇచ్ఛా పురం నుండి తిరుమల వరకు సైకిల్ యాత్ర
    ఇచ్చాపురం న కు చెందిన ప్రసాద్ అనే యువకుడు సైకిల్ యాత్ర ఇచ్ఛాపురం నుండి తిరుమల వరకు చేస్తున్నాడు.ఇతను టిడిపి వీరభీమా నీ . 2024 లో నారా చంద్ర బాబు నాయుడు గారు ముఖ్య మంత్రి కావ లని తిరుమల వేంకటేశ్వర స్వామి కి మ్రొక్కు బడి చేసుకొన్నాడు పిమ్మట టిడిపి ప్రభుత్వం వచ్చింది సిఎం గా చంద్ర బాబు నాయుడు గారు అయ్యారు . నాకు టిడిపి ప్రభుత్వంలో అన్ని పథకాలు వర్తిస్తున్నాయని నా కుటుంబం చల్లగా ఉందని. విశాఖ పట్నం...
    Like
    1
    8 Comments 0 Shares 1K Views 0 Reviews
  • రిపోర్టర్ పై దాడి కి యత్నించిన ఉద్యోగి
    విశాఖ కలెక్టరేట్ లో  ఆఫీస్ సబార్డ్ నెట్ పని చేస్తున్న  బంగారయ్య  మద్యం సేవించి సోమవారం మధ్యాహ్నం   3గంటల సమయం లో  నా పై నే వార్త వ్రా స్తావా అంటూ అన రాని అంటూ దా డి కి ప్రయత్నించ గా  భారత్ అవా జ్ రిపోర్టర్  తప్పించు కొని  కలెక్టరేట్ కార్యా లయం లోనికి వెళ్ళాడు. ఈ నెల 4వ తేదీ న బంగా రయ్య పుల్ గా మద్యం తాగి  కలెక్టరేట్ ఆఫీస్ అంతా కలియ తిరుగుతూ హల్...
    0 Comments 0 Shares 149 Views 0 Reviews
  • వి ఆర్ ఏ లకు పదోన్నతులు ఇవ్వా లి
    ఈరోజు 11 గంటలకు విశాఖ ఉమ్మడి జిల్లా గ్రామ సేవకులు (విఆర్ ఏ) సంఘం ప్రతినిధులు జిల్లా సమన్వయ కర్త అధికారి (కలెక్టర్) హారేంద్ర ప్రసాద్  గా రినీ కలిసి తమ సమస్యలను విన్నవించారు. విఆర్ఓ. రికార్డు సహాయకుడు. అటెండర్. వాచ్ మెన్ ల గా అర్హత ఉన్న విఆర్ ఏలకు పదోన్నతి కల్పించాలని అనకాపల్లి . ఏ ఎస్ ఆర్. విశాఖ .జిల్లాలకు చెందిన సుమారు వంద మంది విఆర్ ఏలు వినతి పత్రం ఇచ్చారు జిల్లా సమన్వయ కర్త గారు...
    0 Comments 0 Shares 248 Views 0 Reviews
  • వరస గా జన్మ దినోత్సవం లు
    విశాఖ దక్షిణ నియోజక వర్గం ఎంఎల్ఏ కు జన్మదినోత్సవాలు జరుగుతున్నాయి ఏవి యన్ కాలేజీ పరిధిలో గల రెల్లి వీధి 37 వార్డు ప్రజలు వంశీ కృష్ణ శ్రీని వాస్ గారి జన్మ దిన ఉత్సవాలు . గురువారం పండుగ లాగా జరుపుకున్నారు .ఎంఎల్ఏ గారికి పలువురు సన్మా నా లు చేసి శుభ కాంక్షలు తెలిపారు. 37 వార్డు జనసేన పార్టీ అధ్యక్షుడు గరికన రవి ఆ ధ్వర్యములో జరిగిన ఈ కార్య క్ర మంలో నాయకులు యల్లా జి. మహేష్ .చిన బాబు . పాల్గొన్నా...
    0 Comments 0 Shares 207 Views 0 Reviews
  • ఐఏఎస్ విద్యా దరి గారి విజయ గాథ
    విశాఖ పట్నం జిల్లాకు కొత్తగా బ దిలీ పై వచ్చిన జిల్లా ఉప సమన్వయ కర్త గొబ్బిళ్ళ విద్యా దరి ఐఏఎస్ అధికారిణి విధుల పట్ల శ్రద్ధ తో ప్రజల సేవల కోసం అధికారులతో పరుగులు పెట్టిస్తున్నది. కడప జిల్లా రాజం పేట నియోజ క వర్గం నందలూరు మండలం గొల్లపల్లి లో సామాన్య కుటుంబంలో జన్మించింది. తల్లి తండ్రులు సుజాత. సుబ్బ రామప్ప అనువారు నందలూరిలో గొబ్బిళ్ల శంకర్ మెమోరియల్ హైస్కూల్ స్థాపించి ఎంతో మంది పిల్లలకు విద్యా...
    0 Comments 0 Shares 236 Views 0 Reviews
  • కలెక్టర్ ఆఫీస్ లో మద్యo మత్తులో పడి ఉన్న ఉద్యోగి
    విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ కార్యా లయంలో ఓ ఉద్యోగి మద్యం సేవించి హల్ చల్ చేశాడు రాష్ట్రపతి ఈ నెల     17  న విశాఖ పర్యటనలో భాగంగా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారు .జాయింట్ కలెక్టర్ గొబ్బిల్ల విద్యా దరి గారు నేవీ అధికారులతో సమావేశమై . తగు ఏర్పాట్లుకు వెళ్లిన నేపధ్యంలో కలెక్టర్ గారు. ఉప కలెక్టరు లేని సమయం లో కలెక్టర్ ఆఫీసులో సాటి ఉద్యోగులు చూస్తూనే మద్యం మత్తులో ఆఫీస్ అంతా కలియ...
    0 Comments 0 Shares 293 Views 0 Reviews
  • బీజేపీ. జిల్లా ఎస్సీ మోర్చా ద్వారా గురు రవి దాస్ జయంతి
     గురు రవి దాస్ 649 వ జయంతి ఉత్సవాల సందర్భంగా. గా జు వాక నందు బిజెపి జిల్లాఎస్సీ మోర్చా అధ్యక్షుడు ము ల కలపల్లి ప్రకాష్ ఆధ్వర్యం లో చెప్పులు కుట్టే    చర్మ    కా రులను బీజేపీ నేతలతో కలిసి ఘనంగా శాలువాలు కప్పి సన్మానించారు . ఆధ్యాత్మిక సేవలు. సమాజ సేవ . భక్తి . సంత గురు రవి దాస్ సేవ లను చర్మ కారులతో గుర్తు చేశారు. అనంతరం గురు రవి దాస్ చిత్ర పటాలను చర్మ కారు ల కు అంద జేశా...
    0 Comments 0 Shares 291 Views 0 Reviews
  • ఎంఎల్ఏ కి ఘనంగా స్వాగతం
    విశాఖ దక్షిణ నియోజక వర్గం నుంచి ఎన్నికైన వంశీ కృష్ణ శ్రీని వాస్ యాదవ్ కు నగరం లోని దిగువ రెల్లి వీధి. ఎగువ రె ల్లి వీధి. మీద రె ల్లి వీధి ప్రజలు  ఘనంగా బ్రహ్మ రథం పట్టారు  ఎంఎల్ఏ గారిని మంగళ వారం రాత్రి 9గంటల సమయం లో పూల వర్షం తో నడిపిస్తూ . జేజే లు పలుకుతూ   ఎంఎల్ఏ జన్మ దినోత్సవం  వేదిక మీదకి ఆహ్వానించారు . 36 వార్డు కార్పొరేటర్ మా సి పోగు మేరి  జొన్స్  గారు...
    0 Comments 0 Shares 271 Views 0 Reviews
  • దివ్యాంగుల కోసం బీజేపీ నాయకులు విన్నపాలు
    పుట్టే ప్రతి పౌరుడి కి జీవించే హక్కు. అడిగే హక్కు . సద్విని యోగం చేసుకొనే హక్కు భారత రాజ్యాంగం ద్వారా తెలియ పరిచి నది.అందులో ఆ హక్కును పొందాలంటే దివ్యాంగులు నానా పాట్లు పడుతున్నారు దివ్యాంగుడు తన దివ్యంగత్వాన్ని నిరూపించుకునే పరిస్థితి ఏర్పడింది.ఇక్కడ అధికారు లకు నిర్లక్షం మంచిది కాదని దివ్యాంగుల కోసం నాణ్యమైన సేవ కోసం ఆలోచనలు చేయడం  భారతీయ జనతా పార్టీ కోరుకొంటోంది. భారతీయ జనతా పార్టీ...
    0 Comments 0 Shares 310 Views 0 Reviews
  • ఫిబ్రవరి 11 న శాసన సభ సమా వేశాలు
    ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సమా వే శాలు ఫిబ్రవ రీ 11 నుండి జరుగనున్న యని అధి కా రీ కంగా రాష్ట్ర ప్రభుత్వం వెలువరించింది . 11న ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ నజీర్ అహ్మద్ గారు. ఉభయ సభలు అనగా శాసన సభ మరియు శాసన మండలి లను ఉద్దేశించి ప్రసంగించి రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెడతారని ముఖ్య మంత్రి కార్యాలయo తెలిపి ంది 
    0 Comments 0 Shares 303 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com