మాది మదనపల్లి జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం పులిక ల్లు ఆంధ్రప్రదేశ్ 517391
-
88 Posts
-
5 Photos
-
0 Videos
-
నియోజ క వర్గ రిపోర్టర్ at భీమిలి నియోజకవర్గం
-
Studied హై స్కూల్ .పులి కల్లు at యం పి పి స్కూల్ .పులి కల్లుClass of కళాశాల మదనపల్లి
-
Followed by 6 people
-
Experience
5 years -
Language
Telugu , Tripuri
-
Current Position
Constituency In-charge
-
State
Andhra Pradesh (AP) -
Constituency
Madanapalli -
District
Madanapalli -
Mandal | Tahasil | Sub Division
Madanapal
Recent Updates
-
విశాఖ కలెక్టర్ బదిలీ. కొత్త కలెక్టర్ బాధ్యత లు స్వీకరణవిశాఖ కలెక్టర్ యమ్ యన్ హరేంద్ర ప్రసాద్ కాకినాడ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ రోజు అక్కడ బాధ్యత లు తీసుకో నున్నారు. నిన్న మంగళ వారం జగదంబా సెంటర్ సమీపం లో ఓ పంక్షన్ హాల్లో బదిలీ అయిన కలెక్టర్ గారికి ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా అధికారులు.ప్రజా ప్రతినిధులు పలువురు కలెక్టర్ గారిని సన్మానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ యమ్ యన్ హరేంద్ర ప్రసాద్ గారు మాట్లాడు తు విశాఖ జిల్లా అధికారులు ప్రజలు తనను...0 Comments 0 Shares 48 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
విశాఖ కలెక్టర్ బదిలీ. కొత్త కలెక్టర్ బాధ్యత లు స్వీకరణవిశాఖ కలెక్టర్ యమ్ యన్ హరేంద్ర ప్రసాద్ కాకినాడ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ రోజు అక్కడ బాధ్యత లు తీసుకో నున్నారు. నిన్న మంగళ వారం జగదంబా సెంటర్ సమీపం లో ఓ పంక్షన్ హాల్లో బదిలీ అయిన కలెక్టర్ గారికి ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా అధికారులు.ప్రజా ప్రతినిధులు పలువురు కలెక్టర్ గారిని సన్మానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ యమ్ యన్ హరేంద్ర ప్రసాద్ గారు మాట్లాడు తు విశాఖ జిల్లా అధికారులు ప్రజలు తనను...0 Comments 0 Shares 72 Views 0 Reviews
-
జిల్లా ఉప కలెక్టర్ గారికి ఓ పాస్టర్ వేడు కోలువిశాఖ పట్నం మధుర వాడ లో నివాసం ఉండే రత్న కుమారి సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్య క్రమం లో జిల్లా ఉప కలెక్టర్ గొబ్బిళ్ల విద్యా దరి గారికి వినతి పూర్వకంగా అర్జీ ఇచ్చారు. నేను చాలా ఏండ్లు గా మధుర వాడ నందు గల బాంబే కాలనీలో ఉంటున్నా నా నీ పాస్టర్ గా దేవుని సేవ చేస్తున్నాను .10 సంవత్సరాల క్రితం మహా నగర పాలక సంస్థ విశాఖ మధుర వాడ వారు దేవుని మందిరము నాకు. దయతో కొంత స్థలం ఉచితంగా ఇచ్చారు. అక్కడ మందిరం...0 Comments 0 Shares 71 Views 0 Reviews
-
గోవులకు చిరు ధాన్యములు . అరటి పండ్లు ఆకు కూరలు తినిపించిన మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్విశాఖ పట్నం సమీపం శొంటి యం దగ్గర ఉన్న గో హాస్టల్ లో ఈ రోజు సాయంకా లం 4 గంటలకు వల్లభ ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్ గారు ఒంగోలు ఆవులకు ఉడ గపెట్టిన చిరు ధాన్యములు. అరటి పండ్లు. ఆకు కూరలు తినిపించారు. మరియు కార్మికుల నివాసాల కడుతున్న కట్టడాలను ఆరా తీశారు. ఆయా విభాగాల వారీగా సైట్ సూపర్వైజర్ లను. సివిల్ ఇంజనీర్లను....0 Comments 0 Shares 59 Views 0 Reviews
-
నియోజక వర్గంగా మధుర వాడ?రాబోయే నియోజక వర్గాల పునర్విభజన భాగంగా విశాఖ జిల్లాలో మరో రెండు నియోజక వర్గాలకు పెరిగే అవకాశం ఉండటంతో విశాఖ అర్బన్ పరిధి మధుర వాడను నియోజక వర్గం కేంద్రంగా చేస్తారని ప్రజలు రహస్యంగా చెప్పు కొంటూ న్నారని పుకార్లు రావడంతో ఒక వేళ ప్రజలు అనుకొన్నట్టు జరుగుతుందేమో చెప్పలేం. అని ప్రభుత్వము ఒక వేళ మధుర వాడ ను నియోజక వర్గం చేస్తే మధుర వాడ నుండి సింహాచలం కొండ వరకు. మరియు అరిలోవ. చిన గదలి. పెద...0 Comments 0 Shares 77 Views 0 Reviews
-
పులి కల్లు లో శ్రీరామ నవమి సంబరాలుమదన పల్లి జిల్లా పెద్ద తిప్ప సముద్రం మండలం పులి కల్లు.లో శ్రీరామ నవమి పండుగ రోజు నుండి వరసగా 9రోజుల వరకు పండుగ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. కోలాటాల తో .చెక్క భజనలు తో. హరి భజన లతో వివిధ నృత్యాలతో శ్రీరామ సీతా దేవి లను పూజలతో కులాలకు అతీతంగా ఐక్యత తో భక్తి శ్రద్ధలతో పండుగను చేసు కొంటూ న్నారు ఈ రోజు మధ్యాహ్నం భక్తులకు అన్న దాన కార్య క్రమం జరిగింది సుమారు 500 మంది భక్తులు పాల్గొన్నా రు0 Comments 0 Shares 85 Views 0 Reviews
-
గోసేవా హాస్టల్ లో బొప్పాయి . అరటి పండ్లు పశువులకు తినిపించిన గో హాస్టల్ మేనేజర్ ఆనంద్విశాఖ జిల్లా ఆనంద పురం మండలం శొంఠి యం సమీపంలో గల కృష్ణ ప్రసాద్ గోవుల సేవా హాస్టల్ నందు మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్ ఆదేశాలు మేరకు ఈరోజు సాయంత్రం 6గంటలకు గోవులకు బొప్పాయి పండ్లు. అరటి పండ్లు మేనేజర్ ఆనంద్ గారు పశు వైద్య డాక్టర్ వెంకట్రమణ గారు . మరియు సిబ్బంది తినిపించారు. మేనేజర్ ఆనంద్ గారు మాట్లాడుతూ గోవులకు సేవ చేయడం ఎంతో పుణ్యం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో...0 Comments 0 Shares 111 Views 0 Reviews
-
రాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్ బదిలీరాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్ కొత్త మాస దినేష్ కుమార్ ను బదిలీ చేసినట్లు విశ్వ నీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఆయన ను పోలవరం జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసినట్లు సమాచారం. ఆయుష్ శాఖ ను ఆయన తీసుకొన్న తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్ మందుల చే ఆరోగ్యం గురించి విస్తృతంగా చర్చించి శాఖ అభి వృద్ధి కి థోడ్ప డా డ నీ చాలా మంది ఆయుష్ ఉద్యోగులు అంటున్నారు. శాఖలోనే ఉన్నత ఉద్యోగులు . కొత్త డైరెక్టర్ వచ్చేంత వరకు...0 Comments 0 Shares 104 Views 0 Reviews
-
అస్తి పన్ను పై 50 శాతం వడ్డీ తగ్గింపు- గ్రేటర్ విశాఖ మహా నగర పాలక సంస్థ నిర్ణయంగ్రేటర్ విశాఖ మహా నగర పాలక సంస్థ కమిషనర్ వారు విశాఖ కార్పొరేటు పరిధి లో ఓ శుభ వార్త చెప్పారు . ఈనెల మార్చి31 లోపల మహా నగరపరిధి లో ఉన్న జాగా లకు . ప్లాట్లకు. కట్టవలసిన మొండి బకాయి లకు వడ్డీకి 50 శాతం మాఫీ చేస్తున్నామని నగర పాలక సంస్థ అధికార వర్గాలు తెలిపాయి. వన్ టైమ్ సెటాల్మెంట్ మెంబర్ గా తీసు కుంటున్నా మని ప్రజలు...0 Comments 0 Shares 123 Views 0 Reviews
-
విశాఖ లో కూటమి నాయకుల మధ్య విబేధాలువిశాఖ జిల్లాల్లో కూటమి విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి అధికార పార్టీ ఐన టిడిపి నాయకులు అంతా తమదే అనే వ్యూహంతో అధికారం చల యి స్తున్నారని మమ్మలని పట్టించుకోవడం లేదని బిజెపి జన సేన నాయకులు వాపోతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఐక్యంగా నాయకులు ఉన్నా నియోజక వర్గ స్థాయిలో. గ్రామస్థాయిలో నాయకుల కు కార్యకర్తలకు పోసగడం లేదు. టిడిపి నాయకులు ప్రభుత్వ పతకాలు. లో గాని . ప్రభుత్వ కార్యా లయాలు గాని పనులు....0 Comments 0 Shares 128 Views 0 Reviews
-
గోవులకు సేవ చేస్తున్న ధర్మాత్ముడువిశాఖ పట్టణానికి చెందిన ఓవ్యక్తి గోసేవలు చేస్తున్నారు. వివరాలకు వెళితే భీమిలి నియోజక వర్గం లో గల ఆనంద పురం మండలంలో శొంటియం పంచాయతీ నీళ్ల కుండీలు ప్రాంతంలో విశాలమైన ప్రదేశంలో తన సొంత ఎస్టేట్ లో గో వసతి గృహాలలో సుమారు వంద పశువులు ఉంచారు. పశువులకు కావలిసిన మేత గడ్డి తన పొలంలోనే పెంచుతూ వాటి ఆరోగ్య పరిస్థితిని చూచు టకు పశు వుల డాక్టర్ నియమించాడు . వాటి సంరక్షణకు ఫీడ్ వగైరాలను సమకూర్చుటకు 20 మంది...0 Comments 0 Shares 140 Views 0 Reviews
-
విద్యార్థినికి బెదిరింపువిశాఖ పట్నంలోని రామనగర్ నందు గల సెవెన్ హిల్స్ నర్సింగ్ స్కూల్ యజ మాన్యం తన స్కూల్ లో నర్సింగ్ చదువుతున్న బాలిక లక్ష్మి ప్రసన్న విద్యార్థిని ధ్రువ పత్రాలుఅడిగినందుకు బెదరించారు తూర్పు గోదావరి జిల్లా గోక వరం మండలం తంటి కొండ కు చెందిన లక్ష్మి ప్రసన్న 2025 నవంబర్ నెలలో జీఎన్ ఎం కోర్సులో జాయిన్ అయింది. మొత్తం ఫీజ్ 50 వేలు కాగా 8వేలు రూపాయలు కట్టారు. మిగిలిన సొమ్ము విడతలు వారీగా కడతామని...0 Comments 0 Shares 147 Views 0 Reviews
-
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు - అదనపు జిల్లా సమన్యయా ధికారివిశాఖ ప్రజలకు అదనపు జిల్లా సమన్వయ అధికారి గొబ్బి ల్ల విద్యా దరీ గారు. తెలుగు వారి ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రజలు అందరూ వినియోగించుకొని. అభివృద్ది కావాలని. ప్రజల కుటుంబాల్లో చీకటి నుండి వెలుగులోకి వచ్చి వారి కుటుంబాలకు అంతా శుభమే జరగాలని ఆయుష్షు ఆరోగ్యాలతో గడపాలనీ అన్నా రు0 Comments 0 Shares 163 Views 0 Reviews
-
బెల్లం వినాయక వీధిలో కిక్కిరించిన జనంవిశాఖ కలెక్టరేట్ మార్గంలో రెళ్ళీ వీధి రోడ్డులో 2వ లైన్ బెల్లం వినాయక గుడి తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా దేవుళ్లలో మొదటి పూజకు అర్హుడైన వినాయకుని దర్శనానికి వేలాది మంది భక్త జనంతో పట్టణ వీధులు. రోడ్లు లో జనం కిక్కిరిసిపోయా రు. నిత్యం కలెక్టర్ ఆఫీస్ నాలుగు రోడ్ల కూడలి నుంచి రెల్లి వీధికి వచ్చు వాహనాలు. ద్విచక్ర వాహ నా లు తో బోలోక మాత సర్కిల్ దగ్గర ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దీంతో ప్రజలు...0 Comments 0 Shares 153 Views 0 Reviews
-
సకాలములో చెల్లించండి వడ్డీ భారాన్ని తగ్గించుకోండిమహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులు మార్చి 1వ తేదినుండీ 31 తేదీ వరకు ప్రచార కర పత్రాలతో ఆటో వాహనం ద్వారా నగరం లోని 98 కార్పొరేటు వార్డు లలో పన్నులు చెల్లించమని మైకు ద్వారా తెలియజేస్తున్నా రు వివరాలు కు వెళ్లితే నగరం లోని అన్ని వార్డు లలో నీటి పన్నులు. ఇంటి పన్నులు . ఖాళీ జాగా పన్నులు. ట్రేడు లైసెన్స్ పీజులు వంటివి ఈ నెల 31లోపల చెల్లించాలని. అలా కట్టని యెడల వడ్డీ భారం పెరిగి మొండి బకాయి లు...0 Comments 0 Shares 147 Views 0 Reviews
-
మెప్మా ఉద్యోగులు ధర్నావిశాఖ కలెక్టరేట్ ఎదుట మెప్మా ఉద్యోగులు ధర్నా చేశారు. విశాఖ కార్పొరేటు పరిధిలో పని చేస్తున్న మెప్మా ఉద్యోగుల వారి సమస్యలతో ధర్నా కార్యక్రమం జరిగింది. మాకు అనేక పనులు చేయమని ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నారని. సచి వాలయ సిబ్బందికి కేటాయించిన పనులు కూడా మాతో చేయిస్తూ. గడచిన మూడు నెలల వేతనం ఇంతవరకు చెల్లించలేదని మహిళలు తీవ్ర భావో దేహంతో అన్నారు అంతే కాకుండా నెల నెల వేతనం సరిగ్గా ఇవ్వకుండా చట్ట వ్యతి...0 Comments 0 Shares 194 Views 0 Reviews
-
ఊర్లకు చేరుకొంటున్న జనంఈ నెల 19న తెలుగు వారి కొత్త సంవత్సరం ఐన ఉగాది పండుగ పర్వ దినం కోసం బతుదెరువు కోసం విశాఖ.హైదరాబాద్.బెంగళూర్ . విజయ వాడ తదితర పట్టణాలకు వెళ్లిన వలస కార్మికులు పల్లెబాట పడుతున్నారు. పట్టణాలలో హోటల్ .ఫ్యాక్టరీలు. దిన కూలీ లు. భవన నిర్మాణం పనివారు. . ప్రైవేటు ఉద్యోగులు. సంఘటిత అసంఘటిత కార్మికుల పండుగకు వారం ముందే గ్రామాలకు చేరుకుంటున్నారు. 19.20.21.22.లలో సెలవులు కాబట్టి బడి పిల్లలు.కాలేజీ...0 Comments 0 Shares 191 Views 0 Reviews
-
ఎస్సీ మొర్చా ఆధ్వర్యం లో మహిళా దినోత్సవంఎస్సీ మోర్చ ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది వివరాలకు వెళితే విశాఖ బీచ్ రోడ్ కామత్ బోజన షాల పక్కన గల జిల్లా బీజేపీ కార్యాలయం లో పట్టణశుధ్య కార్మికులతో సమావేశమయ్యారు ఈ మహిళా దినోత్సవం నాకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు పనతల సురేష్ విచ్చేశారు. మహిళా సభకు రాష్ట్ర మహిళా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షురాలు కట్టా పద్మ అధ్యక్షత వహించారు. పనత ల సురేష్ మాట్లాడుతూ మనప్రియతమ నరేంద్ర మోడీ...0 Comments 0 Shares 241 Views 0 Reviews
More Stories