గోసేవా హాస్టల్ లో బొప్పాయి . అరటి పండ్లు పశువులకు తినిపించిన గో హాస్టల్ మేనేజర్ ఆనంద్

0
113

విశాఖ జిల్లా ఆనంద పురం మండలం శొంఠి యం సమీపంలో గల కృష్ణ ప్రసాద్ గోవుల సేవా హాస్టల్ నందు మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్ ఆదేశాలు మేరకు ఈరోజు సాయంత్రం 6గంటలకు గోవులకు బొప్పాయి పండ్లు. అరటి పండ్లు  మేనేజర్ ఆనంద్ గారు  పశు వైద్య డాక్టర్  వెంకట్రమణ గారు . మరియు సిబ్బంది  తినిపించారు. మేనేజర్ ఆనంద్ గారు మాట్లాడుతూ గోవులకు సేవ చేయడం ఎంతో పుణ్యం అని  కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాగరాజు. అర్జున్ రెడ్డి. సన్యాసమ్మ. సంధ్య గారు. కిషోర్ గారు    తదితరులు పాల్గొ న్నారు 

Search
Categories
Read More
Telangana
ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధికి ప్రజల బ్రహ్మరథం: ఎమ్మెల్యే
హనుమంతరావుపేట్: కాంగ్రెస్  ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పనులకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు...
By VIKRAM RATHOD 2025-12-13 08:05:20 0 355
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : సుబ్రహ్మణ్యేశ్వరుని తాకిన సూర్యకిరణాలు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండల కేంద్రంలోని వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో గురువారం...
By Kothuru Murali 2026-04-02 06:42:13 0 69
Andhra Pradesh
రెండు గంటల్లో మిస్ అయిన బాలుని పట్టుకున్న పెనమలూరు పోలీసులు
*రెండు గంటల వ్యవధిలోనే మిస్ అయిన బాలుడిని వెతికి పట్టుకున్న పెనమలూరుపోలీసులు*   ...
By Rajini Kumari 2026-01-28 13:05:12 0 120
Andhra Pradesh
పదో తరగతి పరీక్షల్లో గొప్ప విజయం సాధించాలి-డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు ఎటువంటి ఆందోళన,ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన...
By Vadlamudi NagaVenkat 2026-03-15 14:19:37 0 520
Telangana
లోయోలా అకాడమీలో ఘనంగా స్వర్ణోత్సవ వేడుకలు.|
    సికింద్రాబాద్ : తెలంగాణ – లోయోలా అకాడమీ 1976లో స్థాపించబడి, శ్రేష్ఠత,...
By Sidhu Maroju 2025-12-20 10:11:54 0 164
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com