విశాఖ కలెక్టర్ బదిలీ. కొత్త కలెక్టర్ బాధ్యత లు స్వీకరణ

0
185

విశాఖ కలెక్టర్ యమ్ యన్ హరేంద్ర ప్రసాద్ కాకినాడ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ రోజు అక్కడ బాధ్యత లు తీసుకో నున్నారు.  నిన్న మంగళ వారం జగదంబా సెంటర్ సమీపం లో ఓ పంక్షన్ హాల్లో బదిలీ అయిన కలెక్టర్ గారికి ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా అధికారులు.ప్రజా ప్రతినిధులు పలువురు కలెక్టర్ గారిని సన్మానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ యమ్ యన్ హరేంద్ర ప్రసాద్ గారు మాట్లాడు తు విశాఖ జిల్లా అధికారులు ప్రజలు తనను యంతో ఆదరించారని బావో ద్రేకంతో కన్నీళ్లు పెట్టుకొన్నారు. అధికారులు మాట్లాడుతూ జిల్లా కు ఆయన చేసిన మరువ లేమన్నారు.తదుపరి ఈరోజు యం యన్ హరేంద్ర ప్రసాద్ కలెక్టర్ గారి నుండి కొత్తగా వచ్చిన కలెక్టర్ అభి షేక్  కిశోర్     బాధ్య తలు తీసుకొన్నారు. మంగళ వారం రాత్రి విశాఖ చేరుకొన్న కొత్త కలెక్టర్ కలెక్టర్ గారి అతిథి గృహం లో బస చేశారు. ఇంతకు మునుపు అన్నమయ్య జిల్లాలో పని చేసి సెక్రటరేట్ అమరావతి లో ఏపీ ఐ ఐ సి లో కమిషనర్ గా బదిలీ పై విశాఖ జిల్లా కు వచ్చారు. బదిలీ అయిన కలెక్టర్ వీడ్కోలు పలికిన వారిలో  ఉప కలెక్టర్ గొబ్బిల్లా విద్యా దరి గారు. ఏవో బీవీ రాణి గారు మరియు జిల్లా అధికారులు ఉన్నారు. తదుపరి కొత్త కలెక్టర్ అభి షేక్ కిశోర్ ను స్వాగతం పలికారు

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో రాస్తారోకో - 30 మందికి 41 నోటీసులు జారీ.
మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్యకు నిరసనగా రాస్తారోకో నిర్వహించిన 30 మందికి డీఎస్పీ మహీంద్ర గురువారం...
By Pagadala Venkateswar 2026-02-20 06:29:59 0 105
Andhra Pradesh
వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ ప్రమాదం.. 21 మంది మృతి
  కాకినాడ జిల్లా కాకినాడ జిల్లాలో తీవ్ర విషాధం చోటు చేసుకుంది. శనివారం సామర్లకోట మండలం...
By BABJI DADALA 2026-02-28 14:45:04 0 348
Andhra Pradesh
అలాంటప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించావ్‌రా.. పెళ్లి చేసుకున్న 3 నెలలకే..
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని ఎరుకొండలో విషాద ఘటన చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన...
By SivaNagendra Annapareddy 2025-12-25 16:11:12 2 1K
Andhra Pradesh
అమ్మవారి కోవెల కి విచ్చేసినPV సింధు
బ్యాట్మెంటన్ స్టార్ పీవీ సింధు గారు ఈరోజు శ్రీ అమ్మవారి హారతులు అనంతరం దర్శనమునకు విచ్చేసినారు......
By Rajini Kumari 2025-12-23 07:42:48 0 155
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:నా వద్ద అన్ని ప్రూఫ్ లు ఉన్నాయి.. బీపీఎం
తన వద్ద తపాలా శాఖకు చెందిన కొందరు అధికారులు నగదు తీసుకున్నారని, వాటికి రశీదులు ఇస్తామని తనను మోసం...
By Kothuru Murali 2026-02-24 11:20:23 0 111
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com