గోవులకు చిరు ధాన్యములు . అరటి పండ్లు ఆకు కూరలు తినిపించిన మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్
విశాఖ పట్నం సమీపం  శొంటి  యం దగ్గర ఉన్న గో హాస్టల్  లో ఈ రోజు సాయంకా లం 4 గంటలకు  వల్లభ ప్రాజెక్ట్  మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్ గారు  ఒంగోలు ఆవులకు  ఉడ గపెట్టిన చిరు ధాన్యములు. అరటి పండ్లు. ఆకు కూరలు తినిపించారు. మరియు  కార్మికుల నివాసాల  కడుతున్న కట్టడాలను ఆరా తీశారు.  ఆయా విభాగాల వారీగా  సైట్ సూపర్వైజర్ లను. సివిల్ ఇంజనీర్లను....
0 Comments 0 Shares 60 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com