మెప్మా ఉద్యోగులు ధర్నా

0
304

విశాఖ కలెక్టరేట్ ఎదుట మెప్మా ఉద్యోగులు ధర్నా చేశారు. విశాఖ కార్పొరేటు పరిధిలో పని చేస్తున్న మెప్మా ఉద్యోగుల వారి సమస్యలతో ధర్నా కార్యక్రమం జరిగింది. మాకు అనేక పనులు చేయమని ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నారని. సచి వాలయ సిబ్బందికి కేటాయించిన పనులు కూడా మాతో చేయిస్తూ. గడచిన మూడు నెలల వేతనం ఇంతవరకు చెల్లించలేదని మహిళలు తీవ్ర భావో దేహంతో అన్నారు అంతే కాకుండా నెల నెల వేతనం సరిగ్గా ఇవ్వకుండా చట్ట వ్యతి రేక అమానుష వైఖరి మార్చుకోవాలని . మా డబ్బులు. మాలెక్క యాప్ పూర్తి శిక్షణ ఇవ్వా లని.సచివాలయం సిబ్బంది పనులు మా చేత చేయించుకోకుండా గగ్గోలు పెట్టారు. సుమారు 40మంది వివిధ కారణాల వల్ల లాగిన్ కాక పోయినా సంవత్సరాలు తరబడి పని చేయించుకుంటున్నారని. ఈ నీ మాని తక్షణం లాగిన్ పద్ధతిని కోరుతున్నాము. 25.2.26 మాకు గ్రేడింగ్ విధానం రద్దు చేసి ప్రతి నెల 8వేలు వేతనం లభించేలా చర్యలు చేపడతామని మెప్మా యం డి. గారు హామీ ఇచ్చారు హామీని తక్షణం అమలు చేయాలి అని. మా వ్యక్తి గత అకౌంట్లలో కనీస వేతనం 26 వేలు చెల్లించాలని . రాజకీయ వేధింపులు అరికట్టాలని. యెచ్ ఆర్ పాలసి అమలు చేయాలి అని ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్ గారు మాట్లాడుతూ మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తగు న్యా యం మీకు చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రతినిధులు లక్ష్మి. మని. ఝాన్సి. సత్యవతి. మరియు 200 మంది మహిళలు ఉద్యోగులు  పాల్గొ   న్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
రైతులంతా అపామ్స్ 2.0 మొబైల్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి: జేడీ విజయకుమార్
రైతులు అందరూ అపామ్స్ 2.0 (APAMS 2.0) మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమ పంటల...
By Ratna Sekhar 2026-03-08 17:32:54 0 533
Andhra Pradesh
నడవలేని,మంచాలకు పరిమితం అయ్య, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఎవ్వరు కూడా పి జి ఆర్ ఎస్ కు తీసుకురాకండి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,
బాపట్ల: నడవలేని,మంచాలకు పరిమితం అయ్య, అనారోగ్యంతో బాధపడుతున్న  వారిని ఎవ్వరు కూడా పి జి ఆర్...
By Gadiyapudi Narendra 2026-02-16 12:38:29 0 128
Telangana
*చైనీస్ మాంజాపై ఉక్కుపాదం
*చైనీస్ మాంజాపై ఉక్కుపాదం*   *విక్రయించినా, నిల్వ చేసినా క్రిమినల్‌ కేసులు*...
By Terli Ashok 2026-01-08 03:51:29 0 279
Andhra Pradesh
కొత్త డీఎస్పీ పావనిని కలిసిన టీడీపీ, జనసేన నాయకులు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పావనిని పుంగనూరు టీడీపీ జిల్లా కార్యదర్శి...
By Pagadala Venkateswar 2026-04-18 04:04:57 0 68
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com