జిల్లా ఉప కలెక్టర్ గారికి ఓ పాస్టర్ వేడు కోలు

0
206

విశాఖ పట్నం మధుర వాడ లో నివాసం ఉండే రత్న కుమారి సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్య క్రమం లో జిల్లా ఉప కలెక్టర్ గొబ్బిళ్ల విద్యా దరి గారికి వినతి పూర్వకంగా అర్జీ ఇచ్చారు. నేను చాలా ఏండ్లు గా మధుర వాడ నందు గల బాంబే కాలనీలో ఉంటున్నా నా నీ పాస్టర్ గా దేవుని సేవ చేస్తున్నాను .10 సంవత్సరాల క్రితం మహా నగర పాలక సంస్థ విశాఖ మధుర వాడ వారు దేవుని మందిరము నాకు. దయతో కొంత స్థలం ఉచితంగా ఇచ్చారు. అక్కడ మందిరం కట్టా ము. ఆ మందిరములో దేవుని పరిచర్య జరుగు తున్నదని చెప్పారు. అనంతరం 2 నెలల క్రితం విశాఖ మహా నగర పాలక సంస్థ వారు వచ్చి మందిరాన్ని కూల గొట్టారని . తనకు న్యా యం చేయడంచాలా ఆవేదనతో చెప్పారు . అనంతరం ఉప కలెక్టర్ గొబ్బిళ్ల విద్యా దరి గారు విచారించి న్యాయం చేస్తా మని చెప్పారు

Search
Categories
Read More
Andhra Pradesh
నిమ్మల పల్లెలో ఘటన 12 మందిపై కేసు.
నిమ్మనపల్లె మండలం దిన్నిమీద జంగంపల్లిలో చింత చెట్ల నరికివేత విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణపై...
By Pagadala Venkateswar 2026-01-29 06:12:44 0 116
Telangana
మైనార్టీ కళాశాల ప్రవేశ పరీక్ష, రెసిడెన్షియల్ ప్రారంభోత్సవం.
మెదక్ జిల్లా నర్సాపూర్ బాయ్స్ తెలంగాణ మైనారిటీల రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాల...
By Gangaram Rangagowni 2026-01-19 10:43:13 0 362
Andhra Pradesh
జర్నలిస్టు జేఏసీ. బాలాజీ ప్రైవేట్ హాస్పిటల్ రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ
గూడూరు నగర పంచాయతీ లో గాంధీ జయంతి సందర్భంగా  ప్రతి ఒక్కరు గాంధీజీని స్మరించుకోవాలి :-...
By mahaboob basha 2025-10-02 10:38:48 0 361
Andhra Pradesh
పుంగనూరు: అదుపుతప్పి పొలాల్లోకి వెళ్లిన వాహనం
పుంగనూరు పరిధిలో శుక్రవారం రోజున ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు నుంచి ముల్బాగల్ కు వెళ్లే...
By Kothuru Murali 2026-05-22 14:22:02 0 35
Andhra Pradesh
పుంగనూరు: ఉర్సులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన టీడీపీ నేత
పుంగనూరులో ఆరు దశాబ్దాలుగా జరుగుతున్న సయ్యద్ నూర్షావళి బాబా దర్గా ఉర్సు వేడుకల్లో టీడీపీ పుంగనూరు...
By Kothuru Murali 2026-05-09 14:45:53 0 57
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com