గోవులకు సేవ చేస్తున్న ధర్మాత్ముడు

0
142

విశాఖ పట్టణానికి చెందిన ఓవ్యక్తి గోసేవలు చేస్తున్నారు. వివరాలకు వెళితే భీమిలి నియోజక వర్గం లో గల ఆనంద పురం మండలంలో శొంటియం పంచాయతీ నీళ్ల కుండీలు ప్రాంతంలో విశాలమైన ప్రదేశంలో తన సొంత ఎస్టేట్ లో గో వసతి గృహాలలో సుమారు వంద పశువులు ఉంచారు. పశువులకు కావలిసిన మేత గడ్డి తన పొలంలోనే పెంచుతూ వాటి ఆరోగ్య పరిస్థితిని చూచు టకు పశు వుల డాక్టర్ నియమించాడు . వాటి సంరక్షణకు ఫీడ్ వగైరాలను సమకూర్చుటకు 20 మంది పని వాళ్ళ ను. ఇద్దరు సూపర్ వైజర్లను నియమించారు. పశువులు కొను గోలు చేసుకొని వచ్చిన తర్వాత ఆ పశువుల జీవితాంతం పెంచుతారు. ఒక వేళ ఇవ్వాలంటే రైతు లకు ఉచితంగా ఇస్తారు వయసు ఐపోయి మరణిస్తే దహన సంస్కారాలు అక్కడే  తన భూమిలోనే  చేస్తారు    గోసేవ లో పని చేస్తున్న సిబ్బందికి వసతి . భోజనం కల్పించారు . భారత్ ఆ వాజ్ గోసేవ ఎస్టేట్ సంధర్శించగా వెలుగు లోనికి వచ్చింది. నిర్వాహకుడు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ అన్ని సేవ లు కన్నా నోరు లేని మూగ జీవులకు సేవ చేయడం పుణ్యం. ధన్యత. కలుగుతుందని అందుకే ఈ సేవకు పూ నుకొన్నా నీ చెప్పారు. ఏది ఏమైనా ఇలాంటి ధర్మాత్మా వ్యక్తులు వుండడం వల్ల ధర్మం న్యాయం విలువలు ప్రపంచంలో తెలుస్తున్నాయని. విశాఖ చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు అనుకుంటున్నారు 

Search
Categories
Read More
Telangana
TYPHOID OUTBREAK IN GUJARAT
The recent typhoid outbreak in Gandhinagar, with over 150 people hospitalised and children losing...
By Terli Ashok 2026-01-25 09:31:18 0 150
Andhra Pradesh
Drugs under control in police department
*గంజాయి రహిత సమాజమే లక్ష్యం – విశాఖ రేంజ్ పోలీసుల ఉక్కుపాదం:ఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి,...
By G k Nookala 2026-02-25 12:30:34 0 71
Andhra Pradesh
ఏపీలో కొత్తగా మొబైల్ టవర్ల ఏర్పాటు
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మొబైల్ కనెక్టివిటీపై ఫోకస్ పెట్టింది. మొబైల్ సిగ్నల్స్‌ను...
By John Baji 2025-12-29 09:22:05 0 121
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com