ఊర్లకు చేరుకొంటున్న జనం

0
308

ఈ నెల 19న తెలుగు వారి కొత్త సంవత్సరం ఐన ఉగాది పండుగ పర్వ దినం కోసం బతుదెరువు కోసం విశాఖ.హైదరాబాద్.బెంగళూర్ . విజయ వాడ తదితర పట్టణాలకు వెళ్లిన వలస కార్మికులు పల్లెబాట పడుతున్నారు. పట్టణాలలో హోటల్ .ఫ్యాక్టరీలు. దిన కూలీ లు. భవన నిర్మాణం పనివారు. . ప్రైవేటు ఉద్యోగులు. సంఘటిత అసంఘటిత కార్మికుల పండుగకు వారం ముందే గ్రామాలకు చేరుకుంటున్నారు. 19.20.21.22.లలో సెలవులు కాబట్టి బడి పిల్లలు.కాలేజీ విద్యార్ధిని విద్యార్థులు. ప్రభుత్వ ఉద్యోగులు 18 రాత్రి వారి గ్రా మాలకు చేరుకొని హాయిగా వారి పిల్లల మధ్య కుటుంబంతో సంతోషంతో తెలుగు సంవత్సర ఉగాది పండుగ జరుపుకుంటారు. మళ్ళీ తిరిగి యదావిధిగా 22సాయంకాలం బయలు దేరి సోమ వారం విధులకు హాజరవుతారు. ఇతర పై మిగిలిన వారు ఈరోజునుంచే వారి స్వగ్రా మాలకు వెళ్లి వారి కుటుంబం మధ్యన సంతోషంగా గడపడానికి పయనమయ్యారు. ఏది ఏమైనా మార్చి నెలలో గంగ జాతర లు. పండుగలు రావడంతో . ప్రభుత్వం నెల 12 రోజుల సెలవులు ప్రకటించింది. కార్మికులకు. ఉద్యోగస్తులకు మేలు చేకూరింది

Search
Categories
Read More
Telangana
హైదరాబాద్ జూపార్క్ లోని ఆడపులికి క్లీంకార పేరు.
జూపార్క్ బృందానికి ధన్యవాదాలు తెలిపిన ఉపాసన
By Sidhu Maroju 2025-06-20 16:34:07 0 1K
Telangana
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు : మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా : చెన్నూరు మండలం బావురావుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎగుడ శేఖర్ ఇందిరమ్మ గృహ...
By Avunoori Mahesh 2026-04-29 11:00:38 0 137
Andhra Pradesh
కోటి రూపాయలు నిధులతో నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం   మోపిదేవి మండలంలో పర్యటించిన ఎంపీ వల్లభనేని బాలశౌరి,...
By Rajini Kumari 2026-05-07 08:22:59 0 77
Andhra Pradesh
ఏపీ బడ్జెట్ సమావేశంలో చేనేత జౌళి శాఖ మంత్రి సవిత స్పందన
*ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు, నేతన్నల...
By Rajini Kumari 2026-02-23 12:07:41 0 152
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com