0 Comments
0 Shares
189 Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
పుంగనూరు: పలు ప్రాంతాలలో పరిశీలన చేసిన డిప్యూటీ ఎంపీడీవోశనివారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ పలు ప్రాంతాలలో పర్యటించారు. దిగుపల్లి గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. మజర మోట్లపల్లి గ్రామంలో పశువుల నీటి తొట్టిని శుభ్రపరిచి, నీటి వృధాను అరికట్టాలని ఆదేశించారు. అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు ఇచ్చిన పోషకాహారాన్ని కూడా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది...0 Comments 0 Shares 85 Views 0 Reviews
-
పుంగునూరు:పుంగనూరులో ఫుడ్ సేఫ్టీ అధికారి పరిశీలనపుంగనూరు పట్టణంలో బుధవారం మధ్యాహ్న భోజనంలో బల్లి పడిన ఘటనపై ఫుడ్ ఇన్స్పెక్టర్ గురు లక్ష్మి స్పందించారు. గురువారం నగరి కాంపౌండ్ మున్సిపల్ స్కూల్లో పరిశీలనలు చేసిన ఆమె, ఆహార పదార్థాల తయారీ శాంపిల్స్ ను ల్యాబ్కు పంపించినట్లు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 54 Views 0 Reviews
-
బోరు పాయింట్లు పరిశీలన*మల్కాజ్గిరి డివిజన్, గౌతమ్ నగర్ డివిజన్ లలో బోరెవెల్ పాయింట్ల పరిశీలన చేసిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్* ఈ రోజు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ అధికారులతో కలిసి ఇటీవల ఎం.పి లాడ్స్ లో మంజూరు చేయబడిన 8 బోరెవెల్ పాయింట్లు జూలోలజిస్ట్ కు చూపించడం జరిగింది. ఎక్కడ నీరు పడవోచ్చో జూలోజిస్ట్ ద్వారా మార్క్ చెయ్యడం జరిగింది. గుర్తించిన పాయింట్ లలో త్వరలో పవర్ బోర్లు వెయ్యనున్నారు. వీటిలో ఓల్డ్...0 Comments 1 Shares 2K Views 0 Reviews
-
మదనపల్లెలో ఏసీబీ దాడులు – రికార్డుల పరిశీలన.మదనపల్లెలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కడప రిమ్స్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ మేజారి సుబ్బయ్య సదరం సర్టిఫికెట్ల జారీలో బాధితుడి నుంచి రూ. 30 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు, ఆదాయానికి మించిన ఆస్తులు లభించలేదని తెలిపారు. కుటుంబ సభ్యుల సమాచారంతో నివేదికలు సిద్ధం చేసి...0 Comments 0 Shares 130 Views 0 Reviews
-
ముఖ్యమంత్రి పర్యటనకు హెలిప్యాడ్ ఏర్పాటుకు పరిశీలనకర్నూలు : కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఫిబ్రవరి 7న కర్నూలు జిల్లా పర్యటన లో భాగంగా ఎమ్మిగనూరు మండలం, కలుగొట్ల గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సందర్భంగా హెలిప్యాడ్, ప్రజావేదిక, రైతులతో ముఖాముఖి కార్యక్రమాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలించిన... కర్నూల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి గారు, కర్నూల్...0 Comments 0 Shares 261 Views 0 Reviews
-
యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పరిశీలనగుంటూరు ఫిబ్రవరి 4: గుంటూరు నగరంలోని కె.వి.పి కాలనీలో జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఐ.ఏ.ఎస్ గారు పరిశీలించారు. ప్రతి కుటుంబ వివరాలు యాప్లో ఖచ్చితంగా నమోదు చేసి, సర్వేను పక్కాగా పూర్తి చేయాలని సూచించారు. సర్వే ఆధారంగా కుటుంబ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని తెలిపారు.0 Comments 0 Shares 239 Views 0 Reviews
-
లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలన దేవాదాయ శాఖ కమిషనర్*సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలి* *-దేవాదాయ శాఖ కమిషనర్ రామ్ చంద్ర మోహన్* *-నృసింహుని దేవస్థానంలో జరుగుతున్న ముక్కోటి ఏర్పాట్ల పరిశీలన* *మంగళగిరి:* శతాబ్దాల చరిత్ర కలిగిన మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈనెల 30వ తేదీన జరిగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా...0 Comments 0 Shares 199 Views 0 Reviews
-
శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యం: యర్రగొండపాలెం సీఐ గారు ఆకస్మిక తనిఖీలు - కేసు డైరీలు రికార్డుల క్షుణ్ణ పరిశీలన!శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం: యర్రగొండపాలెం సీఐ గారు ఆకస్మిక తనిఖీలు – కేసు డైరీలు, రికార్డుల క్షుణ్ణ పరిశీలన! ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగాజిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మార్కాపురం జిల్లా పోలీసులు యర్రగొండపాలెం సర్కిల్ పరిధిలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తోంది. ఈ క్రమంలో యర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) గారు యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ను...0 Comments 0 Shares 191 Views 0 Reviews
-
శ్మశాన వాటిక అభివృద్ధి పనుల పరిశీలనశ్మశాన వాటిక అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని డ్వామా పీడీ శారదాదేవి కోరారు. బొబ్బిలి మండలం చెల్లారపువలస శ్మశాన వాటికలో అభివృద్ధి పనులను గురువారం పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నెలాఖరు నాటికి పనులు పూర్తి అవ్వాలన్నారు. ఆమెతో ఎంపీడీవో రవికుమార్, సిబ్బంది ఉన్నారు. #Boiena Rajesh0 Comments 0 Shares 173 Views 0 Reviews
-
పట్టణ శివారులో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్కాకినాడ జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల శివారు ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వ్యాస్నహన్ అధికారులకు ఆదేశించారు. గల్లీలు, పీఠాపురం పరిసరాల్లో జరుగుతున్న పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎక్కడా అలసత్వం వహించకూడదని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పక్కాగా పనులు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా...0 Comments 0 Shares 391 Views 0 Reviews
-
వేట్లపాలెం పేలుడు బాధితులకు అండగా న్యూ మెన్ చారిటబుల్ సొసైటీవేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో గూడపర్తి మాదిగపేటకు చెందిన ఏడుగురు మృతి చెందడం ప్రాంతాన్ని విషాదంలో ముంచేసింది. ఈ నేపథ్యంలో న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ తరఫున వైస్ ప్రెసిడెంట్ రత్న శేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పేలుడు తీవ్రత కారణంగా పొలాల గట్ల వెంట చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను గుర్తించే ప్రక్రియలో అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పారు. ఘటనాస్థలంలో ఉన్న గ్రామస్తులను...0 Comments 0 Shares 514 Views 0 Reviews
More Results