0 Comments
0 Shares
78 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
"డ్రైనేజీ సమస్యలపై మాజీ కార్పొరేటర్ ఫోకస్.|"మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఓల్డ్ ఆల్వాల్ పరిధిలోని అయ్యంగారి బస్తీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిశీలించేందుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థ ప్రస్తుతం పూర్తిగా జటిలంగా మారి, స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని బస్తీ వాసులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కాలనీవాసులు, ప్రస్తుత పరిస్థితుల్లో పాత పైపుల...0 Comments 0 Shares 101 Views 0 Reviews
-
ఎమ్మిగనూరు తాసిల్దార్ గారికి వినతి పత్రం అందజేసిన బిజెపి జిల్లా అధికార ప్రతినిధి గుర్రాజ్ దేశాయ్శ్రీ గురురాజ్ దేశాయ్ మరియు బిజెపి నాయకులు ప్రముఖ న్యాయవాది శ్రీ ఉరుకుందు గారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమంలో బాగంగా బిజెపి రాష్ట్ర అద్యక్షులు శ్రీ మాధవ్ గారి అదేశాలమేరకు మరియు ఓబిసి మూర్ఛా రాష్ట్ర అద్యక్షులు శ్రీ గొపి శ్రీనివాస్ గారి సూచనలమేరకు రాష్ట్రం లో దాదపుగా నాలుగు లక్షలా యాబైవేల ఎకరాల దేవాదాయ భూములు...0 Comments 0 Shares 126 Views 0 Reviews
-
"నగదు అవుట్.. టోల్లో ఇక డిజిటల్ యుగం!"హైదరాబాద్ : దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు కీలక మార్పు రానుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ఇండియా (NHAI) తాజా మార్గదర్శకాల ప్రకారం టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను దశలవారీగా నిలిపివేస్తూ, పూర్తిగా డిజిటల్ విధానానికి మార్పు చేయనుంది. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న ఈ నిబంధనల ప్రకారం టోల్ ఫీజును ఇకపై నగదుగా చెల్లించే అవకాశాలు తగ్గనున్నాయి. వాహనదారులు...0 Comments 0 Shares 106 Views 0 Reviews
-
బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలోఎమ్మిగనూరు పట్టణంలోని 8వ వార్డు నుండి 50 కుటుంబాలకు పైగా సుమారు 200 మంది కర్నూల్ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల చంద్రశేఖర్ మరియు పట్టణ కార్యదర్శి కదిరికోట అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మడ్రి ఏసేబు మరియు వారి అనుచరులతో కలిసి టీడీపీ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా...0 Comments 0 Shares 127 Views 0 Reviews
-
చేనేత సహకార సంఘం YWCS విలీనాన్ని వ్యతిరేకిస్తున్న ఎర్రకోట రాజీవ్ రెడ్డిచేనేత సహకార సంఘ (YWCS) విలీనన్ని వ్యతిరేకస్తున్నాము.ఎర్రకోట రాజీవ్ రెడ్డి. ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయాలన్న ప్రభుత్వ కుట్రను ఖండిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రాజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేనేతల సర్వసభ్య సమావేశం ఎదుట భారీ స్థాయిలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి.ఈ సందర్భంగా రాజీవ్ రెడ్డి గారు మాట్లాడుతూ, రాష్ట్రానికి గర్వకారణమైన...0 Comments 0 Shares 135 Views 0 Reviews
-
అట్టహాసంగా గాయత్రి డిగ్రీ అండ్ పీ.జీ కళాశాల ఫేర్ వెల్ డే సంబరాలుతెలంగాణ పెద్దపల్లి జిల్లా.తేదీ 31/03/2026 స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్ లో గాయత్రి డిగ్రీ అండ్ పి జి కళాశాల వీడ్కోలు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ గారు ఈ కార్యకమానికి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి సోషల్ మీడియాకు ప్రభావితం కావద్దని తెలియజేశారు. విద్యార్థులు తమలోని నైపుణ్యాలను గుర్తించి రాణించాలని తెలియజేశారు. గాయత్రి విద్యా సంస్థల...0 Comments 0 Shares 162 Views 0 Reviews
-
భద్రాచలం బస్టాండ్లో మహాలక్ష్మి పథకం సంబరాలు: పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుభద్రాచలం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు పొందుతున్న ప్రయోజనాలపై భద్రాచలం బస్టాండ్లో ప్రత్యేక అవగాహన మరియు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్య అంశాలు: ₹10,000 కోట్ల భారీ ఆదా: పథకం ప్రారంభమైన నాటి నుండి 29-03-2026 నాటికి తెలంగాణ...0 Comments 0 Shares 186 Views 0 Reviews
-
గోవులకు చిరు ధాన్యములు . అరటి పండ్లు ఆకు కూరలు తినిపించిన మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్విశాఖ పట్నం సమీపం శొంటి యం దగ్గర ఉన్న గో హాస్టల్ లో ఈ రోజు సాయంకా లం 4 గంటలకు వల్లభ ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్ గారు ఒంగోలు ఆవులకు ఉడ గపెట్టిన చిరు ధాన్యములు. అరటి పండ్లు. ఆకు కూరలు తినిపించారు. మరియు కార్మికుల నివాసాల కడుతున్న కట్టడాలను ఆరా తీశారు. ఆయా విభాగాల వారీగా సైట్ సూపర్వైజర్ లను. సివిల్ ఇంజనీర్లను....0 Comments 0 Shares 72 Views 0 Reviews
-
జిల్లా ఉప కలెక్టర్ గారికి ఓ పాస్టర్ వేడు కోలువిశాఖ పట్నం మధుర వాడ లో నివాసం ఉండే రత్న కుమారి సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్య క్రమం లో జిల్లా ఉప కలెక్టర్ గొబ్బిళ్ల విద్యా దరి గారికి వినతి పూర్వకంగా అర్జీ ఇచ్చారు. నేను చాలా ఏండ్లు గా మధుర వాడ నందు గల బాంబే కాలనీలో ఉంటున్నా నా నీ పాస్టర్ గా దేవుని సేవ చేస్తున్నాను .10 సంవత్సరాల క్రితం మహా నగర పాలక సంస్థ విశాఖ మధుర వాడ వారు దేవుని మందిరము నాకు. దయతో కొంత స్థలం ఉచితంగా ఇచ్చారు. అక్కడ మందిరం...0 Comments 0 Shares 84 Views 0 Reviews