"డ్రైనేజీ సమస్యలపై మాజీ కార్పొరేటర్ ఫోకస్.|"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఓల్డ్ ఆల్వాల్ పరిధిలోని అయ్యంగారి బస్తీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిశీలించేందుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు.  సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థ ప్రస్తుతం పూర్తిగా జటిలంగా మారి, స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని బస్తీ వాసులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కాలనీవాసులు, ప్రస్తుత పరిస్థితుల్లో పాత పైపుల...
0 Comments 0 Shares 103 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com