0 Comments
0 Shares
235 Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
"తెలంగాణ కొత్త పోలీస్ బాస్గా సీవీ ఆనంద్.|హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ బాస్ శివధర్ రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండటంతో, ఆయన స్థానంలో 1991 బ్యాచ్కు చెందిన సీవీ ఆనంద్కు ఈ కీలక బాధ్యతలు దక్కాయి. గతంలో హైదరాబాద్ పోలీస్...0 Comments 0 Shares 261 Views 0 Reviews
-
"తెలంగాణ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: ఉద్యోగాల వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు!హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద తీపి కబురు అందించింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ (నేరుగా భర్తీ చేసే) విధానంలో చేపట్టే వివిధ ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితిని మరో 10 సంవత్సరాల పాటు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో సాధారణ పరిపాలన శాఖ జీవో నెంబర్ 86 (G.O.Ms.No.86)...0 Comments 0 Shares 87 Views 0 Reviews
-
"లక్నోలో తెలంగాణ పోలీసుల జోష్.. 12 పతకాలతో జాతీయ స్థాయిలో సత్తా!హైదరాబాద్ : లక్నోలో నిర్వహించిన 2వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ & టేబుల్ టెన్నిస్ క్లస్టర్ ఛాంపియన్షిప్ 2025-26లో తెలంగాణ పోలీస్ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పోలీస్ జట్ల మధ్య జరిగిన ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో తెలంగాణ జట్టు మొత్తం 12 పతకాలు సాధించి రాష్ట్రానికి గౌరవం తీసుకొచ్చింది. ఈ ఛాంపియన్షిప్లో తెలంగాణ పోలీస్ క్రీడాకారులు 1...0 Comments 0 Shares 68 Views 0 Reviews
-
🗳️ గ్రామాభివృద్ధికి ఓటుతో మార్గం! – తెలంగాణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలోగ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే కేవలం ఓట్ల పండుగ కాదు – ఇది గ్రామ ప్రజల చేతిలో అభివృద్ధికి దారి చూపే ఆయుధం. కానీ ఇప్పటికీ చాలా మంది ఈ ఎన్నికల ప్రాముఖ్యతను గమనించటం లేదు. పంచాయతీ స్థాయి నాయకుల బాధ్యతలు ఏంటి? వాళ్లను ఎంచుకోవడంలో ప్రజల పాత్ర ఏమిటి? మనం ఏ స్థాయిలో జవాబుదారీ ప్రభుత్వాన్ని కోరగలమన్నది ఓ లోతైన ఆలోచనగా మిగిలిపోతుంది. 🧭 పంచాయతీ ఎన్నికల ఉద్దేశం ఏమిటి? పల్లె అభివృద్ధి, పౌర...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
Lakshmi Deepika: లక్ష్మీదీపిక ‘డబుల్’ ధమాకా: తెలంగాణ తర్వాత ఏపీ గ్రూప్-1లోనూ స్టేట్ టాపర్!రెండు రాష్ట్రాల్లోనూ మొదటి ర్యాంకు సాధించిన ఘనత ఉస్మానియాలో ఎంబీబీఎస్.. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ కోచింగ్ లేకుండానే కొట్టిన లక్ష్మీదీపిక తదుపరి లక్ష్యం సివిల్స్ అంటూ వెల్లడి పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించారు లక్ష్మీదీపిక కొమ్మిరెడ్డి. ఇటీవలే తెలంగాణ గ్రూప్-1 ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన ఆమె, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 ఫలితాల్లోనూ అగ్రస్థానాన్ని కైవసం...0 Comments 0 Shares 142 Views 0 Reviews
-
"అరైవ్ అలైవ్”తో అల్వాల్లో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు అల్వాల్ పోలీసులు మరియు ట్రాఫిక్ సిబ్బంది సంయుక్తంగా “అరైవ్ అలైవ్” కార్యక్రమం కింద విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్, సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి మరియు ఇతర సంబంధిత అధికారులు హాజరై ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన...0 Comments 0 Shares 410 Views 0 Reviews
-
త్వరలోనే కొత్త ఆసరా పెన్షన్లు ఇస్తామన్నా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి......!త్వరలోనే కొత్త ఆసరా పింఛన్లు: మంత్రి పొంగులేటి భారత్ అవాజ్ న్యూస్: 14 మే తెలంగాణ ప్రభుత్వంరాబోయే కొద్ది రోజుల్లోనే అర్హులైన వయోవృద్ధులు, వితంతువులకు కొత్త ఆసరా పింఛన్లు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మం(D) జీళ్లచెరువులో ఏర్పాటు చేసిన 'ప్రజాదర్బార్'లో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కొత్త పింఛన్ల మంజూరులో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని...0 Comments 0 Shares 64 Views 0 Reviews
-
ప్రజా సమస్యలపై మాజీ కార్పొరేటర్ దూకుడు.. కమిషనర్కు వినతిపత్రం.|మల్కాజ్గిరి: మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి మల్కాజ్గిరి కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి ని కలిసి పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రాంతంలో బస్ షెల్టర్ల అవసరం, దోమల సమస్య తీవ్రత, కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు అవసరం వంటి అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే లోతుకుంట ప్రాంతంలో కొనసాగుతున్న బాక్స్ డ్రైన్ పనులు పెండింగ్లో ఉండటం వల్ల...0 Comments 0 Shares 393 Views 0 Reviews
-
'అంబేద్కర్ ఆశయాలకు నేతల కృతజ్ఞత నివాళి.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. కొత్తబస్తీ సర్కిల్ మరియు ఓల్డ్ ఆల్వాల్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ ఆశయాలను గుర్తు...0 Comments 0 Shares 150 Views 0 Reviews
-
" ప్రజావాణిలో ప్రజా సమస్యలపై శాంతి శ్రీనివాస్ రెడ్డి చర్చ.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :ఆల్వాల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సాజిద్, యాదగిరిగౌడ్, మహేందర్లతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీ భోగేశ్వర్ తో కలిసి పలు ప్రజా సమస్యలపై చర్చించారు. స్థానిక ప్రాంతాల్లో వీధి దీపాల అవసరం, పెరుగుతున్న దోమల సమస్యతో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, అలాగే ఇప్పటికే మంజూరైన పనుల అమలులో జరుగుతున్న ఆలస్యం వంటి కీలక...0 Comments 0 Shares 161 Views 0 Reviews
-
" మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో ఈటల సందేశం.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సైనిక్పురి ప్రాంతంలో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొని పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు గురువుగా, మార్గదర్శకుడిగా నిలిచిన మహానీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని...0 Comments 0 Shares 224 Views 0 Reviews
-
"అల్వాల్, బొల్లారం లో ఆగని దొంగల 'షికారు': రెండ్రోజుల్లో రెండు బైకులు మాయం!మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నగర శివార్లలోని అల్వాల్.. బొల్లారం పరిసర ప్రాంతాల్లో వాహన దొంగలు హల్చల్ చేస్తున్నారు. వరుస చోరీలతో స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే రెండు వేర్వేరు చోట్ల బైకులు అపహరణకు గురయ్యాయి. అల్వాల్ ఎస్ఐ తరుణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ అల్వాల్లోని మంగాపురం కాలనీ ఫేజ్-3లో నివసించే కొల పోచయ్య, తన ఇంటి ముందు పార్క్ చేసిన...0 Comments 0 Shares 198 Views 0 Reviews
-
"అల్వాల్లో అంబేద్కర్కు ఎస్హెచ్ఓ ప్రశాంత్ గౌరవ నివాళి.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఓల్డ్ అల్వాల్లోని అంబేద్కర్ విగ్రహానికి అల్వాల్ పిఎస్. ఎస్హెచ్ఓ ప్రశాంత్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాతగా దేశానికి అపార సేవలు అందించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన...0 Comments 0 Shares 182 Views 0 Reviews
-
"ఎక్స్ట్రీమిజంపై గట్టి దెబ్బ.. 42 మంది మావోయిస్టుల లొంగుబాటు !హైదరాబాద్ : తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిషేధిత సంస్థ CPI (మావోయిస్టు)కు చెందిన మొత్తం 42 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ పరిణామం రాష్ట్ర భద్రతా వ్యవస్థకు పెద్ద విజయంగా నిలిచింది. లొంగిపోయిన వారిలో PLGA (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ)కి చెందిన కీలక కమాండర్ కూడా ఉండటం గమనార్హం. వీరి వద్ద నుండి తుపాకులు, బంగారం సహా పలు సామగ్రిని...0 Comments 0 Shares 230 Views 0 Reviews
-
"కానాజిగూడలో జయంతి ఉత్సాహం… అంబేద్కర్కు ఘన గౌరవం.!మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆల్వాల్ డివిజన్ కానాజిగూడ లో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. అంబేద్కర్ నగర్, కానాజిగూడ పెట్రోల్ బంక్, భూదేవి నగర్ ప్రాంతాల్లో డివిజన్ అధ్యక్షులు గోగురి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు...0 Comments 0 Shares 172 Views 0 Reviews
-
"కిస్తమ్మ ఎన్క్లేవ్లో సమస్యలపై స్పందించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కిస్తమ్మ ఎన్క్లేవ్లో ప్రజలు ఎదుర్కొంటున్న పౌర సమస్యలను తెలుసుకునేందుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి , టీపీ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి , యాదగిరి, సాజిద్, మహేందర్లతో కలిసి ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక నివాసితులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పార్క్ అందీకరణ, చెట్ల కొమ్మల తొలగింపు,...0 Comments 0 Shares 148 Views 0 Reviews
-
"దేశ సేవ నుంచి దోపిడీ దారి: రిటైర్డ్ ఆర్మీ అధికారి అరెస్ట్.|సికింద్రాబాద్: నగరంలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు, అతని వద్ద నుండి సుమారు రూ.7.5 లక్షల విలువైన 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు అన్నపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి భారత ఆర్మీలో సుమారు 30...0 Comments 0 Shares 186 Views 0 Reviews
More Results