Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
"ఆపరేషన్ సేఫ్ స్కూల్… హైదరాబాద్లో 558 దుకాణాలపై సజ్జనార్ భారీ దాడులు”హైదరాబాద్ : నగరంలో స్కూల్ పరిసరాల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు “ఆపరేషన్ సేఫ్ స్కూల్” పేరుతో భారీ స్థాయి తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ V. C. Sajjanar ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక డ్రైవ్లో దాదాపు 5000 పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్ పరిసరాల్లో ఉన్న పాన్ షాపులు, సిగరెట్ మరియు ఇతర టొబాకో ఉత్పత్తులు విక్రయించే దుకాణాలపై ఏకకాలంలో దాడులు...0 Comments 0 Shares 986 Views 0 Reviews
-
Global Extortion Rackets Target Punjab Businessmen via U.S. & Malaysian CallsPunjab authorities are alarmed by a surge in international extortion calls targeting businessmen in Ludhiana and Jagraon. In one case, a shopkeeper narrowly escaped a shooting on July 5, followed by a ₹50 lakh ransom demand from a U.S.-based number. Another businessman received threats from a Malaysian number. Investigators suspect encrypted communication by either foreign gangs or local...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
Kerala’s Greenfield Highway & NH Upgrade Projects Now in LimboTwo major infrastructure plans—the Kozhikode–Mysore greenfield corridor and the conversion of 12 road stretches (484.6 km) into national highways—have stalled. Although initially backed by the NHAI and the Kerala government, no DPRs or groundwork have begun. With only 580 km of national highways in the state, these corridors were critical to ease travel and bypass sensitive...0 Comments 0 Shares 2K Views 0 Reviews
-
ఆదివారం కర్నూలు లో క్లీన్ & గ్రీన్ సిటీ కార్యక్రమం :కర్నూలు : రేపు ఆదివారం కర్నూలు లో క్లీన్ & గ్రీన్ సిటీ స్పెషల్ డ్రైవ్...నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా, ఆదివారం ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో పారిశుద్ధ్య విభాగ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.....0 Comments 0 Shares 338 Views 0 Reviews
-
తెలంగాణ తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్? కసరత్తు పూర్తి చేసిన యూపీఎస్సీ.|హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ రాష్ట్ర పోలీస్ బాస్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కీలక సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన...0 Comments 0 Shares 352 Views 0 Reviews
-
ప్రజా సమస్యలపై మాజీ కార్పొరేటర్ దూకుడు.. కమిషనర్కు వినతిపత్రం.|మల్కాజ్గిరి: మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి మల్కాజ్గిరి కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి ని కలిసి పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రాంతంలో బస్ షెల్టర్ల అవసరం, దోమల సమస్య తీవ్రత, కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు అవసరం వంటి అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే లోతుకుంట ప్రాంతంలో కొనసాగుతున్న బాక్స్ డ్రైన్ పనులు పెండింగ్లో ఉండటం వల్ల...0 Comments 0 Shares 553 Views 0 Reviews
-
రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకులు యువగళం సారథి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినము సందర్భంగారాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకులు యువగళం సారథి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినము సందర్భంగా యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం లో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు అనంతరం అన్న దాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది...0 Comments 0 Shares 327 Views 0 Reviews
-
విశాఖ లో ఐ ఎఫ్ ఆర్అంతర్జాతీయంగా జరుగు తున్న విశాఖ ఫ్లైట్ రివ్యూ. ప్రపంచంలో అతి ముఖ్య మైన ఆర్థికంగా ఎదుగుతున్న భారత్. వివిధ దేశాల కంటే మన భారత్ జనాభా 146 కోట్ల 26 లక్షలకు చేరుకుంది. భారత్ లో గల ఆంధ్ర ప్రదేశ్ నందు ఉన్న ఉత్తరాంధ్ర లో విశాఖ లో శర వేగంతో ఎదుగుతున్న సందర్భంగా తూర్పు న్యా వీల్ కమాండ్ ప్రాంతంలో రామ కృష్ణ బీచ్ కేంద్రంగా ఏర్పాటు చేయుచున్న. ఐ ఎఫ్ ఆర్. ఫిబ్రవరి 15 నుంచి 23 వరకు జరిగే ఈ ప్రాంతంలో ప్రపంచ...1 Comments 0 Shares 644 Views 0 Reviews
-
: వరదల్లో AP పోలీస్ - ప్రాణాలు కాపాడే ఫ్రంట్లైన్ హీరోలు: వరదలు, తుఫానుల సమయంలో AP పోలీస్ ముందు వరుసలో నిలుస్తుంది. NDRF, రెవెన్యూ సిబ్బందితో కలిసి తక్కువ ప్రాంతాలను గుర్తించి ముందుగానే హెచ్చరిస్తారు. రబ్బర్ బోట్లు, లైఫ్ జాకెట్లతో ఇంటింటికి వెళ్లి వృద్ధులు, పిల్లలు, గర్భిణీలను సురక్షిత రిలీఫ్ క్యాంపులకు తరలిస్తారు. 24x7 కంట్రోల్ రూమ్, GPS ట్రాకింగ్ తో రెస్క్యూ ఆపరేషన్ వేగంగా జరుగుతుంది. ఆహారం, మందులు, మంచినీరు అందిస్తారు. ప్రాణనష్టం సున్నా...0 Comments 0 Shares 52 Views 0 Reviews
-
*🔊తెలంగాణలో మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల**🔊తెలంగాణలో మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల* *🍥హైదరాబాద్: తెలంగాణలో మోడల్ స్కూళ్ల (model school) ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 19న మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆరో తరగతి ప్రవేశాలు, 7నుంచి పదో తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తికి ప్రవేశ పరీక్ష...0 Comments 0 Shares 588 Views 0 Reviews
-
*కొల్కతాలో ఉద్రిక్తత.. మెస్సి ఈవెంట్ ఆర్గనైజర్ అరెస్టు*అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి కోల్కతా టూర్ సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో.. ఆ ఈవెంట్ ఆర్గనైజర్ను పోలీసులు అరెస్టు చేశారు. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా మెస్సి భారత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సాల్ట్లేక్ స్టేడియంలో నుంచి మెస్సి తొందరగా వెళ్లిపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం...0 Comments 0 Shares 447 Views 0 Reviews1
-
. ప్రమాదాల్లో క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్సఆర్టికల్: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు నిన్న పోలీసులు వేగంగా స్పందించారు. గాయపడిన వారిని చూసి వెనుకాడకుండా, వెంటనే అంబులెన్స్లకు సమాచారం అందించడమే కాకుండా, ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలను కాపాడారు. గోల్డెన్ అవర్లో స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించడంలో కీలక పాత్ర పోషించారు. ట్రాఫిక్ నియంత్రణ చేస్తూనే, మానవత్వంతో వ్యవహరించిన పోలీసుల తీరుపై స్థానికులు ప్రశంసలు...0 Comments 0 Shares 53 Views 0 Reviews
-
"Book Raids in Kashmir Spark Free Speech Debate"Srinagar, Jammu&Kashmir- Authorities in Srinagar conducted raids on several bookstores, seizing 25 books among them works by renowned author Arundhati Roy on the grounds that they allegedly promote “secessionist ideologies.”The action has drawn widespread criticism from writers, activists, and free speech advocates, who view it as yet another attempt to stifle freedom of...0 Comments 0 Shares 2K Views 0 Reviews
-
"Sindhu Pillai A., IPS: Safeguarding Andaman with Vision"An accomplished IPS officer leading law & order, intelligence, disaster management, and public safety in the Andaman & Nicobar Islands through professionalism, strategic leadership, and people-centric policing. Profile at a Glance "A police officer's true success is measured not only by the crimes prevented but by the confidence people place in the uniform." In the unique...0 Comments 0 Shares 65 Views 0 Reviews
-
"అల్వాల్లో అంబేద్కర్కు ఎస్హెచ్ఓ ప్రశాంత్ గౌరవ నివాళి.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఓల్డ్ అల్వాల్లోని అంబేద్కర్ విగ్రహానికి అల్వాల్ పిఎస్. ఎస్హెచ్ఓ ప్రశాంత్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాతగా దేశానికి అపార సేవలు అందించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన...0 Comments 0 Shares 303 Views 0 Reviews
-
"ఎక్స్ట్రీమిజంపై గట్టి దెబ్బ.. 42 మంది మావోయిస్టుల లొంగుబాటు !హైదరాబాద్ : తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిషేధిత సంస్థ CPI (మావోయిస్టు)కు చెందిన మొత్తం 42 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ పరిణామం రాష్ట్ర భద్రతా వ్యవస్థకు పెద్ద విజయంగా నిలిచింది. లొంగిపోయిన వారిలో PLGA (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ)కి చెందిన కీలక కమాండర్ కూడా ఉండటం గమనార్హం. వీరి వద్ద నుండి తుపాకులు, బంగారం సహా పలు సామగ్రిని...0 Comments 0 Shares 352 Views 0 Reviews
-
🌄 Operation Bihali Underway: Security Forces in Udhampur Forest EngagementUdhampur, J&K – A precision-driven joint security operation—named Operation Bihali—was launched today by the Indian Army’s White Knight Corps and Jammu & Kashmir Police in the forested Bihali area of Basantgarh, Udhampur district, following robust intelligence on terrorist movements 🔫 Engagement Details: Fire was exchanged after contact was established...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
📣 భారత్ అకాడమీ నుండి బిగ్ అనౌన్స్మెంట్! 📣రేపటి సమాజాన్ని ప్రభావితం చేసే గొంతుకగా మారాలనుకుంటున్నారా? మీ నిరీక్షణకు సమయం ఆసన్నమైంది! 🎤 జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్స్లో అత్యుత్తమ ట్రైనింగ్ & సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ను జూన్ 2026 నుండి భారత్ అకాడమీ ప్రారంభించబోతోంది! 🚀 ఎందుకు భారత్ అకాడమీని ఎంచుకోవాలి? 🌟 వేగంగా మారుతున్న ఈ కాలంలో, నైతిక విలువలతో కూడిన ఆధునిక సాంకేతికతను మేము మీకు అందిస్తున్నాము: ✅ ప్రముఖ గుర్తింపు...0 Comments 0 Shares 778 Views 0 Reviews
-
🔥 Fierce Encounter in Udhampur: Terrorists Cornered in Basantgarh ForestA major counter-terrorism operation is currently underway in Basantgarh, Udhampur district of Jammu & Kashmir, where security forces have tracked down and engaged Jaish-e-Mohammed (JeM) terrorists. a joint operation codenamed “Operation Bihali” was launched by the Indian Army’s White Knight Corps and the J&K Police, based on precise intelligence gathered...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
Arjun Sharma, IAS: Leading Growth Through Good GovernanceA dynamic 2015-batch AGMUT cadre IAS officer known for administrative excellence, people-centric governance, and transformative leadership across the Union Territories and Delhi. Profile at a Glance "The true measure of governance lies not in policies alone, but in the positive impact they create in people's lives." This philosophy aptly reflects the career of Shri Arjun Sharma, IAS, a...0 Comments 0 Shares 70 Views 0 Reviews
-
Atal Dulloo, IAS: Steering Jammu & Kashmir's ProgressAn Experienced IAS Officer Leading Governance, Development, and Administrative Reforms in Jammu & Kashmir profile at a Glance "True leadership is reflected in the ability to guide institutions through change while keeping the welfare of people at the center of every decision." This philosophy aptly describes the remarkable administrative journey of Shri Atal Dulloo, IAS, one of Jammu...0 Comments 0 Shares 46 Views 0 Reviews
-
Atal Pension Yojana Empowers 14,079 Citizens in A&N Islands with Social SecurityAtal Pension Yojana Empowers 14,079 Citizens in A&N Islands with Social Security Port Blair | May 2025: The Atal Pension Yojana (APY), a flagship social security scheme launched by the Government of India for workers in the unorganized sector, continues to make significant strides in the Andaman & Nicobar Islands. According to data provided by Lead Bank, Sri Vijaya Puram, a total of...0 Comments 0 Shares 2K Views 0 Reviews
-
Bipul Pathak, IAS: A Visionary Administrator Driving ChangeFrom Engineering Excellence to Administrative Leadership—How Bipul Pathak, IAS, Has Dedicated More Than Three Decades to Nation-Building Through Transparent Governance, Public Welfare, and Institutional Reforms Profile at a Glance Leadership in public administration is measured not merely by authority, but by the ability to create lasting impact on people's lives. Few officers embody...0 Comments 0 Shares 50 Views 0 Reviews
More Results