Bharat Aawaz
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ ఐ ఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివోజింగ్ ప్రక్రియ
*ఈ రోజు అనగా (09-07-2026) గురువారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న *"SIR" (Special Intensive Revision)* ప్రక్రియ...
జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డి (వాసు) అన్న గారు & ప్రభుత్వ విప్ & మన కడప ఎమ్మెల్యే శ్రీమతి. రెడ్డెప్ప గారి మాధవి రెడ్డి గారి ఆదేశాల మేరకు...
కడప 26వ డివిజన్ మసాపేట సచివాలయంలో SIR కార్యక్రమం లో పలుకొన్న తెలుగు మహిళా పార్లమెంటు ఉపాధ్యక్షులు చవలముడి మౌనిక గారు.
గ్రామ పంచాయతీ రికార్డుల తనిఖీ
శాయంపేట మండలం లోని మైలారం గ్రామంలో పంచాయతీ రిజిస్టర్ లను తనిఖీ చేసారు ఎంపీఓ రంజిత్ కుమార్.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కి నూతన పాలకవర్గం ఎన్నికైన సమయం నుంచి ఎన్ని నిధులు వచ్చాయో, వాటిని ప్రజా ప్రయోజనాల కోసం ఎక్కడ వినియోగించారు అని కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. తీర్మానాలు అయినా కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. అదే విధంగా గ్రామ పంచాయతీ పై ఉన్న సుమారు 24 లక్షల విద్యుత్ బిల్లుకు గల కారణాలను తెలుసుకుని , అనవసర వినియోగాన్ని తగ్గించి గ్రామ పంచాయతీ పై భారం...
Naked Officials: The Secret Threat to India's Security!
Is India's education system facing a terminal crisis? With over 60 major exam paper leaks like NEET and CBSE, the future of 30 million students hangs in the balance. While ordinary citizens suffer under a broken system, elite politicians, bureaucrats.and ministers send their own children to luxury global universities abroad. This eye-opening video exposes the "Luo Guan" (Naked Officials) concept, elite double standards, and how deep international family connections among top leadership could...
Cockroach Janata Party: The Student Revolt Shaking India!
How did a social media meme page turn into a massive student uprising shaking Delhi? Discover the truth behind the 'Cockroach Janata Party' (CJP) and the Jantar Mantar protests. Driven by youth anger over NEET paper leaks and unemployment.
is this movement a genuine revolution led by Abhijeet Dipke and Sonam Wangchuk, or a clever political 'safety valve' strategy? We break down the systematic exam mafia network, failing education system, and private college scams. Watch to learn how to...
India's Systemic Crisis: Education Cancer & Security Risks
India's education system is experiencing a crisis akin to stage-4 cancer. Consecutive failures like the NEET paper leak, CBSE evaluation fraud, and CUET chaos have shattered the trust of 30 lakh students. This failure highlights a grim reality
the ruling elite does not trust the institutions they govern. Ministers, bureaucrats, and even opposition leaders secure their children's futures in prestigious Western universities. Beyond the moral failure of these double standards,
this presents a...
India's Gold Loan Crisis: Survival Debt Traps Middle Class
In India, gold is not a mere ornament; it represents generational savings, deep emotion, and ultimate financial security. However, fiscal year 2026 data reveals a staggering 115% surge in gold loans nationwide. This alarming spike reflects deep economic distress rather than growth.
Due to a strict credit squeeze on unsecured personal loans and rampant medical inflation, middle-class families are forced to pledge ancestral jewelry just to cover basic survival expenses like rent, school fees,...
India's Biggest Invisible War: Millions of Student Futures at Risk
While global conflicts dominate headlines, an invisible war is destroying millions of student futures inside India. Over the last seven years, the nation has witnessed more than 60 major exam paper leaks, including high-profile controversies like NEET, CUET, and CBSE irregularities.
As mainstream media prioritizes political drama and corporate profits, brave teenagers and dedicated online teachers have stepped up as real-world investigative heroes to expose this massive education mafia.
The...
Installment Loot": Opposition Slams Modi Government Over Massive Fuel Price Hike
India’s state-run oil companies implemented a sharp fuel price hike, raising petrol by ₹2.61 and diesel by ₹2.71 per litre. This marks the fourth steep increase in less than two weeks, pushing petrol past the ₹100 mark in Delhi and up to ₹115.73 in Hyderabad.
The rapid escalation has triggered intense political backlash. Opposition leader Rahul Gandhi heavily criticized Prime Minister Narendra Modi, labeling the strategy an "installment loot" by a "Mehangai Manav" (Inflation Man). He...
అంతర్జాతీయ వేదికలపై భారత మీడియా స్వేచ్ఛ సవాల్
ఇటీవలి నార్డిక్ దేశాల పర్యటనలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించినప్పటికీ, నార్వే ప్రెస్ మీట్లో ఎదురైన ప్రశ్నలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. స్వతంత్ర జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానం దాటవేయడం మరియు మన దేశ విదేశాంగ శాఖ (MEA) స్పందించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారత్ 159వ ర్యాంకుకు పడిపోవడం ఇక్కడి మీడియా పరిస్థితులకు అద్దం పడుతోంది. నార్వే వెల్త్ ఫండ్ అదానీ గ్రూప్ నుండి పెట్టుబడులు ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత...
రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం మైలారం గ్రామంలో రైతు అవగాహన కార్యక్రమం చేపట్టారు.రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన కల్పించడం, వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులు పాల్గొని, రైతులకు మక్క,వరి, పత్తి , కూరగాయల మరియు ఇతర పంటల సాగు పద్ధతులు,ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా...
ప్రమాదపు అంచున ప్రయాణం
శాయంపేట మండలం నుండి ఆత్మకూరు వరకూ వెళ్ళే ప్రధాన రహదారిపై రోడ్డుపై రైతులు మక్కలు పోయడంతో ప్రమాదాలు జరుగుతుండడంతో అటుగా వెళ్ళే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రాత్రి సమయంలో ఆ యొక్క రహదారి మీదుగా వచ్చే వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు ఒదిలిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.దాదాపు 4 కిలోమీటర్ల మేర రోడ్డు ను ఆక్రమించి మక్కలు ఆరబోసారని కానీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారని, సంబంధిత అధికారులు పట్టించుకొని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
📣 భారత్ అకాడమీ నుండి బిగ్ అనౌన్స్మెంట్! 📣
రేపటి సమాజాన్ని ప్రభావితం చేసే గొంతుకగా మారాలనుకుంటున్నారా? మీ నిరీక్షణకు సమయం ఆసన్నమైంది! 🎤
జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్స్లో అత్యుత్తమ ట్రైనింగ్ & సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ను జూన్ 2026 నుండి భారత్ అకాడమీ ప్రారంభించబోతోంది! 🚀
ఎందుకు భారత్ అకాడమీని ఎంచుకోవాలి? 🌟 వేగంగా మారుతున్న ఈ కాలంలో, నైతిక విలువలతో కూడిన ఆధునిక సాంకేతికతను మేము మీకు అందిస్తున్నాము:
✅ ప్రముఖ గుర్తింపు పొందిన సర్టిఫికేషన్ – అగ్రశ్రేణి మీడియా సంస్థల్లో ప్రాధాన్యత. ✅ ఆధునిక సిలబస్ – AI ఇన్...
More Blogs
Sub-Categories
Read More
హాజీపూర్ పోలీస్ స్టేషన్ ని తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్
మంచిర్యాల : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్లో ఉన్న హాజీపూర్ పోలీస్...
పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలి
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా బొబ్బిలి పట్టణంలో ద్విచక్ర వాహనాలను నడిపిస్తూ నిరసన...
Kadapa RTC bus fire: కడప జిల్లాలో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు... తప్పిన పెను ప్రమాదం.
Kadapa RTC bus fire: కడప జిల్లాలో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు... తప్పిన పెను ప్రమాదం
05-04-2026...
Ravinder Kumar IAS: Driving Development in Ladakh
The Journey Begins
Strong governance is often defined by leaders who quietly transform policies...
పుంగనూరు నియోజకవర్గం : విద్యార్థి అదృశ్యంపై ఫిర్యాదు.
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న పవన్ కుమార్...