As a reporter for Bharat Awaz News, my mission is to amplify rural voices. I specialize in connecting local realities with mainstream news, ensuring that the stories of our villages and Panchayats are heard. I believe in reporting facts that matter to the community."
  • 30 Posts
  • 3 Photos
  • 0 Videos
  • Business at Devarfasalwad
  • Studied degree at Ssc
    Class of Degree
  • Followed by 5 people
Basic Info
  • Experience
    5+ Years
  • Language
    Hindi , Telugu , Other
Work Info
  • Current Position
    Reporter
Location Info
  • State
    Telangana
Search
Recent Updates
  • కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ లో మిన్నంటిన 'పసుపు' పండగ
    కొడంగల్రి నియోజకవర్గం మద్దూర్ మండల రిపోర్టర్    సూర్యమోహన్    మద్దూరులో మిన్నంటిన 'పసుపు' పండగ   ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు   భారత్కో అవాజ్  కొడంగల్ ​మద్దూరు,మార్చి 29:   నారాయణపేట జిల్లా కోడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రం పసుపు వర్ణంతో నిండిపోయింది.స్థానిక పాత బస్టాండ్ (ఓల్డ్ బస్టాండ్) ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ 44వ...
    0 Comments 0 Shares 71 Views 0 Reviews
  • కొడంగల్మ నియోజకవర్గం మద్దూర్ లో మిన్నంటిన 'పసుపు' పండగ
    కొడంగల్రి నియోజకవర్గం మద్దూర్ మండల రిపోర్టర్    సూర్యమోహన్    మద్దూరులో మిన్నంటిన 'పసుపు' పండగ   ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు   భారత్కో అవాజ్  కొడంగల్ ​మద్దూరు,మార్చి 29:   నారాయణపేట జిల్లా కోడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రం పసుపు వర్ణంతో నిండిపోయింది.స్థానిక పాత బస్టాండ్ (ఓల్డ్ బస్టాండ్) ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ 44వ...
    0 Comments 0 Shares 60 Views 0 Reviews
  • విద్యార్థిని శీలం ఖరీదు రూ.20 లక్షలు
    విద్యార్థిని శీలం ఖరీదు రూ.20 లక్షలు భారత్ అవాజ్ కొడంగల్ నియోజకవర్గం  రిపోర్టర్ సూర్యమోహన్  కేసు నమోదు కాకుండా సెటిల్‌మెంట్ చేసిన కాంగ్రెస్ సర్పంచ్ భర్త   రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు ఘటనలో విస్తుపోయే నిజాలు   కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం మోమినపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మైనర్ బాలికపై పలుమార్లు...
    0 Comments 0 Shares 71 Views 0 Reviews
  • మద్దూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 
    భారత్ అవాజ్  మద్దూర్ మండల్ రిపోర్టర్    సూర్యమోహన్    మద్దూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం    కారు ఆటోను ఢీకొనడంతో పలువురికి గాయాలు    భారత్ అవాజ్ కోడంగల్ నియోజకవర్గం మార్చి 23     నారాయణపేట జిల్లా కోడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలం దమ్‌గన్‌పూర్,నాగిరెడ్డిపల్లి  గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై అతివేగంతో అజాగ్రత్తగా...
    0 Comments 0 Shares 110 Views 0 Reviews
  • వసంత నవరాత్ర ప్రారంభం
    🌹  🌼  ॐ  卐  ॐ  🌼  🌹 🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏 🙏*శ్రీ పరాభవ నామ సంవత్సర* 🙏               🪴 *ఉగాది* 🪴 🌾 *వసంత నవరాత్ర ప్రారంభం* 🎋      మీకు, మీ కుటుంబ సభ్యులకు     💐 *ఉగాది శుభాకాంక్షలు* 💐 ఈ శ్లోకం ఉగాది పచ్చడి సేవించే ముందు...
    0 Comments 0 Shares 130 Views 0 Reviews
  • కోస్గి పట్టణ ఎస్సై ఆంజనేయులు గారికి ఘన పదవి విరమణ సన్మానం
    కోస్గి పట్టణ ఎస్సై ఆంజనేయులు గారికి ఘన పదవి విరమణ సన్మానం కోస్గి పట్టణ ఎస్సైగా సుదీర్ఘకాలం సేవలందించి పదవి విరమణ చేసిన శ్రీ ఆంజనేయులు గారిని జీకే ఆర్ ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి కోన రాజశేఖర్ గారు శాలువాతో ఘనంగా సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోన రాజశేఖర్ గారు మాట్లాడుతూ, ప్రజా శాంతి భద్రతల పరిరక్షణలో...
    0 Comments 0 Shares 200 Views 0 Reviews
  • ఇకపై ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు: తెలంగాణ పోలీస్ శాఖ* 
    *ఇకపై ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు: తెలంగాణ పోలీస్ శాఖ*    భారత్ అవాజ్ న్యూస్... సూర్యమోహన్    తెలంగాణ పోలీస్ శాఖ ప్రజలకు మరింత సులభమైన సేవలు అందించేందుకు మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఇకపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా బాధితులు తమ ఇంటి వద్ద నుంచే ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. పోలీస్ స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో ఉన్నవారి ఇంటికే...
    0 Comments 0 Shares 247 Views 0 Reviews
  • *🔊తెలంగాణలో మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ విడుదల*
    *🔊తెలంగాణలో మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ విడుదల*   *🍥హైదరాబాద్‌: తెలంగాణలో మోడల్‌ స్కూళ్ల (model school) ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్‌ 19న మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆరో తరగతి ప్రవేశాలు, 7నుంచి పదో తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తికి ప్రవేశ పరీక్ష...
    0 Comments 0 Shares 283 Views 0 Reviews
  • 🌾 సంక్రాంతి వెలుగులు - భారత్ ఆవాజ్ పిలుపు! 🌾
    🌾 సంక్రాంతి వెలుగులు - భారత్ ఆవాజ్ పిలుపు! 🌾       చీకటిని చీల్చుకుంటూ వచ్చే సూర్యుడిలా... వార్తల్లోని వాస్తవాలను వెలికితీసే మీ 'భారత్ ఆవాజ్'.   మన సంస్కృతి, మన సంప్రదాయం, మన ఊరు... వీటన్నింటికీ ప్రతిబింబం ఈ సంక్రాంతి. ఈ పెద్ద పండుగ సందర్భంగా, రైతన్నల కష్టానికి తగిన ఫలితం దక్కాలని, ప్రతి ఇంటా ఆనందాల హరివిల్లు విలసిల్లాలని కోరుకుంటున్నాము.   నిజాన్ని నిర్భయంగా...
    0 Comments 0 Shares 270 Views 0 Reviews
  • యువత క్రీడాల్లో రాణించాలి
    యువత క్రీడాల్లో రాణించాలి   కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాటూర్ కోట్ల హన్మంతు ముదిరాజ్ యువతకు ప్రోత్సాహం   భారత్ అవాజ్ సూర్యమోహన్ కోడంగల్ జనవరి 12:-     వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం కుప్పగిరి గ్రామంలో నిన్న తేది 12.01.2026 నాడు టీఎంపీస్ కోడంగల్ నియోజకవర్గం ఇంచార్జి దౌల్తాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాటూర్ కోట్ల హన్మంతు ప్రోత్సాహంతో క్రికెట్...
    0 Comments 0 Shares 269 Views 0 Reviews
  • నష్ట పరిహారం కోసం రైతు వినూత్న నిరసన
    నష్ట పరిహారం కోసం రైతు వినూత్న నిరసన   సారు మా పై దయాచూపండి       భారత్ అవాజ్ సూర్యమోహన్ కోడంగల్ జనవరి 12:-   వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకింపేట్,పోలేపల్లి గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం రైతుల నుండి భూసేకరణ చేపట్టారు రైతులకు నష్ట పరిహారం కూడా అందించడం జరిగింది.కానీ హకింపేట్ గ్రామానికి చెందిన సామల...
    0 Comments 0 Shares 270 Views 0 Reviews
  • రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవి వసంత రెడ్డికే దక్కనుందా
    రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవి వసంత రెడ్డికే దక్కనుందా   రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని,ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన వసంత రెడ్డి   భారత్ అవాజ్ సూర్యమోహన్ కోడంగల్ జనవరి 10:-          కోడంగల్ నియోజకవర్గం నారాయణపేట జిల్లా కోస్గి ప్రాంతానికి చెందిన వసంత రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు కోసం తెలంగాణ ఉద్యమములో పాల్గొన్నది.తెలంగాణ రాష్ట్రం...
    0 Comments 0 Shares 190 Views 0 Reviews
  • రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవి వసంత రెడ్డికే దక్కనుందా
    రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవి వసంత రెడ్డికే దక్కనుందా   రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని,ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన వసంత రెడ్డి   భారత్ అవాజ్ సూర్యమోహన్ కోడంగల్ జనవరి 10:-          కోడంగల్ నియోజకవర్గం నారాయణపేట జిల్లా కోస్గి ప్రాంతానికి చెందిన వసంత రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు కోసం తెలంగాణ ఉద్యమములో పాల్గొన్నది.తెలంగాణ రాష్ట్రం...
    0 Comments 1 Shares 511 Views 0 Reviews
  • సీఎం సహాయానిది పేద ప్రజల పెన్నిధి
    సీఎం సహాయానిది పేద ప్రజల పెన్నిధి    భారత్ అవాజ్ సూర్యమోహన్తె తేలంగాణ కోడంగల్ జనవరి 01:-   వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం బాలంపేట గ్రామానికి చెందిన పి రాజేందర్ రెడ్డి,ఈ అశోక్ గౌడ్ అనారోగ్యానికి గురయ్యారు.చికిత్స నిమిత్తం నిమ్స్ అస్పత్రి హైదరాబాద్ నందు చికిత్స పొందుతున్న విషయాన్నీ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హరిశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్...
    0 Comments 0 Shares 290 Views 0 Reviews
  • తెలంగాణ పులిబిడ్డ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నా అభిమాన నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి పేదల పెన్నిధి శ్రీ ఎనుమల రేవంత్ అన్న గారికి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    తెలంగాణ పులిబిడ్డ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నా అభిమాన నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి పేదల పెన్నిధి శ్రీ ఎనుమల రేవంత్ అన్న గారికి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు.   కొత్త ఆశలతో, కొత్త లక్ష్యాలతో 2026లోకి అడుగుపెడుతున్న ఈ శుభవేళ... మీ ఇంట సుఖశాంతులు వెల్లివిరియాలని,తెలంగాణ రాష్టంలో మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండి ప్రజల ఆశీస్సులు ఎల్లపుడు మీ...
    0 Comments 0 Shares 304 Views 0 Reviews
  • గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి*
    *గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి*    గ్రామపంచాయతీ నిధుల వినియోగంలో పారదర్శకత తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై పంచాయతీ నిధులకు సంబంధించిన చెక్కులపై సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ ఇద్దరి సంతకాలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. ఇద్దరి సంతకాలు లేకుండా చెక్కులను బ్యాంకులు చెల్లించరాదని ఆదేశాల్లో...
    0 Comments 0 Shares 307 Views 0 Reviews
  • గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి*
    *గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి*    గ్రామపంచాయతీ నిధుల వినియోగంలో పారదర్శకత తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై పంచాయతీ నిధులకు సంబంధించిన చెక్కులపై సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ ఇద్దరి సంతకాలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. ఇద్దరి సంతకాలు లేకుండా చెక్కులను బ్యాంకులు చెల్లించరాదని ఆదేశాల్లో...
    0 Comments 0 Shares 308 Views 0 Reviews
  • రెడ్డి శ్రీను ముదిరాజ్ గోకాఫసల్వాడ్
    కోడంగల్ ను దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగ రోల్ మోడల్ గ తీర్చిదిద్దుతా   తెలంగాణలో 12,706 గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త   గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద అదనంగా నిధులు   మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షల చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు   కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులకు ఈ నిధులు అదనమని...
    1 Comments 0 Shares 433 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com