As a reporter for Bharat Awaz News, my mission is to amplify rural voices. I specialize in connecting local realities with mainstream news, ensuring that the stories of our villages and Panchayats are heard. I believe in reporting facts that matter to the community."
-
36 Posts
-
3 Photos
-
0 Videos
-
Business at Devarfasalwad
-
Studied degree at SscClass of Degree
-
Followed by 5 people
-
Experience
5+ Years -
Language
Hindi , Telugu , Other
-
Current Position
Reporter
-
State
Telangana
Recent Updates
-
మద్దూర్ ఎస్సై పైన లైంగిక వేధింపుల ఆరోపణ కేసు నమోదుసూర్యమోహన్ మద్దూర్ మండలం రిపోర్టర్ మద్దూర్ ఎస్సై పైన లైంగిక వేధింపుల ఆరోపణ కేసు నమోదు రక్షణ కవచమే రాక్షసత్వంగా మారితే మహిళా పోలీసులకే రక్షణ కరువైన వైనం కొడంగల్ నియోజకవర్గం నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం ఎస్సై విజయకుమార్ పైన లైంగిక ఆరోపణ కేసు నమోదు గతంలో తనతో పాటు పనిచేసిన మహిళా పోలీస్ ను లైంగికంగా వేధించాడు అని...0 Comments 0 Shares 39 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతిసూర్యమోహన్మ మాద్దూర్ మండలం రిపోర్టర్ ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలం రేనివాట్ల గ్రామం సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రేనివాట్ల సమీపంలో ఒక ట్రాక్టర్...0 Comments 0 Shares 77 Views 0 Reviews
-
రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లుసూర్యామెహన్ మద్దూర్ మండల్ రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు మద్దూరు ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ముఖ్య గమనిక మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది 📌 చివరి తేదీ దోస్త్ (DOST) ఫేజ్-1 రిజిస్ట్రేషన్ గడువు రేపటితో (మే 7)...0 Comments 0 Shares 99 Views 0 Reviews
-
రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లుసూర్యమోహన్మ మద్దూర్ మండల్ రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు మద్దూరు ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ముఖ్య గమనిక మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది 📌 చివరి తేదీ దోస్త్ (DOST) ఫేజ్-1 రిజిస్ట్రేషన్ గడువు రేపటితో (మే 7) ముగియనుంది ...0 Comments 0 Shares 100 Views 0 Reviews
-
వివాహిత అనుమానాస్పద మృతిభారత్ ఆవాజ్ సూర్యమోహన్ మద్దూర్ మండల రిపోర్టర్ వివాహిత అనుమానాస్పద మృతి నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట తండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.ఎర్రగుంట తండాకు చెందిన కవిత అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.కవిత మరణం వెనుక తన భర్త వశ్యనాయక్ హస్తం ఉందని ఆయనే తమ కుమార్తెను హత్య చేశాడని మృతురాలి...0 Comments 0 Shares 117 Views 0 Reviews
-
మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ అడ్మిషన్ల సందడిసూర్యమోహన్, మద్దూరు మండలం రిపోర్టర్ మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ అడ్మిషన్ల సందడి కోడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి దోస్త్ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది.ఈ నెల 15న మొదలైన దరఖాస్తుల గడువు మే7వరకు కొనసాగుతుందని ప్రిన్సిపల్ బి కృష్ణారెడ్డి తెలిపారు. ఇంటర్ పూర్తి...0 Comments 0 Shares 135 Views 0 Reviews
-
కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ లో మిన్నంటిన 'పసుపు' పండగకొడంగల్రి నియోజకవర్గం మద్దూర్ మండల రిపోర్టర్ సూర్యమోహన్ మద్దూరులో మిన్నంటిన 'పసుపు' పండగ ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు భారత్కో అవాజ్ కొడంగల్ మద్దూరు,మార్చి 29: నారాయణపేట జిల్లా కోడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రం పసుపు వర్ణంతో నిండిపోయింది.స్థానిక పాత బస్టాండ్ (ఓల్డ్ బస్టాండ్) ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ 44వ...0 Comments 0 Shares 211 Views 0 Reviews
-
కొడంగల్మ నియోజకవర్గం మద్దూర్ లో మిన్నంటిన 'పసుపు' పండగకొడంగల్రి నియోజకవర్గం మద్దూర్ మండల రిపోర్టర్ సూర్యమోహన్ మద్దూరులో మిన్నంటిన 'పసుపు' పండగ ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు భారత్కో అవాజ్ కొడంగల్ మద్దూరు,మార్చి 29: నారాయణపేట జిల్లా కోడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రం పసుపు వర్ణంతో నిండిపోయింది.స్థానిక పాత బస్టాండ్ (ఓల్డ్ బస్టాండ్) ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ 44వ...0 Comments 0 Shares 200 Views 0 Reviews
-
విద్యార్థిని శీలం ఖరీదు రూ.20 లక్షలువిద్యార్థిని శీలం ఖరీదు రూ.20 లక్షలు భారత్ అవాజ్ కొడంగల్ నియోజకవర్గం రిపోర్టర్ సూర్యమోహన్ కేసు నమోదు కాకుండా సెటిల్మెంట్ చేసిన కాంగ్రెస్ సర్పంచ్ భర్త రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు ఘటనలో విస్తుపోయే నిజాలు కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం మోమినపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మైనర్ బాలికపై పలుమార్లు...0 Comments 0 Shares 204 Views 0 Reviews
-
మద్దూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదంభారత్ అవాజ్ మద్దూర్ మండల్ రిపోర్టర్ సూర్యమోహన్ మద్దూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం కారు ఆటోను ఢీకొనడంతో పలువురికి గాయాలు భారత్ అవాజ్ కోడంగల్ నియోజకవర్గం మార్చి 23 నారాయణపేట జిల్లా కోడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలం దమ్గన్పూర్,నాగిరెడ్డిపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై అతివేగంతో అజాగ్రత్తగా...0 Comments 0 Shares 229 Views 0 Reviews
-
వసంత నవరాత్ర ప్రారంభం🌹 🌼 ॐ 卐 ॐ 🌼 🌹 🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏 🙏*శ్రీ పరాభవ నామ సంవత్సర* 🙏 🪴 *ఉగాది* 🪴 🌾 *వసంత నవరాత్ర ప్రారంభం* 🎋 మీకు, మీ కుటుంబ సభ్యులకు 💐 *ఉగాది శుభాకాంక్షలు* 💐 ఈ శ్లోకం ఉగాది పచ్చడి సేవించే ముందు...0 Comments 0 Shares 250 Views 0 Reviews
-
కోస్గి పట్టణ ఎస్సై ఆంజనేయులు గారికి ఘన పదవి విరమణ సన్మానంకోస్గి పట్టణ ఎస్సై ఆంజనేయులు గారికి ఘన పదవి విరమణ సన్మానం కోస్గి పట్టణ ఎస్సైగా సుదీర్ఘకాలం సేవలందించి పదవి విరమణ చేసిన శ్రీ ఆంజనేయులు గారిని జీకే ఆర్ ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి కోన రాజశేఖర్ గారు శాలువాతో ఘనంగా సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోన రాజశేఖర్ గారు మాట్లాడుతూ, ప్రజా శాంతి భద్రతల పరిరక్షణలో...0 Comments 0 Shares 318 Views 0 Reviews
-
ఇకపై ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు: తెలంగాణ పోలీస్ శాఖ**ఇకపై ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు: తెలంగాణ పోలీస్ శాఖ* భారత్ అవాజ్ న్యూస్... సూర్యమోహన్ తెలంగాణ పోలీస్ శాఖ ప్రజలకు మరింత సులభమైన సేవలు అందించేందుకు మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఇకపై పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా బాధితులు తమ ఇంటి వద్ద నుంచే ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. పోలీస్ స్టేషన్కు రాలేని పరిస్థితుల్లో ఉన్నవారి ఇంటికే...0 Comments 0 Shares 365 Views 0 Reviews
-
*🔊తెలంగాణలో మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల**🔊తెలంగాణలో మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల* *🍥హైదరాబాద్: తెలంగాణలో మోడల్ స్కూళ్ల (model school) ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 19న మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆరో తరగతి ప్రవేశాలు, 7నుంచి పదో తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తికి ప్రవేశ పరీక్ష...0 Comments 0 Shares 434 Views 0 Reviews
-
🌾 సంక్రాంతి వెలుగులు - భారత్ ఆవాజ్ పిలుపు! 🌾🌾 సంక్రాంతి వెలుగులు - భారత్ ఆవాజ్ పిలుపు! 🌾 చీకటిని చీల్చుకుంటూ వచ్చే సూర్యుడిలా... వార్తల్లోని వాస్తవాలను వెలికితీసే మీ 'భారత్ ఆవాజ్'. మన సంస్కృతి, మన సంప్రదాయం, మన ఊరు... వీటన్నింటికీ ప్రతిబింబం ఈ సంక్రాంతి. ఈ పెద్ద పండుగ సందర్భంగా, రైతన్నల కష్టానికి తగిన ఫలితం దక్కాలని, ప్రతి ఇంటా ఆనందాల హరివిల్లు విలసిల్లాలని కోరుకుంటున్నాము. నిజాన్ని నిర్భయంగా...0 Comments 0 Shares 387 Views 0 Reviews
-
యువత క్రీడాల్లో రాణించాలియువత క్రీడాల్లో రాణించాలి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాటూర్ కోట్ల హన్మంతు ముదిరాజ్ యువతకు ప్రోత్సాహం భారత్ అవాజ్ సూర్యమోహన్ కోడంగల్ జనవరి 12:- వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం కుప్పగిరి గ్రామంలో నిన్న తేది 12.01.2026 నాడు టీఎంపీస్ కోడంగల్ నియోజకవర్గం ఇంచార్జి దౌల్తాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాటూర్ కోట్ల హన్మంతు ప్రోత్సాహంతో క్రికెట్...0 Comments 0 Shares 396 Views 0 Reviews
-
నష్ట పరిహారం కోసం రైతు వినూత్న నిరసననష్ట పరిహారం కోసం రైతు వినూత్న నిరసన సారు మా పై దయాచూపండి భారత్ అవాజ్ సూర్యమోహన్ కోడంగల్ జనవరి 12:- వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకింపేట్,పోలేపల్లి గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం రైతుల నుండి భూసేకరణ చేపట్టారు రైతులకు నష్ట పరిహారం కూడా అందించడం జరిగింది.కానీ హకింపేట్ గ్రామానికి చెందిన సామల...0 Comments 0 Shares 392 Views 0 Reviews
-
రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవి వసంత రెడ్డికే దక్కనుందారెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవి వసంత రెడ్డికే దక్కనుందా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని,ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన వసంత రెడ్డి భారత్ అవాజ్ సూర్యమోహన్ కోడంగల్ జనవరి 10:- కోడంగల్ నియోజకవర్గం నారాయణపేట జిల్లా కోస్గి ప్రాంతానికి చెందిన వసంత రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు కోసం తెలంగాణ ఉద్యమములో పాల్గొన్నది.తెలంగాణ రాష్ట్రం...0 Comments 0 Shares 258 Views 0 Reviews
More Stories