-
207 Posts
-
5 Photos
-
17 Videos
-
Repoter at Rayachoty
-
Followed by 2 people
-
Current Position
Reporter
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
హార్స్లీ హిల్స్ లో టిడిపి మహానాడు సన్నాహక సమావేశంగురువారం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని హార్సిలీ హిల్స్ నందు నిర్వహించిన మహానాడు సన్నాసి సమావేశంలో రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు పాల్గొన్నారు ఈ సమావేశానికి తంబళ్లపల్లె పరిశీలకులు శ్రీ గణేష్ రెడ్డి గారు రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి శ్రీమతి పర్వీన్ తాజ్ గారు హాజరై పార్టీ శ్రేణుకు దిశా నిర్దేశం చేశారు ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు...0 Comments 0 Shares 36 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని కలిసిన శ్రీకాళహస్తి దేవాలయం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఈ టైం గల నియమితులైన శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని బుధవారం రోజున రాయితీ పట్టణం గాలివీడు రోడ్డులోని టిడిపి కార్యాలయంలో జనసేన నాయకులు శ్రీకాళహస్తి దేవాలయం చైర్మన్ శ్రీ కొట్టే సాయి ప్రసాద్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలు స్వామి అమ్మవార్ల చిత్రపటం అందజేసి కలంకారీ పండుగతో ఘనంగా...0 Comments 0 Shares 48 Views 0 Reviews
-
జనసేన పార్టీ కువైట్ ఆధ్వర్యంలో ఆత్మీయ విందు కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగ వాసి ప్రసాద్ బాబుకువైట్ జనసేన పార్టీ కువైట్ కార్యవర్గం ఏర్పాటుచేసిన జనసేన పార్టీ కువైట్ ఎన్నారై టిడిపి కువైట్ ముఖ్య అతిధుల ఆత్మీయ విందు కార్యక్రమంలో వినయ్ మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిధులు పలమనేరు ఎమ్మెల్యే శ్రీ అమర్నాథరెడ్డి గారు ఏపీ ఎస్సీ ఏపీ చైర్మన్ రవి నాయుడు గారు రాజంపేట పార్లమెంటరీ టిడిపి అధ్యక్షులు శ్రీ రుగవాసి ప్రసాద్ బాబు గారు సుండుపల్లె మండల టిడిపి అధ్యక్షులు శ్రీ రమేష్ నాయుడు గారిని...0 Comments 0 Shares 68 Views 0 Reviews
-
కువైట్ లో మినీ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబుకువైట్ లోని అబ్బాసియా ప్రాంతంలో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమానికి రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసాద్ బాబు గారికి ఘన స్వాగతం పలికి శాలువా కప్పి పూల బొకేలు అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు టిడిపి కార్యకర్తలు అనంతరం ప్రసాద్ బాబు గారు మాట్లాడుతూ తమ కుటుంబంపై చూపుతున్న ప్రేమాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు0 Comments 0 Shares 67 Views 0 Reviews
-
నెల్లూరు మహానాడు ఏర్పాట్లపై కీలక సమావేశానికి హాజరైన మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పార్థసారధి గారు తిరుపతి ఎయిర్పోర్టులో గనస్పాగతంనెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురం కిసాన్ సేస్ వద్ద ఈనెల 27 28 29 తేదీల్లో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి సంబంధించి భారీ ఏర్పాట్లపై కమిటీల వారుగా ఏర్పాటు చేసిన ముఖ్య సమావేశానికి రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కొలుసు పార్థసారథి హాజరుకానున్నారు మహానాడు విజయవంతం కోసం అవసరమైన ఏర్పాట్లు కమిటీల సమన్వయం వసతి రవాణా భద్రత తదితర అంశాలపై సమగ్రంగా...0 Comments 0 Shares 79 Views 0 Reviews
-
మహానాడు 2026 పండుగ మే 27 నుంచి 29 వరకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారుతెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సందర్భంగా మహానాడు కమిటీలు రవాణా కమిటీ కో కన్వీనర్ గా నియమితులైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తల సంక్షేమానికి ప్రజాసేవకు ఎల్లప్పుడూ అంకితభావంతో ముందుకు సాగుతున్న మీ నాయకత్వం ఇంకా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ మహానాడు విజయవంతం కావాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ రాయచోటి తెలుగు యువత వైస్...0 Comments 0 Shares 96 Views 0 Reviews
-
మేర వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న టిడిపి నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారురాయచోటి పట్టణంలోని ఘనంగా నిర్వహించిన శ్రావణి నరేష్ వివాహ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు నూతన వధూవరున్న ఆశీర్వదించారు వారి దాంపత్య జీవితం ఆనందంగా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక నాయకులు అభిమానులు పాల్గొన్నారు0 Comments 0 Shares 101 Views 0 Reviews
-
మంత్రి కొలుసు పార్థసారథి గారికి ఘనంగా స్వాగతం పలికిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారురాయచోటి అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం రాయచోటి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్న రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి గారికి ఘనంగా స్వాగతం పలికిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు ఆర్జీవో శ్రీనివాస్ సమాచార పౌర సంబంధాల శాఖ ఏడి పురుషోత్తం జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి రమేష్ రెడ్డి తాసిల్దార్ నరసింహులు స్థానిక...0 Comments 0 Shares 130 Views 0 Reviews
-
తెలుగుదేశం పార్టీ భారతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్ బాబుని అభినందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు టిడిపి నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం హాజరై టిడిపి జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు జాతీయ వర్కర్, బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ కు 252 మందితో నూతన కార్యవర్గ ఏర్పాటు అందరినీ అభినందించిన మంత్రి రాంప్రసాద్...0 Comments 0 Shares 138 Views 0 Reviews
-
తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు గారుటిడిపి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు మరియు టిడిపి జాతి ఉపాధ్యక్షులు శ్రీ బాలిశెట్టి హరిప్రసాద్ గారు శ్రీ భూమిరెడ్డి రాంబాబు రెడ్డి గారు తదితరులు ఈ సందర్భంగా సుగవాస ప్రసాద్ బాబు మాట్లాడుతూ నారా లోకేష్ బాబు గారు మరిన్ని పదవులు అలంకరించి ప్రజలకు మేలు చేయాలని సూచించారు0 Comments 0 Shares 138 Views 0 Reviews
-
హనుమాన్ జంక్షన్ లో అభయాంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారుఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు హనుమాన్ జంక్షన్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకున్నారు మంత్రికి స్వాగతం పలికిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఆలయ పూజారులు కూర్నపుంభం స్వాగతం పలికి ఆశీర్వదించిన అందజేశారు అనంతరం మంత్రి స్వామివారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల...0 Comments 0 Shares 134 Views 0 Reviews
-
మహాభారతం నందు జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారురాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం కేంద్రం నందు మహాభారత యజ్ఞం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు మహాభారతం ఒక పురాతన భారతీయ ఇతిహాసమని కొనియాడారు నియోజకవర్గ టిడిపి నాయకుడు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు రామాపురం మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాభారత కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మండల టిడిపి శ్రేణులు కార్యకర్తలు అభిమానులతో కలిసి...0 Comments 0 Shares 138 Views 0 Reviews
-
బండ్లపెంట దివానే సాహెబ్ దర్గా ఉరుసు సుగువాసు ప్రసాద్ బాబు గారిని ఆహ్వానం అందించిన కమిటీ సభ్యులుఅన్నమయ్య జిల్లా రాయచోటి పట్నం బండ్లపెంటలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ యాసో కదిరి కుతుబ్ దివానే సాహెబ్ దర్గాలు నిర్వహించనున్న కార్యక్రమాలకు హాజరుకావాలని కోరుతూ దర్గా కమిటీ సభ్యులు రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మహబూబ్ అలీ సాదిక్ ఉబేద్ తదితరులు పాల్గొన్నారు ఈ...0 Comments 0 Shares 134 Views 0 Reviews
-
ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిప్రకాశం జిల్లాలో నిర్వహించిన ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన మండల వెంకట్రావు మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొని విజయతలకు బహుమతులు ప్రధాన చేశారు ఈ సందర్భంగా ఒంగోలు జాతి పశువులు రైతులు ఆర్థిక అభివృద్ధి ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు పశుసంవర్ధక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు అవసరమని రైతులకు...0 Comments 0 Shares 142 Views 0 Reviews
-
నారా లోకేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన కశినేని మహేంద్ర నాయుడురాష్ట్ర మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన కశినేని మహేంద్ర నాయుడు పార్టీ కార్యక్రమాలను ప్రజలకు తీసుకువెళ్లే అంశంపై దిశా నిర్దేశం చేశారు నిత్యం ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అంకితభావంతో ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలని మంత్రి తెలిపారు ఈ సందర్భంగా మహేంద్ర నాయుడు మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గం లో టిడిపి...0 Comments 0 Shares 157 Views 0 Reviews
-
ఇంటర్మీడియట్ లో అత్యంత మార్కుల సాధించిన విద్యార్థులను అభినందించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబుపట్టుదలతో చదివితే ప్రతిరోజు విజయమే విద్యార్థులు ఉన్నస్తాయి చేరుకోవడానికి చదివే ప్రధాన మార్గమని రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సువాసి ప్రసాద్ బాబు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాయచోటి ప్రాంతానికి చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మంచి మార్కులు సాధించడం ఎంతో ఆనందమని పేర్కొన్నారు రాయచోటి పట్టణం బోస్ నగర్ వాస్తవ్యులు...0 Comments 0 Shares 175 Views 0 Reviews
-
అరుణాచలేశ్వరుని ఆశీస్సులు పొందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారుప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచలంలోని శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన మంత్రి గారిని ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రిగారు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు అభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించారు అనంతరం ఆలయ అర్చకులు అందజేసిన...0 Comments 0 Shares 154 Views 0 Reviews
-
శ్రీ శక్తి అమ్మ స్వామి ఆశీర్వాదాలు పొందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితమిళనాడులోని వేలూరు లో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ సృష్టికర్త శ్రీ శక్తి అమ్మ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ సందర్భంగా శ్రీ శక్తి అమ్మ స్వామి వారిని మర్యాదపూర్ పూర్వకంగా కలిసి వారి చేతులు మీదుగా ఆశీర్వాదాలు స్వీకరించారు మంత్రి గారిని స్వామి వారు ఆప్యాయంగా ఆశీర్వదించి ప్రజాసేవలో మరింత విజయాలు...0 Comments 0 Shares 150 Views 0 Reviews
More Stories