రేపు రాజంపేటలో సమర్థి జగన్ రాజు ప్రజా దర్బార్
Posted 2026-07-09 14:18:17
0
82
*చమర్తి ప్రజా దర్బార్*
రాజంపేట పట్టణం/నియోజకవర్గ పార్టీ కార్యాలయం/రాజంపేట.
రేపు అనగా శుక్రవారం నాడు 10/07/2026 తేదీ నాడు తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ఉదయం 10.00AM నుంచి మధ్యాహ్నం 12.00 PM వరకు స్థానిక నియోజకవర్గ కార్యాలయం నందు *గౌ. శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు* గారి అధ్యక్షత ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది.
అనంతరం మధ్యాహ్నం 3.30 PM నుంచి సాయంత్రం 5.00PM గంటల వరకు సిద్ధవటం మండల టిడిపి కార్యాలయం నందు.. సిద్ధవటం టిడిపి మండల కార్యకర్తలు మరియు నాయకులతో సమావేశాన్ని నిర్వహించి పార్టీ కార్యకర్తల నుంచి అర్జీలను స్వీకరిస్తారు.
గమనిక : మండల పార్టీ అధ్యక్షులు/మండల ప్రధాన కార్యదర్శులు/క్లస్టర్ ఇంచార్జ్ /రాష్ట్ర మరియు పార్లమెంట్ పార్టీ నాయకులు, యూనిట్
తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం / రాజంపేట పట్టణం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Madanapalle: సమృద్ధిగా వర్షాలు కురవాలని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష సూచనల మేరకు 34, 35వ వార్డుల ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.
Madanapalle: రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురిసి...
"మారేడుపల్లిలో ‘మీ సురక్ష’.. కాలనీవాసులకు ఎస్హెచ్ఓ నోముల వెంకటేష్ కీలక సూచనలు.|
సికింద్రాబాద్ : మారేడుపల్లి కాలనీల పరిధిలో ప్రజల్లో చైతన్యం నింపేందుకు స్థానిక పోలీస్ శాఖ...
The Shield of the State: The Ashok Juneja Story
Steadfast Leadership and Unyielding Resolve in Indian Policing:
In the architecture of internal...
Delhi-NCR Accelerates Metro and Regional Connectivity
Delhi-NCR is witnessing significant progress in metro expansion and regional connectivity...
పుంగునూరు నియోజకవర్గం కందూరులో వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం
సోమల మండలం, కందూరు గ్రామంలో సీతారాముల కల్యాణోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. వేద పండితుల...