-
169 Posts
-
5 Photos
-
17 Videos
-
Repoter at Rayachoty
-
Followed by 2 people
-
Current Position
Reporter
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
రాయిచోటి పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడమే తన లక్ష్యం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిరాయచోటి పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర రవాణా క్రీడా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం రాయచోటి పట్టణంలో మదనపల్లి రోడ్డు సమీపంలో ఉన్న 16వ వార్డు పరిధిలో లక్ష్మీ పేరయ్య వీధిలో దాదాపు 15 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు స్థానికలతో పాటు టిడిపి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు...0 Comments 0 Shares 29 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అమరావతి పై అసత్య ఆరోపణపై తీవ్రంగా మండి పడ్డ ఐ టి డి పీ కార్యనిర్వహణ కార్యదర్శి ఐ టి డి పి కార్యనిర్వాహక కార్యదర్శి జి నాగేంద్ర నాయుడురాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు అమరావతిపై నిన్ను చేసిన అసత్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం జీనించుకోలేని వైసీపీ కుట్రలు అమరావతిపై దుష్ప్రచారం రాజకీయ కుట్ర ప్రజలను తప్పుదోవ పట్టించి ఈ ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాము అమరావతి రాష్ట్ర ప్రజల ఆశయాలకు నిపుణులు సూచనలతో నిర్ణయించిన...0 Comments 0 Shares 119 Views 0 Reviews
-
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి టిడిపి మండల కో కన్వీనర్ కశినేని మహేంద్ర నాయుడుతెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి పార్లమెంట్లో చట్టబద్ధత అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంటులో పూర్తి మెజారిటీతో ఆమోదం పొందిందని టిడిపి మండల కో కన్వీనర్ కశినేని మహేందర్ నాయుడు గారు పేర్కొన్నారు ఈ సందర్భంగా గురువారం సాయంత్రం టిడిపి నాయకులు కార్యకర్తలు సాధారణ ప్రజలతో కలిసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా...0 Comments 0 Shares 59 Views 0 Reviews
-
అమరావతి రాజధాని బిల్లు ఆమోదం రాష్ట్ర వ్యాప్తంగా ఆనంద ఉత్సవాహం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా రాయచోటి ఎస్ఎన్ కాలనీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రజలతో కలిసి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి మంత్రిగారు సంబరాలు జరుపుకున్నారు పటాకులు పేయించి స్వీట్లు పంచుకొని ఆనందాన్ని పంచుకున్నారు అమరావతి రాజధాని బిల్లు ఆమోదం...0 Comments 0 Shares 68 Views 0 Reviews
-
ఆసియా యూనివర్సిటీ ఛాంపియన్షిప్ లో రజిత పథకం క్రీడాకారుడికి మంత్రి చేతుల మీదుగా ఘన సత్కారంథాయిలాండ్ దేశంలో పట్టం కానీ నగరంలో మార్చి 26 నుంచి 30 వరకు నిర్వహించిన రెండవ ఆశ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ పోటీలలో పోటీలలో భారతదేశం తరుపున పాల్గొన్న అనంతపురం జిల్లా గుంతకల్ కు చెందిన ఎస్ ఎస్ జి ఎస్ డిగ్రీ కాలేజీ విద్యార్థి అరుణ్ రోనాల్డ్ సింగిల్స్ విభాగంలో రజక పథకం సాధించి ప్రతిభ చాటారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అరుణ్ రోనాల్డ్...0 Comments 0 Shares 66 Views 0 Reviews
-
ప్రతి కుటుంబానికి ఇల్లు కూటమి ప్రభుత్వం సంకల్పం మంత్రి మడ్డిపల్లి రాంప్రసాద్ రెడ్డిరాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం కలిబండ హరిజనవాడ పేదల సొంతింటి కలలను సహకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి వెలిగారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కలిబండ హరిజనవాడలో నిర్వహించిన సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రిగారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల జీవితాల్లో ఈరోజు ఒక...0 Comments 0 Shares 70 Views 0 Reviews
-
రాయచోటి శ్రీ శనీశ్వర శ్రీ లింగేశ్వర దేవస్థానం నందు పండు వెన్నెలలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది🙏🏽రాయచోటి శ్రీ శనీశ్వర శ్రీ లింగేశ్వర దేవస్థానం నందు పండు వెన్నెలలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది🙏🏽0 Comments 0 Shares 102 Views 2 0 Reviews
-
రామాపురం మండలంలో ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మధ్యాహ్నం భోజనం పిల్లలతో కలిసి భోజనం చేసిన మంత్రి గారురామాపురం మండలంలో ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మధ్యాహ్నం భోజనం పిల్లలతో కలిసి భోజనం చేసిన మంత్రి గారు0 Comments 0 Shares 87 Views 1 0 Reviews
-
ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిబుధవారం రోజు ఉదయం మండలంలోని బో రెడ్డి గారి పల్లెలో మంత్రిగారి స్వగృహం నందు జిల్లా నలుమూలల నుండి వచ్చిన అధికారులు ప్రజలతో ప్రజా దర్బార్ నిర్వహించిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అభ్యర్థనలు వినతులు స్వయంగా విని తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయడం మిత్రమా...0 Comments 0 Shares 71 Views 0 Reviews
-
రాయచోటి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గా రెడ్డి భాష ఘనవిజయంరాయచోటి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా రెడ్డి భాష ఎన్నిక 110 ఓట్ల కాను 74 ఓట్లు సాధించారు 40 ఓట్లు మెజార్టీతో గెలుపు 2026 27 సంవత్సరానికి గాను శనివారం జరిగిన న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా తన ప్రత్యతిపై 40 ఓట్ల మెజార్టీతో గెలిచి పి రెడ్డి భాషను రాయచోటి న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించారు రాయచోటి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఎన్ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని...0 Comments 0 Shares 78 Views 0 Reviews
-
రోడ్డు ప్రమాదాల నివారణకు ముమ్మర తనిఖీలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిరోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ముమ్మరతానిఖీలు ఇష్టానుసారంగా వాణిజ్య సరుకులు అధికలోడుతో ఉన్న ప్రైవేటు బస్సులు పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు రవాణా శాఖ మంత్రి ఆదేశాలతో ప్రత్యేక డ్రైవర్లు నిర్వహిస్తున్న అధికారులు నిన్న రాష్ట్రవ్యాప్తంగా 976 బస్సులు తనిఖీ చేసినట్లు వెల్లడించిన మంత్రి మండిపల్లి రాష్ట్రవ్యాప్తంగా టోల్ ప్లాజాలు చెక్పోస్టుల్లో...0 Comments 0 Shares 81 Views 0 Reviews
-
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానికి చిరుకానుక పంపిన నారా లోకేష్ బాబుతెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాలివీడు ఐటిడీపీ అధ్యక్షుడు లక్కిm శ్రీహరి నాయుడు కి మై టిడిపి మరియు ఇతర సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొన్నందుకు గాను టిడిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్రక కార్యాలయం నుంచి నారా లోకేష్ బాబు గారు అభినందనలు తెలియజేస్తూ ఒక చిరు కానుక పంపడం జరిగింది దీనిపై శ్రీహరి నాయుడు మాట్లాడుతూ నాలాంటి సామాన్య కార్యకర్తలను పార్టీ గుర్తించడం...0 Comments 0 Shares 85 Views 0 Reviews
-
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలను సన్మానించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డితెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి కష్టసుఖాల్లో అండగా నిలిచిన నిజమైన సైనికులైన కార్యకర్తలను హృదయపూర్వక అభినందనలు మరియు సన్మానించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సోదరుడు లక్ష్మి ప్రసాద్ రెడ్డి గారు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అసలైన బలం నాయకత్వానికి వెన్నెముక విజయాలకు మూల స్తంభాలు కార్యకర్తలని...0 Comments 0 Shares 93 Views 0 Reviews
-
లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు పాదరక్షలు షూస్పంపిణి- లయన్ హరినాథ్ రెడ్డిరాయచోటి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు షూ పంపిణి ప్రస్తుతం కాస్తున్న ఎండలు దృష్టిలో పెట్టుకొని సంబేపల్లి మండలంలోని మారుమూల ప్రాంతాలైన అడవి కమ్మపల్లె మోడల్ ప్రాథమిక పాఠశాల గండపల్లి ప్రాథమిక పాఠశాల ఇదిగో మాదిగ పల్లె ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు దాదాపుగా 120 జతలు ఉచితంగా లైన్స్ క్లబ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లయన్...0 Comments 0 Shares 140 Views 0 Reviews
-
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తాం సుగవాసి ప్రసాద్ బాబురాజంపేట పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పసిసష్టం చేసేందుకు కృషి చేస్తామని రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు గారు తెలిపారు బుధవారం రోజు సాయంత్రం మంగళగిరిలో రాష్ట్ర మంత్రివర్యులు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంటు పరిధిలోని వివిధ నియోజకవర్గాల్లో...0 Comments 0 Shares 113 Views 0 Reviews
-
మార్కాపురం బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి హోం మంత్రి వంగలపూడి అనిత గారుమార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదకతను పై రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్వాంత్ర వ్యక్తం చేశారు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు ఆయన వెంట జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీ రాజబాబు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఉన్నారు ఘటనపై వెంటనే స్పందించిన అధికారులు గోల్డెన్ అవర్ లోనే ప్రమాదక స్థలానికి చేరుకుని పలువురిని రక్షించినట్లు మంత్రి...0 Comments 0 Shares 131 Views 0 Reviews
-
మార్కాపురం బస్సు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంమార్కాపురం జిల్లాలో బస్సు ప్రమాదంపై మంత్రి మండిపల్లి తీవ్ర దిగ్భ్రాంతి ప్రమాదంలో పలువురు సజీవ దహనం కావడం చాలా బాధాకరం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు0 Comments 0 Shares 113 Views 0 Reviews
-
ఈనెల 27వ తేదీ శుక్రవారం శ్రీరామనవమి పండగ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మిన్నం రెడ్డి మౌర్య రెడ్డి గారుఈనెల 27వ తేదీ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్నం ఎన్జీవో కాలనీలో వెలసిన శ్రీ కోదండ రామస్వామి ఆలయం నందు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి కుటుంబం సభ్యుల ఆధ్వర్యంలో జరిగే శ్రీరామనవమి వేడుకను పురస్కరించుకుని అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు రాయచోటి టిడిపి యువ నాయకుడు మౌర్య రెడ్డి గారు అన్నదాన కార్యక్రమం పరిశీలించారు అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి మరియు శ్రీరామ...0 Comments 0 Shares 117 Views 0 Reviews
More Stories