రాజంపేటలో రోడ్డుపైనే వంటలు అధికారులకు కనిపించడం లేదా?

0
79

🚨 రాజంపేటలో రోడ్డుపైనే వంటలు... అధికారులకు కనిపించడం లేదా? 🚨

 

మునిసిపాలిటీ అధికారులకు సంబంధిత అధికారులకు ఇది కనిపించలేదా??

 

వీరికి ఏమైనా ప్రత్యేక చట్టం ఉందా లేక ఇంకేమైనా ముడుతున్నాయా అని వాపోతున్న స్థానికులు..

 

🔥 "మమ్మల్ని అడిగేది ఎవరు?" అన్నట్లుగా వ్యవహరిస్తున్న హోటల్ యజమానులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

📍 కడప జిల్లా రాజంపేట పాత బస్టాండ్‌లోని చిట్వేల్ రోడ్డుపై కొన్ని హోటల్ యజమానులు బహిరంగంగా రోడ్డుపైనే వంటలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

💨 వంటల నుంచి వచ్చే పొగ, మంటల కారణంగా చిట్వేల్, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. పొగతో కళ్లు మండిపోతూ, ఇబ్బందులు పడుతూ ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

❓ ఆటోలు, ఇతర వాహనాలు రోడ్డుపై ఆగితే వెంటనే చర్యలు తీసుకునే అధికారులు... రోడ్డుపైనే జరుగుతున్న ఈ వంటలను ఎందుకు పట్టించుకోవడం లేదు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

 

⚠️ ప్రజల ప్రాణాల కంటే నిబంధనలు ముఖ్యమా? లేక కొందరి ఇష్టారాజ్యమే చట్టమా?

 

👉 సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై జరుగుతున్న వంటలను నిలిపివేసి, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గ్రామ పంచాయతీలకు చెత్త ఆటోలను అందజేసిన రెవెన్యూ అధికారి ఏం లక్ష్మీ నరసింహం కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిశ
*ఎన్టీఆర్ జిల్లాలో గ్రామపంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణలో భాగంగా ఇంటింటి నుంచి తడి చెత్త - పొడి...
By Rajini Kumari 2025-12-16 07:25:32 0 205
Telangana
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎంమ్మెల్యే
మంచిర్యాల జిల్లా : మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ...
By Avunoori Mahesh 2026-06-02 06:12:01 0 130
Andhra Pradesh
SKLM: ఫలించిన కూలీల పోరాటం.. పెరిగిన రేట్లు
శ్రీకాకుళం నగరంలోని జట్టు కళాసీల కూలీ రేట్ల పెంపుపై శుభవార్త అందింది. దీనికి సంబంధించిన పూర్తి...
By Manda Ramkumar 2026-03-28 08:55:10 0 409
Himachal Pradesh
Himachal Expands Green Energy and Renewable Power in 2026
Himachal Pradesh is accelerating its transition toward clean and renewable energy by expanding...
By Fathima Safa 2026-07-06 07:05:42 0 61
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి ఘన స్వాగతం పలికిన రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు
గురువారం మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సాయి భాషా గారి నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో...
By Benguluri Madhubabu 2026-06-11 08:56:10 0 134
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com