అన్నమయ్య: వాట్సప్ గ్రూప్ అడ్మిన్ లకు ఎస్సై వార్నింగ్
వాట్సప్ గ్రూపులో రెచ్చగొట్టే వ్యాఖ్యలు అసభ్యకర పోస్టులు తప్పుడు ప్రచారం చేస్తే అడ్మిన్ల పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సుండుపల్లి ఎస్సై మహేష్ హెచ్చరించారు. ఇలాంటి పోస్టులపై పోలీసులు నిగా ఉంటుందన్నారు శాంతిభద్రతలకు భంగం కలిగించే మెసేజ్లకు దూరంగా ఉండాలని నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
0 Comments 0 Shares 71 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com