Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
📰 The Media Landscape in Telangana: A Rising Force of Regional Expression📰 The Media Landscape in Telangana: A Rising Force of Regional Expression!!! Telangana, India’s youngest state, has rapidly evolved into a vibrant media hub, especially in its capital city, Hyderabad. With a deep-rooted culture of expression and public discourse, the state's media ecosystem represents a blend of tradition and innovation balancing print, broadcast, and digital platforms....0 Comments 0 Shares 1K Views 0 Reviews1
-
After Retirement: Telangana Police Fight Social EvilsRetirement తీసుకున్న Telangana Police officers సమాజంలోని evils తో పోరాడుతున్నారు. Child marriage prevention కోసం villages లో awareness rallies చేస్తున్నారు. Domestic violence victims కి counseling, legal help ఇస్తున్నారు. Begging mafia, child labor cases ని police కి report చేస్తున్నారు. Drug trafficking awareness కోసం colleges లో campaigns నడుపుతున్నారు. Online fraud victims కి...0 Comments 0 Shares 70 Views 0 Reviews
-
After Uniform: Telangana Police Serve Society DailyRetired అయిన తర్వాత Telangana Police officers daily basis మీద society కి సేవ చేస్తున్నారు. Slum areas లో children కి free tuition centers నడుపుతున్నారు. 1000+ students కి చదువులో help చేస్తున్నారు. Old age homes కి weekly visits చేసి వృద్ధులతో time spend చేస్తున్నారు. Road accident victims కి immediate first aid ఇచ్చి hospitals కి తరలిస్తున్నారు. Farmers కి crop insurance, government...0 Comments 0 Shares 57 Views 0 Reviews
-
Agricultural Growth and Farmer Welfare in TelanganaTelangana continues to strengthen its agricultural sector through various farmer welfare initiatives and development programs. Government support in the form of financial assistance, crop investment schemes, irrigation facilities, and access to modern farming technologies has helped improve agricultural productivity. Efforts to promote sustainable farming practices, enhance market access, and...0 Comments 0 Shares 190 Views 0 Reviews
-
Beyond the Uniform: How Telangana Police Officers Transformed a Remote Village Through Compassion and Social Reform"The police team stationed in the Mahabubabad district of Telangana has set an inspiring precedent. Beyond their primary duty of maintaining law and order, they took the initiative to eradicate social evils, specifically child marriage, in a small village. By organizing educational workshops and health camps, they effectively bridged the gap between the police and the community. Today, this...0 Comments 0 Shares 137 Views 0 Reviews
-
C.V. Anand: The Architect of Modern Telangana PolicingA Visionary Leader’s Journey from the Cricket Pitch to the DGP’s Office C.V. Anand: The Architect of Modern Telangana Policing A Visionary Leader’s Journey from the Cricket Pitch to the DGP’s Office In the complex landscape of Indian law enforcement, few officers have seamlessly blended traditional grit...0 Comments 0 Shares 113 Views 0 Reviews
-
Chennuri Rupesh IPS: A Young Officer Redefining Smart Policing in TelanganaFrom Courage to Innovation: The Inspiring Journey of a 2017-Batch IPS Officer Committed to Public Service Journey: "Technology is most powerful when it strengthens the bond between the police and the people." This philosophy reflects the career of Shri Chennuri Rupesh, IPS, a dynamic 2017-batch Indian Police Service officer of the Telangana cadre, currently serving as Deputy Commissioner of...0 Comments 0 Shares 113 Views 0 Reviews
-
Elections in telanganaఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు ముందుగా రాష్ట్రంలో 48 గంటల సైలెంట్ పిరియడ్ అమల్లోకి వచ్చింది; హైదరాబాదులో ప్రచారం పూర్తిగా నిలిచింది, మైకులు, ర్యాలీలు నిలిపివేశారు. �ఈ ఎన్నికల్లో మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2,996 వార్డుల కోసం బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఓటింగ్ జరగనుంది; ఇందుకు 16,301 బ్యాలెట్ బాక్స్లు, సుమారు 25,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు...0 Comments 0 Shares 405 Views 0 Reviews
-
Elections in telanganaఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు ముందుగా రాష్ట్రంలో 48 గంటల సైలెంట్ పిరియడ్ అమల్లోకి వచ్చింది; హైదరాబాదులో ప్రచారం పూర్తిగా నిలిచింది, మైకులు, ర్యాలీలు నిలిపివేశారు. �ఈ ఎన్నికల్లో మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2,996 వార్డుల కోసం బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఓటింగ్ జరగనుంది; ఇందుకు 16,301 బ్యాలెట్ బాక్స్లు, సుమారు 25,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు...0 Comments 0 Shares 417 Views 0 Reviews
-
Ex-Telangana Police: Mentors For New Generation CopsRetired Telangana Police officers ఇప్పుడు young recruits కి mentors గా మారారు. Training academies లో field experience, case studies share చేస్తున్నారు. Crime investigation techniques, crowd control methods నేర్పుతున్నారు. Stress management, work-life balance గురించి guidance ఇస్తున్నారు. 500+ new constables కి personality development classes తీసుకున్నారు. Public dealing, human rights గురించి...0 Comments 0 Shares 56 Views 0 Reviews
-
0 Comments 0 Shares 3K Views 0 Reviews
-
నలుగురు జవాన్లు మృతి చెందారునిన్న ఛత్తీస్ ఘడ్ లోని నారాయణపూర్ జిల్లాల్లో మావోయిస్టులు భూమిలో పాతి పెట్టిన డంప్ ను బయటకు తీసే క్రమంలో అందులోని I E D లు పేలి నలుగురు జవాన్లు మృతి చెందారు....0 Comments 0 Shares 710 Views 0 Reviews
-
"12 Years of Narendra Modi: A Defining Chapter in India’s Political Journey.|Hyderabad: Prime Minister Narendra Modi has completed 12 years as the Prime Minister of India, marking a significant phase in the country’s political and administrative landscape. Narendra Modi took oath as the Prime Minister on May 26, 2014. Since then, his government has focused on development, governance reforms, infrastructure expansion, and economic growth across various sectors....0 Comments 0 Shares 465 Views 0 Reviews
-
"ఆపరేషన్ సేఫ్ స్కూల్… హైదరాబాద్లో 558 దుకాణాలపై సజ్జనార్ భారీ దాడులు”హైదరాబాద్ : నగరంలో స్కూల్ పరిసరాల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు “ఆపరేషన్ సేఫ్ స్కూల్” పేరుతో భారీ స్థాయి తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ V. C. Sajjanar ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక డ్రైవ్లో దాదాపు 5000 పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్ పరిసరాల్లో ఉన్న పాన్ షాపులు, సిగరెట్ మరియు ఇతర టొబాకో ఉత్పత్తులు విక్రయించే దుకాణాలపై ఏకకాలంలో దాడులు...0 Comments 0 Shares 957 Views 0 Reviews
-
మురుగునీటి సమస్యపై మాజీ కార్పొరేటర్ పరిశీలన.|"ఫిర్యాదు అందడంతో క్షేత్రస్థాయిలో తనిఖీ" మేడ్చల్ మల్కాజిగిరి: అల్వాల్ కార్పొరేషన్ పరిధిలోని హరిజన్బస్తీలో మురుగునీటి లైన్ బ్లాకేజీ కారణంగా స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఫిర్యాదు అందడంతో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మేనేజర్ రమేష్, పోచయ్య, రాజేందర్, ప్రశాంత్తో కలిసి బాధిత ప్రాంతాన్ని పరిశీలించిన ఆమె, మురుగునీటి...0 Comments 0 Shares 97 Views 0 Reviews
-
వట సావిత్రి వ్రతంలో సబిత అనిల్ కిషోర్.|"భక్తిశ్రద్ధల మధ్య ఆధ్యాత్మిక వేడుక." మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్లోని Burtonguda అమ్మవారి దేవాలయంలో సోమవారం నిర్వహించిన వట సావిత్రి వ్రతం కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వటవృక్షాన్ని పూజిస్తూ సంప్రదాయబద్ధంగా వ్రతాన్ని ఆచరించారు. ఈ కార్యక్రమంలో Burtongudaకు...0 Comments 0 Shares 84 Views 0 Reviews
-
'నరేంద్ర విజయం' పుస్తకావిష్కరణ.|"11 ఏళ్ల మోదీ పాలనపై సంకలన గ్రంథం విడుదల" హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ గత 11 ఏళ్ల పాలనలో అమలు చేసిన ప్రజాహిత కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ విధానాలపై రూపొందించిన 'నరేంద్ర విజయం' పుస్తకాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు గీతా మూర్తి సంకలనం చేయగా, దేశంలోని వివిధ రంగాలకు చెందిన దాదాపు 25 మంది ప్రముఖుల వ్యాసాలను...0 Comments 0 Shares 180 Views 0 Reviews
-
'వైద్య నారాయణో హరి'.. డాక్టర్ల సేవలు అమూల్యం: ఈటల.|"డాక్టర్స్ డే వేడుకల్లో వైద్యులకు సన్మానం" మేడ్చల్ మల్కాజిగిరి: డాక్టర్ల సేవలు అమూల్యమైనవని, అందుకే వారిని "వైద్య నారాయణో హరి" అంటూ భగవంతునితో పోలుస్తారని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా వనస్థలిపురంలోని లక్ష్మి హాస్పిటల్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన రీహాబిలిటేషన్...0 Comments 0 Shares 96 Views 0 Reviews
-
" ఐపీఎస్ ‘ఖద్దరు’ కడితే.. బహుజన ‘ఆశ’ గడీల పాలైందా?హైదరాబాద్ : ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ రాజకీయ ప్రస్థానం, సిద్ధాంతాల ఘర్షణపై ప్రత్యేక వ్యాసం. తెలంగాణ రాజకీయ రంగస్థలంపై ఒక ఐపీఎస్ అధికారి యూనిఫామ్ విడిచి, ఖద్దరు కండువా కప్పుకోవడం ఒకప్పుడు పెద్ద సంచలనం. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సెక్రటరీగా ‘స్వేరోస్’ అనే ఒక బలమైన సామాజిక సామ్రాజ్యాన్ని నిర్మించి, వేలాది మంది నిరుపేద విద్యార్థుల గుండెల్లో ఆశలు నింపిన వ్యక్తి...0 Comments 0 Shares 326 Views 0 Reviews
-
""అరైవ్ అలైవ్".. చిన్నారులకు ట్రాఫిక్ భద్రత పాఠాలు.|"ఆల్వాల్ కిడ్జ్ స్కూల్లో ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమం.. మైనర్ డ్రైవింగ్, అతివేగంపై హెచ్చరికలు." మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల నివారణకు చిన్న వయస్సు నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మల్కాజిగిరి పోలీసులు చేపట్టిన "అరైవ్ అలైవ్" కార్యక్రమానికి ఆల్వాల్లో విశేష స్పందన లభించింది. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, IPS ఆదేశాలు, ట్రాఫిక్-1...0 Comments 1 Shares 180 Views 0 Reviews
-
"2BHK ఇళ్లు, తాగునీరు, ఆరోగ్య కేంద్రాల కోసం హౌసింగ్ కార్పొరేషన్ వద్ద ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వినతి.|మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ ఐఏఎస్ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల అవసరాలు, గృహ వసతి మరియు మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు అంశాలను ఆయన ఎండీ దృష్టికి...0 Comments 0 Shares 160 Views 0 Reviews
-
"2BHK మోసగాళ్ల ఆటకట్టించాం: డీసీపీ శ్రీధర్"|"2BHK మోసగాళ్లకు ఆల్వాల్ పోలీసుల చెక్.. 79 నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం: డీసీపీ శ్రీధర్" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వ 2BHK గృహాల కేటాయింపు పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను ఆల్వాల్ పోలీసులు ఛేదించారని డీసీపీ. శ్రీధర్ వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 79 నకిలీ 2BHK అలాట్మెంట్...0 Comments 1 Shares 158 Views 0 Reviews
-
"30 వేల లంచం.. ఏసీబీకి దొరికిపోయిన లేడీ ఎస్సై!"హైదరాబాద్ : సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో బుధవారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో మహిళా సబ్ ఇన్స్పెక్టర్ (SI) కిరణ్ నందిత, స్టేషన్ రైటర్ (కానిస్టేబుల్) బి. విజయ్ కుమార్ రూ. 30,000 లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ప్రేమ వివాహం చేసుకున్న పాత బోయిన్పల్లికి చెందిన అభిషేక్ అనే యువకుడిపై...0 Comments 0 Shares 327 Views 0 Reviews
More Results