Telangana
-
Public Group
-
76 Posts
-
53 Photos
-
1 Videos
-
2 Reviews 5.0
-
Bharat Aawaz
Recent Updates
-
బోయిన్ పల్లి 6వ వార్డు లో ఎమ్మెల్యే శ్రీగణేష్ పర్యటనమేడ్చల్ మల్కాజిగిరి / కంటోన్మెంట్. నిన్న కురిసిన భారీ వర్షానికి బోయిన్ పల్లి వార్డు 6 లోని మర్రి రాంరెడ్డి కాలనీలో ఉన్న నాలా చిన్నదిగా ఉండడంతో సీతారామ పురం,భారతీ ఎవెన్యూ, రామన్న కుంట చెరువు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురవడంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ వెంటనే అధికారులను అప్రమత్తం చేసి ఆ వర్షపు నీరు బయటకు పంపే విధంగా, వర్షపు నీటితో వచ్చిన బురదను బయటకు ఎత్తిపోసే...0 Comments 0 Shares 434 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ & ప్రెస్ మీట్ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఆలయ అర్చకులు, అభివృద్ధి కమిటీ సభ్యులు శుక్రవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. బ్రహ్మోత్సవాలు: ఆగస్టు 5, 2025 (మంగళవారం) నుండి ఆగస్టు 9, 2025 (శనివారం) వరకు ఐదు రోజుల పాటు జరుగుతాయి. ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎ.బి. రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా...0 Comments 0 Shares 814 Views 0 Reviews
-
శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ & ప్రెస్ మీట్
ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఆలయ అర్చకులు, అభివృద్ధి కమిటీ సభ్యులు శుక్రవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.
బ్రహ్మోత్సవాలు: ఆగస్టు 5, 2025 (మంగళవారం) నుండి ఆగస్టు 9, 2025 (శనివారం) వరకు ఐదు రోజుల పాటు జరుగుతాయి. ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎ.బి. రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి.
ప్రధాన కార్యక్రమాలు:
ఆగస్టు 5: కోయిల అల్వార్ తిరుమంజనం, విష్ణు సహస్రనామ పారాయణం, పల్లకి సేవ, అంకురార్పణ.
ఆగస్టు 6: గరుడ హోమం.
ఆగస్టు 7: ఎదుర్కోళ్ళు, స్వామివారి కల్యాణ మహోత్సవం, హనుమత్ సేవ, రథోత్సవం.
ఆగస్టు 8: సుదర్శన హోమం, మహా పూర్ణాహుతి, చక్రస్నానం, వసంతోత్సవం, శ్రీ పుష్పయాగం.
ఆగస్టు 9: ఉత్సవాంత స్నపనం, ఆచార్య ఋత్విక్ సన్మానం.
ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకట రమణాచార్యులు మాట్లాడుతూ, ఆలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ అర్చకులు, క్లార్క్, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ & ప్రెస్ మీట్ ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఆలయ అర్చకులు, అభివృద్ధి కమిటీ సభ్యులు శుక్రవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. బ్రహ్మోత్సవాలు: ఆగస్టు 5, 2025 (మంగళవారం) నుండి ఆగస్టు 9, 2025 (శనివారం) వరకు ఐదు రోజుల పాటు జరుగుతాయి. ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎ.బి. రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ప్రధాన కార్యక్రమాలు: ఆగస్టు 5: కోయిల అల్వార్ తిరుమంజనం, విష్ణు సహస్రనామ పారాయణం, పల్లకి సేవ, అంకురార్పణ. ఆగస్టు 6: గరుడ హోమం. ఆగస్టు 7: ఎదుర్కోళ్ళు, స్వామివారి కల్యాణ మహోత్సవం, హనుమత్ సేవ, రథోత్సవం. ఆగస్టు 8: సుదర్శన హోమం, మహా పూర్ణాహుతి, చక్రస్నానం, వసంతోత్సవం, శ్రీ పుష్పయాగం. ఆగస్టు 9: ఉత్సవాంత స్నపనం, ఆచార్య ఋత్విక్ సన్మానం. ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకట రమణాచార్యులు మాట్లాడుతూ, ఆలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ అర్చకులు, క్లార్క్, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.0 Comments 0 Shares 285 Views 16 0 Reviews -
ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ .జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ . ఈ సందర్భంగా తరగతి గదుల్లో పరిశుభ్రతను పాటించాలని, పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ,వంట సరుకుల నాణ్యతను క్రమం తప్పకుండా పరిశీలించాలని ఉపాధ్యాయులకు సూచించారు....0 Comments 0 Shares 805 Views 0 Reviews
-
చంపపేట్ డివిజన్ విద్యుత్ మరమ్మతుల కారణంగా మరియు చెట్ల కొమ్మలు తొలగిస్తున్నారు కృష్ణానగర్. వినయ్ నగర్ .ఎన్ఎస్ఆర్ నగర్. బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్. శ్రీనివాస్ నగర్ .బాలాజీ నగర్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ శ్రీనివాస్ గారు తెలిపారు0 Comments 1 Shares 313 Views 0 Reviews
-
పంటల బీమానాడు ఎన్నికల సందర్భంగా పంటల బీమా అమలు చేస్తాం.. అందులో రైతుల వాటా కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఊదరగొట్టి.. నేడు రెండు సీజన్లు గడిచినా పంటల బీమా ఊసే ఎత్తని కాంగ్రెస్ సర్కార్. అటు అకాల వర్షాలకు నష్ట పోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వక, ఇటు పంటల బీమా పైసలు రాక రైతన్నను అరిగోస పెడుతున్న రైతు ద్రోహి కాంగ్రెస్ సర్కార్.0 Comments 0 Shares 410 Views 0 Reviews
-
Teen Girl Murders Mother With Help Of Her Boyfriend In Hyderabad, Arrested: CopsThe police cracked the case relating to the murder of Satla Anjali (39) in New LB Nagar, Shapurnagar, under the limits of Jeedimetla Police Station. Hyderabad: Police have arrested a class 10 student who murdered her mother with the help of her boyfriend and his minor brother. The police cracked the case relating to the murder of Satla Anjali (39) in New LB Nagar, Shapurnagar, under the...0 Comments 0 Shares 676 Views 0 Reviews
-
Huge Reshuffle in Telangana IASHuge Reshuffle in Telangana IASFile Type: pdf0 Comments 0 Shares 381 Views 0 Reviews
-
Telangana Day Greetings from Bharat Aawaz
"Today we celebrate the heart, heritage, and heroism of Telangana — a land born from the voices of its people.
From the red soil of struggle to the spirit of self-respect, Telangana shines as a beacon of people’s movements, cultural strength, and relentless hope.
Let this day remind us that when people rise with unity, history changes.
Let’s build a Telangana where every voice is heard, every dream is possible.
— With pride and purpose, BMA-Bharat Aawaz"💜 Telangana Day Greetings from Bharat Aawaz 💜 "Today we celebrate the heart, heritage, and heroism of Telangana — a land born from the voices of its people. From the red soil of struggle to the spirit of self-respect, Telangana shines as a beacon of people’s movements, cultural strength, and relentless hope. Let this day remind us that when people rise with unity, history changes. 🌟 Let’s build a Telangana where every voice is heard, every dream is possible. — With pride and purpose, BMA-Bharat Aawaz"0 Comments 0 Shares 485 Views 0 Reviews -
Telugu Actor GV Babu Passes Away In TelanganaVeteran Telugu theatre and film actor GV Babu passed away on May 25, 2025, while undergoing treatment in Warangal. He had reportedly been battling age-related health complications for a while. The news of his death was confirmed by Balagam director Venu Yeldandi, who paid tribute on social media. Talking about Babu’s legacy, Venu wrote on X, “G.V. Babu is no more. He spent his...0 Comments 0 Shares 750 Views 0 Reviews1
-
Telangana: Where History Meets ProgressTelangana: Where History Meets ProgressFrom the legacy of Kakatiya rulers to the dynamic spirit of modern Hyderabad, Telangana stands as a proud symbol of resilience, reform, and revolution.0 Comments 0 Shares 910 Views 0 Reviews1
More Stories
Join the group to join the chatbox
Bharat Aawaz | BMA | IINNSIDE
https://ba.bharataawaz.com