0 Comments
0 Shares
2K Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
BJP Launches Mass Contact Drive During Durga Puja |The BJP’s West Bengal unit is conducting a mass contact programme during Durga Puja. Party workers will distribute saris at pandals to boost visibility and engage with voters ahead of elections. The initiative has sparked debate over blending religious festivities with political campaigns, as parties seek grassroots support and greater electoral outreach in key constituencies.0 Comments 0 Shares 739 Views 0 Reviews
-
"ఈటల చేతుల మీదుగా మోదీ సభ పోస్టర్ల ఆవిష్కరణ.|మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ చేతుల మీదుగా మే 10న నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు సంబంధించిన స్టిక్కర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీల విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్య రెడ్డి, శ్రీనివాస్ వర్మ, సుదర్శన్ రెడ్డి పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఇతర...0 Comments 0 Shares 171 Views 0 Reviews
-
"ఈటల రాజేందర్ పిలుపు.. మోదీ సభకు గజ్వేల్ నుంచి భారీ సమీకరణ.|సిద్దిపేట జిల్లా: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మే 10న జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో గజ్వేల్లో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఎంపీ ఈటెల రాజేందర్ నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ సీనియర్ నాయకులు కప్పర ప్రసాద్ తో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, దేశ...0 Comments 0 Shares 168 Views 0 Reviews
-
"చింతల మాణిక్య రెడ్డి ఆధ్వర్యంలో మోదీ సభకు భారీ జనసమీకరణ.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నగరానికి రానున్నారనే వార్తతో ఆల్వాల్ సర్కిల్ మొత్తం ఆదివారం ఉదయం నుంచే పండుగ వాతావరణాన్ని తలపించింది. వివిధ కాలనీల్లో కార్యకర్తల ఆనందోత్సవాలు అంబరాన్నంటాయి. ప్రతి వీధిలో కాషాయ జెండాలు రెపరెపలాడగా, ఆల్వాల్ ప్రాంతమంతా కాషాయ వర్ణంతో కళకళలాడింది. యువత, మహిళలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి మోదీకి స్వాగత నినాదాలు చేశారు....0 Comments 0 Shares 148 Views 0 Reviews
-
"బండి భగీరథ్ కేసులో SIT దర్యాప్తు.. రాజకీయాలు, మీడియా తీరు చుట్టూ కొనసాగుతున్న చర్చ.|హైదరాబాద్ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న వేళ, ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసును సమగ్రంగా విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది. మైనర్...0 Comments 0 Shares 195 Views 0 Reviews
-
"బీఆర్ఎస్ కోరుకున్నట్టు క్షణాల్లో విచారణ జరగదు: రేవంత్ రెడ్డి.|హైదరాబాద్: రేవంత్ రెడ్డి మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో బండి సంజయ్ కుమార్ కుమారుడిపై నమోదైన కేసు విచారణపై స్పందించారు. కేసు దర్యాప్తు ఇప్పటికే ప్రారంభమైందని, అయితే బీఆర్ఎస్ నేతలు కోరుకున్నట్లుగా “క్షణాల్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేదని” వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన కారణంగా పోలీసు యంత్రాంగం భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉండటంతో విచారణలో...0 Comments 0 Shares 291 Views 0 Reviews
-
"మహిళా శక్తితోనే నవ భారత్ నిర్మాణం: బీజేపీ నేత చింతల మాణిక్య రెడ్డి"మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భారతదేశ భవిష్యత్తు మహిళా శక్తిపైనే ఆధారపడి ఉందని, ప్రధాని నరేంద్ర మోదీ సాహసోపేత నాయకత్వంలో దేశం నేడు ఆ దిశగా సరికొత్త అడుగులు వేస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్య రెడ్డి అన్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ రూపంలో చట్టంగా మార్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని ఆయన...0 Comments 0 Shares 193 Views 0 Reviews
-
"మోదీపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పాలని శ్రీనివాస్ వర్మ డిమాండ్.|మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని ఉగ్రవాదిగా అభివర్ణించడంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె. శ్రీనివాస్ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్గే వెంటనే తన నాలుకను అదుపులో పెట్టుకోవాలని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రధానిని ఉగ్రవాదితో పోల్చడం దేశ రాజ్యాంగాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. దేశంలో అన్ని రాజ్యాంగ రక్షణలు...0 Comments 0 Shares 255 Views 0 Reviews
-
Mamata Slams BJP: "They Are Not Bangladeshis," Says Migrants Wrongfully HeldWest Bengal Chief Minister Mamata Banerjee has alleged that Bengali migrant workers are being wrongfully identified and deported as Bangladeshis when they speak their native language outside the state. She claims her government has successfully repatriated some of these workers from Bangladesh and accuses the BJP of engaging in language-based politics, citing a similar case involving people...0 Comments 0 Shares 2K Views 0 Reviews
-
Prashant Kishor Say's: “Our democracy is not weak” |Political strategist-turned-politician Prashant Kishor, who founded the Jan Suraaj Party (JSP) after touring Bihar for three years, is preparing for his first big test in the upcoming Assembly elections. So far, his party has only contested four bypolls but managed to make some impact. On Bihar’s mood: Around 60% of the people want change, across caste and religion. Nitish Kumar...0 Comments 0 Shares 2K Views 0 Reviews
-
Priyanka Gandhi On the Move Againest "VOTE CHORI"To awaken the people, it is the women who must be awakened. Once she is on the move, the family moves, the village moves, the nation moves.” – Jawahar Lal Nehru"0 Comments 0 Shares 3K Views 0 Reviews
More Results