Tamilnadu
"హాస్టల్ నిర్వాహకులపై దాడి: బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు!"
హైదరాబాద్ : మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య బొంతు శ్రీదేవిలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
నగరంలోని ఏషియన్ హాస్టల్ నిర్వాహకులపై వారు భౌతిక దాడికి పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఈ యాక్షన్ తీసుకున్నారు.
బాధిత హాస్టల్ యాజమాన్యం మరియు సిబ్బంది అందించిన ఫిర్యాదు ప్రకారం,
మాజీ మేయర్ దంపతులు మరికొంతమంది అనుచరులతో కలిసి ఒక్కసారిగా హాస్టల్ ప్రాంగణంలోకి దూసుకువచ్చారు. అక్కడ ఉన్న సిబ్బందితో తీవ్రంగా గొడవకు దిగడమే కాకుండా, వారిపై చేతులతో దాడి చేసి...
స్టాలిన్ను ఓడించి విజయ్ 'సీఎం' ఎలా అయ్యారు? ద్రావిడ కోటలో దళపతి స్కెచ్!
తమిళనాడు రాజకీయాల్లో 50 ఏళ్ల ద్రావిడ ఆధిపత్యానికి తెరదించుతూ విజయ్ సృష్టించిన ప్రభంజనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వయంగా ముఖ్యమంత్రి స్టాలిన్ ఓడిపోవడం, DMK పతనం ఎవరూ ఊహించని పరిణామం. ఇది కేవలం గ్లామర్ గెలుపు కాదు, 15 ఏళ్ల 'మక్కల్ ఇయక్కం' క్షేత్రస్థాయి కృషి.
144 మంది ఎమ్మెల్యేల మద్దతుతో పీఠాన్ని అధిరోహించిన విజయ్ ముందు ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పుల సవాలు ఉంది. ఫ్యామిలీ పాలిటిక్స్ను కాదని, 'అవినీతి రహిత పాలన' నినాదంతో ఆయన సాధించిన ఈ విజయం ద్రావిడ సిద్ధాంతాలకు పాతర వేయబోతోందా?
Stalin Introspects After DMK’s Election Defeat
Following the victory of the Tamilaga Vettri Kazhagam (TVK), DMK President and former CM M.K. Stalin held a high-level meeting at Anna Arivalayam today. Taking full responsibility for the party's defeat, Stalin announced a statewide "field study" to investigate constituency-level lapses. A new digital platform will launch tomorrow, May 15, to allow party cadres to share feedback directly. Stalin urged supporters not to lose heart, stating that "the sun will rise again" while promising drastic...
Liquor Crackdown: 717 TASMAC Shops to Close
Under the direct orders of CM Vijay, the Tamil Nadu government has initiated a massive crackdown on alcohol accessibility. Authorities have identified and ordered the closure of 717 TASMAC outlets located within 500 meters of schools, places of worship, and bus stations. Furthermore, a strict 21-year age limit for liquor purchase is now being enforced, with mandatory ID checks (Aadhaar) at all counters. Discussions are also underway to reduce operating hours, potentially shifting the closing...
CM Vijay Announces DA Hike for 16 Lakh Employees
In a major post-election move, Chief Minister C. Joseph Vijay has announced a 2% increase in Dearness Allowance (DA) for Tamil Nadu government employees, teachers, and pensioners. Effective retrospectively from January 1, 2026, the DA rises from 58% to 60%. This decision is set to benefit approximately 16 lakh individuals but will cost the state exchequer an additional ₹1,230 crore annually. The CM emphasized that this hike recognizes the vital role government staff play in executing welfare...
"బండి భగీరథ్ కేసులో SIT దర్యాప్తు.. రాజకీయాలు, మీడియా తీరు చుట్టూ కొనసాగుతున్న చర్చ.|
హైదరాబాద్ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న వేళ, ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
కేసును సమగ్రంగా విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది.
మైనర్ బాలికకు సంబంధించిన వ్యవహారంలో బండి భగీరథ్ పేరు బయటకు రావడంతో మొదట సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమైంది....
నిజామాబాద్:
ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి తెలంగాణ పర్యటనలో భాగంగా ఈనెల 10 వ తేదీన పరేడ్ గ్రౌండ్లో జరిగే 'భారీ బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము .దాంపల్లి జ్యోతి మురళీకృష్ణ
39 వ డివిజన్ కార్పొరేటర్ మరియు బిజెపి జిల్లా కార్యదర్శి 🙏
#virel #bjp #bjptelangana
మహబూబాబాద్ జిల్లాలలో 25 మంది ఎస్సైలు బదిలీ
న్యూస్ (భారత్ ఆవాజ్ )
జిల్లాలో 25 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. మహబూబాబాద్ సీసీఎస్కు వీరభద్ర రావు, ప్రవీణ్ కుమార్, గంగారం - కోటేశ్వరరావు, కురవి- సతీష్, మరిపెడ - గండ్రతి సతీష్, దంతాలపల్లి- రవికుమార్, MHBD రూరల్- రాజు, చిన్నగూడూర్ -కుషకుమార్, నర్సింహులపేట- వెంకన్న, బయ్యారం-ప్రశాంత్ బాబు, డోర్నకల్- ఝాన్సీ, మరిపెడ-2-మహిబుబి, తొర్రూర్ - ఖాదర్ పాషా, MHBD టౌన్-ఉమా, టౌన్ 2 ఎస్సైగా నరేష్ బదిలీ అయ్యారు.
"ప్రజల కోసం.. ప్రక్షాళన బాటలో శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త చెరువు పునరుజ్జీవన పనులు వేగంగా సాగుతున్నాయి. చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించే ప్రక్రియను ఆమె స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
సాజిద్, ప్రేమ్, యాదగిరి, ఆదిత్య, శీను తదితరులతో కలిసి పనులను పరిశీలించిన ఆమె, స్థానికుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ఈ దిశగా అడుగులు వేస్తున్నారు.
గుర్రపుడెక్క కారణంగా నీరు నిలిచిపోయి దోమలు ప్రబలే అవకాశం ఉండటంతో, పారిశుద్ధ్య ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఈ...
Tamilnadu tvk party
మహిళా దినోత్సవ వేడుకల్లో టీవీకే అధినేత విజయ్ వరాలు
మా ప్రభుత్వం వచ్చాక మహిళలకు నెలకు రూ.2500 ఇస్తాం
సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితం
ఆడబిడ్డల పెళ్లికి 8 గ్రాముల బంగారం ఉచితం-విజయ్
మహిళలకు ఆర్థిక చేయూత కింద రూ.15 వేలు
రేషన్ షాపుల్లో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ పంపిణీ
తమిళనాడులో మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచితం-విజయ్
కొడైకెనాల్లో తెలంగాణ వ్యాపారవేత్త దారుణ హత్య.. గెస్ట్హౌజ్లో కుర్చీకి కట్టేసి ఊపిరాడకుండా చేసి..!
కొడైకెనాల్లో ఓ గెస్ట్ హౌజ్లో తెలంగాణకు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. ఒకప్పటి వెండితెర నటి, సోషల్ మీడియా స్టార్ విష్ణుప్రియ తండ్రి, తెలంగాణ వ్యాపారవేత్త సూర్యనారాయణ హత్యోదంతం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇది కేవలం దోపిడీ కోసం జరిగిన దాడి కాదని.. ఒక వివాహేతర సంబంధం, ఆపై జరిగిన హత్య, దానికి బదులుగా జరిగిన ప్రతీకార హత్య అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.పర్యాటక కేంద్రమైన తమిళనాడులోని కొడైకెనాల్లో ఒక...
హైడ్రా కమీషనర్ రంగనాధ్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.|
హైదరాబాద్ : పలుమార్లు హాజరుకమ్మని నోటీసులు ఇచ్చిన న్యాయస్థానం. స్పందించని రంగనాధ్. దీనితో ఆయనపై తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం.
న్యాయస్థానం ఉత్తర్వులపై గౌరవం లేదా?
అవసరమైతే ఉ.10.30 గంటల నుంచి సా.4.30 గంటల వరకు కోర్టులో ఓ మూలన నిలబెడతాము
అంబర్పేట బతుకమ్మ కుంట వ్యవహారంలో విచారణకు హాజరు కాకపోవడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్పై మండిపడ్డ హైకోర్టు
బతుకమ్మ కుంట భూ వివాదం కొనసాగుతుండగానే పనులు చేపట్టారంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేసిన...
More Blogs
Read More
🎯 Why a Media Academy Matters Today
🎯 Why a Media Academy Matters Today
With technology revolutionizing communication, journalists...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీసులకు ఘన సన్మానం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీసులకు ఘన సన్మానం
గోదావరిఖని ఏసీపీ...
2026 నూతన సంవత్సరంలో రాబోతున్న కొత్త మార్పులు.! జనవరి 1 నుండి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!!
కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్ మారడం మాత్రమే కాదు; ప్రజల దైనందిన జీవితంలో కూడా అనేక...