0 Comments
0 Shares
45 Views
2
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
-
దొంగురువలసలో ఘనంగా జరిగిన రామమందిరం ప్రారంభోత్సవంబొబ్బిలి మండలం దొంగురువలస గిరిజన గ్రామంలో నేడు రామమందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.2018లో ఓ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో మొదలైన ఈ మందిరం, పలుకారణాలతో ఆగిపోయింది. మళ్ళీ 8సంవత్సరాల తర్వాత దాతలు సాల.మురళీకృష్ణ కుమార్తెలు సహకారంతో ఆలయ నిర్మాణం మొదలైందని గ్రామస్థులు తెలిపారు. ఆలయ అభిరుద్దికి మరికొంత నిధులు అవసరమని ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహకరించాలని గ్రామస్థులు కోరారు. #RAJESH0 Comments 0 Shares 107 Views 0 Reviews
-
శ్రీ రామా నవమి వేడుకలకు పాల్గొన ఈస్ట్ mla మహ్మద్ నజీర్ గారుపాత గుంటూరు మణి హోటల్ దగ్గర ఉన్న శ్రీ రామాలయం దగ్గరకు వచ్చిన టీడీపీ MLA మహ్మద్ నజీర్ గారు హాజరు అయినారు0 Comments 0 Shares 180 Views 0 Reviews
-
నిజామాబాద్: ఏప్రిల్ 25 కొత్తపార్టీ ప్రకటనఏప్రిల్ 25వ తేధిన తాన పార్టిని ప్రకటిన్చానున్నట్లు నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే, జాగృతి వ్యవస్థపక అద్యక్షులు కల్వకుంట్లా కవిత పెర్కొన్నారు. ఆమె మిడియాతో మట్లాడుతు ఏప్రిల్ 25 ఉదయం 10 గంటలకు మెడ్చల్ లోని మునిరాబాద్ గ్రామం లో బహిరంగ సభ ఎర్పటుచేసి పార్టిని ప్రకటిన్చానున్నట్లు కవిత తిలిప్యారు0 Comments 0 Shares 108 Views 0 Reviews
-
కూల్చివేతల సెగ తగలకుండా ఆధ్యాత్మిక కార్డు.. సీఎం.ది మాస్టర్ ప్లానా? లేక ముందస్తు డైవర్షనా?".|హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతోంది. క్షేత్రస్థాయిలో వస్తున్న తీవ్ర వ్యతిరేకత దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యూహాలను మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. వారం రోజుల క్రితం వరకు 'ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం' అన్న నినాదం వినిపించగా, ఇప్పుడు సడన్గా 'అతి ఎత్తైన శివలింగం - ఓంకారేశ్వర ఆలయం'...0 Comments 0 Shares 89 Views 0 Reviews
-
-
ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీలను ఆప్కోలో విలీనం చేయొద్దు: శ్రీమతి బుట్టా రేణుక* – చేనేతల అస్తిత్వాన్ని దెబ్బతీయొద్దు, స్వావలంబనను కాపాడాలి. * – మాచాని సోమప్ప గారి దూరదృష్టితో ఏర్పడిన సొసైటీలను బలోపేతం చేయాలి, విలీనం కాదు. * – అప్పుల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేస్తే చేనేత కుటుంబాలకు తీవ్ర నష్టం. * – మార్కెటింగ్ పేరుతో సొసైటీల విలీనం అనవసరం, చేనేతల ఉనికికి ముప్పు. ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీలను ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్...0 Comments 0 Shares 227 Views 0 Reviews
-
పుంగనూరు లో విద్యుత్ షాక్ కు గురై మేక పిల్ల మృతిపుంగనూరు పట్టణంలోని సంత గేటు వద్ద గురువారం మేత కోసం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కిన మేకపిల్ల విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందింది. ఈ ఘటనతో ట్రాన్స్ఫార్మర్లో పొగలు వచ్చి, విద్యుత్ తీగల్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు# కొత్తూరు ము రళి.0 Comments 0 Shares 87 Views 0 Reviews
-
పుంగనూరు:బోయకొండ ఆలయానికి హుండీ ద్వారా 35 లక్షల ఆదాయం: ఈవోపుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు జరిగింది. ఆలయ ఈవో ఏకాంబరం తెలిపిన వివరాల ప్రకారం, 31 రోజులకు రూ. 35.33 లక్షల నగదు ఆదాయం వచ్చింది. దీంతో పాటు 10 గ్రాముల బంగారం, 136 గ్రాముల వెండి, వివిధ దేశాల కరెన్సీ కూడా లభించాయి. రణభేరి గంగమ్మ ఆలయంలో హుండీలో రూ. 22 వేల నగదు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ, బ్యాంక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు#...0 Comments 0 Shares 89 Views 0 Reviews