• అధికారుల నిర్లక్ష్య వైఖరి?
    కరీంనగర్ ఆరెపల్లి రోడ్డు డీమార్ట్ వెళ్లే దారిలో ట్రాక్టర్లు టిప్పర్లు ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా కవర్లు టార్పన్ వాడకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసుకుంటూ ప్రజలకు వాటి వల్ల వచ్చే దుమ్ము కంకర ఇసుక వెహికల్ మీద పడి ప్రజలకు నష్టం కలిగే కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. వీటిని వెంటనే అధికారులు గుర్తించి బండ్లను పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
    0 Comments 0 Shares 200 Views 0 Reviews
  • కరీంనగర్ పాసుపోర్టు ఆఫీసులలో అధికారుల నిర్లక్ష్య సమాధాన వైఖరి?
    కరీంనగర్ జిల్లా పాస్పోర్ట్ ఆఫీస్ లో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాదన రోజు అధిక సంఖ్యలో పాస్పోర్ట్ఫీ ఆఫీస్ కు విచ్చేస్తున్న ప్రజలు వారి యొక్క సౌకర్యార్థం ఉండవలసిన మంచినీటి సౌకర్యం గాని కూర్చోవడానికి కనీస సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు సార్ ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్తే అధికారులు పట్టించుకోవడం లేదు. దీన్ని వెంటనే అధికారులు స్పందించి తగిన సౌకర్యాలు కల్పించాలని అక్కడి...
    1 Comments 1 Shares 3K Views 0 Reviews
  • కొందుర్గు ఎంపీడీవో ఆఫీసులో అధికారుల నిర్లక్ష్య పర్వం.|
          హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కొందుర్గు: ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళలు అంటే అధికారులకు లెక్కలేకుండా పోతోంది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కొందుర్గు మండల పరిషత్ కార్యాలయం (MPDO) సోమవారం అధికారుల గైర్హాజరుతో వెలవెలబోయింది. మధ్యాహ్నం గడియారంలో ముల్లు 12 గంటలు దాటుతున్నా, కార్యాలయంలో కుర్చీలు తప్ప అధికారులు ఎవరూ కనిపించకపోవడం గమనార్హం.   ఖాళీ కుర్చీలే...
    0 Comments 0 Shares 227 Views 0 Reviews
  • దుర్గ గుడికి మూడు గంటల పాటు విద్యుత్ నిలిపివేత అధికారుల నిర్లక్ష్య వైఖరి
    దుర్గగుడిలో 3 గంటలపాటు కరెంటు నిలిపివేయడానికి కారణం 3 కోట్ల 8 లక్షల రూపాయల కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించకపోవడమేనా?    అనేకసార్లు విద్యుత్ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చిన దుర్గగుడి అధికారులు మరియు ఈవో ఎందుకు పట్టించుకోలేదు.    దేవాదాయ శాఖ కమిషనర్ మరియు దేవాదాయశాఖ మంత్రి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న వ్యవహారాలపై ఎందుకు దృష్టి సారించడం లేదు.    విఐపి దర్శనాల కోసం...
    0 Comments 0 Shares 240 Views 0 Reviews
  • పుంగనూరు: అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి.
    పుంగనూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు గురువారం అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి ఏర్పాటు చేసిన సమావేశాలకు అధికారులు గైర్హాజరు కావడంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమావేశాలకు హాజరుకాని అధికారులపై ఎమ్మార్వో తక్షణమే చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ నిర్లక్ష్యం వల్ల తమ కష్టాలు, సమస్యలు అధికారులకు చేరడం లేదని వారు ఆవేదన వ్యక్తం...
    0 Comments 0 Shares 204 Views 0 Reviews
  • మితిమీరిన పంచాయతీరాజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం.|
      హైదరాబాద్ :  ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అంటూ మొదట మెమో విడుదల చేసిన అధికారులు. అధికారుల తప్పిందం వల్ల జరిగినదని పంచాయతీ శాఖ వివరణ. క్షణాల్లోనే తప్పును సరిదిద్దుకునేందుకు ఆపసోపాలు. సవరణ చేస్తూ కొత్త మెమో విడుదల. #Sidhumaroju   
    0 Comments 0 Shares 271 Views 0 Reviews
  • వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంపై ఆర్‌పీఐ డిమాండ్లు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి: పులి ప్రసాద్
    సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని సూర్యశ్రీ బాణాసంచా కేంద్రంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (సౌత్ ఇండియా) జనరల్ సెక్రటరీ పులి ప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గాయపడిన క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించడంతో పాటు ఒక్కొక్కరికి రూ.50 లక్షల నష్టపరిహారం...
    1 Comments 0 Shares 797 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com