Pinned Post
కరీంనగర్ పాసుపోర్టు ఆఫీసులలో అధికారుల నిర్లక్ష్య సమాధాన వైఖరి?
కరీంనగర్ జిల్లా పాస్పోర్ట్ ఆఫీస్ లో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాదన రోజు అధిక సంఖ్యలో పాస్పోర్ట్ఫీ ఆఫీస్ కు విచ్చేస్తున్న ప్రజలు వారి యొక్క సౌకర్యార్థం ఉండవలసిన మంచినీటి సౌకర్యం గాని కూర్చోవడానికి కనీస సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు సార్ ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్తే అధికారులు పట్టించుకోవడం లేదు. దీన్ని వెంటనే అధికారులు స్పందించి తగిన సౌకర్యాలు కల్పించాలని అక్కడి...
1 Comments 1 Shares 3K Views 0 Reviews
Recent Updates
  • మనుషుల ! మానుల !
    కరీంనగర్ జిల్లా పాత డిఐజి బంగ్లా ఎదురుగా జ్యోతి నగర్ ఏరియాలో నిర్జీవంగా ఉన్న నన్ను నిందితునిగా చేస్తారా? గాలి వానల తాకిడికి నా రెక్కలు రెమ్మలై విరిగి ప్రజల మీద పడితే అందుకు బాధ్యత లేని మరి బాధ్యత వహించే మున్సిపల్ వారిపై కఠిన చర్యలు తీసుకుంటారా ఇది నా ప్రశ్న? ఒక నిర్జీవం లేని చెట్టు ఆవేదన?
    0 Comments 0 Shares 60 Views 0 Reviews
  • ఆచరణ లేని జీవితాలు !
    మనుషుల కోరిక మేరకు కసాయికి వశమయ్యే నేను ఇంకొకరి ఆకలి తీర్చే అవకాశాన్ని వదులుకోను.అది ఏ వర్గమైనా ఏ వర్ణమైన మరి మనుషులుగా పుట్టి మరణిస్తామని తెలిసి మీరు ఆచరిస్తారా? 
    0 Comments 0 Shares 72 Views 0 Reviews
  • వెలుగు లేని పల్లె వెలుగు
    కరీంనగర్ జిల్లా. సందర్భాన్ని బట్టి అయిన సౌకర్యాలు మెరుగుపరిచనీ ఆర్టీసీ సిబ్బంది పట్టించుకోని పై అధికారులు, పెళ్లిళ్లు శుభకార్యాలు ఉన్న సమయాల్లో ఆయన ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకొని అదనంగా బస్సులు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ సిబ్బంది విఫలం అయ్యారని అనడానికి నిదర్శనం ఈ వెలుగు లేని పల్లె వెలుగు బస్సు సౌకర్యం. దీనిని వెంటనే ఉన్నతాధికారులు సమీక్షించి సమస్యను పరిష్కరించగలరని స్థానిక ప్రయాణికులు...
    0 Comments 0 Shares 75 Views 0 Reviews
  • # కరీంనగర్ లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధాత్రి ఆయుర్వేద హాస్పిటల్ ప్రారంభోత్సవం.
    కరీంనగర్ జిల్లా పట్టణం లోనీ చైతన్యపురి కాలనీ , మహాశక్తి ఆలయం దగ్గర  ధాత్రి ఆయుర్వేద హాస్పిటల్ ను బిజెపి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ మానవుని మనుగడకు ఆయుర్వేదం అనేది ఒక భాగం, ఆయుర్వేదం ద్వారా దీర్ఘకాలిక రోగాలకు స్వస్తి పలకవచ్చు అని కొనియాడారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆయుర్వేదం ద్వారా సేవలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర బిజెపి మేయర్ కొలగాని...
    0 Comments 0 Shares 219 Views 0 Reviews
  • భార్య చనిపోయిందని భర్త ఎస్సై సూసైడ్?
    కరీంనగర్ జిల్లా  *భార్య చనిపోయిందని భర్త ఎస్సై సూసైడ్...* కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. టూటౌన్ ఎస్సై చంద్రశేఖర్ యాదవ్ జమ్మికుంట మండలం సీతంపేటలోని అత్తగారింట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. రెండు రోజుల క్రితమే ఆయన భార్య దివ్య కడుపునొప్పి భరించలేక గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకోగా, మనస్తాపానికి గురైన ఎస్సై సైతం ప్రాణాలు తీసుకున్నారు. వరుస మరణాలతో ఇద్దరు చిన్న పిల్లలు...
    1 Comments 0 Shares 313 Views 0 Reviews
  • చేనేత కార్మిక పారిశ్రామిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతి కుమార్ డిమాండ్.
        *చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మార్చి 25వ తేదీన ఇందిరాపార్క్ హైదరాబాద్ దగ్గర జరిగె మహా ధర్నాను జయప్రదం చేయండి* తెలంగాణ చేనేత కార్మిక సంఘం *రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వనం శాంత కుమార్ గారి విజ్ఞప్తి*  రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వనం శాంతి కుమార్ గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ ముషం నరహరి గారు ఈరోజు *చేనేత పారిశ్రామిక సహకార సంఘం నెంబర్ 2, పద్మానగర్, కరీంనగర్ లో ఆప్కో మాజీ...
    0 Comments 0 Shares 213 Views 0 Reviews
  • #కరీంనగర్ డిమార్ట్ ఏరియా మురుగు కాలువలు శుభ్రపరచడం.
    కరీంనగర్ జిల్లా.  కరీంనగర్ ఆరేపల్లి రోడ్డు డిమార్ట్ పరిసర ప్రాంతాలలో మురుగునీటి కాలువలను పరిశుద్ధ కార్మికులు శుభ్రపరచారు. మురుగు నీరు చేరడం వలన కాలవలలో దోమలు ఈగలు వివిధ రకాల కీటకాలు పేర్కొనడం వలన మున్సిపాలిటీ ఉన్నతాధికారులు సమీక్షించి స్వచ్ఛభారత్ భాగంగా కార్మికులతో శుభ్రపరచరు. 
    0 Comments 0 Shares 276 Views 0 Reviews
  • కరీంనగర్ తెలంగాణ చౌక్ బస్టాప్ షేడ్స్ నిరుపయోగం.
    కరీంనగర్ జిల్లా.  కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడిషనల్ గా ఏర్పాటు చేసిన బస్ స్టాప్ షెడ్ ల  యందు అపరిశుభ్రతంగా ఉండడం వలన ప్రయాణికులకు కూర్చోవడానికి మెరుగైన సదుపాయాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని ఉన్నత అధికారులు వాటిని సందర్శించి షెడ్లు ఉపయోగపడేలా చూడగలరని ప్రయాణికులు కోరుకుంటున్నారు. 
    0 Comments 0 Shares 218 Views 0 Reviews
  • #రాజన్న సిరిసిల్ల జిల్లా నగునూరి శ్రీనివాస్ కి పురస్కారం
    రాజన్న సిరిసిల్ల జిల్లా. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో నాదస్వరం విద్యన్ విధ్వంసుడు నగునూరి శ్రీనివాస్ కి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారం చేశారు. రాజరాజేశ్వర దేవస్థానంలో గత 30 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ప్రభుత్వం గుర్తించి సత్కరించినది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డు రావడం వల్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఆయన సతీమణి మరియు కుమారుడు సన్నీ తదితరులు పాల్గొన్నారు. 
    0 Comments 0 Shares 176 Views 0 Reviews
  • #రాజన్న సిరిసిల్ల జిల్లా నగునూరి శ్రీనివాస్ కి పురస్కారం
    రాజన్న సిరిసిల్ల జిల్లా. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో నాదస్వరం విద్యన్ విధ్వంసుడు నగునూరి శ్రీనివాస్ కి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారం చేశారు. రాజరాజేశ్వర దేవస్థానంలో గత 30 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ప్రభుత్వం గుర్తించి సత్కరించినది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డు రావడం వల్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఆయన సతీమణి మరియు కుమారుడు సన్నీ తదితరులు పాల్గొన్నారు. 
    Like
    1
    0 Comments 1 Shares 667 Views 0 Reviews
  • #భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై.సునీల్ రావు నియామకం
    భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై .సునీల్ రావు ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వై . సునిల్ రావు భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధికి సంక్షేమ పథకాలకు ముందుండి ప్రజలలో బిజెపిని మరింత ముందుకు సాగనంపుతానని నాకు సహకరించిన కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
    0 Comments 0 Shares 229 Views 0 Reviews
  • కరీంనగర్ పాసుపోర్టు ఆఫీసులలో అధికారుల నిర్లక్ష్య సమాధాన వైఖరి?
    కరీంనగర్ జిల్లా పాస్పోర్ట్ ఆఫీస్ లో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాదన రోజు అధిక సంఖ్యలో పాస్పోర్ట్ఫీ ఆఫీస్ కు విచ్చేస్తున్న ప్రజలు వారి యొక్క సౌకర్యార్థం ఉండవలసిన మంచినీటి సౌకర్యం గాని కూర్చోవడానికి కనీస సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు సార్ ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్తే అధికారులు పట్టించుకోవడం లేదు. దీన్ని వెంటనే అధికారులు స్పందించి తగిన సౌకర్యాలు కల్పించాలని అక్కడి...
    0 Comments 0 Shares 241 Views 0 Reviews
  • కరీంనగర్ పాసుపోర్టు ఆఫీసులలో అధికారుల నిర్లక్ష్య సమాధాన వైఖరి?
    కరీంనగర్ జిల్లా పాస్పోర్ట్ ఆఫీస్ లో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాదన రోజు అధిక సంఖ్యలో పాస్పోర్ట్ఫీ ఆఫీస్ కు విచ్చేస్తున్న ప్రజలు వారి యొక్క సౌకర్యార్థం ఉండవలసిన మంచినీటి సౌకర్యం గాని కూర్చోవడానికి కనీస సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు సార్ ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్తే అధికారులు పట్టించుకోవడం లేదు. దీన్ని వెంటనే అధికారులు స్పందించి తగిన సౌకర్యాలు కల్పించాలని అక్కడి...
    1 Comments 1 Shares 3K Views 0 Reviews
  • #భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై.సునీల్ రావు నియామకం
    భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై .సునీల్ రావు ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వై . సునిల్ రావు భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధికి సంక్షేమ పథకాలకు ముందుండి ప్రజలలో బిజెపిని మరింత ముందుకు సాగనంపుతానని నాకు సహకరించిన కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
    Like
    1
    0 Comments 1 Shares 567 Views 0 Reviews
  • భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై.సునీల్ రావు నియమిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు వెలువడించడం జరిగింది. కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి వైపు కు, పథకాలు వాటిని ప్రజలలోకి తీసుకెళ్లి మరింత దేశ అభివృద్ధికి తోడ్పడతానని నాకు సహకరించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
    భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై.సునీల్ రావు నియమిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు వెలువడించడం జరిగింది. కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి వైపు కు, పథకాలు వాటిని ప్రజలలోకి తీసుకెళ్లి మరింత దేశ అభివృద్ధికి తోడ్పడతానని నాకు సహకరించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
    #భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై. సునీల్ రావు
    0 Comments 0 Shares 332 Views 0 Reviews
  • #భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై. సునీల్ రావు
    #భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై. సునీల్ రావు
    0 Comments 1 Shares 605 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com