Pinned Post
కరీంనగర్ పాసుపోర్టు ఆఫీసులలో అధికారుల నిర్లక్ష్య సమాధాన వైఖరి?
కరీంనగర్ జిల్లా పాస్పోర్ట్ ఆఫీస్ లో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాదన రోజు అధిక సంఖ్యలో పాస్పోర్ట్ఫీ ఆఫీస్ కు విచ్చేస్తున్న ప్రజలు వారి యొక్క సౌకర్యార్థం ఉండవలసిన మంచినీటి సౌకర్యం గాని కూర్చోవడానికి కనీస సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు సార్ ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్తే అధికారులు పట్టించుకోవడం లేదు. దీన్ని వెంటనే అధికారులు స్పందించి తగిన సౌకర్యాలు కల్పించాలని అక్కడి...
1 Comments 1 Shares 3K Views 0 Reviews
Recent Updates
  • సోషల్ మీడియాలో దూసుకెళుతున్న కాక్రోచ్ పార్టీ!
    కరీంనగర్ న్యూస్ రిపోర్టర్ సదానందం తలకొక్కుల.. ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీతో కొత్తగా అవతరించిన కాక్రోచ్ పార్టీ పౌండర్ అభిజిత్ మాట్లాడుతూ యావత్తు యువత కాక్రోచ్ పార్టీ ఆప్ ఫాలోవర్స్ 1 కోటి సబ్క్రిబర్స్ అనాది కాలంలో చేరడం చాలా సంతోషమన్నారు. వానుకు పుట్టిస్తున్న కాక్రోచ్ పార్టీలో గాని ,జరుగుతున్న అన్యాయాలపైన గాని! సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం అన్యాయాలను ఎదుర్కోవడం ప్రశ్నించే గొంతులను ఎవరు...
    0 Comments 0 Shares 30 Views 0 Reviews
  • అధికారుల నిర్లక్ష్య వైఖరి?
    కరీంనగర్ ఆరెపల్లి రోడ్డు డీమార్ట్ వెళ్లే దారిలో ట్రాక్టర్లు టిప్పర్లు ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా కవర్లు టార్పన్ వాడకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసుకుంటూ ప్రజలకు వాటి వల్ల వచ్చే దుమ్ము కంకర ఇసుక వెహికల్ మీద పడి ప్రజలకు నష్టం కలిగే కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. వీటిని వెంటనే అధికారులు గుర్తించి బండ్లను పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
    0 Comments 0 Shares 190 Views 0 Reviews
  • తెలంగాణ రాష్ట్రంలో మరో నూతన పార్టీ
     తెలంగాణలో నూతనంగా ప్రారంభించబోయే రాజకీయ పార్టీ కల్వకుంట్ల కవిత ఏర్పాటుచేసిన  ప్రజాముకంగా ప్రకటించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన (TRS)గా నిర్ణయించడం అయినది.త్వరలోనే పార్టీ  పూర్వపరాలను  ప్రకటిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ తెలంగాణ రాష్ట్ర సేన రాబోయే రోజుల్లో BRSకు మాత్రమే గట్టి పోటీ ఉంటుందని ప్రజల ఆశాభావం. 
    0 Comments 0 Shares 199 Views 0 Reviews
  • పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం స్కూల్ టీచర్ మృతి.
    పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో అడ్డగుంటపల్లి ఏరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ చైతన్య ప్రైవేట్ స్కూల్లో విద్యానుఅందిస్తున్న ఫిజిక్స్ టీచర్ వెన్నెల స్కూటీపై వెళ్తుండగా  వెనుక నుండి వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో వెన్నెల తీవ్ర గాయాలతో హాస్పటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. భారత్ అవాజ్ మీడియా నెట్వర్క్. 
    0 Comments 0 Shares 241 Views 0 Reviews
  • కరీంనగర్లో ఫుట్పాతులను పట్టించుకోని ఉన్నతాధికారులు
    కరీంనగర్ జిల్లా భారత్ ఆవాస్ మీడియా నెట్వర్క్.. కరీంనగర్ పట్టణంలో స్మార్ట్ సిటీ లో ఉన్నటువంటి వర్తక వ్యాపారస్తుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. షాపుల ముందు ఫుట్పాతులకు కేటాయించిన వాకర్స్ స్థలాలను ఆక్రమించుకొని వివిధ సామాగ్రాలను వాటిని వాటి మీద కేటాయించి స్థానిక పాదాచార్లకు ఇబ్బందికరంగా ఏర్పాటు అవుతుంది. దీనినీ దృష్టిలో ఉంచుకొని ఉన్నత అధికారులు మున్సిపల్ కమిషనర్  మరియు ఉన్నతాధికారులు...
    0 Comments 0 Shares 160 Views 0 Reviews
  • ప్రైవేట్ విద్యా సంస్థలలో కొనసాగుతున్న అక్రమ విద్యా విధానం/
     భారత్ అవాజ్ మీడియా. కరీంనగర్ జిల్లా లో ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ధనార్జనే ధ్యేయం గా ముందుకు సాగుతూ కార్పొరేట్ లెవల్లో విద్యను అందిస్తున్నామంటూ గొప్పగా చెప్పుకునే విద్యాసంస్థలు దారుణాలకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వం ప్రకారం విద్యా సంవత్సరం ఆఖరీ సంవత్సరిక పరీక్షలకు కొన్ని కార్పొరేట్ పాఠశాలలు వారి ఇష్టానుసారంగా వారి పాఠశాలలో విద్యాపకులతో ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్...
    0 Comments 0 Shares 236 Views 0 Reviews
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీ దుదిల్ల శ్రీపాదరావు వర్ధంతి.
     శాసనసభ మాజీ స్పీకర్ దివంగత నేత  శ్రీపాద రావు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నా ఘన నివాళులు, ప్రజల హృదయాలలో స్థిర స్థాయిగా ఈ నిలిచిన నేత కడవరకు స్నేహ మార్గాన ప్రయాణించిన చరిత, బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి. నిజాయితీకి ప్రతిబింబం, నిస్వార్ధ సేవకు చిహ్నం.  జాతీయ మానవ హక్కుల కమిటీ కరీంనగర్ చైర్మన్ సదానందం తలకొక్కుల.
    0 Comments 0 Shares 273 Views 0 Reviews
  • కాంగ్రెస్ నాయకుడు ఆరోగ్య పరిస్థితిపై రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకుర్
    గోదావరిఖని యువజన కాంగ్రెస్ నాయకుడు తిప్పారపు శ్రీనివాస్ గుండెపోటుతో గురికావడంతో హుటాహుటిన కరీంనగర్ ప్రైవేట్ హాస్పిటల్ జరిగింది,రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి  ఠాకుర్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, సీనియర్ నాయకులు కాలువ లింగస్వామి, కొప్పుల శంకర్, హ్యూమన్ రైట్స్ చైర్మన్ తలకొక్కుల సదానందం, శ్రీనివాస్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిల డాక్టర్ లను వివరణ కోరారు, 
    0 Comments 0 Shares 296 Views 0 Reviews
  • మనుషుల ! మానుల !
    కరీంనగర్ జిల్లా పాత డిఐజి బంగ్లా ఎదురుగా జ్యోతి నగర్ ఏరియాలో నిర్జీవంగా ఉన్న నన్ను నిందితునిగా చేస్తారా? గాలి వానల తాకిడికి నా రెక్కలు రెమ్మలై విరిగి ప్రజల మీద పడితే అందుకు బాధ్యత లేని మరి బాధ్యత వహించే మున్సిపల్ వారిపై కఠిన చర్యలు తీసుకుంటారా ఇది నా ప్రశ్న? ఒక నిర్జీవం లేని చెట్టు ఆవేదన?
    0 Comments 0 Shares 266 Views 0 Reviews
  • ఆచరణ లేని జీవితాలు !
    మనుషుల కోరిక మేరకు కసాయికి వశమయ్యే నేను ఇంకొకరి ఆకలి తీర్చే అవకాశాన్ని వదులుకోను.అది ఏ వర్గమైనా ఏ వర్ణమైన మరి మనుషులుగా పుట్టి మరణిస్తామని తెలిసి మీరు ఆచరిస్తారా? 
    0 Comments 0 Shares 288 Views 0 Reviews
  • వెలుగు లేని పల్లె వెలుగు
    కరీంనగర్ జిల్లా. సందర్భాన్ని బట్టి అయిన సౌకర్యాలు మెరుగుపరిచనీ ఆర్టీసీ సిబ్బంది పట్టించుకోని పై అధికారులు, పెళ్లిళ్లు శుభకార్యాలు ఉన్న సమయాల్లో ఆయన ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకొని అదనంగా బస్సులు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ సిబ్బంది విఫలం అయ్యారని అనడానికి నిదర్శనం ఈ వెలుగు లేని పల్లె వెలుగు బస్సు సౌకర్యం. దీనిని వెంటనే ఉన్నతాధికారులు సమీక్షించి సమస్యను పరిష్కరించగలరని స్థానిక ప్రయాణికులు...
    0 Comments 0 Shares 291 Views 0 Reviews
  • # కరీంనగర్ లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధాత్రి ఆయుర్వేద హాస్పిటల్ ప్రారంభోత్సవం.
    కరీంనగర్ జిల్లా పట్టణం లోనీ చైతన్యపురి కాలనీ , మహాశక్తి ఆలయం దగ్గర  ధాత్రి ఆయుర్వేద హాస్పిటల్ ను బిజెపి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ మానవుని మనుగడకు ఆయుర్వేదం అనేది ఒక భాగం, ఆయుర్వేదం ద్వారా దీర్ఘకాలిక రోగాలకు స్వస్తి పలకవచ్చు అని కొనియాడారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆయుర్వేదం ద్వారా సేవలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర బిజెపి మేయర్ కొలగాని...
    0 Comments 0 Shares 404 Views 0 Reviews
  • భార్య చనిపోయిందని భర్త ఎస్సై సూసైడ్?
    కరీంనగర్ జిల్లా  *భార్య చనిపోయిందని భర్త ఎస్సై సూసైడ్...* కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. టూటౌన్ ఎస్సై చంద్రశేఖర్ యాదవ్ జమ్మికుంట మండలం సీతంపేటలోని అత్తగారింట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. రెండు రోజుల క్రితమే ఆయన భార్య దివ్య కడుపునొప్పి భరించలేక గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకోగా, మనస్తాపానికి గురైన ఎస్సై సైతం ప్రాణాలు తీసుకున్నారు. వరుస మరణాలతో ఇద్దరు చిన్న పిల్లలు...
    1 Comments 0 Shares 505 Views 0 Reviews
  • చేనేత కార్మిక పారిశ్రామిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతి కుమార్ డిమాండ్.
        *చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మార్చి 25వ తేదీన ఇందిరాపార్క్ హైదరాబాద్ దగ్గర జరిగె మహా ధర్నాను జయప్రదం చేయండి* తెలంగాణ చేనేత కార్మిక సంఘం *రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వనం శాంత కుమార్ గారి విజ్ఞప్తి*  రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వనం శాంతి కుమార్ గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ ముషం నరహరి గారు ఈరోజు *చేనేత పారిశ్రామిక సహకార సంఘం నెంబర్ 2, పద్మానగర్, కరీంనగర్ లో ఆప్కో మాజీ...
    0 Comments 0 Shares 398 Views 0 Reviews
  • #కరీంనగర్ డిమార్ట్ ఏరియా మురుగు కాలువలు శుభ్రపరచడం.
    కరీంనగర్ జిల్లా.  కరీంనగర్ ఆరేపల్లి రోడ్డు డిమార్ట్ పరిసర ప్రాంతాలలో మురుగునీటి కాలువలను పరిశుద్ధ కార్మికులు శుభ్రపరచారు. మురుగు నీరు చేరడం వలన కాలవలలో దోమలు ఈగలు వివిధ రకాల కీటకాలు పేర్కొనడం వలన మున్సిపాలిటీ ఉన్నతాధికారులు సమీక్షించి స్వచ్ఛభారత్ భాగంగా కార్మికులతో శుభ్రపరచరు. 
    0 Comments 0 Shares 459 Views 0 Reviews
  • కరీంనగర్ తెలంగాణ చౌక్ బస్టాప్ షేడ్స్ నిరుపయోగం.
    కరీంనగర్ జిల్లా.  కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడిషనల్ గా ఏర్పాటు చేసిన బస్ స్టాప్ షెడ్ ల  యందు అపరిశుభ్రతంగా ఉండడం వలన ప్రయాణికులకు కూర్చోవడానికి మెరుగైన సదుపాయాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని ఉన్నత అధికారులు వాటిని సందర్శించి షెడ్లు ఉపయోగపడేలా చూడగలరని ప్రయాణికులు కోరుకుంటున్నారు. 
    0 Comments 0 Shares 402 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com