0 Comments
0 Shares
123 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
హైదరాబాద్లో మరో అద్భుత పర్యాటక ప్రదేశంచరిత్ర, సంస్కృతి, ఆధునికతలకు నెలవైన హైదరాబాద్లో మరో అద్భుత పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. చార్మినార్, గోల్కొండ, ట్యాంక్బండ్ వంటి వాటితో పాటు, ఇప్పుడు హిమాయత్సాగర్ చెంతన 85 ఎకరాల్లో HMDA నిర్మించిన ఎకో పార్కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కొత్వాల్గూడలో రూపుదిద్దుకున్న ఈ పార్కులో దేశవిదేశాలకు చెందిన 19 రకాల అరుదైన పక్షులు ఉన్నాయి. ఇక నుంచి అరుదైన, అందమైన...0 Comments 0 Shares 107 Views 0 Reviews
-
స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు బడ్జెట్ 2026-27 పటిష్ట పునాది.అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన బడ్జెట్ 2026-27 అవగాహన కార్యక్రమంలో మంత్రి బి. సి. జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్ కీలకమని, మొత్తం రూ. 3,32,205 కోట్ల బడ్జెట్లో అన్నమయ్య జిల్లాకు రూ. 6,010.53 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 'సూపర్ సిక్స్' పథకాల ద్వారా పేదలు, రైతులు, మహిళలు, కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్య...0 Comments 0 Shares 71 Views 0 Reviews
-
మదనపల్లె చిన్నారి కుటుంబానికి రూ. 10 లక్షల సహాయం – మంత్రి.మదనపల్లిలో జరిగిన చిన్నారి హత్య ఘటనపై జిల్లా ఇంచార్జ్ మంత్రి బి. సి. జనార్దన్ రెడ్డి సోమవారం స్పందించారు. స్థానిక నీరుగట్టువారిపల్లిలో జరిగిన ఈ విషాద ఘటన నేపథ్యంలో ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తల్లిదండ్రులను ఓదార్చారు. ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని చెక్ రూపంలో అందజేశారు. అమాయక బాలిక మృతి రాష్ట్రాన్ని కలిచివేసిందని పేర్కొన్న మంత్రి, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా...0 Comments 0 Shares 70 Views 0 Reviews
-
సాకారమైన సొంతింటి కల – మదనపల్లిలో ఘనంగా గృహప్రవేశాలు.మదనపల్లి మండలం కోళ్ల బైలు పంచాయతీ హౌసింగ్ లేఅవుట్లో సోమవారం గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ భాష లబ్ధిదారులకు ఇళ్లలో ప్రవేశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,50,893 ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహించగా, పేదల సొంతింటి కల నెరవేరిందని కలెక్టర్ తెలిపారు. పూర్తికాని ఇళ్లకు అదనపు ఆర్థిక సహాయం అందించి పనులు పూర్తి చేయించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే...0 Comments 0 Shares 72 Views 0 Reviews
-
అనుచిత పోస్టులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఫిర్యాదు.మదనపల్లికి చెందిన కార్ల వ్యాపారి ఖాదరవల్లి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్పై సోషల్ మీడియాలో అనుచిత చిత్రాలు, వ్యాఖ్యలు పోస్టు చేశారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు సోమవారం మదనపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గతంలో ఇలాంటి ఘటనల్లో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఈసారి...0 Comments 0 Shares 74 Views 0 Reviews
-
మదనపల్లి: అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి అవసరం: జేసీ.మదనపల్లి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి ఫిర్యాదును వేగంగా, నాణ్యతగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఎలాంటి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని, నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు. మొత్తం 334 అర్జీలు...0 Comments 0 Shares 73 Views 0 Reviews
-
పి4తో బంగారు కుటుంబాల దిశగా అడుగులు – మదనపల్లిలో కార్యక్రమం.మదనపల్లిలో సోమవారం నిర్వహించిన పి4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్నర్షిప్) కార్యక్రమంలో మంత్రి బి. సి. జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ భాష పాల్గొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడం ఈ కార్యక్రమం లక్ష్యమని మంత్రి తెలిపారు. జిల్లాలో సుమారు 70 వేల "బంగారు కుటుంబాలు" గుర్తించగా, 31 వేల కుటుంబాలను మార్గదర్శకులు దత్తత...0 Comments 0 Shares 79 Views 0 Reviews
-
సిద్దవటంలో అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.సిద్ధవటం మండలంలోని భాకరాపేట ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలో 4 అంగన్వాడీ సహాయకురాలి పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాట్లు కడప అర్బన్ ఐసీడీఎస్ సీడీపీవో శోభారాణి సోమవారం తెలిపారు. ఒకటో వార్డు (OC), భాకరాపేట (BC-A), మాధవరం-1 (BC-B), మహబూబ్నగర్ (EWS) కేంద్రాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఏప్రిల్ 13 సాయంత్రం 5 గంటలలోపు ఐసీడీఎస్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.0 Comments 0 Shares 71 Views 0 Reviews
-
మదనపల్లిలో భూమి కబ్జా నుంచి రక్షణ కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు.అన్నమయ్య జిల్లాలో భూమి కబ్జాకు గురవుతోందని ఆరోపిస్తూ బాధితుడు సోమవారం ఎస్పీ ధీరజ్ కు ఫిర్యాదు చేశారు. మదనపల్లెకు చెందిన మల్లికార్జున, 2004లో కురబలకోట మండలం అంగళ్లు సర్వే నంబర్ 85లో 2.16 సెంట్ల భూమిని కొనుగోలు చేశానని, అయితే అదే ప్రాంతానికి చెందిన వెంకటరమణ తన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఈ సమస్యపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితుడు ఎస్పీని కోరారు.0 Comments 0 Shares 77 Views 0 Reviews