గ్రామినా ప్రాంతములో పుట్టి పెరిగి నా బతకడానికి హైదరాబాదు లో నివసిస్తు ,గ్రామం నండి సిటీ వరకు
ప్రజల జీవన శైలి గమనిస్తు ప్రజల పట్లా ప్రభుత్వ ఉద్యోగులు గాని రాజకీయ నాయకులు గానీ అనుసరిస్తున్నా విధానాలను నిషితంగా పరిశీలిస్తున్నా
ఓ మధ్యతరగతి మనిషి గా ,అవినీతి లేని భారతవిని చూడాలని కోరిక.
ప్రజల జీవన శైలి గమనిస్తు ప్రజల పట్లా ప్రభుత్వ ఉద్యోగులు గాని రాజకీయ నాయకులు గానీ అనుసరిస్తున్నా విధానాలను నిషితంగా పరిశీలిస్తున్నా
ఓ మధ్యతరగతి మనిషి గా ,అవినీతి లేని భారతవిని చూడాలని కోరిక.
-
89 Posts
-
2 Photos
-
0 Videos
-
Reporter at Dundigal mandal
-
Studied MPC at SSCClass of 12th
-
Followed by 2 people
-
Experience
4 Years -
Language
Hindi , Telugu
-
Current Position
Reporter
-
State
Telangana
Recent Updates
-
సెప్టెంబర్లో "బతుకమ్మ" OTT సినిమారచయిత మరియు దర్శకుడు గా "బతుకమ్మ "టైటిల్ తో సినిమా త్వరలో చేయబోతున్నట్టు శ్రీను రావు పొన్నాల ,ప్రకటించారు,ఎలాంటి హడవుడి లెకుండ ,తెలంగాణ కంటెంట్ ఉన్న కథతో తెలుగు ప్రజల మళ్లీ మళ్లీ చూసేలా నా సినిమా , అందుకే స్క్రిప్ట్ జాగ్రతగా రెడీ చేస్తున్నా అని తేలిపారు ఈ సినిమాలో ఓ పొలిటికల్ లీడర్ లో నటించే అవకాశాలు ఉన్నాయి, త్వరలో పూర్తి వివరా లు, మీ ముంధుకు0 Comments 0 Shares 113 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
సెప్టెంబర్లో "బతుకమ్మ" OTT సినిమారచయిత మరియు దర్శకుడు గా "బతుకమ్మ "టైటిల్ తో సినిమా త్వరలో చేయబోతున్నట్టు శ్రీను రావు పొన్నాల ,ప్రకటించారు,ఎలాంటి హడవుడి లెకుండ ,తెలంగాణ కంటెంట్ ఉన్న కథతో తెలుగు ప్రజల మళ్లీ మళ్లీ చూసేలా నా సినిమా , అందుకే స్క్రిప్ట్ జాగ్రతగా రెడీ చేస్తున్నా అని తేలిపారు ఈ సినిమాలో ఓ పొలిటికల్ లీడర్ లో నటించే అవకాశాలు ఉన్నాయి, త్వరలో పూర్తి వివరా లు, మీ ముంధుకు0 Comments 0 Shares 108 Views 0 Reviews
-
మనుషులను అతిగా నమ్మడమే పూరి గారి బలహీనతసంగీత దర్శకుడు రఘు కుంచె మరియు డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి మధ్య ఉన్న అనుబంధం, ఆయన వ్యక్తిత్వం గురించి రఘు పంచుకున్న కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఇక్కడ ఉన్నాయి! 👇🎥 రఘు కుంచె, పూరి జగన్నాథ్ గారితో తనకున్న రిలేషన్ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. పని అడగకపోయినా తన ప్రతిభను గుర్తించి 'బాచి'తో తొలి అవకాశం ఇచ్చి, ఆ తర్వాత 'ఇడియట్', 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' వంటి హిట్లతో...0 Comments 0 Shares 117 Views 0 Reviews
-
తెలంగాణ ఏర్పాటు రోజును బ్లాక్ డే అంటున్నా రు"ఆంధ్రాకు చెందిన ఓ ఎంపీ హైదరాబాదులోనే ఉంటూ స్కూళ్లు నడుపుతూ, ఇల్లు కూడా ఇక్కడే ఉన్నా.. తెలంగాణ ఏర్పాటు రోజును బ్లాక్ డే అంటున్నారని, ఇలాగే వ్యాఖ్యలు చేస్తే మరోసారి ఉద్యమం చేసే రోజు వస్తుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కొంత మంది ఆంధ్రావాళ్లు ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.0 Comments 0 Shares 76 Views 0 Reviews1
-
"ఖుల్లం-ఖుల్లా"ఇప్పుడు అన్నీ రాజకీయ పార్టీల నాయకులు "WWE గేమ్" రాజకీయాలే చేస్తున్నారు ! "నీవు కొట్టినట్లు చేయి - నేను ఏడ్సినట్లు చేస్తా" ప్రజల చెవిలో పూలు పెడుదాము ! @ మనలో ఎవరం అధికారంలో ఉన్నా ! మన మన అవనీతుల మీద "తూ తూ మంత్రం" విచారణ ఉండాలి ? మనం దోచుకున్న ఆస్తులకు భద్రత ఉండాలి @ Karunakar Deshayi ?0 Comments 0 Shares 68 Views 0 Reviews
-
తెలంగాణలో పేదల ఇండ్లు బుల్డోజర్తో కూల్చివేస్తూ, కేరళ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారా?తెలంగాణను ముందు అభివృద్ధి చేసుకోండి.. కేరళ ఎప్పుడో అభివృద్ధి చెందింది, తెలంగాణలో పేదల ఇండ్లు బుల్డోజర్తో కూల్చివేస్తూ, కేరళ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారా? కేరళలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సీఎం పినరయి విజయన్ కౌంటర్ ,కేరళలో కేవలం 0.55% పేదరికమే ఉంది, అది దేశంలోనే తక్కువ, కేరళలో రాజకీయ ప్రకటనల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే బదులు, ఆ డబ్బులు తెలంగాణ అభివృద్ధికి ఖర్చు...0 Comments 0 Shares 68 Views 0 Reviews
-
పసివాడి భవిష్యత్తుకు సమాధానం ఎవరు చెబుతారు?వందల కోట్ల బడ్జెట్.. కొత్త కట్టడాలు.. ఆర్భాటపు ప్రచారాలు.. కట్ చేస్తే, కనీసం వంద రోజులు కూడా గడవకముందే పేకమేడల్లా కూలిపోతున్న రాతి గద్దెలు..!! ఇది మేడారంలో జరిగిన ప్రమాదం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వ కమీషన్ల కక్కుర్తితో చేసిన ప్రభుత్వ హత్య వందల కోట్లు ఖర్చు చేశామని డబ్బా కొట్టుకుంటున్న రేవంత్ రెడ్డి , సీతక్క... మీ నాణ్యత లేని నిర్మాణాల వల్ల ఇవాళ ఒక పూజారి బిడ్డ తన కాలును కోల్పోయి,...0 Comments 0 Shares 72 Views 0 Reviews
-
ముఖ్యనేత పదవికి ఎసరు పెట్టిన ‘నంబర్-2’సన్నిహితంగా ఉంటూనే పీఠంపై గురిమూటల మోతలో వాటాల కొట్లాట! ముఖ్యనేత పదవికి ఎసరు పెట్టిన ‘నంబర్-2’ సన్నిహితంగా ఉంటూనే పీఠంపై గురి ఇద్దరి మధ్య చిచ్చుపెట్టిన లాబీయింగ్ కాంగ్రెస్లో రూ.600 కోట్ల కాంట్రాక్టు కలకలం ఖమ్మంలో తీగలాగితే ఢిల్లీలో కదిలిన డొంక కుదిరితే ముఖ్య పీఠం.. లేకపోతే మున్సిపల్ శాఖ కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద ‘నంబర్ 2’...0 Comments 0 Shares 75 Views 0 Reviews
-
కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు కూతలుకేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ ను దేశంలోనే నంబర్ వన్ గా నిలిపిన నాయకుడు కేసీఆర్ అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు కూతలు కూసిన కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ క్షమాపణ చెప్పాలి. లేదంటే సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని రాజ్యసభలో ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి హెచ్చరిక0 Comments 0 Shares 74 Views 0 Reviews
-
కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి లేడుమహాభారతంలో శకుడు లేకపోతే కృష్ణుడు లేడు.. అలాగే కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి లేడు. రావణుడిలోని చెడు వల్లే రాముడి గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. అదేవిధంగా, కేసీఆర్ పాలనలోని లోపాల వల్లే నేను చేస్తున్న మంచి పనులు ప్రజలకు స్పష్టంగా తెలుస్తున్నాయి” - సీఎం రేవంత్ రెడ్డి0 Comments 0 Shares 80 Views 0 Reviews
-
నిధులు మొత్తం ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాకే...అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని లోటు తీరుస్తున్న రాజగోపాల్ రెడ్డి నిధులు మొత్తం ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాకే పోతున్నాయని బైట టాక్ నడుస్తుంది రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి పదే పదే నిధులు తీసుకుపోతా అన్నప్పుడు.. నా ప్రజలకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత నాకు ఉంది నన్ను ఎన్నుకున్న మునుగోడు నియోజకవర్గ ప్రజలకు నేను ఏంచెప్పాలి - కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి...0 Comments 0 Shares 83 Views 0 Reviews
-
క్రషర్ ముసుగు.. అక్రమాలకు అడుగు!.. పాత అసైనీలను ముందుపెట్టి రాఘవ కన్స్ట్రక్షన్స్ డ్రామామైనింగ్లకు వేదికగా ఉండే భూముల విషయంలో సీఎం తీరు సేరు అంటే.. మంత్రి పొంగులేటి తీరు సవ్వాసేర్! అన్నట్టుగా తయారైంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్గూడ గ్రామ సరిహద్దులోని భూమిలో నిర్వహిస్తున్న క్రషర్ అక్రమమని రాష్ట్ర ప్రభుత్వమే తేల్చింది. అయితే ఆదిలోనే ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిదిగా వెల్లడైనా దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు తెరపై ఇతర కంపెనీలను...0 Comments 0 Shares 75 Views 0 Reviews
-
హరీష్ రావును విమర్శించే స్థాయి నీదా వసూల్ రాజా..పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ప్రెస్ మీట్ కామెంట్స్.. హరీష్ రావును విమర్శించే స్థాయి నీదా వసూల్ రాజా.. అభివృద్ధి నినాదం మాది.. అవినీతి చరిత్ర నీది.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుల్లెట్ దించిన బుద్ధి రాలేదు.. మంత్రి కుమార్తె వివాహం ఖర్చుల పేరుతో కోట్ల రూపాయల వసూళ్లు నిజం కాదా.. సొంత కుటుంబాన్ని ద్రోహం చేసిన చరిత్ర నీది.. నీ స్వార్థం కోసం...0 Comments 0 Shares 78 Views 0 Reviews
-
హైదరాబాద్లో మరో అద్భుత పర్యాటక ప్రదేశంచరిత్ర, సంస్కృతి, ఆధునికతలకు నెలవైన హైదరాబాద్లో మరో అద్భుత పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. చార్మినార్, గోల్కొండ, ట్యాంక్బండ్ వంటి వాటితో పాటు, ఇప్పుడు హిమాయత్సాగర్ చెంతన 85 ఎకరాల్లో HMDA నిర్మించిన ఎకో పార్కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కొత్వాల్గూడలో రూపుదిద్దుకున్న ఈ పార్కులో దేశవిదేశాలకు చెందిన 19 రకాల అరుదైన పక్షులు ఉన్నాయి. ఇక నుంచి అరుదైన, అందమైన...0 Comments 0 Shares 87 Views 0 Reviews
-
బంగారు బాబు గుట్టురట్టు.. ఒంటి నిండా రోల్డ్ గోల్డ్!ఒంటి నిండా భారీ బంగారు ఆభరణాలతో జిగేల్మని మెరిసే గోల్డ్ మ్యాన్పై ఐటీ అధికారుల కన్ను పడింది. గోల్డ్ మ్యాన్గా పిలిచే సూర్యా భాయ్ ఎక్కడికెళ్లిన ఒంటి నిండా బంగారంతో కనువిందు చేస్తూ ఉంటాడు. హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఈ సూర్యా భాయ్ ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాకు ఒంటి నిండా బంగారంతో కనిపించాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పైగా అంత...0 Comments 0 Shares 100 Views 0 Reviews
-
జగిత్యాల గడ్డ – గులాబీ అడ్డా"జగిత్యాల గడ్డ మళ్లీ గులాబీ తరంగంతో మార్మోగబోతోంది ✊ KCR గారు స్వయంగా గులాబీ కండువా కప్పి ఆహ్వానించడం…జీవన్ రెడ్డీ గారిపై ఉన్న విశ్వాసానికి నిదర్శనం. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ లో 15 ఎకరాల విస్తీర్ణంలో భారీ బహిరంగ సభ – ప్రజల సముద్రంగా మారబోతుంది ఈ ఇద్దరు నాయకులతో కలిసి కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా మరింత ఎగరబోతోంది "జగిత్యాల గడ్డ – గులాబీ...0 Comments 0 Shares 109 Views 0 Reviews
-
ఒంటిపై భారీగా బంగారం.. ఐటీశాఖ అదుపులో తెలంగాణ హాకీ చైర్మన్ ?హైదరాబాద్ శేరిలింగంపల్లికి చెందిన తెలంగాణ హాకీ చైర్మన్ కొండా విజయ్కుమార్ను ఢిల్లీ ఐటీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న హాకీ ఇండియా అవార్డుల ప్రదానోత్సవానికి బయలుదేరిన విజయ్కుమార్ను హైదరాబాద్ ఎయిర్పోర్టులో గురువారం ఐటీ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. ఒంటిపై భారీగా బంగారు ఆభరణాలు ఉండటంతోనే అతన్ని అదుపులోకి...0 Comments 0 Shares 120 Views 0 Reviews
-
ప్రధాని మోదీపై 'కాంతార' నటుడు ఫైర్పదేళ్లు విడగొట్టి.. ఇప్పుడు కలిసి ఉండమంటే ఎలా? ప్రధాని మోదీపై 'కాంతార' నటుడు కిషోర్ నిప్పులు!" 🔥 ప్రధాని మోదీపై 'కాంతార' నటుడు ఫైర్ అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఇంధన కొరత నేపథ్యంలో దేశ ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడంపై 'కాంతార' నటుడు కిషోర్ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. గత పదేళ్లలో దేశాన్ని కులమతాల వారీగా విడగొట్టి, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని కలిసి ఉండాలని...0 Comments 0 Shares 122 Views 0 Reviews
More Stories