గ్రామినా ప్రాంతములో పుట్టి పెరిగి నా బతకడానికి హైదరాబాదు లో నివసిస్తు ,గ్రామం నండి సిటీ వరకు
ప్రజల జీవన శైలి గమనిస్తు ప్రజల పట్లా ప్రభుత్వ ఉద్యోగులు గాని రాజకీయ నాయకులు గానీ అనుసరిస్తున్నా విధానాలను నిషితంగా పరిశీలిస్తున్నా
ఓ మధ్యతరగతి మనిషి గా ,అవినీతి లేని భారతవిని చూడాలని కోరిక.
ప్రజల జీవన శైలి గమనిస్తు ప్రజల పట్లా ప్రభుత్వ ఉద్యోగులు గాని రాజకీయ నాయకులు గానీ అనుసరిస్తున్నా విధానాలను నిషితంగా పరిశీలిస్తున్నా
ఓ మధ్యతరగతి మనిషి గా ,అవినీతి లేని భారతవిని చూడాలని కోరిక.
-
319 Posts
-
3 Photos
-
0 Videos
-
Reporter at Dundigal Mandal
-
Lives in Dundigal
-
From Dundigal
-
Studied MPC at SSCClass of 12th
-
Followed by 2 people
-
Experience
4 Years -
Language
Hindi , Telugu
-
Current Position
Reporter
-
State
Telangana -
Assembly Constituency
Quthbullapur -
District
Medchal-Malkajgiri -
Mandal | Tahasil | Sub Division
Dundigal Mandal
Recent Updates
-
కేంద్ర విద్యాశాఖ మంత్రిని ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించకపోతే, అది మీ రాజీనామా డిమాండ్ వరకు వస్తుందని వార్నింగ్...అభిజీత్ దీప్కేకాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ తాజా హెచ్చరికలు జారీ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిని ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించకపోతే, అది మీ రాజీనామా డిమాండ్ వరకు వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ‘‘మోదీ జీ.. మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించండి. లేదంటే ఈ ఉద్యమం ధర్మేంద్ర ప్రధాన్...0 Comments 0 Shares 12 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
నీట్ పేపర్ లీకేజీ పై విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా...జోషిక, శ్వేత, శశి,పూజ, అఖిల, పావనిఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ పై విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా, రేపు జరిగే చలో పార్లమెంట్ కార్యక్రమం విజయవంతం కావాలని తాను చదివే ఇంజనీరింగ్ కాలేజీలో నిరసన తెలిపేందుకు ప్రయత్నించినప్పటికీ యాజమాన్యం అంగీకరించలేదు. కాలేజీలో నిరసన తెలపడానికి వీలులేదని యాజమాన్యం కరాకండిగా చెప్పడంతో తన ఫ్రెండ్స్ ను కూడగట్టి తన హాస్టల్ రూమ్ లో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించింది. *తాను...0 Comments 0 Shares 17 Views 0 Reviews
-
అవును పవన్ కళ్యాణ్ భూమి FTLలో ఉంది! - హైడ్రా కమిషనర్ రంగనాథ్పవన్ కళ్యాణ్ జన్వాడ కోడి చెరువు భూమి వ్యవహారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు 2014లో పవన్ కళ్యాణ్ ఆ భూమిని కొనుగోలు చేశారు పవన్ కళ్యాణ్ భూములు దాదాపు 6, 7 ఎకరాల వరకు కోడి చెరువులో ఉన్నాయి మిగతా 3, 4 ఎకరాలు మాత్రమే FTL బైట ఉన్నాయి, చెరువులో ఫెన్స్ వేశారు.. చెరువులో ఫెన్స్ వేయకూడదు, అది ఆయన చేసిన తప్పు 0 Comments 0 Shares 17 Views 0 Reviews
-
హైదరాబాద్లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!హైదరాబాద్ నగరంలో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ పేరుతో ప్రైవేట్ పార్టీలు జరుగుతున్నాయంటూ నటి మాధవీలత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇలాంటి కార్యకలాపాలు నగరానికి దూరంగా ఉన్న గెస్ట్హౌస్లలో మాత్రమే కాకుండా, ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాంతాల్లోని ఫ్లాట్లు, ఇళ్లలో కూడా జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. కొంతమంది తమ నివాస ప్రాంతాల్లోనే ప్రత్యేకంగా మరో ఫ్లాట్ లేదా...0 Comments 0 Shares 22 Views 0 Reviews
-
ఈ రోజు ఉదయం 9 గంటలకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో "చలో కొండ పోచమ్మ సాగర్"కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు విడుదల చేయకుండా మల్లన్న సాగర్ మరియు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులను ఎండబెడుతూ రైతుల నోట్లో మట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి కి వ్యతిరేకంగా 17-07-3026 ఉదయం 9:00am గంటలకు చలో కొండపోచమ్మ సాగర్ (పాములపర్తి) ప్రోగ్రాం బిఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో...0 Comments 0 Shares 38 Views 0 Reviews
-
హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్యదమ్ముంటే హైదరాబాద్ రండి చూసుకుందాం అన్నాడు..వచ్చారు చంపారు లొంగిపోయారు 😱 హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య రామేశ్వరం కేఫ్ ముందు భాస్కర్(30) అనే యువకుడిని కత్తులతో పొడిచి హత్య మాధాపూర్లోని శ్రీ సినోమా హోటల్లో వర్కర్, కుక్గా పనిచేస్తున్న వరంగల్ జిల్లా ఉప్పరపల్లికి చెందిన భాస్కర్ భాస్కర్ ప్రేమ పేరుతో కొంతకాలంగా తమను వెంబడిస్తూ, ఫోన్ ద్వారా...0 Comments 0 Shares 44 Views 0 Reviews
-
రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు రూ.54 వేల విరాళంరాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు రూ.54 వేల విరాళం వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల కోసం అమెరికాలో నివసిస్తూ హనుమకొండకు చెందిన చామల చందన–వివేకానంద్ కుటుంబ సభ్యులు రూ.54,000 విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ స్వీకరించి, దేవస్థానం తరఫున దాత కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ...0 Comments 0 Shares 47 Views 0 Reviews
-
ఎల్ నినో" ప్రభావం కంటే రేవంత్ రెడ్డి గారి, విధ్వంసకర భాష నే రాష్ట్రానికి,ఎక్కువ నష్టం..చెరుకు సుధాకర్రేవంత్ రెడ్డిగారు!రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే కాదు..మీరు ఈ రాష్ట్రానికి శాంతి భద్రతలు, చట్టబద్ధ ప్రవర్తన ఇంకా చాలా విషయాలు ముడివడి ఉన్న బాధ్యత గల హోం మంత్రి కూడా.. ఆ విషయం మర్చిపోయి హంతక భాష.. బెల్టు ట్రీట్మెంట్ భాష... కిలాడి భాష, ప్రతిపక్ష నాయకుల రక్తమును పంటలకు ఎరువుగా చల్లే ఎర్ర గులాబీ సినిమాలోని భాష..ఇట్లనే కొనసాగిస్తే ఎల్ నినో ప్రభావం కంటే మీ విధ్వంసకర భాషను ఎక్కువ నష్టం రాష్ట్రానికి...0 Comments 0 Shares 76 Views 0 Reviews
-
జిహెచ్ఎంసి లో కలిపారు ! సమస్యలను గాలి కి వదిలిలేసారు ? మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా "జీవనది లా పారుతున్న మురుగు నీరు" పట్టించుకోని అధికారులుమల్లంపేట డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా డ్రైనేజీ పొంగి జీవనది పారుతున్న కానీ ,ఏ ఒక్కా అధికారులు పట్టించుకోవడం లేదు ,పంచాయతీ నుండి మున్సిపాలిటీ ఆ తర్వాత జిహెచ్ఎంసి లో జెట్ స్పీడ్ తో విలీనం చేసుకున్న గవర్నమెంట్ ,అదే స్పీడ్ లో సమస్యలను తీర్చ లేకపోతుందని ప్రజలు విమర్శిస్తున్నారు, ఈ రోడ్ నుండే ప్రభుత్వ పాఠశాల కు పిల్లల తో పాటు ,కాలనీ వాసులు రాకపోకలు సాగదీస్తుంటారు,అసలే వర్ష కాలం...0 Comments 0 Shares 88 Views 0 Reviews
-
జిహెచ్ఎంసి లో కాలిపారు ! సమస్యలను గాలి కి వదిలిలేసారు ? మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా "జీవనది లా పారుతున్న మురుగు నీరు" పట్టించుకోని అధికారులుమల్లంపేట డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా డ్రైనేజీ పొంగి జీవనది పారుతున్న కానీ ,ఏ ఒక్కా అధికారులు పట్టించుకోవడం లేదు ,పంచాయతీ నుండి మున్సిపాలిటీ ఆ తర్వాత జిహెచ్ఎంసి లో జెట్ స్పీడ్ తో విలీనం చేసుకున్న గవర్నమెంట్ ,అదే స్పీడ్ లో సమస్యలను తీర్చ లేకపోతుందని ప్రజలు విమర్శిస్తున్నారు, ఈ రోడ్ నుండే ప్రభుత్వ పాఠశాల కు పిల్లల తో పాటు ,కాలనీ వాసులు రాకపోకలు సాగదీస్తుంటారు,అసలే వర్ష కాలం అవడం వలన,దోమల ద్వారా...0 Comments 0 Shares 88 Views 0 Reviews
-
కాళేశ్వరంలో లక్ష కోట్లు తిన్నారు అనడానికి రేవంత్ రెడ్డికి బుద్ది ఉందా! ..బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కాళేశ్వరంలో లక్ష కోట్లు తిన్నారు అనడానికి రేవంత్ రెడ్డికి బుద్ది ఉందా!! కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదు కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష్మి, అన్నారం, సుందిళ్ల, మిడ్ మానేరు, అనంత సాగర్, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ ఇన్ని బ్యారేజులు, వందల కిలోమీట్లర్ల కాలువలు ఉన్నాయి ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు పెడితే లక్ష కోట్లు తిన్నారు...0 Comments 0 Shares 98 Views 0 Reviews
-
కడియం శ్రీహరి దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి,లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి ఇంట్లో పడుకో.…మంత్రి కొండాసురేఖకడియం శ్రీహరి దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి ఇంట్లో పడుకో కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవిలో ఇమడలేకపోతే రాజకీయాలకు రాజీనామా చేయాలి కడియం శ్రీహరి వచ్చాకే కాంగ్రెస్ పార్టీలో వివాదాలు మొదలయ్యాయి 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి, సాధారణ ఎమ్మెల్యే పదవిలో ఉండలేకపోతున్నాడు ఎమ్మెల్యే పదవిలో ఇమడలేకపోతే, దమ్ముంటే మంత్రి పదవి...0 Comments 0 Shares 93 Views 0 Reviews
-
CM రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లుకన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయవచ్చని ప్రకటించిన తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లు ఎల్ నినో ప్రభావం ఉన్నందువల్ల పంటలు, రైతులను కాపాడటానికి కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల పంపింగ్ స్టేషన్లను వెంటనే ప్రారంభించాలి కన్నెపల్లి పంప్ హౌస్ రోజుకు సుమారు 3 టీఎంసీ వరకు నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కలిగి ఉంది సాంకేతిక...0 Comments 0 Shares 101 Views 0 Reviews
-
రేవంత్ రెడ్డి నీకు రాజకీయాలు ముఖ్యమా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా?కన్నెపల్లి వద్ద గోదావరి నదిలో ప్రవాహం ఉదృతంగా ఉంది.. ఇప్పుడు మోటార్లు ఆన్ చేస్తే రోజులు 3 టీఎంసీల నీళ్ళు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. అయినా వర్షాలు పడటం లేదు, నీరు ఎలా ఎత్తాలని సిగ్గులేకుండా నిన్న పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నీకు రాజకీయాలు ముఖ్యమా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు 🔥0 Comments 0 Shares 105 Views 0 Reviews
-
నిజమే, మెదడులో గుజ్జు ఉండాలి. హృదయం కూడా ఉండాలి. ఎవరికి ఉంది ఎవరికి లేదు అన్న ప్రశ్న కాసేపు పక్కన పెట్టండి. ముందుగా గోదావరి నీళ్లు ఎత్తిపోయండి.నిజమే, మెదడులో గుజ్జు ఎవరికి ఉంది? నిజమే, మెదడులో గుజ్జు ఉండాలి. హృదయం కూడా ఉండాలి. ఎవరికి ఉంది ఎవరికి లేదు అన్న ప్రశ్న కాసేపు పక్కన పెట్టండి. ముందుగా గోదావరి నీళ్లు ఎత్తిపోయండి. ముఖ్యమంత్రి, నీటిపారుదల మంత్రి కనీస అవగాహన లేకుండా దబాయిస్తున్నారు. ఎల్నినో ప్రభావం...0 Comments 0 Shares 109 Views 0 Reviews
-
గోదావరిలో నీళ్లు లేకపోతే.. పోలవరంలో రోడ్లు ఎలా కొట్టుకుపోతాయి? రేవంత్ సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్నలు!గోదావరి నదిలో అసలు నీటి ప్రవాహమే లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలకు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న వాస్తవాలకు అస్సలు పొంతన కుదరడం లేదు. రేవంత్ రెడ్డి గారూ.. మీ వాదనలో నిజాయితీ ఉంటే ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఎక్కడ? 1. రేవంత్ రెడ్డి వాదన వర్సెస్ పోలవరం వాస్తవం “గోదావరి ఎండిపోయింది, నదిలో నీటి ప్రవాహాలు లేవు, అందుకే రైతులకు నీళ్లు ఇవ్వలేకపోతున్నాం" అని తెలంగాణ ప్రభుత్వం...0 Comments 0 Shares 112 Views 0 Reviews
-
కరువు వచ్చినప్పుడు కరెన్సీ కట్టలు కంచంలో పెట్టుకుని తిని బతుకుతారా..సాకేత్ శర్మకాలేశ్వరం పేరు వినగానే కాస్ట్–బెనిఫిట్ రేషియో అంటూ కారుకూతలు కూసే వాళ్లను నేను అడుగుతున్నా, కరువు వచ్చినప్పుడు కరెన్సీ కట్టలు కంచంలో పెట్టుకుని తిని బతుకుతారా? మీ ఎక్సెల్ షీట్లు రైతు పొలాలకు నీళ్లు ఇస్తాయా? మీ లెక్కల పుస్తకాలు ఎండిన చెరువులు నింపుతాయా? మీ కాస్ట్–బెనిఫిట్ పట్టికలు వలసపోయిన కుటుంబాలను తిరిగి ఊళ్లకు తీసుకొస్తాయా? మాటలు చాలా సులువు కానీ తెలంగాణ బతుకును మోసింది మాటలు...0 Comments 0 Shares 107 Views 0 Reviews
-
సిద్దిపేట్ కా షేర్ హరీష్ అన్నహరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్ ల్యాండ్ విషయంలో, వాళ్ళకి కావలసిన పరికరాల విషయంలో చాలా హెల్ప్ చేశారు ఆరోజు హరీష్ రావు గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు ఎంతోమంది చిన్నారులు ప్రాణాలతో బ్రతుకుతున్నారు సినీ నటుడు విజయ్ దేవరకొండ0 Comments 0 Shares 111 Views 0 Reviews
More Stories