• బుట్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాగునీటి ట్యాంకర్లు నీరు అందించడం.
        _బుట్టా ఫౌండేషన్ చొరవతో బి. అగ్రహారం, పరమాన్ దొడ్డి గ్రామాలకు మంచినీటి ట్యాంకర్లు – తాగునీటి సమస్యకు తాత్కాలిక ఉపశమనం_   _ఎమ్మిగనూరు, గోనెగండ్ల మండలాల పరిధిలోని పరమాన్ దొడ్డి, బి. అగ్రహారం గ్రామాలలో తీవ్ర తాగునీటి కొరత నెలకొనడంతో గ్రామ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ అవసరాలకు కూడా సరిపడా నీరు అందకపోవడంతో పరిస్థితి విషమంగా మారింది._   _ఈ...
    0 Comments 0 Shares 212 Views 0 Reviews
  • విద్యార్థుల భవిష్యత్తుకు 'గరుగు' భరోసా
    Bharath aawaz today news మొయినాబాద్, మార్చి 27: విద్యార్థుల విద్యా భవిష్యత్తు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో మొయినాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గరుగు రాజు తన ఉదారతను చాటుకున్నారు. హిమాయత్నగర్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు ఆరు నెలల క్రితం పదోన్నతిపై వెళ్లడంతో, పదో తరగతి విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆయన గుర్తించారు. పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో విద్యార్థులకు నష్టం జరగకూడదని...
    0 Comments 1 Shares 224 Views 0 Reviews
  • విద్యార్థుల భవిష్యత్తుకు 'గరుగు' భరోసా
    Bharath aawaz today news మొయినాబాద్, మార్చి 27: విద్యార్థుల విద్యా భవిష్యత్తు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో మొయినాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గరుగు రాజు తన ఉదారతను చాటుకున్నారు. హిమాయత్నగర్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు ఆరు నెలల క్రితం పదోన్నతిపై వెళ్లడంతో, పదో తరగతి విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆయన గుర్తించారు. పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో విద్యార్థులకు నష్టం జరగకూడదని...
    0 Comments 0 Shares 95 Views 0 Reviews
  • రూ.1.6 కోట్లతో రోడ్ల నిర్మాణం
    రోడ్లు నిర్మాణం పూర్తయితే గ్రామాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని, వర్షాకాలంలో మురుగు నీటి సమస్యలు తగ్గుతాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. అలికాం పంచాయతీలో పలు సీసీరోడ్ల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రూ. 1. 6 కోట్లలో రోడ్ల పనులు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రూరల్‌ మండలాధ్యక్షుడు ముకాళ్ల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కంచు దశరథ,...
    0 Comments 0 Shares 121 Views 0 Reviews
  • చింతూరు సి,హెచ్,సి ని పరిశీలించిన డిసిహెచ్ఎస్
    చింతూరు సి,హెచ్,సి ని డీసిహెచ్ఎస్ డా.నీలవేణి  గురువారం ఆకస్మాత్తుగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని వార్డుల పరిశుభ్రత రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఎస్ఎన్సియు విభాగం మరియు డయాలసిస్ విభాగంలో అందుతున్న సేవలను పరిశీలించి సిబ్బందిని ప్రశంసించారు. భవిష్యత్తులో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూపరిడెంట్ మరియు సిబ్బందిని సూచించారు.   # Yadagiri
    0 Comments 0 Shares 101 Views 0 Reviews
  • శ్రీరామ నవమి శుభాకాంక్షలు
    *శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే౹*   *సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే॥*   ఈ శ్రీరామ నవమి మీ ఇంట సుఖసంతోషాలు నింపాలని..., శ్రీ రామచంద్రుడి కృపా కటాక్షాలు మీపై ఉండాలని ప్రార్థిస్తూ...,      *మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ*శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే౹*   *సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే॥*ఈ శ్రీరామ నవమి మీ ఇంట సుఖసంతోషాలు నింపాలని...,...
    0 Comments 0 Shares 123 Views 0 Reviews
  • బహదూర్పురలో LPG కొరకు కిలోమీటర్లు లైన్
    బహదూర్పురలో LPG కొరకు కిలోమీటర్లు లైన్
    0 Comments 0 Shares 88 Views 2 0 Reviews
  • మనూర్ :-. గ్యాస్ కు తప్పని తిప్పలు
    మనూర్ మండలంలోని గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉదయం 2 గంటల నుంచే గ్యాస్ గోదాం వద్దా సిలిండర్ లా కోసం క్యూ లొ వున్నారు. ఆన్లైన్ బుకింగ్ చేసిన రావడం లేదు అని వాపోతున్నారు. కొందరు 30, 40 కిలోమీటర్లు దూరం నుంచి వస్తున్నారు. అధికారులు కొరత లేదు అని చెప్పిన కృత్రిమ కొరత స్పృష్టిస్తున్నారు అని జనాలు అంటున్నారు 
    0 Comments 0 Shares 111 Views 0 Reviews
  • కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. మదనపల్లె యువకుడు మృతి.
    కర్ణాటకలోని చింతామణిలో సొంత పనిమీద వెళ్లిన మదనపల్లెకు చెందిన సమీర్ భాష (38) శుక్రవారం వేకువజామున తిరిగి వస్తుండగా, రాయల్పాడు మండలం తూపల్లి క్రాస్ వద్ద రోడ్డుపై నిలిపి ఉన్న లారీని బైక్‌తో ఢీకొట్టాడు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో సమీర్ భాష అక్కడికక్కడే మృతి చెందాడు. తాలూకా సీఐ కళా వెంకటరమణ ఈ విషయాన్ని తెలిపారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    0 Comments 0 Shares 106 Views 0 Reviews
  • ప్రేమ వివాహ జంటను వేరు చేశారని ఎస్పీకి ఫిర్యాదు.
    అన్నమయ్య జిల్లా, ములకలచెరువు మండలం మద్దినాయునిపల్లెకు చెందిన ముక్కండ్ల వినోద్ కుమార్, కొత్తకోట మండలానికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే, బి. కొత్తకోట సీఐ గోపాలరెడ్డి తమను విడదీసి, యువతిని ఆమె తల్లిదండ్రుల వద్దకు పంపించారని బాధితుడు వినోద్ కుమార్ ఆరోపించారు. ఈ విషయంపై న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు గురువారం అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కు ఫిర్యాదు చేశారు.
    0 Comments 0 Shares 85 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com