-
16 Posts
-
1 Photos
-
0 Videos
-
Followed by 0 people
-
Experience
Fresher -
Language
Telugu
-
Current Position
Reporter
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
రూ.3.10 కోట్ల రోడ్డు పని... నాణ్యత ఏది ?చింతూరు మండలం రత్నపురం నుండి అల్లిగూడెం వరకు 4కిలోమీటర్ల పనులు 3.10 కోట్లు మంజూరు కాగా.రహదారి పనులు గుత్తేదారు మొదలుపెట్టగా. గ్రామస్థులు రహదారి నాణ్యతను పరిశీలించగా సరైన నాణ్యత లేకపోవడంతో సదరు కాంట్రాక్టర్ పై ఆందోళనకు దిగి రహదారి పనులు నిలిపివేయడంతో. ఈ రహదారి పనులు పరిశీలిస్తున్న గిరిజన సంక్షేమ శాఖ ఏఈ గ్రామస్థులతో కలిసి రహదారి పనులను పరిశీలించి నాణ్యత ప్రమాణాలను పాటిస్తామని హామీ ఇవ్వడంతో...0 Comments 0 Shares 75 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతిభద్రాచలం నుడి ఛత్తీస్గఢ్ వెళ్ళే జాతీయ రహదారి NH30 పై శనివారం రాత్రి 1గంట సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వలస కూలీలు పనులు ముగించి 11 మంది బొలెరో వాహనంలో వారి స్వగ్రామాలకువెళ్తుండగా అదుపుతప్పి కల్వర్టును ఢీకొనగ ఒకరు మృతి చెందారు.0 Comments 0 Shares 77 Views 0 Reviews
-
వారపు సంత వేలం రికార్డుచింతూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రసిద్ధ వారపు సంత వేలంపాట శనివారం ఉత్సాహంగా జరిగింది. పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలంలో చింతూరుకు చెందిన గిరిజన మహిళ శ్యామల లలిత అత్యధికంగా 6 లక్షల 65 వేల రూపాయలకు సంతను దక్కించుకున్నారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం వేలం ప్రక్రియను పారదర్శకగా నిర్వహించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మరియు ఒడిశా రాష్ట్రాల...0 Comments 0 Shares 85 Views 0 Reviews
-
జాతీయ రహదారి 30 పై పోలీసుల 'మెరుపు' తనిఖీలు !చింతూరు లోని జాతీయ రహదారి 30 పై పోలీసు, అగ్నిమాపక, రవాణా శాఖ వారు ఉమ్మడిగా వాహన తనిఖీలు జరిపారు. ఇటీవల వరుస బస్సు ప్రమాదాలు జరుగుతుండడం ప్రైవేట్ బస్సులు భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో తనిఖీ నిర్వహించారు. ఒరిస్సా నుండి హైదరాబాద్ వెళ్ళే ప్రైవేటు బస్సులు భద్రత ప్రమాణాలు పాటించని కారణంగా 6బస్సుల పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు సిఐ గోపాలకృష్ణ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చెల్లారావు...0 Comments 0 Shares 88 Views 0 Reviews
-
చింతూరు సి,హెచ్,సి ని పరిశీలించిన డిసిహెచ్ఎస్చింతూరు సి,హెచ్,సి ని డీసిహెచ్ఎస్ డా.నీలవేణి గురువారం ఆకస్మాత్తుగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని వార్డుల పరిశుభ్రత రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఎస్ఎన్సియు విభాగం మరియు డయాలసిస్ విభాగంలో అందుతున్న సేవలను పరిశీలించి సిబ్బందిని ప్రశంసించారు. భవిష్యత్తులో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూపరిడెంట్ మరియు సిబ్బందిని సూచించారు. # Yadagiri0 Comments 0 Shares 91 Views 0 Reviews
-
నిషేధించిన ఆ గ్రామంలో ప్రవేశిస్తే 5000 జరిమానాచింతూరు మండలం గూడూరు గ్రామ ప్రజలు ఐస్ క్రీమ్ ఆటో లు బండ్ల మీద నిషేధం విధించారు తమగ్రామంలో ఐస్ బండ్లు లేదా ఆటోలు ప్రవేశించినట్లయితే 5000 జరిమానా విధిస్తున్నట్టు తెలిపారు ఈ నిర్ణయం వెనుకున్నా అసలు కారణం పిల్లలు ఐస్ క్రీమ్స్ మరియు ఐస్ లు తినడం వల్ల అనేక రోగాల బారిన పడుతుండటం గ్రామస్తులందరిలో కలవరం మొదలయ్యి గ్రామ పెద్దలు మరియు ప్రజలు ఈ యొక్క కఠిన నిర్ణయం తీసుకుని చుట్టు పక్కల గ్రామాలకు తమ...0 Comments 0 Shares 140 Views 0 Reviews
-
ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంపోలవరం జిల్లా చింతూరు మండలంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఆకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది మిర్చి, మొక్కజొన్న,పొగాకు పంట కోత సమయం కోసిన పంట కల్లాలలో ఉండడంతో రైతులలో ఆందోళన మొదలైంది. # Yadagiri0 Comments 0 Shares 143 Views 0 Reviews
-
లంచం తీసుకుంటూ ఏసీబీ దొరికి పోలీస్ అధికారిపోలవరం జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ లో వరుసగా అవినీతికి పాల్పడుతూ ఏసీబీ కి పట్టుబడుతున్న అధికారులు. మంగళవారం ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం రాజవొమ్మంగి ఎస్ఐ శివకుమార్ ఒక కేసు విషయమై 15000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.గత కొద్ది రోజుల క్రితం గంగవరం మండలం ఎస్ఐ మరియు కానిస్టేబుల్ కూడా ఐదేరితిగా లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడటం జిల్లా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది....0 Comments 0 Shares 154 Views 0 Reviews
-
గోవుల అక్రమ రవాణా భగ్నంపోలవరం జిల్లా చింతూరు మండలంలోని లక్కవరం వై జంక్షన్ వద్ద మంగళవారం పోలీసుల వాహన తనిఖీలో కంటైనర్ ను తనిఖీ చెయ్యగా అందులో 89 గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా యజమాని పరారీలో ఉన్నాడని కేసు నమోదు చేసి ఆవులను సొసైటీ ఫర్ కౌ అండ్ అనిమల్స్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్తె అబ్దుల్ నాసిర్ హుస్సేన్ తెలిపారు. # Yadagiri0 Comments 0 Shares 159 Views 0 Reviews
-
ప్రశాంతంగా పది పరీక్షలుఉమ్మడి అల్లూరి జిల్లా లో 72 పరీక్షా కేంద్రాలలో మొదటి రోజు పది పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్టు అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. అల్లూరి జిల్లా నుంచి 7268 మందికి 7215 మంది రాసారు. 99.26 హాజరు శాతం నమోదు అయినట్లు తెలిపారు.పోలవరం జిల్లాలో 4184 మందికి 4140 మంది పరీక్ష రాశారని 99.52 హాజరు శాతం నమోదు అయినట్లు తెలిపారు. # Yadagiri0 Comments 0 Shares 162 Views 0 Reviews
-
కేజీబీవి లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంచింతూరు న్యూస్ :- జిల్లా చింతూరు మండల కేంద్రంలోని కేజీబీవి పాఠశాల మరియు కళాశాల నందు 6వ తరగతి మరియు ఇంటర్ ప్రథమ సంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ అయినట్లు పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపాల్ డి.రమాదేవి శుక్రవారం పత్రికా ప్రకటనలో తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో 40 సీట్లకు అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సరానికి గాను 40 సీట్లకు విద్యార్ధుల...0 Comments 0 Shares 204 Views 0 Reviews
-
Warm Welcome to @Shyamala Yadagiri !
We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.
Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!
Welcome aboard!Warm Welcome to @Shyamala Yadagiri ! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story! Welcome aboard!0 Comments 0 Shares 210 Views 0 Reviews
More Stories