బుట్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాగునీటి ట్యాంకర్లు నీరు అందించడం.
    _బుట్టా ఫౌండేషన్ చొరవతో బి. అగ్రహారం, పరమాన్ దొడ్డి గ్రామాలకు మంచినీటి ట్యాంకర్లు – తాగునీటి సమస్యకు తాత్కాలిక ఉపశమనం_   _ఎమ్మిగనూరు, గోనెగండ్ల మండలాల పరిధిలోని పరమాన్ దొడ్డి, బి. అగ్రహారం గ్రామాలలో తీవ్ర తాగునీటి కొరత నెలకొనడంతో గ్రామ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ అవసరాలకు కూడా సరిపడా నీరు అందకపోవడంతో పరిస్థితి విషమంగా మారింది._   _ఈ...
0 Comments 0 Shares 211 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com