0 Comments
0 Shares
225 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
“⚠️ పెట్రోల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?”ఈరోజు ఉదయం వచ్చిన తాజా వార్త మీ కోసం… దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది మరో షాక్గా మారింది. ప్రస్తుతం కొన్ని నగరాల్లో పెట్రోల్ ధరలు 100 రూపాయల మార్క్ను దాటేసాయి. దీని ప్రభావం నేరుగా మధ్యతరగతి, సామాన్య ప్రజలపై పడుతోంది. రవాణా ఖర్చులు పెరగడంతో… కూరగాయల నుంచి...0 Comments 0 Shares 357 Views 0 Reviews
-
మియాపూర్లో మంజీరా పైప్లైన్ లీక్.. బాచుపల్లి రోడ్డు జలమయంమార్చి 24: హైదరాబాద్ మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాచుపల్లి ప్రధాన రహదారిపై భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. మియాపూర్ చౌరస్తా నుంచి బాచుపల్లి వైపు వెళ్లే మార్గంలో టాటా మోటార్స్ ఎదుట మంజీరా పైప్లైన్ లీకేజీ కారణంగా రహదారిపై పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. పైప్లైన్ లీకేజీ కారణంగా ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. దీంతో...0 Comments 0 Shares 110 Views 0 Reviews
-
ఓ సీఎం సర్..అతను నీకు గులామ్ అనుకున్నవాఇందూరు ప్రజల గుండె చప్పుడు. నీ ప్రభుత్వంలో అతను ప్రజా ప్రతినిథి కాకపోవచ్చు. కానీ గురువుకే గురువు అయిన ఎన్టీఆర్ తో పాటు నాదేండ్ల భాస్కర్ రావు, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నిరాడంబరుడు. తనను కన్నోళ్లు తాటిపర్తి జీవన్ రెడ్డి అని పేరు పెడితే.. జగిత్యాల జీవన్ రెడ్డిగా ఇందూరు ప్రజలు హృదయాల్లో చెరగని పచ్చబొట్టులా మారిండు. అతని జుట్టు నెరసింది. కానీ.. అతని ముఖంలో చిరునవ్వు...0 Comments 0 Shares 116 Views 0 Reviews
-
మదనపల్లె: మహిళా రైతుపై తేనెటీగల దాడి.. తీవ్ర గాయాలు.మదనపల్లె మండలంలోని కోటవారిపల్లిలో మంగళవారం మహిళా రైతు సిద్ధమ్మ (59)పై తేనెటీగలు దాడి చేశాయి. గ్రామ సమీపంలోని పొలం వద్ద చింతచెట్టు కింద కూర్చుని ఉండగా ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.0 Comments 0 Shares 91 Views 0 Reviews
-
రైతులకు సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలి: కలెక్టర్.మదనపల్లె జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, మంగళవారం అంకిశెట్టిపల్లి గ్రామంలో "రైతన్నా మీకోసం" కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి చర్చించారు. భూమి రికార్డులు, ఈ-క్రాప్ నమోదు, రుణాల మంజూరు వంటి సమస్యలను రైతులు వివరించారు. వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పథకాల అమలుపై అధికారులను ప్రశ్నించారు.0 Comments 0 Shares 98 Views 0 Reviews
-
చీటీ డబ్బుల వివాదం.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మహిళ ఆరోపణ.చిప్పిలి అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి మంగళవారం తన సోదరితో కలిసి ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ, సుకన్య, దేవేంద్రలు తమకు ఇవ్వాల్సిన చీటీ డబ్బులు ఇవ్వకుండా, తామే బాకీ ఉన్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమ డబ్బులు అడిగితే తమపైనే ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటి ముందు వచ్చి తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని...0 Comments 0 Shares 98 Views 0 Reviews
-
బాధితులకు న్యాయం లక్ష్యం.. నేరస్థులకు శిక్షే ధ్యేయం: ఎస్పీ.అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు కానిస్టేబుళ్లు, కోర్ట్ మానిటరింగ్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీసుల లక్ష్యమని, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి కేసుపై పూర్తి అవగాహనతో పనిచేసి, సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరచాలని, వారెంట్ల అమలులో జాప్యం చేయవద్దని, పెండింగ్ కేసులను త్వరగా పూర్తి...0 Comments 0 Shares 97 Views 0 Reviews
-
-
మదనపల్లి మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా శివ్ నారాయణ శర్మ.మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగియడంతో మదనపల్లి మున్సిపాలిటీకి జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మను ప్రత్యేక అధికారిగా నియమించారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో పరిపాలనలో అంతరాయం లేకుండా ప్రత్యేక అధికారుల ద్వారా నిర్వహణ కొనసాగనుంది. ఈ సందర్భంగా శివ్ నారాయణ శర్మ మాట్లాడుతూ, రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, చెత్త...0 Comments 0 Shares 97 Views 0 Reviews