0 Comments
0 Shares
23 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
పుంగనూరులో ఉచిత కంప్యూటర్ శిక్షణ: విద్యార్థులకు సువర్ణావకాశంపుంగనూరులో లయన్స్ క్లబ్ మరియు ఇంటాక్ స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, కొత్త ఇండ్లు ప్రభుత్వ పాఠశాలల్లో ఒక నెల రోజుల పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక సర్టిఫికెట్లు అందజేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరుతున్నారు. సంప్రదించాల్సిన నంబర్లు: 9581158900 /...0 Comments 0 Shares 8 Views 0 Reviews
-
పుంగునూరు నియోజకవర్గ:చౌడేపల్లిలో గంగమ్మ జాతర దీపాల వెలుగుల్లో ఆధ్యాత్మిక శోభచౌడేపల్లి పట్టణంలో గంగమ్మ జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామం మొత్తం దీపాలతో అలంకరించి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పారు. అమ్మవారి ఆలయం చుట్టూ భక్తుల రద్దీ పెరిగింది. రాత్రి వేళల్లో దీపాల వెలుగులు గ్రామాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాయి. భక్తులు గంగమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పలువురు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయ వాద్యాలు, ఊరేగింపులు జాతరలో ఆకట్టుకున్నాయి. యువత,...0 Comments 0 Shares 7 Views 0 Reviews
-
హైడ్రా మోడల్కు చెన్నై ఫిదా… ₹1200 కోట్ల భూమి స్వాధీనం.|హైదరాబాద్: నగరంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, నాలాల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ (Hyderabad Disaster Response and Asset Protection Agency) జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. నగరంలో వరదల నివారణకు హైడ్రా చేపడుతున్న చర్యలు ఇతర మహానగరాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (CMDA) హైడ్రా పనితీరుపై ఆసక్తి...0 Comments 0 Shares 10 Views 0 Reviews
-
ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ : కుమార్ దీపక్ ఐఏఎస్మంచిర్యాల :ఈరోజు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సురక్షిత మాతృత్వం కార్యక్రమం జిల్లా మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఐఏఎస్ మంచిర్యాల పురపాలక మేయర్ శ్రీ ధరణి మధుకర్ డిప్యూటీ మేయర్ శ్రీమతి సల్ల రమ్య మహేష్ స్థానిక కార్పొరేటర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత ఆర్ఎంవోలు డాక్టర్ శ్రీధర్ డాక్టర్ శ్రీమన్నారాయణ డాక్టర్ గరుడ లక్ష్మి డాక్టర్...0 Comments 0 Shares 19 Views 0 Reviews
-
టీచర్ గా మారిన కలెక్టర్...మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ ఉపాధ్యాయురాలుగా మారారు. రామాయంపేట కేజీబీవీ సందర్శించిన కలెక్టర్ విద్యార్థులకు విద్యా బోధన చేశారు. అనంతరం వారి విద్యా సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని శ్రద్ధగా చదవాలని, మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.0 Comments 0 Shares 7 Views 0 Reviews
-
దంతేపల్లి గ్రామంలో సిసి రోడ్ పనులు ప్రారంభం...రామయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో బుధవారం రోడ్డు పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రాధా మల్లేష్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్ హాజరై సిసి రోడ్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమనికి సర్పంచ్ మస్కురి బాలరాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు..0 Comments 0 Shares 7 Views 0 Reviews