• పుంగనూరు: తాసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చిన సిపిఐ నాయకులు
    పుంగనూరు పట్టణంలో మంగళవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం అందించారు. అర్హులైన పేదలకు వెంటనే ఇంటి స్థలాలు మంజూరు చేయాలని, నిర్మాణ ఖర్చుల కోసం ఐదు లక్షలు పెంచాలని, టిడ్కో ఇళ్లను ప్రజలకు పంపిణీ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి రామ్మూర్తి, సహాయ కార్యదర్శి మున్న, ఏఐటియుసి పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ రెడ్డి పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    0 Comments 0 Shares 82 Views 0 Reviews
  • పుంగనూరు: నకిలీ సీళ్ల కేసులో ఐదుగురు అరెస్ట్
    పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం 106 రామిరెడ్డిగారి పల్లె విలేజ్ సెక్రటరీ సీళ్లను దుర్వినియోగం చేసిన కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ సాయినాథ్, సీఐ జయరామయ్య తెలిపారు. ఎంపీడీవో రాజశేఖర్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నకిలీ సీళ్లను ఉపయోగించి సుమారు 200 మందికి నకిలీ షూరిటీలు ఇచ్చినట్లు గుర్తించారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసి, దర్యాప్తు...
    0 Comments 0 Shares 84 Views 0 Reviews
  • నిజామాబాద్: 9 లక్ష్మల మెట్రిక్ టనూలా ధన్యం కొనుగోలు
    నిజామాబాద్:  జిల్లాలో సుమారు 11 మెట్రిక్దు టనూలా ధన్యం ది గుబడ్లు వాస్థయాని అంచనవేయగా.699 కేంద్రాల ద్వారా 9 లక్షాల మెట్రిక్ టనూలా ధన్యం కొనుగోలు కేంద్రలద్వార సికారిన్‌చలాని నిర్నైంచమణి జిల్లా అదానపు కలెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు.
    0 Comments 0 Shares 94 Views 0 Reviews
  • నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
    తెలంగాణ రాష్ట్రంలో ఉదయం నుంచి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు సర్వర్ డౌన్‌ కారణంగా ఉదయం నుంచి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిలిచిపోయిన స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపులు, భూబదలాయింపు రిజిస్ట్రేషన్లు దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఇబ్బందులు ఎదుర్కుంటున్న వినియోగదారులు
    Like
    1
    2 Comments 0 Shares 828 Views 0 Reviews
  • పెట్రోల్ పంపుల్లో ఎగబడుతున్న జనాలు
    ప్రస్తుతం ప్రపంచంలో రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-పాలస్తీనా (హమాస్/హెజ్బొల్లా) మధ్య ప్రధాన యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధ ప్రభావం వల్ల ఇంధన కొరత మరియు ధరలు కూడా పెరుగుతాయి అని భయంతో జనాలు పెట్రోల్ పంపుల్లో ఎగబడుతున్నారు
    0 Comments 1 Shares 214 Views 0 Reviews
  • పెట్రోల్ పంపుల్లో ఎగబడుతున్న జనాలు
    ప్రస్తుతం ప్రపంచంలో రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-పాలస్తీనా (హమాస్/హెజ్బొల్లా) మధ్య ప్రధాన యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధ ప్రభావం వల్ల ఇంధన కొరత మరియు ధరలు కూడా పెరుగుతాయి అని భయంతో జనాలు పెట్రోల్ పంపుల్లో ఎగబడుతున్నారు
    0 Comments 0 Shares 89 Views 0 Reviews
  • ఛలో అసెంబ్లీ SFI పిలుపు
    పెండింగ్ స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 20% కేటాయింపు చేయాలి. అద్దె భవనాలలో నడుస్తున్న గురుకులాలు, సంక్షేమ వసతిగృహాలు, కెజిబివిలకు స్వంత భవనాలు నిర్మించాలి. తెలంగాణ రాష్ట్ర యూనివర్శీటీలలో NEP-2020అమలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. రాష్ట్ర యూనివర్శీటీలలో ఖాళీగా ఉన్న ఫ్రోఫెసర్, అసిస్టెంట్ ఫ్రోఫెసర్, అసోసియేట్...
    0 Comments 0 Shares 140 Views 0 Reviews
  • నిజామాబాద్: పెట్రోల్ బంక్ లో బారులుతిరిన జానాo
    నిజామాబాద్: పెట్రోల్ బంకులు బంద్  అనాడoథోప్రెట్రోల్ బంకులో బారులుతిరినజనం 
    0 Comments 0 Shares 101 Views 0 Reviews
  • నిజామాబాద్: నూతనబస్టాండ్ నిర్మాణానికీ ఎమ్మెల్యే వినతి
    నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిబస్‌స్టాండ్     ప్రయానికుల సౌకార్యాల మెరుగుడలకోసం బస్టాండ్ అధునికరణ కోసం రావణ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ ను అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త మంగళవారంకలిసి వినతి పాత్రం అందజేషారు. పెరుగుతున్న ప్రయనికుల సంక్యకు. అనుగుణంగా,ప్రస్తుత సౌకార్యాలు,మౌలిక సదుపయలు సరిపోవడమ్లెదాని అందుకు నూతన బస్టాండ్నినిర్మిన్‌చలాని మంత్ర నీకోరారు.
    0 Comments 0 Shares 100 Views 0 Reviews
  • నిజామాబాద్: కలెక్టరెట్ ముటాడి
    నిజామాబాద్: కలెక్టరెట్ ముటాడి
    0 Comments 0 Shares 112 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com