• ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇంధన కొరత
    *_ఎన్టీఆర్ జిల్లా/నందిగామ_*   *_ఇంధన కొరత_*   *_కంచికచర్ల లో పలు పెట్రోల్ బంక్ లకు ఇంధన కొరత....._*   _పెట్రోల్ బంకుల వద్ద కు భారీగా క్యూ కడుతున్న వాహనదారులు....._   _స్టాక్ లేదని నో స్టాక్ పెట్టిన కంచికచర్ల లోని పెట్రోల్ బంక్ ల యాజమాన్యం....._   _పెట్రోల్ కోసమని ద్వీచక్ర వాహన దారులు ఊరి బయట ఉన్న బంక్ లకు బారులు తీరుతున్న పరిస్థితి....._   _పెట్రోల్...
    0 Comments 0 Shares 115 Views 0 Reviews
  • జాతీయ విలువిద్య పోటీలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి ఆహ్వానం
    మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర యువజన రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి చెరుకూరు సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు చెరుకూరి లెనిన్ వోల్గా మెమోరియల్ ఎన్టిపిసి ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ విలువిద్య ఛాంపియన్షిప్ పోటీలో మార్చి 26 నుండి ఏప్రిల్ 6 వరకు గుంటూరు జిల్లా నంబూరు లేని వాసిరెడ్డి వెంకటాద్రి అంతర్జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరగనున్నాయని మంత్రికి...
    0 Comments 0 Shares 132 Views 0 Reviews
  • టిడిపి కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ ప్రజా దర్బార్
    *Press Release*   *టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్*   *ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరణ*   *సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ*   మంగళగిరి: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించేందుకు వివిధ...
    0 Comments 0 Shares 125 Views 0 Reviews
  • మచిలీపట్నంలోని పలు పోలీస్ స్టేషన్ల తనిఖీ చేసిన ఐ జి పి అశోక్ కుమార్
    *కృష్ణాజిల్లా మచిలీపట్నం*    మచిలీపట్నం లోని పలు పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసిన ఐ జి పి అశోక్ కుమార్     *జిల్లాలో ఉండే రౌడీ షీటర్స్ పై ప్రత్యేకంగా పెట్టడం జరిగింది*    ఐజి పి అశోక్ కుమార్ మీడియా తో మాట్లాడుతూ    సాధారణ తనిఖీలలో భాగంగా మచిలీపట్నం, పెడన లోని పలు పోలీస్ స్టేషన్ లు సదర్శించాను    స్టేషన్ లలో నమోదైన కేసు వివరాలు వాటి...
    0 Comments 0 Shares 128 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 16 Views 0 Reviews
  • శ్రీ శ్రీ మాతా బంగారం అవ్వ దేవి ఆలయం కలశం గోపురం ఇదే మా ఆహ్వానం
        నందవరం గ్రామంలో ఆధ్యాత్మిక వైభవం నెలకొల్పే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. *శ్రీ శ్రీ శ్రీ మాతా బంగారమ్మ దేవి దేవాలయం నూతన గోపుర కలశం మరియు ముఖద్వార ప్రతిష్టాపన మహోత్సవం, వాల్మీకి మహర్షి విగ్రహామునకు ప్రత్యేక పూజ కార్యక్రమం జరుపబడును*   ఈ సందర్భంగా, నందవరం గ్రామ నాయకులు ప్రముఖ నాయకులను ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలను గౌరవప్రదంగా అందజేశారు.    ఈ...
    0 Comments 0 Shares 254 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 16 Views 0 Reviews
  • పుంగనూరు: యువకుడి అదృశ్యంపై కేసు నమోదు
    పుంగునూరు మండలం, పాలెంపల్లి గ్రామానికి చెందిన గౌరీ శంకర్ (21) అనే యువకుడు గత మూడు నెలలుగా కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు అన్ని చోట్లా వెతికినా ఫలితం లేకపోవడంతో, గౌరీ శంకర్ తల్లి కవిత పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేష్ తెలిపారు# కొత్తూరు మురళి .  
    0 Comments 0 Shares 81 Views 0 Reviews
  • పుంగనూరు నియోజకవర్గం కొత్తూరు మురళి: తప్పిన పెను ప్రమాదం
    పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదం మంగళవారం వెలుగులోకి వచ్చింది. కందూరుకు చెందిన అల్తాఫ్, సురేంద్ర పెట్రోల్ క్యాన్ తో బైక్ పై వెళ్తుండగా బావాజీ మరో ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనంలో ఎదురుగా వచ్చారు. ఈ క్రమంలో రెండు వాహనాలు ఢీకొనడంతో పెట్రోల్ క్యాన్ పేలి అల్తాఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. బావాజీతో పాటు మరో వ్యక్తి కూడా గాయపడ్డాడు. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి...
    0 Comments 0 Shares 83 Views 0 Reviews
  • పుంగునూరు నియోజకవర్గం:సోమల ఆరోగ్య కేంద్రంలో క్షయ నివారణపై అవగాహన సదస్సు
    ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా సోమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. మార్చి 24న జరుపుకునే ఈ దినోత్సవం లక్ష్యం టిబి (క్షయ) వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడం, నిర్మూలనకు కృషి చేయడం, సరైన చికిత్సపై చైతన్యం కల్పించడం ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ టిబిని సరైన సమయంలో గుర్తిస్తే ఉచితంగా పూర్తిస్థాయి చికిత్స అందుబాటులో ఉంటుందని, లక్షణాలను ఎట్టి...
    0 Comments 0 Shares 113 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com