0 Comments
0 Shares
51 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
టిడిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన లీడర్ టు కేడర్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కాశినేని మహేంద్ర నాయుడుఆయనతోపాటు 175 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండటం ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కారం వంటి అంశాలపై దిశా నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కసినేని మహేందర్ నాయుడు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ టిడిపి కార్యకర్తలకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి...0 Comments 0 Shares 53 Views 0 Reviews
-
శ్రీ సీతారామ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారురామాపురం మండలం కల్పనాయి చెరువు గ్రామం మూలపల్లిలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 20 లక్షల రూపాయలు నిధులతో నూతన దేవాలయం ఏర్పాటు రామాపురం మండలం కల్పనాయిని చెరువు గ్రామంలోని మూల పల్లెలో శ్రీ సీతారామ స్వాములు నూతన దేవాలయం ప్రారంభించి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి సోదరుడు రాయచోటి నియోజకవర్గ టిడిపి యువ నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు ఈ సందర్భంగా...0 Comments 0 Shares 51 Views 0 Reviews
-
క్యూ పాటించమన్నందుకు ఇంత కక్షా? అల్వాల్లో కలకలం!మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పెట్రోల్ బంక్ వద్ద గ్యాస్ నింపుకునే క్రమంలో తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారి, ఒక యువకుడి కంటిపై తీవ్ర గాయానికి దారితీసింది. బాధితుడు నిశాని జితేందర్ అందించిన వివరాల ప్రకారం ఘటన ఇలా ఉంది. మచ్చబొల్లారం, కొత్తబస్తీకి చెందిన నిశాని జితేందర్ (21), తన తండ్రి శ్రీపతి మరియు తమ్ముడితో కలిసి తమ ప్యాసింజర్ ఆటో (TS10UB5761)లో గ్యాస్ నింపుకోవడానికి...0 Comments 0 Shares 30 Views 0 Reviews
-
అగన్వాడీ టీచస్సార్ కి మొబైల్స్ పంపిణి చేసిన ఎంమ్మెల్యేమంచిర్యాల ఎమ్మెల్యే గారి నివాసంలో మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన 423 మొబైల్ ఫోన్లు అంగన్వాడీ టీచర్లు కు పంపిణీ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.0 Comments 0 Shares 26 Views 0 Reviews
-
"ఇప్పుడు ఇలా బోర్లు తవ్వితే… రేపు నీళ్లు దొరకవు.|మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ డివిజన్లో అనుమతి లేని బోర్ల తవ్వకాలపై ప్రజల్లో ఆందోళన రోజురోజుకీ పెరుగుతోంది. నీటి కొరతను కారణంగా చూపిస్తూ కొందరు వ్యక్తులు, నిర్మాణదారులు నియమాలను పక్కన పెట్టి అక్రమంగా బోర్లు తవ్వించడం పెరుగుతున్నది. ఇది కేవలం చట్టవిరుద్ధమే కాకుండా భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో అల్వాల్ ప్రాంతంలో...0 Comments 0 Shares 9 Views 0 Reviews