నిమ్మనపల్లి: అడవిలో మంటలు ఆర్పేందుకు వెళ్లి ఎఫ్. బి. ఓ అస్వస్థత.

0
105

గురువారం నిమ్మనపల్లి మండలం గొల్లపల్లె సమీపంలోని పెద్దకొండపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన మంటలను ఆర్పేందుకు వెళ్లిన ఎఫ్. బి. ఓ హరిశంకరరెడ్డి వడదెబ్బకు గురై అస్వస్థతకు లోనయ్యారు. మంటలు ఆర్పే క్రమంలో ఆయన దారితప్పి అడవిలోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆయన ఆచూకీ గుర్తించి, చాకచక్యంగా కొండ కిందకు దించారు. ప్రస్తుతం ఆయన మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అటవీ సంపదను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలకు తెగించిన అధికారిని పలువురు అభినందించారు.

Search
Categories
Read More
Telangana
షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లకు దక్కిన అరుదైన గౌరవం
   హైదరాబాద్: అత్యుత్తమ పనితీరును గుర్తించి డీఐ వెంకటేశ్వర్లు కు బంగారు పతకంతో...
By Sidhu Maroju 2025-08-22 14:32:17 0 560
Tamilnadu
"బండి భగీరథ్ కేసులో SIT దర్యాప్తు.. రాజకీయాలు, మీడియా తీరు చుట్టూ కొనసాగుతున్న చర్చ.|
హైదరాబాద్ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి...
By Sidhu Maroju 2026-05-11 10:40:09 0 189
Andhra Pradesh
దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్ పనితీరుపై ప్రశంసలు
*దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్ పనితీరు పై ప్రశంసలు*      *మాయమైన బ్రాస్లెట్...
By Rajini Kumari 2026-02-28 12:46:40 0 121
Telangana
ఈ నెల 31న అగ్ని వీర్ రిక్రూట్మెంట్
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. అగ్ని వీర్ ర్యాలీ పై కీలక అప్డేట్ వచ్చింది. ఈనెల 31 వ తేదీ నుంచి...
By Sidhu Maroju 2025-07-06 11:34:36 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com