శ్రీ రేణుకా దేవి ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించండి

0
735

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్.   

 

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి  క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసిన వెంకటాపురం డివిజన్ కానాజిగూడ వాసులు వారి కనజిగూడ బస్తీలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ పునర్నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేయాలని, బస్తీలో నెలకొన్న సమస్యలు, త్రాగునీరు, పైపులైను వేయించాలని, స్పీడ్ బ్రేకర్లు వేయించాలని, బోర్వెల్ రిపేర్ చేయించాలని, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని, రేషన్ కార్డులు ఇప్పించాలని, ఎమ్మెల్యే  దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే  సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో వీరేష్ సురేష్, కన్నా , సంతోష్ నిఖిల్ నాని అరుణ్, జమున, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

  -సిద్దుమారోజు 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు సమీపంలో లారీ ఢీకొని వ్యక్తి మృతి
అన్నమయ్య జిల్లా  పుంగనూరు మండల సమీపంలోని బటందొడ్డి దొడ్డి మలుపు వద్ద శుక్రవారం ఘోర రోడ్డు...
By Kothuru Murali 2026-02-07 06:54:54 0 75
Andhra Pradesh
ఆకతాయిల ఆటకట్టిస్తాం.. డ్రోన్ కెమెరాల నిఘాలో విద్యాసంస్థలు
అన్నమయ్య జిల్లా పోలీసులు విద్యార్థినుల భద్రతను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక...
By Pagadala Venkateswar 2026-01-04 07:16:29 0 176
Andhra Pradesh
లారీ ఢీకొని ఇద్దరు బాలురు మృతి.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం చీకుల బైలు వద్ద లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-03-21 06:02:57 0 86
Andhra Pradesh
మదనపల్లిలో యువకుడు అనుమానాస్పద మృతి.
మదనపల్లె మండలానికి చెందిన 25 ఏళ్ల కిరణ్ కుమార్ సోమవారం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు....
By Pagadala Venkateswar 2026-02-10 04:45:40 0 86
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com