శ్రీ రేణుకా దేవి ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించండి

0
689

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్.   

 

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి  క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసిన వెంకటాపురం డివిజన్ కానాజిగూడ వాసులు వారి కనజిగూడ బస్తీలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ పునర్నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేయాలని, బస్తీలో నెలకొన్న సమస్యలు, త్రాగునీరు, పైపులైను వేయించాలని, స్పీడ్ బ్రేకర్లు వేయించాలని, బోర్వెల్ రిపేర్ చేయించాలని, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని, రేషన్ కార్డులు ఇప్పించాలని, ఎమ్మెల్యే  దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే  సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో వీరేష్ సురేష్, కన్నా , సంతోష్ నిఖిల్ నాని అరుణ్, జమున, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

  -సిద్దుమారోజు 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: అవాస్తవాలు ప్రచారం చేయకండి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో...
By Kothuru Murali 2026-01-23 12:54:57 0 64
Andhra Pradesh
రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
రధ సప్తమి సందర్బంగా సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేసిన మాజి మంత్రివర్యులు వెలంపల్లి...
By Rajini Kumari 2026-01-25 11:06:03 0 77
Andhra Pradesh
నేతాజీ జయంతికి నాయకుల ఘన నివాళి.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకొని నాయకులు, ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు...
By Pagadala Venkateswar 2026-01-23 07:03:30 0 53
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com