“Dedicated reporter at Bharat Awaz, committed to bringing real stories and truth to the public. Focused on local news and social issues
  • 125 Posts
  • 5 Photos
  • 17 Videos
  • Reporter at Peddapalli
  • Lives in Karimnagar
  • From Peddapalli
  • Studied Political science at Vani vidya vihar high school
    Class of 10
  • Followed by 4 people
Basic Info
  • Experience
    2 Years
  • Language
    Telugu
Work Info
  • Current Position
    Non-Working
Location Info
  • State
    Telangana
  • Assembly Constituency
    Peddapalli
  • District
    Peddapalli
  • Mandal | Tahasil | Sub Division
    Sultanabad
Search
Recent Updates
  • సుల్తానాబాద్ : కారును ఢీకొన్న మినీ ట్రావెల్స్ బస్
    సుల్తానాబాద్ పట్టణంలోని వెంకట స్వామి విగ్రహం వద్ద శుక్రవారం మినీ ట్రావెల్స్ బస్సు బ్రేకులు ఫీల్ కావడంతో ఎదురుగా వెళ్తున్న కారు ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు స్వరూపంగా దెబ్బతిన్నాయి కాగా అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకుండా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
    0 Comments 0 Shares 42 Views 0 Reviews
  • పెద్దపల్లి : ఓటు హక్కును కాపాడుకోవాలి....ఎంపీ వంశీకృష్ణ...!
    ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన రాజ్యాంగబద్ధ హక్కుని, ప్రతి అర్హుడైన పౌరుడు తన ఓటును కాపాడుకోవాలని పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. 'SIR' ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త ఓటర్ల నమోదు వివరాలు ధ్రువీకరణ సరిగా జరిగేలా చూడాలని అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
    0 Comments 0 Shares 62 Views 0 Reviews
  • పెద్దపల్లి : ఇంటర్ మిగులు సీట్లకు స్పాట్ కౌన్సిలింగ్...!
    సుల్తానాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ( MPC, BIPC ) మిగులు సీట్లకు, ఈనెల 14 నా స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించునున్నారు. ఆసక్తి గల SC, ST, BC విద్యార్థులు ఉదయం 10 గంటలకు సర్టిఫికెట్లతో హాజరుకావాలని ప్రిన్సిపల్ సూర్యప్రకాష్ రావు తెలిపారు. పూర్తి వివరాల కోసం 7995010587 నెంబర్ ను సంప్రదించవచ్చు.
    0 Comments 0 Shares 65 Views 0 Reviews
  • జగిత్యాల : ట్రాక్టర్ మీద పడి డ్రైవర్ మృతి
    జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో మంగళవారం విషాదం జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్ గౌరీ గంగయ్య( 42 )పొలం పనులు ముగించుకొని వస్తుండగా కెనాల్ మలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి కాలువల పడింది. ట్రాక్టర్ ఆయనపై పోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.
    0 Comments 0 Shares 93 Views 0 Reviews
  • పెద్దపల్లి : అందుగులపల్లి లో ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు...!
    పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామంలో విద్యుత్ సరఫరా అయ్యే వైర్లు ఇంటికి తగిలే స్థాయికి వచ్చాయని ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గ్రామానికి చెందిన బొక్కల రమేష్ ఇంటి మీద నుంచి విద్యుత్ సరఫరా అయ్యే లైన్ గాలి వేసినప్పుడల్లా ఇంటికి తగులుతున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.
    0 Comments 0 Shares 92 Views 0 Reviews
  • పెద్దపల్లి : కరీంనగర్ భార్య వేధింపులు భర్త సూసైడ్...!
    భార్యా మానసికంగా వేధింపులు తట్టుకోలేక కరీంనగర్ చెందిన కళ్యాణo రాకేష్ (27) ఉరి వేసుకునే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాదుకు చెందిన సంజనను, రాజేష్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా పుట్టింటి వారితో మాట్లాడనివ్వకుండా బంగారం తేవాలంటే భార్య బెదిరించడంతో మానస్తాపానికి గురయ్యాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో తెలియజేసినట్టు రూలర్ సీఏ నిరంజన్ రెడ్డి తెలిపారు.
    0 Comments 0 Shares 99 Views 0 Reviews
  • పెద్దపల్లి : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలపై చాటేసిన వర్షాలు...!
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు మొహం చాటేశాయి. గత వారంలో వర్షాలు కురిసిన అవి అంతంత మాత్రమే. రెండు రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడలేదు. ఇప్పటికే విత్తనాలు వేసినా రైతులు తదుపరి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. వర్షాలు ఆలస్యం కావడంతో పంటపై ప్రభావం పడుతుంది ఏమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
    0 Comments 0 Shares 95 Views 0 Reviews
  • హైవే మీద విషాద ఘటన చోటుచేసుకుంది
    హైవే మీద విషాద ఘటన చోటుచేసుకుంది
    0 Comments 0 Shares 164 Views 0 Reviews
  • పెద్దపల్లి : భర్తను చంపిన భార్య ....!
    భర్తను భార్య మంచం కోడుతో బాది హతమార్చిన ఘటన పెద్దపల్లి పట్టణంలో జరిగింది. S. I నరేష్ తెలిపిన వివరాలు ప్రకారం ... గద్దెల శ్రీనివాస్ 45 కు పుష్పలతతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. శ్రీనివాస్ నిత్య మద్యం తాగి గొడవ పడుతుండేవాడు నిన్న రాత్రి కూడా మద్యం మత్తులో గొడవ చేయడంతో విసిగిపోయిన పుష్పలత మంచం కొడుతో తలపై బలంగా బాదడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు...
    0 Comments 0 Shares 111 Views 0 Reviews
  • కరీంనగర్ : ఆర్టీసీలో ఒకేరోజు 400 మంది రిక్రూట్మెంట్...!
    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ పరిధిలో వివిధ విభాగాలకు చెందిన 42 మంది ఉద్యోగులు. ఒకేరోజు ఉద్యోగ విరమణ పొందారు. సంస్థలోని 11 రీజియన్లు, 97 డిపోల పరిమితిలో వీరంతా రిటైర్డ్ అయ్యారు. ఇందులో భాగంగా కరీంనగర్ పరిధిలో 11 డిపోల నుంచి 38 మంది ఉద్యోగుల పదవి విరమణ చేసిన వారిలో ఉన్నారు
    0 Comments 0 Shares 120 Views 0 Reviews
  • పెద్దపల్లి : ఓదుల మల్లన్న స్వామి ఆలయంలో తేనె తీగల బీభత్సం...!
    ఓదెల శ్రీ మల్లన్న స్వామి దేవస్థానంలో బుధవారం దర్శనానికి వచ్చిన భక్తులపై తేనెతీగల గుంపు ఒకసారిగా దాడి చేసింది. కరీంనగర్ నుంచి వచ్చిన కుటుంబ సభ్యులతో పాటు పలువురు భక్తులు గాయపడగా, ఆరు నెలల పుసికందు కూడా బాధితుల్లో ఉంది. మొత్తం సుమారు 15 మందిని తేనెటీగల దాడికి గురయ్యారు. సమాచారం అందుకున్న ఓదెల 108 సిబ్బంది. ఈఎంటి నరేష్, అనిల్  ఘటన స్థలానికి చేరుకొని శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    0 Comments 0 Shares 113 Views 0 Reviews
  • కరీంనగర్ : లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు...!
    తిమ్మాపూర్ మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒక్కదాని ఒకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ గమనించిన స్థానికులు వెంటనే బయలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    0 Comments 0 Shares 113 Views 0 Reviews
  • పెద్దపల్లి : మాజీ MLA పుట్ట మధుకు 900 కోట్ల అక్రమాస్తులు...!
    మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గత  బీ ఆర్ఎస్ హయాంలో 900 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టారని దీనిపై విచారణ జరపాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం డిమాండ్ చేశారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ ఇసుక దందా,  అక్రమాలతో మధు ఈ ఆస్తులు సంపాదించారని ఆరోపించారు.మంత్రి శ్రీధర్ బాబుని విమర్శించే నైతిక అర్హత మధుకు లేదని నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
    0 Comments 0 Shares 150 Views 0 Reviews
  • తెలంగాణ : ఆధార్ ఈమెయిల్ అప్డేట్ చేసుకున్నారా ....!
    ఆధార్ ఏమీలో ఆరు నెలల పాటు ఆధర్ మొబైల్ యాప్ లో ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చని UIDAI ప్రకటించింది. ప్రస్తుతం యాప్లో దీనికోసం వినియోగదారులు 75 చెల్లించాల్సి వస్తుంది. అయితే వచ్చే నెల ఒకటి నుంచి డిసెంబర్ 31 వరకు ఈ చార్జను మాఫీ చేయనున్నట్టు UIDAI వెల్లడించింది. యాప్ ద్వారా చేసే అప్డేట్ కు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. ఆధార్ తో మెయిల్ లింకుపై ఉండే ఎప్పటికప్పుడు అప్డేట్ పొందవచ్చు అని పేర్కొంది.
    0 Comments 0 Shares 154 Views 0 Reviews
  • తెలంగాణ : కోర్టుకు హాజరు కాని అల్లు అర్జున్....!
    సంధ్య థియేటర్ తొక్కిసులాట ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో అల్లు అర్జున్ మినహా నిందితులందరూ న్యాయస్థానానికి హాజరయ్యారు. వర్చువల్ విచారణకు కూడా అల్లు అర్జున్ హాజరు కాలేదు. ఆయన తరపు లాయర్ పిటిషన్ వేయగా మెమో దాకులు చేయాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణ జూలై 6 కు వాయిదా వేసింది. అప్పుడు కూడా వర్చువల్ గా  హాజరవుతారని అల్లు అర్జున్ లాయర్ కోర్టుకు తెలిపారు.
    0 Comments 0 Shares 153 Views 0 Reviews
  • పెద్దపల్లి : ఈదురు గాలులు దాటికి ఎగిరిన రేకులు..!
    పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామంలో వేచిన బలమైన ఈదురుగాలులకు ఆస్తి నష్టం జరిగింది. గడుపుద్వారా కామ వెంకటయ్య, సుగుణ దంపతుల ఇంటి పైకప్పు రేకులు... గాలికి లేచి సమయంలో కామ  రాజయ్యకు చెందిన రేకుల  షెడ్డుపై పడ్డాయి. దీంతో షెడ్ లో ఉన్న  పలు వస్తువులు దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో స్థానికులు భయానికి గురయ్యారు. బాధితులకు సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    0 Comments 0 Shares 152 Views 0 Reviews
  • పెద్దపల్లి : ఫాదర్స్ డే వేల మోడీపై MP విమర్శలు...!
    ఫాదర్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి సోషల్ మీడియా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ హామీలు, నల్లధనం నీటి వివాదాలు, రైతుల ఆదాయం, పెంపు వంటి అంశాలు ప్రస్తావించారు. ఎన్నికల హామీల అమలుపై ప్రజలు సమాధానాలు కోరుతున్నారని,  ప్రజాస్వామ్యంలో జవాబు దారితనం కీలకమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పనిచేయాలని సూచించారు.
    0 Comments 0 Shares 154 Views 0 Reviews
  • పెద్దపల్లి : మహిళ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిసిపి..!
    పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్లో శుక్రవారం డిసిపి బి.రామ్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాధితులను కుటుంబ సభ్యుల భావించి సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. కేసులు దర్యాప్తును వేగవంతం చేసి మహిళ కేసుల్లో పారదర్శక విచారణ జరపాలన్నారు. కుటుంబ కలహాల కేసులో కౌన్సిలింగ్ ద్వారా సమస్యలు పరిష్కారానికి కృషిచేయాలని, ఫిర్యాదుల వివరాలను ఆన్,లైన్ లో నమోదు చేయాలని ఆదేశించారు.
    0 Comments 0 Shares 153 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com