-
72 Posts
-
24 Photos
-
0 Videos
-
NEWS 24 TELUGU at MANCHERIAL
-
Followed by 8 people
-
Experience
5 years -
Language
Hindi , Telugu
-
Current Position
Reporter
-
State
Telangana
Recent Updates
-
కేవలం రూ. 3500కే గోవా టూర్.. TGSRTC బంపర్ ఆఫర్!కేవలం రూ. 3500కే గోవా టూర్.. TGSRTC బంపర్ ఆఫర్! ఫిబ్రవరి రెండవ వారంలో సెలవులను పురస్కరించుకుని, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్సార్టీసీ) సాధారణ ప్రయాణికుల కోసం కొత్త పర్యాటక ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా కేవలం రూ. 3,500తో గోవా, హంపి, తుల్జాపూర్లను సందర్శించే నాలుగు పగళ్లు, మూడు రాత్రుల పర్యటన అందుబాటులో ఉంది. అలాగే రూ. 3,000తో మహారాష్ట్ర, కర్ణాటకలోని నాలుగు...0 Comments 0 Shares 52 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తతమంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పురపాలిక కార్యాలయం వద్ద నామినేషన్ల ఉపసంహరణ గడువు సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. 16వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కృపానందాన్ని కాంగ్రెస్ నాయకులు కార్యాలయానికి తీసుకెళ్లడంతో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థిని బెదిరించి నామినేషన్ ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. నామినేషన్...0 Comments 0 Shares 53 Views 0 Reviews
-
4.13 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు పీఎంఏవై నిధులు4.13 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు పీఎంఏవై నిధులు 4.13 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు పీఎంఏవై నిధులు తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం వాటా అందనుంది. ఒక్కో ఇంటికి పట్టణాల్లో అయితే రూ.1.50 లక్షలు, గ్రామాల్లో రూ.72 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఈ ఇళ్ల కోసం అందించనుంది. పట్టణాలు, గ్రామాల్లో కలిపి 2026-27 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 13 లక్షల ఇళ్లకు కేంద్రం వాటా...0 Comments 0 Shares 69 Views 0 Reviews
-
మద్యం మత్తులో అర్ధనగ్నంగా రోడ్డుపై కానిస్టేబుల్ వీరంగంమద్యం మత్తులో అర్ధనగ్నంగా రోడ్డుపై కానిస్టేబుల్ వీరంగం అనుమానంతో భార్యను రోడ్డుపై చితక బాదిన కానిస్టేబుల్ రవి ప్రసాద్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనిలో అర్ధరాత్రి మద్యం మత్తులో రోడ్డుపై భార్య శిరీష పై భర్త రవి ప్రసాద్ దాడి మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రవి ప్రసాద్, గుడిపేట బెటాలియన్లో సూపరిండెంట్గా విధులు...0 Comments 0 Shares 65 Views 0 Reviews
-
రెబ్బెన రైల్వే గేట్ నుండి గంగాపూర్ వరకు ట్రాఫిక్ జామ్రెబ్బెన రైల్వే గేట్ నుండి గంగాపూర్ వరకు ట్రాఫిక్ జామ్ ఆసిఫాబాద్ రోడ్డు రైల్వే గేట్ నుంచి గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు దాదాపు ఏడు కిలోమీటర్ల మేర తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్వామివారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీ నియంత్రణలో పోలీస్ యంత్రాంగం నిస్సహాయ స్థితికి చేరింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో...0 Comments 0 Shares 69 Views 0 Reviews
-
కాగజ్నగర్లో 26 బాండెడ్ లేబర్లకు విముక్తి: సబ్ కలెక్టర్కాగజ్నగర్లో 26 బాండెడ్ లేబర్లకు విముక్తి: సబ్ కలెక్టర్ కాగజ్నగర్ మండలం ఈస్గాం గ్రామ పరిధిలోని బెంగాలీ క్యాంప్ నంబర్–12లో ఉన్న ఇటుక బట్టీల్లో బాండెడ్ లేబర్లుగా పనిచేస్తున్న 26 మందిని గుర్తించి విముక్తి కల్పించినట్లు సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టి, విముక్తి పొందిన కార్మికులను ఆదివారం కేరళ ఎక్స్ప్రెస్...0 Comments 0 Shares 64 Views 0 Reviews
-
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దుమంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు మంచిర్యాల కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయబడింది. మున్సిపల్ ఎన్నికల పనుల్లో సిబ్బంది నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆయన సూచించారు.0 Comments 0 Shares 71 Views 0 Reviews
-
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్డెడ్రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్డెడ్ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 363 పై శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం చౌరస్తా వద్ద, లారీ డ్రైవర్ లోకేష్ సాహూ నిర్లక్ష్యంగా రివర్స్ తీస్తుండగా, మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తమిళనాడుకు చెందిన వ్యక్తి అని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు దర్యాప్తు...0 Comments 0 Shares 65 Views 0 Reviews
-
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించారు.ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించారు. చెన్నూరు పట్టణంలో రూ.47.11 కోట్లతో చేపట్టిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రులు... మహిళా సంఘాల మహిళలకు వడ్డీ లేని 9 కోట్ల రూపాయల చెక్కును అందజేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి.0 Comments 0 Shares 127 Views 0 Reviews
-
బీజాపూర్ ఎన్కౌంటర్: కోటి రివార్డు మావోయిస్టు నేత పాపారావు సహా ఇద్దరు మృతిబీజాపూర్ ఎన్కౌంటర్: కోటి రివార్డు మావోయిస్టు నేత పాపారావు సహా ఇద్దరు మృతి ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు–మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు ముఖ్య నేత పాపారావు అలియాస్ మోంగు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. పాపారావుపై ప్రభుత్వం రూ. కోటి రివార్డు...0 Comments 0 Shares 131 Views 0 Reviews
-
TGSRTC ద్వారా ఇంటి వద్దకే మేడారం ప్రసాదంTGSRTC ద్వారా ఇంటి వద్దకే మేడారం ప్రసాదం తెలంగాణ : మేడారం మహా జాతరకు వెళ్లలేని వారి కోసం TGSRTC వినూత్న సేవలు ప్రారంభించింది. రూ.299 చెల్లిస్తే ఇంటివద్దకే ప్రసాదం అందజేయనుంది. అమ్మవార్ల ఫొటో, పసుపు, కుంకుమ, బెల్లం ఉండే ప్యాకెట్ను డెలివరీ చేస్తారు. ఈ సేవలు ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్, ఆఫ్లైన్లో బుకింగ్కు అవకాశం ఉంది....0 Comments 0 Shares 136 Views 0 Reviews
-
మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీమేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈసారి రాజధాని హైదరాబాద్కి దూరంగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మేడారంలో జరగనుంది. ఈ నెల 18న ఆదివారం సాయంత్రం 5 గంటలకు ములుగు జిల్లా, మేడారంలోని హరిత హోటల్ అందుకు వేదిక కానుంది. సాధారణంగా సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశాన్ని ఈసారి గిరిజన ప్రాంతమైన మేడారంలో నిర్వహించాలని...0 Comments 0 Shares 146 Views 0 Reviews
-
మందమర్రిలో డివైడర్ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనంమందమర్రిలో డివైడర్ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట సమీపంలో శుక్రవారం ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.0 Comments 0 Shares 139 Views 0 Reviews
-
తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గుముఖంతెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గుముఖం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గి, ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. రాబోయే మూడు రోజుల్లో రెండు రాష్ట్రాల్లోనూ పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా పొడి వాతావరణం, ఉదయం పూట పొగమంచు ఉండనుంది. రాగల...0 Comments 0 Shares 136 Views 0 Reviews
-
రెండు కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన CM రేవంత్రెండు కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన CM రేవంత్ ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హాతీఘాట్ గ్రామం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చనాక-కొరాట పంప్ హౌస్ను ప్రారంభించి, ప్రధాన కాలువల నుంచి నీటిని విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు ప్రారంభంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ, కేసీఆర్ హయాంలో ప్రారంభమై, 90% పైగా పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టులు ప్రారంభం కావడం సంతోషదాయకమని పేర్కొన్నారు.0 Comments 0 Shares 144 Views 0 Reviews
-
అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్లో ప్రసంగించిన డా. కేఏ పాల్అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్లో ప్రసంగించిన డా. కేఏ పాల్ అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా. కేఏ పాల్ ప్రసంగించారు. భారత్–అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావాలని, ప్రపంచ శాంతి కోసం ఇరు దేశాలు కలిసి నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 58 యుద్ధాల వల్ల లక్షలాది ప్రాణాలు...0 Comments 0 Shares 142 Views 0 Reviews
-
మేడారానికి పోటెత్తిన భక్తులుమేడారానికి పోటెత్తిన భక్తులు తెలంగాణ : ములుగులోని మేడారం మహా జాతర కోసం భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ములుగు గట్టమ్మ తల్లి ఆలయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జాగారం నుంచి మేడారం వరకు, కన్నెపల్లి, జంపన్నవాగు, హరిత హోటల్ వరకు వాహనాల రద్దీతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పార్కింగ్ కోసం వాహనాలను పొలాల్లోకి మళ్లిస్తున్నారు. ఈ నెల...0 Comments 0 Shares 149 Views 0 Reviews
-
శబరిమల యాత్రలో విషాదంశబరిమల యాత్రలో విషాదం., మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటకు చెందిన దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి. లక్షేట్టిపేట పట్టణంలో వ్యాపారం నిర్వహిస్తున్న సత్యనారాయణ జనరల్ స్టోర్ యజమాని పాలకుర్తి సత్యనారాయణ, ( 63) రమదేవి (59) దంపతులు అయ్యప్ప మాలలో AP16 TG 5299 ఓ ప్రైవేట్ సర్వీస్ లో శబరిమలై దర్శనానికి వెళ్లారు. 15 న అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో కన్యాకుమారి వద్ద బైపాస్ రోడ్ లో నిన్న...0 Comments 0 Shares 135 Views 0 Reviews
More Stories