కరీంనగర్ : ఆర్టీసీలో ఒకేరోజు 400 మంది రిక్రూట్మెంట్...!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ పరిధిలో వివిధ విభాగాలకు చెందిన 42 మంది ఉద్యోగులు. ఒకేరోజు ఉద్యోగ విరమణ పొందారు. సంస్థలోని 11 రీజియన్లు, 97 డిపోల పరిమితిలో వీరంతా రిటైర్డ్ అయ్యారు. ఇందులో భాగంగా కరీంనగర్ పరిధిలో 11 డిపోల నుంచి 38 మంది ఉద్యోగుల పదవి విరమణ చేసిన వారిలో ఉన్నారు
0 Comments 0 Shares 118 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com